- Home » Religious
Religious
Kanchi: కంచి బంగారు బల్లిలో బంగారం మాయం!?
కంచి (Kanchi) వరదరాజ పెరుమాళ్ ఆలయం (Varadaraja Perumal Temple) మరోసారి వార్తల్లో నిలిచింది. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన 108 దివ్య ఆలయాలలో ఒకటిగా ఇది విరాజిల్లుతోంది. ఈ ఆలయంలోని బంగారం, వెండి బల్లులు (Golden Lizard) అత్యంత విశిష్టతను, ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అయితే ఈ విగ్రహాల పనుల విషయంలో గోల్మ...
November 6, 2025 | 01:07 PMTirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళం
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు కుటుంబంతో కలిసి భారీ వెండి గంగాళాన్ని (Silver Gangalam) విరాళంగా సమర్పించారు.
November 4, 2025 | 02:10 PMNara Lokesh: కుంచనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవం
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్ తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ గంగా, శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వేరస్వామివార్ల ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆల...
October 31, 2025 | 03:45 PMTTD: వైకుంఠ ద్వార దర్శనం పై స్పష్టత ఇచ్చిన టీటీడీ పాలకమండలి..
తిరుమలలో (Tirumala) వైకుంఠ ద్వార దర్శనాలపై జరుగుతున్న ప్రచారాలకు చివరికి స్పష్టత వచ్చింది. 10 రోజుల పాటు భక్తులకు కల్పిస్తున్న ఉత్తర ద్వార
October 29, 2025 | 11:56 AMTTD: వైకుంఠ ద్వారదర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వారదర్శనానికి (Vaikunta Dwara Darshanam) ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే వైకుంఠ ద్వార దర్శనం వ్యవధిపై గత కొన్నేళ్లుగా వివాదం, చర్చ కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి వైకుంఠద్వార దర...
October 28, 2025 | 07:38 PMTTD: వైకుంఠ దర్శనాలు రెండు రోజులకు కుదిస్తారా? తిరుమల భక్తులలో ఆందోళన..
ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో (Tirumala) వైకుంఠ ద్వార దర్శనాల వ్యవధిపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అన్నమయ్య భవన్లో (Annamayya Bhavan) జరుగుతున్న టీటీడీ (TTD) పాలకమండలి సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. గతంలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా టికెట్ల జారీ సమయంలో తిరుపతిలో (T...
October 28, 2025 | 06:00 PMSrisailam: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ
కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీశైలం (Srisailam) క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు
October 16, 2025 | 02:03 PMSVT: శాన్డియాగో శివ విష్ణు దేవాలయం 25వ వార్షికోత్సవ వేడుకలు షురూ
శాన్ డియాగోలోని శివ విష్ణు దేవాలయం (SVT) తన 25వ వార్షికోత్సవాన్ని (25th Anniversary) జరుపుకునేందు కు సిద్ధమవుతోంది. అక్టోబర్ 10వ తేదీ
October 11, 2025 | 07:08 AMVirginia: వర్జీనియాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
వర్జీనియా (Virginia) లో తిరుమలలో జరిగేటట్లుగా శ్రీనివాస కళ్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. క్యాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ (Capital Area Rayalaseema Association) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తిరుమలను మరిపించేలా అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును కన్నులపండువగా నిర్వహించారు. వేదిక పర...
October 6, 2025 | 08:55 AMKoneru Hampi: కోనేరు హంపికి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా “ధైర్య” పురస్కారం
అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న “నాద బ్రహ్మోత్సవ్- 2025” భాగంగా దశమి రోజున సాయంత్రం శోభారాజు గారిచే శిక్షణ పొందిన అన్నమాచార్య భావనా వాహిని సంస్థ విద్యార్థులు “అర్జున్, కృతిక, హరిని, అభినవ్, అభిరామ్, అక్షయ్, మానస పటేల్, తన్వ...
October 3, 2025 | 04:00 PMVVPB: హ్యూస్టన్ లో ఘనంగా విశ్వవేద పారాయణ వార్షికోత్సవం.. 500మందికి పైగా పాల్గొన్న భక్తులు
హ్యూస్టన్లోని శ్రీ రాధా కృష్ణ మందిరంలో సెప్టెంబర్ 20, 2025న జరిగిన విశ్వ వేద పారాయణ బృందం (VVPB) 7వ వార్షికోత్సవం విజయవంతంగా ముగిసింది. టెక్సాస్ రాష్ట్రం మరియు పొరుగున ఉన్న రాష్ట్రాల నుండి 500 మందికి పైగా భక్తులు హాజరై, సనాతన ధర్మ సంప్రదాయాల పట్ల పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబించారు. రఘు చుండూ...
