ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే
ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. రెండు గంటలపాటు విచారించిన అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ అనంతరం జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ఓ వివా...
November 16, 2024 | 07:34 PM-
ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి : బండి సంజయ్
ఏబీవీపీ నాయకులపై పోలీసులు, బాసర ఐఐఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న బాసర ఐఐఐటీ విద్యార్థిని స్వాతిప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని అడిగితే విచక్షణ రహితంగా దాడి చేయిస్తారా? ...
November 16, 2024 | 07:24 PM -
దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ : మహేశ్కుమార్ గౌడ్
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హనుమకొండలో నిర్వహించిన మీడియాతో సమావేశంలో మహేశ్కుమార్ మాట్లాడుతూ పదేళ్లలో తెలంగాణలో అభివృద్ధి జరగల...
November 16, 2024 | 07:22 PM
-
Master Plan : బీఆర్ఎస్ను ఇరికించేందుకు బీజేపీని లాగుతున్న రేవంత్ రెడ్డి..!?
తెలంగాణలో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. మూడు పార్టీలూ వేటికవే పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఇరుకున పెట్టి లబ్ది పొందాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ ట్రై చేస్తోంది. ఇక కాంగ్ర...
November 16, 2024 | 07:13 PM -
300 ఏళ్ల క్రితం విధానాలు ఇప్పటికీ.. ప్రజలను పీడిస్తున్నాయి
ఔరంగజేబు విధానాలు ఇప్పటికీ ప్రజలను పీడిస్తున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేర్వర్రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 300 ఏళ్ల క్రితం ఔరంగజేబు నోటి మాటతో భూములు ఇచ్చి ఉండొచ్చు. కానీ, నేడు కుప్పలు కుప్పలుగా డాక్యుమెంట్స్తో ఆ భూములు మావి అంటున్నారు. ప్రజాస్...
November 15, 2024 | 08:15 PM -
హైదరాబాద్లో అలెగ్రో మైక్రో సిస్టమ్ ఏర్పాటు : మంత్రి శ్రీధర్బాబు
తెలంగాణలో పెట్టుబడులకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ సెమీకండర్టర్ల కంపెనీ అలెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్లో పరిశోధనాభివృ...
November 15, 2024 | 08:03 PM
-
పట్నం నరేందర్ రెడ్డి కి షాక్ ఇచ్చిన హైకోర్టు
బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్లో ఉంచాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నరేందర్ రెడ్డిని నేరస్థులతో కలిపి ఉంచారని, అలా కాకుండా స్పెషల్ బ్యారక్లో పెట్టాలని కో...
November 15, 2024 | 07:55 PM -
సీఎం రేవంత్ను కలిసిన బ్రిటీష్ హైకమిషనర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ మర్యాద పూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి లిండీ కామెరాన్ సహా వెంట ఉన్న బ్రిటన్ అధికారులను శాలువలతో సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. వారి వెంట కాంగ్రెస్&z...
November 15, 2024 | 03:26 PM -
ఆస్ట్రేలియాలో మల్లారెడ్డి విద్యాసంస్థలు
నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో మల్లారెడ్డి గ్రూప్ విద్యాసంస్థలను ఆస్ట్రేలియాలో నెలకొల్పనున్నట్లు మల్లారెడ్డి గ్రూప్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు విక్టోరియా పార్లమెంట్లో ఆ దేశపు మంత్రులతో మల్లారెడ్డి చర్చలు జరిపారు. మల్లా...
November 15, 2024 | 03:22 PM -
Jagan – KTR : ఒకే బాటలో జగన్, కేటీఆర్..!?
ఆంధ్రప్రదేశ్ విడిపోయినా తెలుగు రాష్ట్రాల రాజకీయం మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్కంఠ మరో రాష్ట్రం వాళ్లకు కూడా ఉంటుంది. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య పోటీ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది. రాష్ట్రాల మధ్య పోటీ ఆహ్లాదకరంగా ఉంటే మంచిదే. అయితే ఇప్పుడు ర...
