రాకముందు ఎలా ఉన్నారో… అది వచ్చిన తర్వాత కూడా!
కరోనా రాకముందు ఎలా ఉన్నారో అది వచ్చిన తర్వాత కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏమీ మారలేదు. వైరస్పట్ల నిర్లక్ష్యాన్ని వీడలేదు. కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న ట్రంప్ పూర్తిగా కోలుకోకుండానే వాల్టర్ రీడ్ సైనిక దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. దవాఖాన నుంచి న...
October 6, 2020 | 08:49 PM-
కమలాహారిస్ వర్సెస్ మైక్ పెన్స్ మధ్య నువ్వానేనా
అమెరికా ఎన్నికల ప్రచారంలో మరో కీలక ఘట్టానికి సమయం ఆస న్నమైంది. ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య ముఖాముఖీ సంవాదం నేడు జరగనుంది. డెమో క్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిన్ అభ్యర్థి మైక్ పెన్స్ ముఖాముఖీలో ఏమి చెప్పనున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూటా రాష్ట్రంలోని ...
October 6, 2020 | 08:26 PM -
శ్వేతసౌధానికి చేరిన డొనాల్డ్ ట్రంప్
కరోనా మహమ్మారితో మిలటరీ హాస్పిటల్లో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధానికి చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. మరో వారం రోజుల పాటు ఆయనకు వైద్యులు చికిత్స అందించనున్నారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్లకు...
October 6, 2020 | 02:22 AM
-
తొలి డిబెట్ తర్వాత బైడెన్ కు ఆధిక్యం!
తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ అనంతరం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పొలిస్తే ప్రత్యర్థి జోబైడెన్ పాపులారిటీ 14 పర్సంటేజ్ పాయింట్ల మేర పెరిగిందని వాల్స్ట్రీట్ జర్నల్ సర్వే తెలింది. అధ్యక్ష రేసులోకి దిగిన తర్వాత బైడెన్కు ఇంత ఆధిపత్యం రావడం ఇదే తొలిస...
October 5, 2020 | 09:44 PM -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు… అభ్యర్థుల తొలి ముఖాముఖి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలకఘట్టం ప్రారంభమైంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థుల తొలి ముఖాముఖి చర్చ అత్యంత ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఈ ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో...
September 29, 2020 | 11:41 PM -
మంగళవారం ట్రంప్ మరియు బిడెన్ మధ్య మొదటి డిబేట్
అధ్యక్షులు ట్రంప్ మరియు డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ నామినీ జో బిడెన్ మధ్య జరిగే మూడు అధ్యక్ష చర్చలలో 29 సెప్టెంబర్ మంగళవారం సాయంత్రం ఇరు అభ్యర్థుల మధ్య మొదటి బహిరంగ ముఖా ముఖి అధ్యక్ష చర్చ జరగనుంది.క్లీవ్ల్యాండ్లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం లోని క్లీవ్ల్యాండ్ క్లినిక్ వ...
September 28, 2020 | 05:35 PM
-
స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితేనే అధ్యక్షుడు అమోదిస్తారు
స్వేచ్ఛగా, నిజాయితీగా ఎన్నికలు జరిగితేనే వాటి ఫలితాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదిస్తారని శ్వేత సౌధం ప్రకటించింది. ఎన్నికల్లో ఓడిపోతే ప్రశాంతంగా అధికారాన్ని బదిలీ చేయబోనని ట్రంప్ చెప్పిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది. దీనిపై ప్రెస్ సెక్రటరీ మెక్ ఎన్నే మాట్లాడుతూ స్వే...
September 25, 2020 | 09:37 PM -
అధ్యక్ష ఎన్నికల్లో ఆ రాష్ట్రాలే కీలకమట!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 50 అమెరికన్ రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుంది. చాలా వాటిలో విజయావకాశాలపై ప్రధాన పార్టీలు రిపబ్లికన్, డెమోక్రటిక్ల అంచనాలు సృష్టంగానే ఉన్నాయి. ఈ విధంగా ఏదో రాజకీయ పార్టీనే గెలిపిస్తూ వస్తున్న రాష్ట్రాలను అమెరికాలో సేఫ్ స్టేట్స్ అని పిలుస్...
September 21, 2020 | 02:06 AM -
డొనాల్డ్ ట్రంప్ పై విష ప్రయోగం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై విష ప్రయోగం జరిపేందుకు కుట్రపన్నినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూయార్క్, కెనడా సరిహద్దుల్లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రంప్నకు చేరేలా శ్వేతసౌధం చిరునామాతో వచ్చిన పార్శిల్ కెనడా నుంచి వచ్చిన...
