Telangana
సీఎం రేవంత్కు షాకిచ్చిన ఈసీ.. నోటీస్ జారీ
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ ఊహించని షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు గానూ రేవంత్ రెడ్డికి శుక్రవారం ఈసీ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వీటిపై ...
May 11, 2024 | 08:16 AMపాతబస్తీ పరిస్థితిపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఎల్బీనగర్లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. నగరంలోని పాతబస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు బ్యాంకు పెంచుకునేందుకే కాంగ్రెస్ సర...
May 11, 2024 | 08:12 AMసిరిసిల్ల కోసం ఎంతకైనా ఉద్యమిద్దాం: కేసీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఉండాలంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవాల్సిందేనని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాను కాపాడే బాధ్యత తనదని, అందుకోసం తనకు బలాన్నివ్వాల్సిన బాధ్యత జిల్లా ప్రజలదేనని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చే...
May 11, 2024 | 08:10 AMఎన్నికల వేళ క్రిక్కిరిసిన బస్సులు, రైళ్లు.. భారీ సంఖ్యలో ఆంధ్రాకి తరలివస్తున్న ఓటర్లు..
ఈనెల 13 సోమవారం నాడు ఆంధ్రాలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మరి ఎత్తున ప్రజలు సొంత రాష్ట్రానికి తరలివస్తున్నారు. ఆంధ్రాలోని స్వగ్రామాలకు తరలివస్తున్న వారి కారణంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర కి వస్తున్న బస్సులు క్రిక్కిరిసి ఉంటున్నాయ...
May 11, 2024 | 08:06 AMపోలింగ్ ఏజెంట్ల విషయంలో ఈసీ కీలక ఆదేశం
తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో పోలింగ్ ఏజెంట్ల నియామకాలపై ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామక లిస్ట్ను రిటర్నింగ్ అధికారికి ముందుగా అందజేయాల్సిన అవసరం లేదని, పోలింగ్ రోజున బూత్ ప్రిసైడింగ్ అధికారికి వి...
May 11, 2024 | 07:55 AMగతంలో బీఆర్ఎస్… ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలోనే : మోదీ
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని, ఆ నిధులన్నీ అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దో...
May 10, 2024 | 08:15 PMవారికి తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత కూడా లేదు : ఉత్తమ్
గత పదేళ్లలో ఎంపీలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ పార్లమెంట్లో విపక్ష ఎంపీలు మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు...
May 10, 2024 | 08:12 PMబీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు బెయిల్
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యలర్ మార్ఫింగ్ కేసులో క్రిశాంక్ను పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. రూ.25 వేలతో కూడిన 2 పూచ...
May 10, 2024 | 07:59 PMఫోన్ ట్యాపింగ్ కేసు లో కీలక నిందితుడు ప్రభాకర్ రావు పై అరెస్ట్ వారెంట్ జారీ..
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విషయంలో ముఖ్య నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. సీఆర్ పీసీ 73 సెక్షన్ కింద ప్రభాకర్ రావుపై అరెస్టు వారంటూ జారీ చేయాల్సిందిగా పోలీసులు పిటీషన్ దాఖలు ...
May 10, 2024 | 07:49 PMమాధవిలత ఓ పెద్ద కమెడియన్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
హైదరాబాద్ లో లోక్ సభ ఎన్నికల జోరు బాగా ఎక్కువైపోయింది. ఎండ వేడి కంటే కూడా ఎన్నికల వేడి తెలంగాణలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం కామన్ అయిపోయింది. తాజాగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థ...
May 10, 2024 | 05:07 PMఏపీలో మళ్లీ జగనే సీఎం.. కేసీఆర్..
ఆంధ్రాలో ఇప్పుడు ఎన్నికల టెన్షన్ మామూలుగా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాబోయే ఆంధ్ర రాష్ట్ర సీఎం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం అందరిని కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గత ప్రభుత్వ...
May 10, 2024 | 03:13 PMబస్సులో ప్రయాణిస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ..
తెలంగాణలో కేసీఆర్ కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం నమోదు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసింది నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా కేటీఆర్, బీఆర్ఏస్ నేతలు అదే పనిగా కాంగ్రెస్ ను విమర్శిస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ అందిస్తున్న పథకాలకు సంబంధించి ఏది సజావుగా సాగడం లే...
May 10, 2024 | 11:43 AMబీజేపీని గెలిపించాలనేదే కేసీఆర్ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, అదే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అసలు ఎలక్షన్ల బరిలో బీఆర్ఎస్ పార్టీ లేనేలేద...
May 9, 2024 | 10:36 PM‘15 సెకన్లు కాదు.. ఓ గంట ఇవ్వండి మోదీజీ’.. నవనీత్ రాణా వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్
15 సెకన్ల పాటు పాటు పోలీసులను పక్కనపెడితే తామేం చేయగలమో చూపిస్తామంటూ బీజేపీ ఎంపీ నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నవనీత్ వ్యాఖ్యలపై గురువారం స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. నవనీత్ రాణాకు 15 సెకన్ల సమ&zwnj...
May 9, 2024 | 10:35 PMకాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే: హరీశ్ రావు
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. బీజేపీతో పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, మైనార్టీల సంక్షేమానికి తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. సిద్దిపేటలో గురువారం నిర...
May 9, 2024 | 10:28 PMరిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేసేందుకే అమిత్ షా, నరేంద్ర మోదీ దేశం అంతటా చక్కర్లు కొడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం.. నేడు బీజేపీ కారణంగా ప్రమాదంలో పడిందని, దానివల్ల రాజ్యాంగం ప్రకారం బడుగు, బలహీన వర్గాలకు దక్క...
May 9, 2024 | 10:17 PMఈ ఎన్నికల్లో మేం అద్భుత విజయం : మంత్రి ఉత్తమ్
నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది కాంగ్రెస్లో చేరుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలవాలని చూస్తున్నాయని విమర్శించార...
May 9, 2024 | 10:13 PMఅలా జరిగితే కేంద్రంపై… ఆధారపడాల్సిన పరిస్థితి : కేటీఆర్
బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అలా జరిగితే చిన్న పనుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని, అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు...
May 9, 2024 | 10:12 PM- The Paradise: ప్యారడైజ్ మేకర్స్ రిస్క్ ఫలిస్తుందా?
- BMW: రవితేజకు ఆ సక్సెస్ సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Murari vs Jalsa: రీరిలీజుల విషయంలో అర్థం లేని పోటీ
- Rowdy Janardhana: ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ లో “రౌడీ జనార్థన” – దిల్ రాజు
- Nari Nari Naduma Murari: నారి నారి నడుమ మురారి పొట్టపగిలి నవ్వేలా వుంటుంది – శర్వా
- Dragon: ఎన్టీఆర్ కు తల్లిగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్
- Lenin: లెనిన్ కు ప్యాచ్ వర్క్?
- NBK111: గోపీచంద్ సినిమా కోసం లుక్ పై బాలయ్య వర్కవుట్స్
- Shruti Haasan: నాపై ఎన్నో రూమర్లు వచ్చాయి!
- The Raja Saab: రాజా సాబ్ అనుకున్న కంటే తక్కువ రేటుకే
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















