కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే.. ఎంత దూరమైనా : సీఎం రేవంత్
ప్రజలనే కాదు, వేములవాడ రాజన్ననూ కేసీఆర్ మోసం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వేములవాడ గుడిచెరువులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ను గద్దె దించాలని సిరిసిల్ల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. మిడ్&...
November 20, 2024 | 08:08 PM-
ఏజీ వర్సిటీని సందర్శించిన అమెరికా ఎంబసీ సైంటిస్ట్
అమెరికా ఎంబసీలోని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సీనియర్ అగ్రికల్చర్ సైంటిస్ డాక్టర్ సంతోష్కుమార్ సింగ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. విశ్వవిద్యాలయం పరిపాలన భవన...
November 20, 2024 | 03:14 PM -
వారిని ఉత్తర కొరియాకు పంపాలి : జాజుల
కులగణనపై కొందరు రాజకీయ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, సర్వేకు సహకరించని వారి భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేసి ఉత్తరకొరియాకు పంపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కులగణనపై మెదక్లో ఏర్పాటు చేసిన రౌండ్టేబుల్ సమావేశానికి ముఖ్...
November 20, 2024 | 03:12 PM
-
హైదరాబాద్లో ఒక్కసారిగా పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం..
* భయంతో పరుగులు తీసిన జనం హైదరాబాద్లో మరో షాకింగ్ ఘటన ఇప్పుడు ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలతో నగరవాసులు ఆందోళన చెందుతుంటే.. ఓ బిల్డింగ్ మాత్రం దానికదే పక్కకు ఒరిగింది. ఈ ఘటన మాదాపూర్లోని సిద్దిక్ నగర్లో చోటుచేసుకుంది. మంగళవారం (నవంబర్ 19న) రాత్రి సమయంలో ఒక్కసా...
November 20, 2024 | 01:19 PM -
తెలంగాణను అవమానించిన మోదీకి ఊడిగం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఎం ఫైర్
తెలంగాణను ప్రధాని నరేంద్రమోదీ అవమానించారని, అలాంటి వ్యక్తికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఊడిగం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రెండుసార్లు గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలను కిషన్ రెడ్డిని ఎందుకు ...
November 20, 2024 | 09:04 AM -
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్కు హైకోర్టులో ఊరట
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. లగచర్ల దాడి కేసులో అరెస్టయిన ఆయన రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్న ఆయనను తోటి ఖైదీలతో ఉంచకుండా… ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ను హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇంటి...
November 20, 2024 | 09:01 AM
-
కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తనివ్వను : సీఎం రేవంత్ రెడ్డి
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా హనుమకొండలో కాలోజి కళాక్షేత్రం ప్రారంభం.. * ప్రజా కవి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి .. * 4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభం .. * ఆర్ట్ గ్యాలరీ సందర్శన * కాళోజి పై నిర్మించిన లగు చిత్రన్ని విక్షించిన ముఖ్యమంత్రి.. * పల...
November 19, 2024 | 09:26 PM -
వాళ్లేమైనా సంఘ విద్రోహ శక్తులా? : ఎంపీ ఈటల
కాంగ్రెస్ సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు చర్చ...
November 19, 2024 | 07:35 PM -
గత ప్రభుత్వం చేయలేని పనులు … తాము చేస్తుంటే : సీఎం రేవంత్
వరంగల్ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణను వృద్ధిలోకి తీసుకొచ్చినట్లేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాది పాలన పూర్తి సందర్భంగా హనుమకొండ లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుత...
November 19, 2024 | 07:34 PM -
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులకు.. బిగ్ షాక్
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కా...
November 19, 2024 | 07:20 PM -
కలెక్టర్ పై దాడి వెనుక ఉన్నది అతనే.. కొండా సురేఖ..