September 21, 2020 | 01:45 AM -
ప్రపంచంలోనే మొద్టమొదటి జన్యు మార్పిడి
ఈ ఫొటోలో కనిపిస్తున్న మేకపోతుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా జన్యు మార్పిడి (జీన్ ఎడిటింగ్) ద్వారా సృష్టించిన జీవాల్లో ఒకటి. మేకపోతులతో పాటు మగ పందులు, ఆవులు, గేదెలు, ఎలుకలకూ ఇలాగే జన్యు మార్పిడి చేశామని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ (డబ్ల్యూఎస్&zw...
September 16, 2020 | 10:22 PM -
వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్ కు అభిమానుల ఘననివాళి
ఉమ్మడి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా వాషింగ్టన్ డీసీ మెట్రో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమై ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ఛార్జ్ శ...
September 11, 2020 | 01:32 AM -
దాడులు – ఎదురు దాడులతో సాగుతున్న ట్రంప్ మరియు బిడెన్ వర్గాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగిర పడుతుండడంతో ఇరు ప్రధాన అభ్యర్థులు అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరియు మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్ ప్రచార కార్యక్రమాలను జోరు మీద సాగిస్తున్నారు. కోవిడ్-19 కారణంగా సుదీర్ఘంగా మొదలు అయిన అధ్యక్ష ఎన్నికల ప్రచారం, కార్మిక దినోత్సవం తరువాత కొత్తగా బహిరంగ తీవ్రతను స...
September 6, 2020 | 11:18 PM -
అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ఓట్లే కీలకం
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఈసారి భారతీయుల ఓట్లే అత్యంత కీలకం కానున్నాయి. ఈ విషయాన్ని భారతీయ సంతతికి చెందిన చట్టసభ సభ్యులు రాజా కృష్ణమూర్తి తెలిపారు. అమెరికాలో 20 లక్షల మంది హిందువులు పలు కీలక రాష్ట్రాలలో ఫలితాన్ని మలుపు తిప్పే ఆయుపట్టు వంటి ఓటుగా మారుతారని విశ్లేషించారు. ప్రస్తుత ఎన్నికలలో తోటి భా...
September 4, 2020 | 09:52 PM -
కరోనా నిబంధనలు ..ట్రంప్ విస్మరించడంపై విమర్శలు
వైట్హౌస్లో ఆవరణలో జరిగిన రిపబ్లికన్ సమావేశంలో కరోనా వైరస్ నిబంధనలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విస్మరించడంపై ప్రజారోగ్య వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారీ ఎత్తున మాస్క్లు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా, ఈ సమావేశం సాగిందని విమర్శించారు. ఈ సమావేశానికి వచ్చిన ...
August 30, 2020 | 08:48 PM -
ఇటు ఎన్నికలు.. అటు నిరసనలు
అమెరికాలో ఓవైపు రాజకీయం మరోవైపు జాత్యహంకార వ్యతిరేక నిరసనలు భగ్గుమంటున్నాయి. అధ్యక్ష పదవికి అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ను స్వీకరించారు. అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అభ్యర్థిత్వాన్ని స్వీకరించిన సందర్భంగా వ...
August 28, 2020 | 09:52 PM -
పౌర హక్కుల మహా ప్రదర్శనకు 57 ఏళ్ళు!
సరిగా 57 ఏళ్ల క్రితం పౌర హక్కులపై మార్టిన్ లూథర్ కింగ్ నిర్వహించిన ప్రదర్శన తరహాలోనే శుక్రవారం గెట్ యువర్ నీ ఆప్ ఆవర్ నెక్స్ పేరుతో వాషింగ్టన్లో లింకన్ మెమోరియల్ వద్ద ప్రదర్శన జరగనుంది. వేలాదిమంది ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొంటారని భావిస్తున్నారు. మ...
August 28, 2020 | 09:12 PM -
అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ నామినేషన్
అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా నామినేషన్ స్వీకరించారు. వైట్హౌస్ సౌత్ లాన్ నుండి రిపబ్లికన్ పార్టీ తరపున నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ఆయన అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు. హృదయపూర్వక కృతజ్ఞతతో, అన...
August 28, 2020 | 01:50 AM -
రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మైక్ పెన్స్
అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీదారుగా రిపబ్లికన్ పార్టీ తరపున మైక్ పెన్స్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ సదస్సునుద్దేశించి పెన్స్ మాట్లాడుతూ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జియో బైడెన్ చైనా తొత్తు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమ్యూనిస్ట్ చైనాకి చీర్ లీడర్&zw...
August 27, 2020 | 09:37 PM

- H1B Visa: హెచ్1బీ వీసా ఫీజుపై మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్
- H1b Visa: 24 గంటల్లో అమెరికా వచ్చేయాలి.. హెచ్1బీ ఉద్యోగులకు బిగ్ కంపెనీల ఆదేశాలు!
- TTA: అమెరికా వ్యాప్తంగా టీటీఏ బతుకమ్మ, దసరా వేడుకలు.. ఎప్పుడెక్కడంటే?
- Basket Ball: అండర్-16 ఆసియా కప్లో మెరిసిన తెలంగాణ అమ్మాయి
- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
