- Home » Bnews
Bnews
ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీకి స్థానం
ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ గ్రూప్ కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ ఏకంగా ఆరో స్థానానికి ఎగబాకారు. 118 బిలియన్ డాలర్ల నికర సంపదతో గూగుల్ వ్యవస్థాపకులు లారీపేజ్, సెర్గీ బ్రిన్లను వెనక్కి నెట్టేసి ముందుకు దూసుకెళ్లారు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్&zwnj...
April 13, 2022 | 03:07 PMతెలంగాణకు మరో భారీ ప్రాజెక్టు.. రూ.200 కోట్లతో
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. హైదరాబాద్లో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ (బీవీఎస్) సంస్థ జీనోమ్ వ్యాలీలో 200 కోట్ల రూపాయలతో టీకాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ సంజీవ్ నావన్ గుల్ రాష్ట్ర...
April 12, 2022 | 08:22 PMఆ దేశం నుండి అన్ని దిగుమతులపై నిషేధం
రష్యాతో వాణిజ్య సంబంధాలను ఉక్రెయిన్ అధికారికంగా తెంచుకుంది. ఆ దేశం నుండి అన్ని దిగుమతులను నిషేధించినట్లు ఆర్థిక మంత్రి యులియా సివైర్దెంకో తెలిపారు. ఇకపై రష్యా సమాఖ్య నుంచి అన్ని ఉత్పత్తుల దిగుమతులు నిలిచిపోతాయని ఆమె పేర్కొన్నారు. పరస్పర వాణిజ్యం ద్వారా వచ్చిన మొత్తాలను సైనిక చర్యకు నిధులుగా...
April 11, 2022 | 03:03 PMఆర్బీఐ కొత్త ప్రతిపాదన.. కార్డ్ లేకుండానే
రిజర్వ్ బ్యాంఖ్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ప్రతిపాదన చేసింది. కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంలలో నగదును విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విధానం ద్వారా ఏటీఎంల్లో నగదు తీసుకునే ఏర్పాటు చేయనున్నా...
April 8, 2022 | 08:00 PMఅమెరికా కంపెనీ ఇన్ఫోవిజన్ శుభవార్త.. మరో 2,000 మందిని
డిజిటల్ సేవలు, ఉత్పత్తుల అమెరికా కంపనీ ఇన్ఫోవిజన్ ఇంక్ 2023 కల్లా భారత్లో మరో 2,000 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లను నియమించుకునే యోచనలోఉంది. 2021-22లో కంపెనీ ఆకర్షణీయ పనితీరును కనబర్చిన నేపథ్యంలో, భారత్లో నూతన నియామకాల నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇన్ఫో విజన్&zw...
April 8, 2022 | 03:47 PMతెలంగాణలో హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థ Rs. 1000 కోట్ల పెట్టుబడులు
హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థ (హెచ్ సీ సీ బీ) తెలంగాణలో ₹1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఆహార శుద్ధి పార్క్ లో తమ రెండవ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీ కేటీఆర్ తో సమావేశం అనంతరం హెచ్సీసీబీ చైర్మన్ &...
April 7, 2022 | 04:12 PMకెనడా తర్వాత అతిపెద్ద సంస్థ.. హైదరాబాద్ లోనే : మంత్రి కేటీఆర్
పెట్టుబడులకు జీనోమ్ వ్యాలీ కేంద్రంగా మారిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జీనోమ్ వ్యాలీలో జాంప్ ఫార్మాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనడా తర్వాత హైదరాబాద్లోనే జాంప్ పెద్ద బ్రాంచ్ను ప్రారంభిం...
April 5, 2022 | 07:59 PMటెస్లా అధినేతి ఎలాన్ మస్క్… మరో కీలక నిర్ణయం
టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్లో 9.2 శాతం వాటా కొనుగొలు చేశారు. అమెరికా స్టాక్ ఎక్స్చేంజీ లకు పంపిన నోటిఫికేషన్లో ట్విట్టర్ ఈ సమాచారాన్ని వెల్లడిరచింది. ఈ వార్తల నేపథ్యంలో ప్రీ మార్కెట్ ట్రేడ్&...
April 5, 2022 | 03:20 PMభారత్, ఆస్ట్రేలియా మధ్య చారిత్రాత్మక ఒప్పందం
భారత్, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఎగుమతుల పరంగా ఉన్న అవరోధాలు తొలిగిపోనున్నాయి. ఈ ఒప్పందంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న 27 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వా...
April 4, 2022 | 03:14 PMబీడీఎల్ తో యూఏఈ సంస్థ ఒప్పందం
రక్షణ రంగంలో నూతన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్), యూఏఈకి చెందిన తవాజున్ ఎకనామిక్ కౌన్సిల్ (టీఈసీ)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ సైన్యం, రక్షణ అవసరాలకు అవసరమైన ఆయుధ సామగ్రి, ఉపకరణాలను తవాజున్ ...
