Covid19
అమెరికా లో 80 వేలు దాటిన కరోనా మరణాల సంఖ్య
గత ఏడు వారాలుగా వణికిస్తున్న కరోనా మహమ్మారి బారిన ప్రపంచ వ్యాపితంగా 40 లక్షల మంది పడ్డారు. వీరిలో 2,77,000 మంది చనిపోయారు. ఒక్క అమెరికాలోనే 80 వేల మంది చనిపోయారు. అమెరికాలో కరోనా సోకిన వారి సంఖ్య 13 లక్షల పై మాటే. న్యూయార్క్ దీనికి కేంద్ర స్థానంగా ఉంది. రష్యాలో కరోనా కేసులు 2 లక్షలు దాటాయి. గత వా...
May 10, 2020 | 10:40 PMకరోనా పోరులో డొనాల్డ్ ట్రంప్ విఫలం : ఒబామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ 19పై పోరాటంలో పూర్తిగా విఫలమయ్యారని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ వ్యవహరించిన తీరు విపత్తుని మరింత గందరగోళంగా మార్చిందని విమర్శించారు. వైట్హౌస్లో తనతో కలిసి...
May 10, 2020 | 10:29 PMతన మిత్ర దేశాలకు భారత్ ఆపన్న హస్తం
కరోనా కాలంలో భారత్, తన మిత్ర దేశాలకు ఆపన్న హస్తం అందిస్తోంది. పొరుగున ఉన్న 5 చిన్న దేశాలకు ఆరోగ్య బృందాలను పంపించింది. మిషన్ సాగర్లో భాగంగా భారత యుద్దనౌక కేసరి, మాల్దీవులు, మారిషన్, మెడగాస్కర్, కొమొరోస్, సేచెల్స్, దేశాలకు వారి విజ్ఞప్తి మేరకు ఆరోగ్య బృందాలతో బయలుదేరి...
May 10, 2020 | 10:11 PMఅమెరికాకు కవసాకి దెబ్బ
ఒకవైపు కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న అమెరికాను కవసాకి వ్యాధి కూడా భయపెడుతున్నది. కరోనా లక్షణాలతో గతవారం మరణించిన న్యూయార్క్కు చెందిన ముగ్గురు చిన్నారుల్లో కవసాకి లక్షణాలు కూడా కనిపించాయని అధికారులు వెల్లడించారు. మరో 85 మంది పిల్లలకు కవసాకి వ్యాధి సోకినట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఈ వ్యాధి ఐదే...
May 10, 2020 | 10:03 PMవైరస్ ను ఖతం చేసే యూవీ ల్యాంప్
ప్రమాదరక వైరస్ను అంతమొందించే అల్ట్రావయొలెట్ ల్యాంప్లు త్వరలోనే స్కూళ్లు, రైళ్లు, విమానాల్లో దర్శనమివ్వనున్నాయి. కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఏడేండ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. క్రిములను నాశనం చేసేందుకు దవాఖానల్లో ఇప్పటికే యూవీసీ ల్యాంప్లను వాడుతున్నారు. కరోన...
May 10, 2020 | 09:49 PMరైల్వే ప్రయాణికులకు తీపికబురు
ఎప్పుడెప్పుడు సొంతూళ్లకు వెళ్లాలా అని ఎదురుచూస్తున్న వారికి భారతీయ రైల్వే కూత పెట్టి మరీ తీపికబురు చెప్పింది. ఈ నెల 12న (మంగళవారం) నుంచి రైల్వే సర్వీసులను పునరుద్ధరించనున్నట్టు ప్రకటించింది. అయితే ఇది క్రమపద్ధతిలో ఉంటుందని, తొలుత 15 జతల (30 తిరుగు ప్రయాణాలు) ఏసీ రైళ్లను ప్రారంభించనున్నట్లు త...
May 10, 2020 | 09:46 PMక్వారంటైన్ లోకి వైట్ హౌస్ సిబ్బంది
కరోనా వైరస్పై పోరాటం కోసం ఏర్పాటైన శ్వేతసౌధం కార్యదళం సభ్యులు ముగ్గురు స్వీయ నిర్బంధం (క్వారంటైన్) లోకి వెళ్లారు. కొవిడ్ 19 సోకిన వ్యక్తితో కలిసి పనిచేసినందుకే మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ, వ్యాధి నియంత్రణ, నివారణ కే...
May 10, 2020 | 09:39 PMఈ ఏడాది చేప ప్రసాదం లేదు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది చేప ప్రసాదాన్ని పంపిణీ చేయబోమని నిర్వాహకుడు బత్తిని హరినాథ్గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత 175 ఏళ్లుగా హైదరాబాద్లో ఈ పక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది, తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వ...
May 10, 2020 | 09:28 PMరేపటి నుంచే కూత పెట్టనున్న రైళ్లు…
దాదాపు 50 రోజుల తర్వాత సాధారణ రైళ్లు కూతపెట్టనున్నాయి. లాక్డవున్ను ఈ నెల 17 వరకూ పొడిగించిన కేంద్రం… అంతకంటే ముందుగానే రైళ్ల రాకపోకలకు తొలిదశ జెండా ఊపింది. ఈ నెల 12వ తేదీ నుంచి భారతీయ రైల్వే పాసింజర్ రైళ్లు నడపనుంది. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు సోమవారం సాయంత్రం నుంచి ఐ...
May 10, 2020 | 05:39 PMసీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మే 11న (సోమవారం) మధ్యాహ్నం 3:00 గంటలకు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న మూడో విడుత లాక్డౌన్ గడువు కూడా ముగియనుండటంతో ఈసారి లాక...