September 30, 2025 | 05:10 PMChandrababu: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. అంతా వారి మహిమే అన్న చంద్రబాబు..
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కనక దుర్గమ్మ (Kanaka Durga) ఆలయంలో ఈ దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రి (Indrakeeladri)లో సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్నారు. దుర్గమ్మను సర్వస...
September 30, 2025 | 03:00 PMTirumala: తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసి) ఏర్పాటు
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల (Tirumala) కు వస్తుంటారు. నిత్యం భక్తులతో రద్దీగా దర్శనమిచ్చే తిరుమల క్షేత్రంలో ఎప్పటికప్పుడు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భక్తులకు సమగ్రమైన సేవలు అందించేందుకు టిటిడ...
September 26, 2025 | 02:58 PMCBN: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబునాయుడు దంపతులు
శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ దంపతులు తిరుపతిః తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నేటి సాయంత్రం సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) దంపతులతో కలిసి తిరుమల చేరుకున్న మంత్రి నారా లో...
September 25, 2025 | 08:51 AMAcyuta Gopi: ఆధ్యాత్మిక గురువు అచ్యుత గోపి వర్చువల్ మీడియా సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్20, 2025: చల్ మన్ వృందావన్ సంస్థ ఆధ్వర్యంలో, రాధాకృష్ణ అకేషన్స్ సహకారంతో నిర్వహించిన “అచ్యుత గోపి లైవ్ స్పిరిచ్యువల్ కాన్సర్ట్” సెప్టెంబర్ 20న హైదరాబాద్లోని మాదాపూర్లో హెచ్ఐసీసీ – నోవోటెల్ (ఎమ్ఆర్1) వేదికగా విజయవంతంగా జరిగింది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గాయని...
September 21, 2025 | 10:30 AMగీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి దగ్గరలో ఏర్పేడులో ఉన్న వ్యాసాశ్రమంను మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వామి వారు స్థాపించారు. 1926వ సంవత్సరంలో మలయాళ స్వామి వారి చేత స్థాపించిన ఈ ఆశ్రమం ద్వారా ఆధ్యాత్మిక ప్రవచనాలను దేశంలోనూ, విదేశాల్లోనూ బోధిస్తున్నారు. ఆ గురు పరంపరలో ఇప్పుడు నాలుగవ పీఠాధిపతిగా ఉన్నటువంట...
September 13, 2025 | 09:35 PMPink Diamond: తిరుపతి లో పోయింది అని ఆరోపణలు వచ్చిన పింక్ డైమండ్ గురించి లేటెస్ట్ అప్డేట్
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయాల్లో ఒకటి. శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆభరణాల్లో రాజులు, మహారాజులు బహూకరించిన అపారమైన రత్నాలు, బంగారు, వెండి వస్తువులు ఉన్నాయి. 2018లో ఈ ఆభరణాల్లో ఒక్కటైన పింక్ డైమండ్ (pink diamond) మాయమైందనే వార్తలు సంచలనం సృష్టించాయి. ఆలయ ప్రధాన అర్...
September 11, 2025 | 11:12 AMTTD: టీటీడి ఇఓగా అనిల్ కుమార్ సింఘాల్ మరోసారి…
ఆంధ్రప్రదేశ్లో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తు చేశారు. బాగా పని చేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు తితిదే ఈవోగా అనిల్...
September 8, 2025 | 07:08 PM- Savitri: ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- ముప్పవరపు వెంకయ్య నాయుడు
- IndiGo: ఇండిగో గందరగోళం…విమానాలు రద్దు
- Kamakya: మంత్రి సీతక్క లాంచ్ చేసిన అభినయ కృష్ణ ‘కామాఖ్య’ ఫస్ట్ లుక్
- Annagaru Vostaru: డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా “అన్నగారు వస్తారు” ట్రైలర్ రిలీజ్
- Nandamuri Kalyana Chakravarthy: 35 ఏళ్ల తర్వాత ‘ఛాంపియన్’ లో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ
- Ghantasala The Great: ఘనంగా ఘంటసాల ది గ్రేట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
- Jagan: చంద్రబాబు రాజకీయ చతురత..జగన్ మొండి వైఖరి..
- Nara Lokesh: భజన బృందం కారణంగా ఇరకాటంలో లోకేష్ భవిష్యత్తు..
- IndiGo: ఇండిగో అంతరాయం ప్రభావం: రామ్మోహన్ నాయుడుకు మద్దతుగా టీడీపీ నేతలు..
- Buggana: డోన్ నుంచీ నంద్యాల పార్లమెంట్ వరకూ… బుగ్గన భవిష్యత్ ఏమిటో?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















