ఉద్యోగులకు షాక్ ఇచ్చిన డెల్… 6000 మందిపై
టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ను కొనసాగిస్తుండటం ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఓవైపు ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూనే హైరింగ్ను కూడా పరిమితంగా చేపడుతున్నట్టు డెల్ వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా డెల్ 6000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గత రెండేండ్లుగా తన కంప్యూటర్లను ...
March 26, 2024 | 08:21 PM-
మైక్రోసాఫ్ట్ కు కొత్త బాస్..పవన్ దావులూరి?
మైక్రోసాఫ్ట్కు చెందిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, సర్ఫేస్ విభాగాలకు కొత్త బాస్ వచ్చారు. వీటిని నడిపించేందుకు ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి పవన్ దావులూరిని ఆ కంపెనీ నియమించింది. ఈ విభాగానికి నాయకత్వం వహించిన పనోస్ పనయ్ గతేడాది అమెజాన్లో చే...
March 26, 2024 | 08:16 PM -
ప్రపంచంలోనే అత్యంత తేలికపాటి హ్యాండ్ బ్యాగ్
ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని ప్రపంచంలోనే అత్యంత తేలికైన హ్యాండ్ బ్యాగ్ను తయారు చేసింది. దీని బరువు 37 గ్రాములు మాత్రమే. ఏరోజెల్తో దీన్ని రూపొందించింది. ఈ పదార్థంలో 99 శాతం గాలి, ఒక శాతం గాజు ఉంటుంది. ఈ బ్యాగ్ తన బరువు కన్నా 4,000 రెట్లు ఎక్కువ బర...
March 26, 2024 | 03:28 PM
-
వైదొలగనున్న బోయింగ్ సీఈఓ
విమానాల తయారీ సంస్థ బోయింగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ( సీఈఓ) డేవ్ కాల్హౌన్ ఈ ఏడాది చివరికల్లా తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. బోయింగ్ విమానాల్లో పలు లోపాలు ఇటీవల వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. బోయింగ్ బోర్డు చైర్మన్ లారీ కెల్నర్&zwn...
March 26, 2024 | 03:23 PM -
అమెరికాలో తొలిసారిగా… అమూల్
అమూల్ పాలు తొలిసారిగా విదేశీ మార్కెట్లలో లభించనున్నాయి. వారం రోజుల్లో అమెరికాలో అమూల్ పాలను ప్రవేశపెట్టనున్నట్లు గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఎండీ జయేన్ మెహతా తెలిపారు. మేము దశాబ్దాలుగా డెయిరీ ఉత్పత్తులను...
March 26, 2024 | 03:17 PM -
అమెరికా అనుబంధ సంస్థల విలీనం : టెక్ మహీంద్రా
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే 2 పూర్తిస్థాయి అనుబంధ సంస్థలు బార్న్ గ్రూప్, టెక్ మహీంద్రా ( అమెరికాస్)లను విలీనం చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఐటీ సేవల కంపెనీ టెక్ మహీంద్రా వెల్లడించింది. వ్యాపార కార్యకలాపాలను కలపడంతో పాటు నిర్వహణ వ్యయాలు, నియంత్రణ పర...
March 25, 2024 | 02:32 PM
-
యాపిల్ పై అమెరికా ప్రభుత్వం దావా
ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్పై అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఈ సంస్థ అక్రమంగా గుత్తాధిపత్యం సాధిస్తోందని ఆరోపించింది. దీని ఫలితంగా కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున పతనం అయ్యాయి. యాపిల్ ఏకపక్ష విధానాలతో గుత్తాధిపత్యం సాధించి పోటీ సంస్థల మనుగడకు ప్రశ్న...
March 23, 2024 | 02:15 PM -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం తయారు చేసిన అమెరికా.. ధర. 35 కోట్లు
పిల్లల్లో జన్యుపరమైన లోపం కారణంగా తలెత్తే మెటాక్రోమాటిక్ ల్యూకోడి స్ట్రోఫీ(ఎంఎల్డీ) అనే అరుదైన వ్యాధికి లెన్మెల్డీ అనే ఔషధం అందుబాటులోకి వచ్చింది. దీని ధర 4.25 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.35 కోట్లు). దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధంగా నిలిచింది. అమెరికాకు చెందిన ఆర్చర్...
March 22, 2024 | 05:03 PM -
వాట్సప్ లో కొత్త ఫీచర్
స్నేహితులు, కుటుంబ సభ్యులకు సుదీర్ఘ సందేశం పంపాలనుకున్నప్పుడు వాట్సప్ వాయిస్ మెసేజ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దాంట్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. వాయిస్ నోట్ అందినప్పటికీ వివిధ కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో దాన్ని ప్లే చేసి వినలేవు. దానికి పరిష్కార మార్గంగా వాయిస్...
March 22, 2024 | 04:47 PM -
షిప్పింగ్ & లాజిస్టిక్స్పై ఇంటెల్ కాన్ఫరెన్స్ 2వ ఎడిషన్ నిర్వహించబడింది
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లాజిస్టిక్స్ పై తీవ్ర ప్రభావితం చూపిస్తున్నాయి : లాజిస్టిక్స్ ఇండస్ట్రీ నిపుణులు నేడు ప్రపంచం 68 సంఘర్షణ ప్రాంతాలను కలిగి ఉంది, ఇది ఆందోళన కలిగించే కారణం: ఒక నిపుణుడు తెలంగాణలో డ్రై పోర్ట్ పనులు జరుగుతున్నాయని, భూసేకరణ జరిగింది, త్వరలో సిద్ధమవుతాయన్నారు. రాష...