April 1, 2022 | 03:29 PMరూ.6.27 కోట్లు పలికిన.. టిప్పు సూల్తాన్ చిత్రం
మైసూరు పాలకుడు హైదర్ అలి, అతని తనయుడు టిప్పు సుల్తాన్ 1780లో నాటి ఈస్టిండియా కంపెనీపై సాధించిన చారిత్రక విజయానికి చిత్రరూపమిచ్చిన కళాఖండలు లండన్లో రూ.6.27 కోట్లు (6,30,000 పౌండ్లు) భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. 242 ఏళ్ల కిందట సెప్టెంబరు పదో తేదీన జరిగిన రెండో ఆంగ్లో`మైసూరు యుద్...
March 31, 2022 | 03:15 PMలారస్ ఔషధానికి అమెరికా అనుమతి
లారస్ ల్యాబ్స్ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్ఎఫ్డీఏ) అనుమతి లభించింది. ఇది లొపినవిర్-రిటోనవిర్ మిశ్రమ ఔషధం. అమెరికాలోని అబ్వీ అనే బయోఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన కలెట్రా అనే బ్రాండుకు ఇది జనరిక్ మందు. దీన్ని హ్యూమన్ ...
March 26, 2022 | 03:42 PMలూసిడ్ మోటార్స్ సీఈవోతో కేటీఆర్
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ లూసిడ్ మోటర్స్ సీఈవో, సీటీవో పీటర్ రాలిన్సన్, సంస్థ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ డైరెక్టర్ జేమ్స్ హాకిన్స్తో మంత్రి కేటీఆర్ శాన్ హోసెలో సమావేశమయ్యారు. హైదరాబాద్లో ఎలక...
March 25, 2022 | 08:04 PMరష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల వల్లే…
భారత ఆర్థిక వృద్ధి 2022లో 4.6 శాతానికి పరిమితం కావొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇది గతంలో అంచనా వేసిన 6.7 శాతం కంటే 2.1 శాతం తక్కువ కావడం గమనార్హం. రష్యా`ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం వల్లే ఇది తగ్గొచ్చని పేర్కొంది. ఇంధన ధరలు, వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణం, కఠిన విధానాలు, ఆర్థ...
March 25, 2022 | 04:44 PMతెలంగాణలో కెమ్ వేద పెట్టుబడులు
తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకుగాను మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ కెమ్ వేద ముందుకు వచ్చింది. శాండియాగోలోని సంస్థ కార్యాలయంలో కేటీఆర్తో జరిగిన సమావేశంలో కెమ్ వేద ఈ మేరకు ప్రకటన చేసింది. లైఫ్సైన్సెస్ రంగంలో ప్రముఖ ...
March 22, 2022 | 02:03 PMఅమెరికా, చైనా తర్వాత.. భారత్ది మూడోస్థానం
భారత్లో బిలియనీర్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ పోతున్నది. 2021లో దేశంలో 215 మంది బిలియనీర్లు ఉండగా కొత్తగా 58 మంది ఈ జాబితాలో చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2022 వివరాల ప్రకారం అమెరికా టాప్&zwnj...
March 21, 2022 | 03:58 PMరిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం
ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ సంస్థల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా చమురును కొనుగొలు చేయాలనుకోవడం లేదని ప్రకటించింది. ఉక్రెయిన్పై దండయాత్ర నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యా చమురుపై ఆంక్షలు విధించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ సీనియర్...
March 17, 2022 | 07:50 PMవిశాఖలో పర్యాటక పెట్టుబడుల సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగంలో ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏప్రిల్ 16వ తేదీన విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సును నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పర్యాటక రంగం ఇన్వెస్ట...
March 17, 2022 | 03:36 PM- KCR: కేసీఆర్ సిట్ విచారణ.. భావోద్వేగ క్షణాలు!
- Pawan Kalyan: కేంద్ర బడ్జెట్ తో ‘వికసిత్ భారత్’ దిశగా వేగవంతమైన అడుగు.. పవన్ కళ్యాణ్..
- TTD: నకిలీ నెయ్యి వ్యవహారం ఉత్కంఠ..టీటీడీ ఈవో బదిలీ, కొత్త ఈవో నియామకం..
- AP Politics: ఏపీలో తారస్థాయికి రాజకీయ కక్షసాధింపులు!!
- Chiranjeevi: రామ్చరణ్–ఉపాసనకు ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఈ ఆనందానికి అవధుల్లేవు: మెగాస్టార్ చిరంజీవి
- Jogi Ramesh: అనుచిత వ్యాఖ్యల దుమారం..జోగి రమేష్ నివాసం వద్ద ఆందోళన..
- Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్లో ఏపీకి బూస్ట్… కొబ్బరి, జీడి రైతులకు ఊరట, మైనింగ్ మిషన్కు గ్రీన్ సిగ్నల్
- Ram Charan: ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతతో నింపింది: రామ్ చరణ్
- Haiku: ఏగన్ హీరోగా జో’ మూవీ ప్రొడ్యూసర్స్ నెక్ట్స్ మూవీ ‘హైకూ’ షూటింగ్ స్టార్ట్..
- Don’t Trouble the Trouble: హైదరాబాద్లో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ స్టార్ట్ చేసిన ఫహాద్ ఫాజిల్..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















