Covid19
ఎన్ 95ను 3 సార్లు వాడొచ్చు
ఎన్-95 మాస్క్ను ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడుసార్లు ధరించొచ్చని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెలెస్ (యూసీఎల్ఏ) శాస్త్రవేత్తలు సృష్టం చేశారు. కేవలం ఒకసారి మాత్రమే వినియోగించేలా వాటిని డిజైన్ చేసినప్పటికీ, శుభ్రంగా ఉత్కుకొని మూడుసార్లు వాడొచ...
August 28, 2020 | 09:18 PMఏపీలో 4 లక్షలు దాటిన కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజులో 8,463 మంది కోవిడ్ 19 వైరస్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 3,03,711 మంది కోలుకున్నట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 61,331 మందికి పరీక్షలు నిర్వహించగా ఇందులో...
August 28, 2020 | 09:00 PM24 గంటల్లో 77,266 కేసులు…
భారత్తో కరోనా విజృంభణ రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 77,266 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఒక్కరోజు వ్యవధిలో అత్యధికంగా 75,760 కేసులు బుధవారం, గురువారం మధ్య భారత్లోనే నమోదయ్యాయి. ఈరోజు అంతకంటే ఎక్కువ కేసులు వెలుగు చూడడం ఆందోళన కల...
August 28, 2020 | 02:06 AMతెలంగాణలో కొత్తగా 2932 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2932 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,415కు చేరింది. గత 24 గంటల్లో వైరస్ బాధితుల్లో 11 మంది ప్రాణాలు విడిచారు. దీంతో కరోనాతో మరణించిన వారి మొత్తం సంఖ్య 799కు చేరింది. తాజాగా 15...
August 28, 2020 | 01:47 AMటీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా పాజిటివ్
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయిందని, 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారని బుద్దా వెంకన్న ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ 14 రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని, పార్టీ అధిన...
August 28, 2020 | 01:46 AMలక్షణాలు లేకుంటే టెస్టు వద్దు!
కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగినప్పటికీ లక్షణాలు లేకుంటే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం అవసరంలేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలను సవరించింది. కరోనా సోకిన వ్యక్తులతో కలిసి సంచరించినవారు.. తమలో లక్షణాలు కనిపించనప్పటికీ కొవిడ్...
August 27, 2020 | 09:29 PMప్రత్యేక సాధనాలు అవసరంలేని కరోనా పరీక్ష
ప్రత్యేక కంప్యూటర్ సాధనాలు అవసరంలేకుండా కరోనా ఇన్ఫెక్షన్ను నిర్ధరించే తొలి ర్యాపిడ్ పరీక్షకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది. 15 నిమిషాల్లో ఇది పూర్తవుతుంది. అబాట్ సంస్థ దీన్ని రూపొందించింది. చిన్నపాటి యంత్రాలు అవసరమయ్యే ఇతర పరీక్షా వి...
August 27, 2020 | 09:10 PMఏపీలో 10,621 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 61,300 నమూనాలను పరీక్షించగా వారిలో 10,621 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజులో 92 మ...
August 27, 2020 | 01:49 AMఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలను కుదిస్తూ ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్ కు 2400 రూపాయలు ఉన్న ధరను 1600 రూపాయలకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేట్గా ల్యాబ్స్లో టెస్ట్ కోసం గతంలో నిర్దేశించిన 2900 రూపాయల ధరను 1...
August 27, 2020 | 01:41 AM24 గంటల్లో లో 2,795 కేసులు, 8 మరణాలు
తెలంగాణలో కరోనా వ్యాప్తి ఉధృతంగానే ఉంది. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2795 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. ఇందులో 86,095 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27,600 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గడి...
August 27, 2020 | 01:39 AMకరోనా బాధితుల్లో మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ!
కరోనా బాధితుల్లో మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా అస్వస్థతకు గురవుతుండటం వెనుక దాగి ఉన్న గుట్టును శాస్త్రవేత్తలు ఛేధించారు. వైరస్ బారిన పడ్డ తర్వాత పురుషులతో పోలిస్తే మహిళల్లో రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా స్పందిస్తుండటమే ఇందుకు కారణమని తేల్చారు. కరోనా మహమ్మారి లింగ భేదాన్ని చూపుతున్నట్లు పల...
