- Home » Realestate
Realestate
యాచారంలో రియల్ ఎస్టేట్ జోరు… ఫార్మాసిటీ ఏర్పాట్లు వేగవంతం…భూములకు పెరిగిన డిమాండ్
హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం తర్వాత అత్యధిక మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ఫార్మా రంగమే. ఇప్పటికే మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్లతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్కు రీజినల్ రింగ్ రోడ్, ...
June 15, 2021 | 10:01 PMతెలంగాణలో భవన నిర్మాణ కార్మికులకు క్రెడాయ్ భరోసా
రాష్ట్రంలో నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులను కాపాడుకునేందుకు క్రేడాయ్ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న వలస కార్మికుల బాగోగులు చూసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వలస కార్మికులందరికీ కరోనా టీకాలు వేయించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవటంతో కార్మికుల సంక్షేమంపై ద•ష్టి పెట్టింది....
May 1, 2021 | 05:41 PMకరోనా సెకండ్ వేవ్… రియల్ ఎస్టేట్ కు కష్టాలు తప్పదా?
తెలంగాణలోనూ, ముఖ్యంగా హైదరాబాద్లో గత సంవత్సరం కోవిడ్ దెబ్బ నుంచి తేరుకుని మళ్ళీ లాభాలబాట పట్టిన రియల్ ఎస్టేట్రంగానికి కరోనా సెకండ్ వేవ్ మళ్ళీ నష్టాలను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో కరోనా సెకండ్వేవ్ అనుకున్నదానికంటే బాగా పెరిగిపోవడ...
May 1, 2021 | 05:35 PMహైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగంలో పెరిగిన పెట్టుబడులు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికీ పెట్టుబడిదారులకు ముఖ్య ప్రాంతంగా కనిపిస్తోంది. ఎంతోమంది తమ పెట్టుబడులను పెడుతున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి (క్యూ1) మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 922 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు రాగా.. ఇందులో 41 శాతం అంటే 384 మిలియన్ డాలర్ల ఇన్వెస్...
April 30, 2021 | 12:06 PMవంశీరామ్ బిల్డర్స్ ఆధ్వర్యంలో టెక్ పార్కులు
హైదరాబాద్లో ఐటీ కంపెనీల కోసం కొత్తంగా రూ.2,000 కోట్లతో వంశీరామ్ బిల్డర్స్ మూడు టెక్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. నానక్రామ్గూడలోని ఫైనాన్షియల్ జిల్లాలో జ్యోతి టెక్ పార్కు పేరుతో 16.5 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని, ఎస్డీ టెక్ పార్కు పేరుతో 11 ల...
April 17, 2021 | 12:44 AMతెలంగాణలో రియల్ భూమ్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో పెద్ద ఎత్తున పుంజుకున్న రియల్ వ్యాపారాల కారణంగా గత ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలల్లో భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ రియల్ భూమ్ కనిపిస్తోందని అంటున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ రిజిస్ట్రేషన్ జిల్లా...
April 16, 2021 | 10:49 PM35 వసంతాలు పూర్తి చేసుకున్న మైహోమ్.. టార్గెట్ వెల్లడించిన రామేశ్వరరావు జూపల్లి
హైదరాబాద్: ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోమ్ కన్స్ట్రక్షన్స్ ఈ ఏడాదితో 35 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది 8మిలియన్ చదరపు అడుగులు అంటే 80 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు పూర్తి చేయడమే తమ కంపెనీ లక్ష్యమని రామేశ్వరరావు తెలిపా...
April 9, 2021 | 08:05 AMSuchirindia TIMBERLEAF Celebrating Get Together at Suchirs Timberleaf Villas Hyderabad
Suchirs timberleaf villa owners celebrating get together in the lawns of club house. Suchirindia hosted an evening “SUHANA SAFAR”, Tollywood celebrity singer Simha with other celebrity singers rocked the event with best tollywood and bollywood numbers. It was an evening for all the mu...
April 6, 2021 | 07:31 AMరియల్ ఎస్టేట్ లో పెరిగిన కొనుగోళ్ళు
దేశంలోని మిగతా నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అందరికీ ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నారని, దానికితోడు మిగతా నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లో అమ్మకాలు జోరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై, బెంగళూరు, ...
April 3, 2021 | 04:43 AMహైదరాబాద్ లో పెరిగిన విల్లాల నిర్మాణాలు
హైదరాబాద్లో విల్లాలకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఓ కంపెనీ సిటీ శివారులోని మంచిరేవుల వద్ద ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. ఒక్కో విల్లా ఖరీదు రూ. 15 కోట్లు. 30 విల్లాలు ప్లాన్ చేస్తే.. లాంచింగ్ రోజే పది బుక్కయ్యాయి. మరో పది రోజుల్లో మరికొన్ని బుక్కయ్యాయి. ప్రస్తుతం మిగిలిన...
April 3, 2021 | 04:42 AMభాగ్యనగరంలో 2 వందల కోట్ల డాలర్ల ఐటీ ప్రాజెక్టు!
హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాదే కాదు.. ఏకంగా భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ పార్కు నిర్మాణానికి తెలంగాణకు చెందిన మైహోమ్ గ్రూపు శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు 2 వందల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. కోకాపేట వద్ద 30-35 లక్షల చదరపు అడుగుల మేర ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుందని సమాచారం. దీనిలో సెజ...
March 25, 2021 | 02:11 AMఏప్రిల్ 16 నుంచి 3 రోజులపాటు హైదరాబాద్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2021
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం ఇటీవలికాలంలో మళ్ళీ జోరందుకోవడంతో కొనుగోలుదారులకు కొత్త ప్రాజెక్టులు, వెంచర్లపై అవగాహన కల్పించేందుకు క్రెడాయ్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసినట్లు క్రెడాయ్ అధ్యక్షుడు పి. రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వి. రాజశేఖర్ రెడ్డి ...
March 20, 2021 | 04:01 AMటీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షో లో అమెరికా పత్రిక, తెలుగు టైమ్స్ సందడి
అమెరికాలో గత 18 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న తెలుగు టైమ్స్ పత్రిక టీ న్యూస్ ఛానల్ వారు మార్చి 13,14 తేదీల్లో ఏర్పాటు చేసిన గోల్డెన్ ప్రాపర్టీ షోలో ఓవర్ సీస్ మీడియా పార్టనర్ గా ఛురుకుగా పాల్గొనటమే కాక ఒక స్టాల్ ను కూడా ఏర్పాటు చేసింది. ప్రాపర్టీ షోను సందర్శించడానికి వచ్చినవారు అమెరికాల...
March 13, 2021 | 03:26 AMదేశంలోనే సురక్షితం, చౌక నగరం మన హైదరాబాద్ – మంత్రి హరీష్ రావు
హైదరాబాద్లో టీ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డెన్ ప్రాపర్టీ షోను మార్చి 13వ తేదీన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ వలన మనతోపాటు ప్రపంచం కూడా బాగా నష్టపోయిందని, తెలంగాణ రాష్ట్రం మాత్రం త్వరగా...
March 13, 2021 | 03:15 AMటీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షోను ప్రారంభించనున్న మంత్రి హరీష్రావు
రియల్ ఎస్టేట్ రంగంపై టీ న్యూస్ మార్చి 13,14 తేదీల్లో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్స్లో ఏర్పాటు చేసిన గోల్డెన్ ప్రాపర్టీ షో 2021ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్రావు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అపర్ణ కన్స్ట్రక్షన్స్, వాసవీ ...
March 12, 2021 | 10:08 AMటీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షోలో 55కిపైగా ప్రముఖ కంపెనీల స్టాల్స్…
తెలంగాణ రాష్ట్రంలో జోరందుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగంపై టీ న్యూస్ మార్చి 13, 14 తేదీల్లో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్స్లో ఏర్పాటు చేసిన గోల్డెన్ ప్రాపర్టీ షో 2021కి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ షోలో దాదాపు 55కి పైగా కంపెనీలు తమ స్టాల్స్ను ఏర్ప...
March 12, 2021 | 08:39 AMతెలంగాణ లో జోరు మీదున్న రియల్ రంగం
పూణే, ముంబై, చెన్నై, బెంగళూర్, కలకత్తా వంటి ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటే, హైదరాబాద్ లో మాత్రం అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అమ...
March 4, 2021 | 03:31 AMమార్చి 13, 14న హైదరాబాద్ లో టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షో 2021
తెలంగాణ రాష్ట్రంలో జోరందుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగంపై టీ న్యూస్ మార్చి 13, 14 తేదీల్లో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్స్లో గోల్డెన్ ప్రాపర్టీ షో 2021 ఏర్పాటు చేసింది. అపర్ణ కన్స్ట్రక్షన్స్, వాసవీ గ్రూపు సమర్పణలో మై హోమ్ గ్రూపు భాగస్వా...
February 25, 2021 | 09:11 AM- Davos: తెలంగాణలో రూ.6 వేల కోట్లతో రియాక్టర్ విద్యుత్ ప్లాంట్
- Davos: దావోస్లో ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ముఖ్యమంత్రి భేటీ
- Davos: దావోస్ లో మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
- Pawan Kalyan: పేషీపై పవన్ ఆరా, అందుకే ఆ నిర్ణయమా..?
- Nara Lokesh: ఎంపీలకు లోకేష్ హెచ్చరిక, పార్లమెంట్ కువెళ్ళాల్సిందే..!
- Ind Vs NZ: అతను ఈ సీరీస్ లో అయినా రాణిస్తాడా..?
- RO-KO: రోహిత్, కోహ్లీకి షాక్ తప్పదా..?
- Pakistan: మారని పాక్ బుద్ధి, రిపబ్లిక్ డే టార్గెట్ గా భారీ కుట్ర..!
- NATS: సెయింట్ లూయిస్లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
- Atreyapuram Brothers: ఘనంగా ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ ప్రారంభం.. ఆసక్తి రేకెత్తిస్తున్న కాన్సెప్ట్ పోస్టర్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()

















