- Home » Religious
Religious
Tirumala: టీటీడీకి రూ.1.01 కోట్ల విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి మరో భారీ విరాళం అందింది. టీటీడీ శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల
March 27, 2025 | 09:38 AMTirumala: ఆగమోక్తంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 30న ఉగాది (Ugadi) ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam)
March 26, 2025 | 02:41 PMOhio: కొలంబస్ ఒహాయోలో వైభవంగా శత సహస్ర లింగార్చన, కుంకుమార్చన పూజలు
గత 25 ఏళ్లుగా అమెరికాలో ముఖ్యంగా కొలంబస్ ఒహయో (Ohio) లో ఉంటున్న తెలుగు ప్రముఖులు జగదీష్ ప్రభల గత సంవత్సరం హైదరాబాద్ పెద్దమ్మ గుడి నుంచి వచ్చిన ప్రధాన పురోహితులు శ్రీ చంద్రమౌళి శర్మతో కలిసి నగరంలో వున్న లక్ష్మీ గణపతి టెంపుల్ (Lakshmi Ganapati Temple) యాజమాన్య భాద్యతలు తీసుకోవడం జరిగింది. ఆ సమయ...
March 26, 2025 | 09:46 AMTTD: ఎమ్మెల్యే లెటర్ల బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎప్పటి వరకు అంటే…!
మార్చి 24 నుండి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమలలో (Tirumala)శ్రీవారి దర్శనం అమలులోకి రానున్న నేపధ్యంలో.. ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. మార్చి 25 మరియు మార్చి 30వ తారీఖుల్లో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశా...
March 22, 2025 | 07:42 PMShoba Raju: “వేసవి వెన్నెల”- శోభా రాజు గారి చే ఉచిత అన్నమయ్య కీర్తనల శిక్షణా శిబిరం
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ గత 46 సంవత్సరాలుగా అన్నమయ్య(Annamayya) కీర్తనల ప్రచారానికి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంది. పద్మశ్రీ డా. శోభారాజు (Shoba Raju) గారి ఆధ్వర్యంలో ప్రతిసంవత్సరం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు.అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా తన ముందుకు సాగే శోభారాజు గా...
March 12, 2025 | 07:25 PMNATS: తిరుమలేశుడికి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రిక
అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్(NATS) అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది. తెలుగు...
March 12, 2025 | 04:56 PMSV Annaprasadam: ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్: భక్తుల ఆశల నిధి..
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్వీ అన్నప్రసాదం (SV Annaprasadam) ట్రస్ట్ భక్తులకు అన్నదానం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ట్రస్ట్కు దాతల విరాళాలు రూ.2,200 కోట్లు దాటాయని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు (B.R.Naidu) వెల్లడించారు. ఎంతో మంది దాతల సహకారంతో ...
March 12, 2025 | 11:20 AMHindu Temples: అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడులు
అమెరికా(America) లో హిందూ దేవాలయాల(Hindu Temples) పై ముష్కరులు చేస్తున్న దుశ్చర్యలపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇటీవల కాలిఫోర్నియా (California) లోని బిఎపిఎస్ హిందూ దేవాలయాన్ని ముష్కరులు అపవిత్రం చేశారు. కాలిఫోర్నియాలోని చినో హిల్స్లో ఉన్న శ్రీ స్వామినారాయణ మందిర్ను భారత వ్యతిరేక గ్రాఫిటీతో అపవిత...
March 12, 2025 | 08:31 AMNara Lokesh: కదిరిలోని శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణమహోత్సవం స్వామివారి కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఆలయ అధికారులు కదిరిః శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీ న...
March 11, 2025 | 08:10 AMTTD: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ మృతి
తిరుమలేశుని పద కీర్తనలతో ఆర్చించి తరించిన తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనలకు భక్తి శ్రద్దలతో విశేష ప్రాచుర్యం కల్పించిన సుమధుర గాయకుడు, టీటీడీ(TTD) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గుండెపోటుతో తిరుపతిలో కన్నుమూసారు. అన్నమయ్య సాహిత్య సౌరభాన్ని తన గాత్ర మాధుర్యంతో గానం చేసి, స్వర పరచి విశ్వ...
