- Home » Bnews
Bnews
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అజయ్ బంగా ?
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా(63)ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. అజయ్కు ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక అనుభవం ఉందని అందులో స్పష్టం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ ఈ ఏడాది జూన్&zwnj...
February 24, 2023 | 03:39 PMకేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో అమెరికా ఆర్థికమంత్రి భేటీ
ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా విధించిన ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు అమెరికా ఆర్థికమంత్రి జానెట్ ఎల్ యెలెన్ వెల్లడించారు. రష్యా సైనిక, పారిశ్రామిక వ్యవస్థలను దెబ్బతీయటం తమ లక్ష్యమని తెలిపారు. జి-20 ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్ల (ఎఫ్&zwnj...
February 24, 2023 | 03:33 PMఎస్ ఏపీ చైర్మన్ గా పునీత్ రంజన్!
భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త, డెలాయిట్ గ్లోబల్ మాజీ సీఈవో పునీత్ రంజన్ జర్మనీకి చెందిన యూరోపియన్ బహుళజాతి సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్ఏసీ ఎస్ఈ తదుపరి చైర్మన్గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ఎస్ఏపీ సూపర్వైజరీ బోర్డు, ప్రస్తుత చైర...
February 24, 2023 | 03:20 PMతెలంగాణలో రూ.800 కోట్లతో అమెరికన్ సంస్థ పెట్టుబడులు
అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ బ్రిస్టల్ మేయర్స్తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బ్రిస్టల్ మేయర్స్ సంస్థ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. రూ.800 కోట్లకు పైగా పెట్టుబడితో ముందుకొచ్చిన ఈ సంస్థ ...
February 23, 2023 | 08:39 PMతెలంగాణలో బ్రిస్టోల్ ఫార్మా భారీ పెట్టుబడులు
అమెరికా కేంద్రంగా ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీ బ్రిస్టోల్ మైర్స్ స్క్విబ్ (బీఎంఎస్) హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. తీవ్రమైన వ్యాధులకు సంబంధించి ఔషధాల తయారీలో ఈ సంస్థ అంతరాజతీయ ఖ్యాతి గడించింది. నూతన ఔషధాల పరిశోధన, అభివృద్ధి కోసం ఈ సంస్థ 2021లో 9 బిలియన్...
February 23, 2023 | 03:23 PMఉద్యోగులకు మెకిన్సీ షాక్.. ఒకేసారి 2 వేల మందిపై
అంతర్జాతీయ కన్సల్టింగ్ సేవల సంస్థ మెకిన్సీ అండ్ కో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఆ సంస్థ ఒకేసారి 2 వేల మందిపై వేటేయాలని చూస్తుంది. ప్రాజెక్ట్ మగ్నోలియాలో భాగంగా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నది. దశాబ్ద కాలం తర్వాత నాన్` క్లయి...
February 23, 2023 | 03:16 PMహైదరాబాద్ నుంచి నేరుగా బ్యాంకాక్ కు విమాన సేవలు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా బ్యాంకాక్కు మరో విమానయాన సంస్థ సేవలు ప్రారంభించింది. దేశీయ విపణిలోకి ప్రవేశించిన థాయ్లాండ్ చౌకధరల విమానయాన సంస్థ నోక్ ఎయిర్, హైదరాబాద్ నుంచి బ్యాంకాక్లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సర్వీసున...
February 23, 2023 | 03:10 PMహైదరాబాద్ లో ప్రముఖ అంతర్జాతీయ సెలెబ్రిటీ మేకప్ డిజైనర్ జేమ్స్ మాక్…
అలియా బేగ్ అకాడమీ లో నిర్వహించిన మేకప్ కార్యక్రమంలో విదేశీ మోడల్ ఫేస్ పై తెలంగాణా రాష్ట్ర పక్షి ని చాలా అందంగా మేకప్ చేశాడు జేమ్స్ మాక్ ఇనెర్నిని… హైదారాబాద్ లోని అలియా బేగ్ అకాడమీ ఆఫ్ మేకప్(ఏబిఏఎం) కు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ జేమ్స్ మాక్ ఇనెర్నిని సీనియర్ ఫాకల్టీ గా నియమితులయ్యారు. జేమ్స్ ప్...
February 23, 2023 | 11:40 AMగుడ్ న్యూస్ ఇక వారానికి నాలుగు రోజులే!
ఉద్యోగులు వారానికి నాలుగు రోజులే పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని బ్రిటన్ చేపట్టిన అతిపెద్ద ట్రయల్ ఆశాజనక ఫలితాలు వచ్చాయి. వివిధ రంగాలకు చెందిన 61 కంపెనీలు 6 నెలల పాటు నిర్వహించిన ఈ పైలట్ స్కీమ్లో పాల్గొన్నాయి. గతేడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ ట్రయల్&zwnj...
