దాడులు – ఎదురు దాడులతో సాగుతున్న ట్రంప్ మరియు బిడెన్ వర్గాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగిర పడుతుండడంతో ఇరు ప్రధాన అభ్యర్థులు అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరియు మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్ ప్రచార కార్యక్రమాలను జోరు మీద సాగిస్తున్నారు. కోవిడ్-19 కారణంగా సుదీర్ఘంగా మొదలు అయిన అధ్యక్ష ఎన్నికల ప్రచారం, కార్మిక దినోత్సవం తరువాత కొత్తగా బహిరంగ తీవ్రతను సంతరించుకుంది అనే చెప్పాలి. రిపబ్లికన్ కు పట్టు ఉన్న దక్షిణ మరియు పశ్చిమ అమెరికన్ దేశాలలో డెమొక్రాట్లు రిపబ్లికన్ పై పట్టు సాదిస్తునట్లుగా కనిపించడం తో, భారీగా తెల్ల మధ్యప్రాచ్య రాష్ట్రాల్లో జాతి ధ్రువణ వ్యూహంతో అధ్యక్షులు ట్రంప్ తన డెమొక్రాటిక్ నాయకులను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది అని ప్రజ అభిప్రాయసేకరణ సమగ్ర సర్వేలు చెబుతున్నాయి. అందుకు సమాధానం గా మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్ తన పోలింగ్ ఆధిక్యాన్ని కాపాడుకోవడానికి దూకుడుగా కదులుతున్నారు. పెన్సిల్వేనియా, మిచిగాన్, పిట్స్బర్గ్ లో మిస్టర్ ట్రంప్ దాడులను ఖండిస్తూ ప్రసంగాలు చేసి పోలీస్ దాడులలో కేనోషా లో చనిపోయిన నల్ల జాతీయుడు జాకబ్ బ్లాక్ కుటుంబాన్ని పరామర్శించారు.
పదిలక్షల డాలర్ల తో అద్ధ్యక్షులు ట్రంప్ యొక్క శాంతిభద్రతల నేపథ్య దాడులను ఖండిస్తూ , కొరోనావైరస్ మరియు ఆర్థిక వ్యవస్థ పై అద్ధ్యక్షులు ట్రంప్ వైఫల్యాన్ని ప్రకటనల ద్వారా ప్రసారం చేస్తున్నట్లు తెలిసింది. అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన బృందం మాత్రం ఏక సందేశ ప్రచారం సరియైనదిగా భావిస్తున్నట్టు కనబడుతుంది. ఆగష్టు సమావేశాల తరువాత ఇరువురి మధ్య రేసు చాలా స్థిరంగా ఉన్నప్పటికీ, వేసవిలో కోవిడ్ -19 తీవ్రత కారణంగా దూరమయిన గ్రామీణ ఓటర్ల మద్దతును అద్ధ్యక్షులు ట్రంప్ కొంత తిరిగి పొందుతున్నట్టు కనబడుతుంది ఇందుకు కొన్ని రాష్ట్రాల్లో నెలకొన్న బిగుతే ఉందాహరణ. కానీ ప్రజల అభిప్రాయసేకరణ సమగ్ర సమాచారం ప్రకారం మిస్టర్ బిడెన్ దాదాపు ప్రతి ఇతర సమూహంతో ముందంజలో ఉన్నారు అని తెలిసింది. ముఖ్యంగా కోవిడ్ -19 వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో ఓటర్లు మిస్టర్ బిడెన్ వైపే మొగ్గుచూపుతున్నారు అని సర్వేలు చెప్తున్నాయి.
అమెరికన్ నగరాల్లో జరిగిన దోపిడీలు మరియు కాల్పులకు మిస్టర్ బిడెన్ పార్టీని నిందించడం ద్వారా మిస్టర్ బిడెన్ను ఇబ్బందిలో ఇరికిస్తూ తన అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరించడానికి అద్ధ్యక్షులు ట్రంప్ ప్రయత్నిస్తుంటే మాజీ వైస్ ప్రెసిడెంట్ మాత్రం మాజీ విదేశాంగ కార్యదర్శి జాన్ ఎఫ్. కెర్రీతో సహా మిత్రుల ప్రోత్సాహంతో, 2004 అధ్యక్ష ఎన్నికల ముందు వియత్నాం యుద్ధ సేవల వైఫల్యాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ అద్ధ్యక్షులు ట్రంప్ యొక్క దాడులపై ప్రతి దాడి చేశారు. విస్కాన్సిన్ మరియు మిన్నెసోటా వంటి తెల్ల జాతి వివక్ష ఉన్న రాష్ట్రాల లో అద్ధ్యక్షులు ట్రంప్ జాతి విభజన వ్యూహం తో మిస్టర్ బిడెన్ను పై ఆధిక్యత సాధించినప్పటికీ , 2016 లో అధ్యక్షులు ట్రంప్ ఆధీనంలో ఉన్న విభిన్న దక్షిణ , పాశ్చాత్య రాష్ట్రాల్ల మరియు ఫ్లోరిడా, నార్త్ కరోలినా, అరిజోనా మరియు జార్జియా రాష్ట్రాల్లో కోవిడ్ -19 కారణంగా పట్టు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది అని ప్రజ అభిప్రాయసేకరణ సమగ్ర సర్వేలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఇరువురు ఈ ఎన్నికల్లో గట్టిపోటీ ఎదుర్కోనున్నారు అనే చెప్పాలి.