March 9, 2025 | 10:04 PMPadmaja Challa: శ్రవణానందంగా పద్మజా చల్లా వీణార్చన
అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి ఈ శనివారం సాయంత్రం అన్నమ స్వరార్చన లో పద్మజా చల్లా(Padmaja Challa) వీణార్చన సభక్తిపూర్వంగా అందించారు. శాస్త్రీయ వీణ వాయిద్య...
March 1, 2025 | 06:49 PMMaha Bhakthi Channel: మహా ఘనంగా జరిగిన మహా భక్తి ఛానెల్ ఈవెంట్!
మహాన్యూస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కాజ సమీపంలోని శ్రీ దశావతార టెంపుల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన శివోహం, మహా భక్తి ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) గారు, మంత్రి లోకేష్ (Nara Lokesh)...
March 1, 2025 | 09:28 AMPrayag Raj: జయహో కుంభ్ మేళా.. ఆధ్యాత్మిక వేడుక విజయవంతం కావడంపై మోడీ ట్వీట్..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభ్ మేళా(Maha Kumba Mela) విజయవంతంగా ముగిసింది.. 45 రోజులపాటు ఘనంగా జరిగిన కుంభమేళా ఉత్సవాలకు .. దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. ముఖ్యంగా కుంభ్ మేళా చివరిరోజు మహాశివరాత్రి పర్వదినం కావడంతో భక్తులు ప...
February 27, 2025 | 08:23 PMDr. Shobha Raju: ప్రయాగ్ రాజ్ లో శోభా రాజు గానం
మహా కుంభమేళ 24.2 2025 లో త్రీవేణీ సంగమమ్ లో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా శోభా రాజు(Dr Shobha Raju) గారు సంకీర్తనతో సూర్యకి నమస్కరించి గంగానది ప్రార్థన చేసారు.
February 25, 2025 | 11:00 AMSobha Raju: నృసింహ సంకీర్తనార్చన చేసిన శోభారాజు
యాదగిరి గుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బంగారు విమానం గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షన మహోత్సవం సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు(Sobha Raju) గారు వారి శిష్యలతో కలిసి అన్నమయ్య విరచిత నరసింహ స్వామి వారి సంకీర్తనలు నమామ్యహం మానవసింహం, ఫాలనేత్రానల, అంబుజాక్ష నమో, రావమ్మా మహాలక్ష్మీ, ...
February 24, 2025 | 07:36 AMYadagirigutta: యాదగిరిగుట్టలో స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) దంపతులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయం దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తిప్రపత్తులతో ప్రారంభించారు. ఆగమశాస్త్ర ప్రకారం జరిగిన ఈ స్వర్ణ...
February 23, 2025 | 06:54 PMVaranasi: వారణాసి లోని కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్న నారా లోకేష్ దంపతులు
కాశీ విశ్వేశ్వరస్వామి, కాశీ విశాలాక్షి ఆలయాలను సందర్శించిన మంత్రి నారా లోకేష్
February 17, 2025 | 09:24 PMNara Lokesh: మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు
ప్రయాగరాజ్ (యుపి): ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
February 17, 2025 | 05:03 PM- Nara Lokesh: ప్రవాసాంధ్రుల శ్రేయస్సే మా ప్రభుత్వ లక్ష్యం… డల్లాస్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్
- Nara Lokesh: డల్లాస్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం
- Nara Lokesh: NRI లను కలవటానికి నారా లోకేష్ అమెరికా పర్యటన
- Lok Bhavan: లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు భేటీ
- Savitri: ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- ముప్పవరపు వెంకయ్య నాయుడు
- IndiGo: ఇండిగో గందరగోళం…విమానాలు రద్దు
- Kamakya: మంత్రి సీతక్క లాంచ్ చేసిన అభినయ కృష్ణ ‘కామాఖ్య’ ఫస్ట్ లుక్
- Annagaru Vostaru: డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా “అన్నగారు వస్తారు” ట్రైలర్ రిలీజ్
- Nandamuri Kalyana Chakravarthy: 35 ఏళ్ల తర్వాత ‘ఛాంపియన్’ లో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ
- Ghantasala The Great: ఘనంగా ఘంటసాల ది గ్రేట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