February 22, 2023 | 07:57 PMవిప్రోకు ఎదురుదెబ్బ … కార్మిక శాఖకు ఫిర్యాదు
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఇటీవల తీసుకున్న నిర్ణయం పై ఐటీ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఒక ప్రోగ్రామ్ కింద ఆన్బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు జీతాల ఆఫర్లను దాదాపు 50 శాతం తగ్గించే విప్రో చర్య అన్యాయం, అంగీకార యోగ్యం కాదని ఐటీ ఉద్యోగ సంఘం నాసెంట్ ఇన్పర్మేషన్&z...
February 22, 2023 | 07:49 PMసింగపూర్ పేనౌ, యూపీఐ కనెక్టివిటీ ఆవిష్కరణ
దేశంలో అత్యంత ప్రాధాన్యత గల చెల్లింపుల విధానంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మారడంతో త్వరలోనే నగదు లావాదేవీలను మించి డిజిటల్ లావాదేవీలు జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత్, సింగపూర్ మధ్య డిజిటల్ లావాదేవీలను సులభతరం చేసే అనుసం...
February 22, 2023 | 03:37 PMMADAME Signs Shanaya Kapoor as the face of MADAME Fragrances
MADAME, India’s leading western-wear brand for women, today announced signing-up the gorgeous Shanaya Kapoor as its brand ambassador for Madame Fragrances. Madame’s premium range of fragrances would be launched across all its 150+ stores across India, by this month-end. The daughter o...
February 22, 2023 | 12:46 PMఫ్రెషర్స్ కు విప్రో షాక్
ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఫ్రెషర్స్ కు షాక్ ఇచ్చింది. మొదట ఆఫర్ చేసిన జీతంలో సగానికి పని చేయాలని కోరింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ`మెయిల్స్ పంపింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్ జాప్యం అవుతున్న నేపథ్యంలో సగం జీతంతో ప్రాజెక్ట్లన...
February 21, 2023 | 08:06 PMహైదరాబాద్లో రూ.400 కోట్లతో గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ సంస్థ పెట్టుబడి
తెలంగాణలో గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ శివారు జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడితో తమ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశం అనంతరం గ్లాండ్ ఫార్...
February 20, 2023 | 08:09 PMNIC Honestly Crafted Ice Creams Launches Thandai Ice Cream for Holi Festivities!
NIC Honestly Crafted Ice Creams, the fastest growing ice cream brand in India, has launched its newest flavor, Thandai, in celebration of the upcoming Holi festival and just before the auspicious occasion of Mahashivratri. NIC Thandai ice cream is the perfect addition to holi celebration. The com...
February 20, 2023 | 11:45 AMఅమెజాన్ కీలక నిర్ణయం.. వారంలో మూడు రోజులు
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కోరింది. తాజాగా కంపెనీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా వర్క్&zwn...
February 18, 2023 | 08:53 PMటెక్నాలజీ కంపెనీల్లో భారతీయుల హవా
టెక్నాలజీ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శంతను నారాయణ్ వంటి భారతీయులు నియుక్తులుగా కాగా తాజాగా వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా ది...
February 18, 2023 | 03:55 PMఅమెరికా ఫెడ్ వడ్డీరేట్లు మరో 3 సార్లు
ఈ ఏడాదిలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో 3 సార్లు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. 2023లో ఎటువంటి రేట్ల కోతలు ఉండకపోవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం గరిష్టాల నుంచి వెనక్కి రావడం, ఉద్యోగ విపణి బలంగా ఉండటంతో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకే మొగ్...
February 18, 2023 | 03:30 PM- YCP: వైసీపీకి ఉప ఎన్నికల సవాల్?.. కూటమి వ్యూహాలతో వేడెక్కిన ఏపీ రాజకీయాలు..
- Amaravati: అమరావతికి అరుదైన అవకాశం
- Medaram: మేడారంలో పకడ్బందీగా పారిశుధ్యం.. గద్దెల వద్ద కొబ్బరి చిప్పల సేకరణకు వంద మంది సిబ్బంది నియామకం
- Medaram: ప్రపంచ గిరిజన మహాకుంభమేళా మేడారం.. ఆత్మాభిమానం కోసం కాకతీయులతో సాగించిన వీరపోరాట చరిత్ర!
- Araku Utsav: అట్టహాసంగా అరకు ఉత్సవ్ ప్రారంభం
- Kohli: విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాయం.. ఏం జరిగిందంటే?
- High Court: రాజ్ కెసిరెడ్డి కి హైకోర్టు లో ఎదురుదెబ్బ
- Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. మార్చి 3న ఆలయం మూసివేత
- Minister Savita: నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్తు
- TAGB: టీఏజీబీ నూతన ధర్మకర్తల మండలి ప్రకటన.. చైర్మన్గా కాళిదాస్ సూరపనేని నియామకం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