రెండు నిందలు, మూడు ఆరోపణలు అన్నట్టు సాగుతోంది తెలంగాణ రాజకీయం. కథ కొతికాలంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ చుట్టూ వెల్లువెత్తుతున్న ఆరోపణల గురించి తెలిసింది.. తాజాగా మరొకసారి లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న కేటీఆర్ హస్తం ఉంది అంటూ కొండా సురేఖ సంచల...
November 18, 2024 | 08:31 AM -
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కుమార్తె
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె డా. గుమ్మడి వి.వెన్నెల నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థకు చైర్పర్సన్గా వెన్నెలను నియమించడంతో ఆమె ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారాన్ని ప్రజల్లోకి కళాక...
November 17, 2024 | 11:12 AM -
కేసీఆర్ను ఫినిష్ చేస్తానన్న వాళ్లే ఫినిష్ అయిపోయారు: రేవంత్కు కేటీఆర్ వార్నింగ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారన్న కేటీఆర్.. కేసీఆర్ అంటే ఒక సామాన్య వ్యక్తి కాదని అన్నారు. రేవంత్ మాదిరే గత 24 ఏళ్లలో ఎంతో మంది ప్రగల్భాలు పలికారని గుర్తుచేసిన కేటీఆర్.. ఇలాంటి పిచ్చి ప్రేలాపనల...
November 16, 2024 | 09:21 PM -
ఆర్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ లోగో మరియు బ్రోచర్ ప్రారంభం…
హైదరాబాద్: కోకాపేట్లో ఆర్టస్ ఇంటర్నేషనల్ తన మొదటి క్యాంపస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వినూత్నమైన, సాంకేతికత, సంపూర్ణమైన అభ్యాసానికి ఇది కేంద్రంగా నిలవనుంది. ఆర్టస్ సీబీఎస్ఈ, కేంబ్రిడ్జ్ సిలబస్ల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందిస్తుంది. కృత్రిమ మేధా సాంకేతికత, మానవ విలువలు, సృజనా...
November 16, 2024 | 08:19 PM -
ఆయన జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శం : వెంకయ్య నాయుడు
విలువలతో కూడిన జర్నలిజానికి నిదర్శంగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీరావు అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. రామోజీరావు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. మీడియా మొదలుకుని అనేక రంగాల్లో వారు వేసిన బాటలు నేటికీ ఆదర్శంగా,...
November 16, 2024 | 07:44 PM -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే
ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. రెండు గంటలపాటు విచారించిన అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ అనంతరం జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ఓ వివా...
November 16, 2024 | 07:34 PM -
ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి : బండి సంజయ్
ఏబీవీపీ నాయకులపై పోలీసులు, బాసర ఐఐఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న బాసర ఐఐఐటీ విద్యార్థిని స్వాతిప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని అడిగితే విచక్షణ రహితంగా దాడి చేయిస్తారా? ...
November 16, 2024 | 07:24 PM -
దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ : మహేశ్కుమార్ గౌడ్
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హనుమకొండలో నిర్వహించిన మీడియాతో సమావేశంలో మహేశ్కుమార్ మాట్లాడుతూ పదేళ్లలో తెలంగాణలో అభివృద్ధి జరగల...
November 16, 2024 | 07:22 PM

- Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు అద్భుతం : చంద్రబాబు
- KTR: గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్కు అనుకూలమే : కేటీఆర్
- Telangana: మోగిన నగారా.. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- Trimukha: ‘త్రిముఖ’ షూటింగ్ పూర్తి; పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం, 5 భాషల్లో విడుదల!
- Telangana:తెలంగాణలో స్థానిక ఎన్నికలు .. షెడ్యూల్ ఇదే
- Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు
- NTR statue: ఏపీలో అత్యంత భారీ ఎన్టీఆర్ విగ్రహం
- South Korea: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన
- Yamini Sharma: వాటి గురించి మాట్లాడడానికి మీకేం హక్కు : యామినీశర్మ
- Kajal Agarwal: ట్రెండీ ఔట్ఫిట్ లో కాజల్ సొగసులు