March 22, 2024 | 04:29 PM -
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యునిలీవర్
బ్రిటన్కు చెందిన మల్టినేషనల్ కంపెనీ యునిలీవర్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నది. కంపెనీ ఆధ్వర్యంలోని జెన్ అండ్ జెర్రీ ఐస్ క్రీమ్ సంస్థను మూసేస్తున్నామని, ఇందులో 7,500 ఉద్యోగాల తొలగిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. బ్రిటన్లో సబ్బులు, వ్యాసలీన్&z...
March 20, 2024 | 04:15 PM -
ఎన్ వీడియాతో కాగ్నిజెంట్ ఒప్పందం
లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో ఔషధ పరిశోధన సవాళ్లను పరిష్కరించే ఎన్విడియా బయోనెమోతో అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగ్నిజెంట్ జనరేటివ్ ఎఐ టెక్నాలజీ యాప్ ఈ ఒప్పందం చేసుకుంది. డెవలప్మెంట్ ప్రక్రియలో ఉత్పత్తిని ఇది పెంచనుంద...
March 20, 2024 | 03:55 PM -
టీసీఎస్ గుడ్ న్యూస్.. ఉద్యోగులకు త్వరలో!
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల వేతనాలు పెంచనుంది. ఆఫ్సైట్ ఉద్యోగులకు సగటున 7 నుంచి 8 శాతం ఆన్సైట్ ఉద్యోగులకు 2`4 శాతం పెంచే యోచనలో ఉందని తెలిసింది. నైపుణ్యాలను మెరుగుపరుచుకొని పనితీరు కనబరిచిన వారికి ...
March 19, 2024 | 07:59 PM -
డెల్ కీలక నిర్ణయం.. వారికి ప్రమోషన్లు ఉండవ్!
ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనల ప్రకారం ఆఫీసుకు రానివారికి ప్రమోషన్లు ఉండవని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే ఇంటి నుంచి పనిచేయాలనుకునేవారు అదే విధానాన్ని కొనసాగించొచ్చని డెల్ తమ ఉద్యోగులకు ఫిబ్రవరిలో జారీ చేసిన మెమోలో తెలియజేసింది. కానీ...
March 18, 2024 | 07:55 PM -
అమెరికాకు రూ.29,000 కోట్ల ఎగుమతులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబరులో అమెరికాకు మానదేశం నుంచి స్మార్ట్ఫోన్ ఎగుమతులు 3.53 బిలియన్ డాలర్ల ( దాదాపు రూ.29,000 కోట్ల)కు పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో ఇవి 998 మి.డాలర్లు (సుమారు రూ.8300 కోట్లు) గా ఉన్నాయి. ఇదే సమ...
March 18, 2024 | 03:07 PM -
టెస్లా ఎంట్రీకి లైన్ క్లియర్
టెస్లా సహా పలు అంతర్జాతీయ విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీ కంపెనీలు భారత్లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం అయింది. ఈ కంపెనీలను ఆకర్షించేందుకు రూపొందించిన ఈవీ పాలసీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆధునిక సాంకేతికతతో కూడిన ఈవీల తయారీకి...
March 16, 2024 | 03:17 PM -
హైదరాబాద్ లో డబ్ల్యూఎన్ఎస్ డెలివరీ కేంద్రం ప్రారంభం
అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ఎక్స్చేంజీలో నమోదైన డబ్ల్యూఎన్ఎస్ (హోల్డింగ్స్) లిమిటెడ్ హైదరాబాద్లో తన నూతన డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించింది. నానక్రామ్ గూడలోని ప్రిస్టిజ్ స్కై టెక్ భవనంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు డబ్ల...
March 15, 2024 | 04:06 PM -
ఎన్నికల వేళ కేంద్రం … మరో కీలక నిర్ణయం
లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అధిక ఇంధన ధరలతో అవస్థలు పడుతున్న వాహనదారులకు కాస్త ఉపశమనంన కలిగించే ప్రకటన చేసింది. లీటరు పెట్రోల్, డీజిల్ పై రూ. చొప్పున తగ్గిస్తున్నట్లు తెలిపింది. కొత్త ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర చమురు శాఖ తెల...
March 15, 2024 | 03:27 PM

- ABV: ఏపీకి ఆ హక్కు ఉంది కానీ …తెలంగాణ అసత్య ప్రచారం : ఏబీవీ
- Minister Narayana: ప్రజలెవరూ వదంతులు నమ్మొద్దు : మంత్రి నారాయణ
- Ayesha Meera: సీబీఐ కూడా మా బిడ్డకు న్యాయం చేయలేకపోయింది
- Minister Satya Prasad: వచ్చే ఎన్నికల్లోనూ జగన్ను ఓడిస్తారు : మంత్రి అనగాని
- TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మలా సీతారామన్
- YS Sharmila: విశాఖ ఉక్కు సమావేశం లో ఓ ఆసక్తికర దృశ్యం
- United Nations : ఐరాస చేసిన తీర్మానానికి భారత్ మద్దతు
- AI Minister: ప్రపంచంలోనే తొలిసారి …. ఏఐ మంత్రి
- NATS Volleyball Tournament on Sept 27
- Donald Trump: భారత్పై సుంకాలు విధించడం అంత తేలిక కాదు