May 10, 2020 | 01:30 AMఆంధప్రదేశ్ దేశానికే ఆదర్శం
కరోనా నివారణలో ఆంధప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని హోం మంత్రి సుచరిత అన్నారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ వలస కూలీలను ఒకేసారి తరలించడం సాధ్యం కాదని, దశలవారీగా తరలిస్తున్నామని చెప్పారు. రిజిస్టర్ చేసుకున్న వారిని వెంటనే తరలిస్తున్నామని, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు ...
May 10, 2020 | 01:28 AMహైదరాబాద్లో పకడ్బందీగా లాక్డౌన్
హైదరాబాద్లో పకడ్బందీగా లాక్డౌన్ను అమలు చేయాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు కట్టుదిట్ట చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలతోపాటు కేసులు నమోదు చేస్తున్నారు. రవాణా, రిజిస్ట్రేషన్ శాఖలు, నిర్మాణ రంగానికి వెసులుబాటు కల్పించగా, నగరంలోని రహదారులపై రద్దీ ...
May 10, 2020 | 01:24 AM10 గంటల 10 నిమిషాల కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మున్సిపల్శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చే 10 వారాల పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్శాఖ నిర్ణయించింది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలంది. పౌరులు తమ ఇళ్ల ప్రాంగణంల...
May 10, 2020 | 01:21 AMఏపీలో 1980కి చేరిన కేసులు
ఆంధప్రదేశ్లో కొత్తగా 50 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1980కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 8,666 శాంపిల్స్ను పరీక్షించగా 50 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు తెలిపింది. కొత్తగా అనంతపుర...
May 10, 2020 | 01:18 AMవైట్హౌస్లో మూడుకు చేరిన కరోనా కేసులు
అమెరికాలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా అమెరికాలోని వైట్హౌస్లో కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరింది. అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా సహాయకురాలికి, ఉపాధ్యక్షుడు మైక్పెన్స్ మీడియా కార్యదర్శి కేటి మిల్లర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణై...
May 10, 2020 | 01:17 AMఅమెరికాలో 3,300 మంది ఖైదీలకు కరోనా
అమెరికాలోని అన్ని జైళ్లలో కలిపి దాదాపు 70 శాతం మంది ఖైదీలకు కరోనా వ్యాపించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సెంట్రల్ కాలిఫోర్నియా జైలులోని ఖైదీలకు ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపగా దాదాపు 792 మందిలో పాజిటివ్గా తేలింది. ఖైదీలతో పాటు పదకొండు మంది జైలు ఉద్యోగులకు కూడా కొవిడ్ 19 ప...
May 10, 2020 | 01:16 AMన్యూ జెర్సీ లో నాట్స్ ఆహార పంపిణీ
నిరాశ్రయులకు సాయం అందించిన నాట్స్ అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. తాజాగా న్యూజెర్సీలోని న్యూ బ్రాన్స్విక్లో నిరాశ్రయులకు ఉచితంగా నిత్యావసరాలు, ఆహారం పంపిణీ చేసింది. కరోనా నియంత్రణకు లాక్డౌన్తో ఇక్కడ నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందుల...
May 9, 2020 | 11:40 PMఅమెరికాను కుదిపేస్తున్న నిరుద్యోగం
వందేళ్లలో ఎన్నడూ ఎరుగని రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని అమెరికా నేడు ఎదుర్కొంటోందని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుత మాంద్యం, 2008 నాటి సంక్షోభం కన్నా తీవ్రంగా ఉందన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోందని, ఈ ప్రభావం నుంచి తిరిగి కోలుకునేందుకు కొన్ని సంవత్సరాలు పట్టే అ...
May 9, 2020 | 10:55 PM- Draupathi 2: ‘ద్రౌపది 2’లో విలన్గా చిరాగ్ జానీ..సినిమాపై పెరుగుతోన్న ఎక్స్పెక్టేషన్స్
- Godari Gattupaina: గోదారి గట్టుపైన ఎంటర్టైనింగ్ & ట్రూలీ గోదావరి-రూటెడ్ టీజర్ లాంచ్
- BMSW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి మాస్ డ్యాన్స్ నంబర్ వామ్మో వాయ్యో సాంగ్
- MSG: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేట్రికల్ ట్రైలర్ జనవరి 4న రిలీజ్
- Vrushabha: మోహన్ లాల్ మూవీకి ఇలాంటి పరిస్థితా?
- TiE Hyderabad: టై హైదరాబాద్కు 2026 సంవత్సరానికి కొత్త అధ్యక్షుడిగా మురళీ కాకర్ల బాధ్యతలు స్వీకరణ
- Water Disputes: కేంద్రం కొత్త అడుగు.. తెలుగు రాష్ట్రాల జల జగడానికి తెరపడేనా?
- Jogi Ramesh: డంప్ నుంచి డిజిటల్ ఆధారాల వరకూ – జోగి రమేష్ కేసులో వెలుగులోకి వస్తున్న నిజాలు
- Anantapuram: 2029 దిశగా సంకేతాలు – అనంతపురం అర్బన్లో గుర్నాథ్ రెడ్డి ఎంట్రీపై రాజకీయ వేడి..
- Vallabhaneni Vamsi: వంశీకి బిగ్ రిలీఫ్.. అజ్ఞాతం వీడనున్న మాజీ ఎమ్మెల్యే?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