August 26, 2020 | 09:09 PMఅమెరికాలో కేసులు తగ్గుముఖం!
అమెరికాలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. మాస్కుల ధారణతోనే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. అమెరికాలో ప్రస్తుతం రోజుకు సగటున 43 వేల కేసులు బయటపడుతున్నాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ విశ్లేషణ ప్రకారం ఆగస్టు మొదటి వారంతో పోలిస్తే కొత్త కేసుల నమోదులో 21 శాతం తగ్...
August 26, 2020 | 09:01 PMసిర్పూర్ ఎమ్మెల్యే కోనప్పకు పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కొవిడ్ పాజిటిట్ వచ్చింది. ఎమ్మెల్యే దంపతులు ఇద్దరు కొంతకాలంగా కొవిడ్ లక్షణాలతో బాధపడుతుండగా స్థానిక పీహెచ్సీలో పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ అని తేలడంతో దంపతులిద్దరూ చికిత్స...
August 26, 2020 | 08:32 PMతెలంగాణలో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 3018 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1,11,688కు చేరాయి. మంగళవారం 1060 మంది బాధితులు డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 85,223లకు పెరిగాయి. మరో 25...
August 26, 2020 | 01:40 AMకొవిడ్ ను అడ్డుకునే యాంటీబాడీ
కరోనా వైరస్ను సమర్థంగా కట్టడి చేసే యాంటీబాడీ (ప్రతిరక్షకం)ను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ కణాల్లోకి కరోనా వైరస్ ప్రవేశించడానికి వీలు కల్పించే ఏసీఈ2 గ్రాహక వ్యవస్థతో పోరాడే హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీబాడీ (ఎంఏబీ)ను గుర్తించినట్లు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడిక...
August 25, 2020 | 09:38 PMతెలంగాణలో రికార్డు స్థాయిలో..3వేల కేసులు..
ఇప్పటిదాకా రోజుకి వెయ్యి, రెండువేల కేసుల నమోదుకే పరిమితమైన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి 3వేలు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3018 కొరొనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు అధికారులు విడుదల చేసిన బులెటిన్లో తెలిపారు. దీంత...
August 25, 2020 | 06:03 PMవైసీపీ ఎమ్మెల్యే భూమన కూ పాజిటివ్…
వారు వీరని పెద్దా చిన్నా తేడా లేకుండా వరుసపెట్టి ప్రతి ఒక్కరినీ పలకరిస్తున్న కరోనా… ఆంధ్రప్రదేశ్ లో మరో ఎమ్మెల్యేకూ సోకింది. వైసీపీ ప్రధాన నేత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డికి ...
August 25, 2020 | 05:44 PM24 గంటల్లో 60,975 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 60,975 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,67,324కు పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ విడుదల చేసింది. కరోనాతో కొత్తగా 848 మంది మరణించగా, మొత్తం మరణాల ...
August 25, 2020 | 01:59 AM- TAJA: ‘తాజా’ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు 2026
- Y.S. Sharmila: కొత్త పార్టీ తో జగన్ ఓటు బ్యాంక్పై షర్మిల ఫోకస్..
- Jagan: జగన్ హెచ్చరికలే పెట్టుబడులకు అడ్డంకా? పీపీపీపై చంద్రబాబు మౌనానికి కారణమేంటి?
- Vallabhaneni Vamsi : గన్నవరం ‘గడప’ దాటిన వంశీ.. అజ్ఞాతం వెనుక అసలేం జరిగింది?
- Polavaram: పొట్టి శ్రీరాములా.. వాజ్పేయియా? పోలవరం నామకరణంపై కన్ఫ్యూషన్..
- Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్ రెడ్డి
- Chandrababu: రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులు కీలకం కావాలి : సీఎం చంద్రబాబు
- Advisers: ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు నియామకం
- Sudheer Babu: ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబు
- BJP: రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : లక్ష్మణ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