November 15, 2024 | 03:11 PM -
Revanth Reddy : బీఆర్ఎస్ ట్రాప్లో సీఎం రేవంత్ రెడ్డి..!?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఏడాది సంబరాలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఏడాదిలో తాము హామీ ఇచ్చిన అన్ని గ్యారంటీలను అమలు చేశామని చెప్పుకుంటోంది. ఇటీవల జాతీయ స్థాయి పత్రికల్లో ఈ మేరకు ప్రకటనలు కూడా ఇచ్చారు. ఆల్ ఈజ్ వెల్ అని కాంగ్రెస్ పార్టీ భావిస్త...
November 15, 2024 | 03:09 PM -
తెలంగాణకు భారీ పెట్టుబడులు… మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో తెలంగాణకు భారీ పెట్టుబడులు.. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్బాబు తెలంగాణ రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైటెక్&...
November 15, 2024 | 02:56 PM -
ప్రభుత్వాన్ని కూల్చడంపైనే ఆ పార్టీ దృష్టి పెట్టింది : భట్టి
అధికారం కోల్పోయినప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. హైదరాబాద్లో భట్టి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వైఫల్యం ఏంటో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ వైఫల్యమా? రైతు రు...
November 14, 2024 | 07:35 PM -
KTR : కేటీఆర్ అరెస్ట్ ఖాయమా..?
తెలంగాణలో రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ ముందుంటోంది. అయితే బీఆర్ఎస్ కుట్రలను బయటపెట్టి ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఆ రెండు పార్టీల ...
November 14, 2024 | 01:22 PM -
అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి ముందు హైడ్రామా.. అసలు సంగతి అదే.
ఆంధ్రాలో రాజకీయాలు ఓ రేంజ్ లో ఉన్నాయి అనుకుంటే మన పురుగు రాష్ట్రం తెలంగాణలో మరింత రంజుగా మారుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తాజాగా కేటీఆర్ సోదరి, కెసిఆర్ కుమార్తె అయిన కవిత బ్రెస్ట్ మరియు జైలు ఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అదేవిధంగా కేటీఆర్ ని...
November 14, 2024 | 11:53 AM -
ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు.. హైకోర్టు షాక్
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు భుజంగరావు మధ్యంతర బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. మధ్యంతర బెయిల్ను పొడిగించాలని ఇటీవల ఆయన పిటిషన్ వేశారు. ఈ క్రమంలో పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం గురువారం సాయంత్రం 4 గంటల లోపు కోర్టు ఎదుట హాజరు కావ...
November 13, 2024 | 07:53 PM -
బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్రెడ్డికి .. 14 రోజుల రిమాండ్
బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అ...
November 13, 2024 | 07:51 PM -
ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదు : మంత్రి కోమటిరెడ్డి
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో నిందితులు ఎంత పెద్దవారైనా అరెస్టు చేయక తప్పదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ లగచర్ల ఘటనలో ప్రణాళిక ప్రకారమే కలెక్టర్పై దాడి చేశారు. కేటీఆర్తో స్థానిక మాజీ ఎమ...
November 13, 2024 | 07:45 PM

- Current Charges: ఏపీలో కరెంటు ఛార్జీల తగ్గింపు..! క్రెడిట్ ఎవరిది..?
- YCP: కూటమిలో లోపాలు వైసీపీకి బలంగా మారుతాయా?
- AP Govt: ప్రజలకు కూటమి దసరా కానుకగా ట్రూ డౌన్ విధానం..
- Minister Ponnam: స్థానిక సంస్థలకు తమ ప్రభుత్వం సిద్ధం : మంత్రి పొన్నం ప్రభాకర్
- KCR: తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- BJP: స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తాం: రాంచందర్ రావు
- Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు అద్భుతం : చంద్రబాబు
- KTR: గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్కు అనుకూలమే : కేటీఆర్
- Telangana: మోగిన నగారా.. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- Trimukha: ‘త్రిముఖ’ షూటింగ్ పూర్తి; పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం, 5 భాషల్లో విడుదల!
