ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్, భారత జాగృతి శ్రేణులు ఆమె ఇంటికి చేరుకొని భారీ కేక్ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, తన జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీ...
March 14, 2024 | 03:55 PM-
నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ నేత ఆరూరి రమేశ్ తెలిపారు. పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్లోనే ఉన్నానని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవలేదని స్పష్టం చేశారు. ఆరూరి రమేశ్ పార్టీ మారుతా...
March 13, 2024 | 07:56 PM -
ముస్లింలకు సీఎం రేవంత్ ఇఫ్తార్ విందు
రంజాన్ దీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ముస్లీంలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ నెల 15న రంజాన్ మొదటి శుక్రవారం కావడంతో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రతి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇవ్వనున్నట్టు రేవంత్ ప్...
March 13, 2024 | 07:40 PM
-
బీఆర్ఎస్ కు షాక్.. కోనేరు కోనప్ప రాజీనామా
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. బీఎస్పీతో పొత్తుతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ఆయన తెలిపారు. ఈ నెల 14న మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కోనప్ప కలిశారు. నియ...
March 13, 2024 | 07:37 PM -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మళ్లీ ఆ ఇద్దరు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్లను ఖరారు చేస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను మరోసారి కేబినెట్ తీర్మానం చేసింది. వీరిద్దరి పేర్లను గవర్నర్కు ప్రభుత్వ...
March 13, 2024 | 04:25 PM -
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏటా సెప్టెంబరు 17న
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ప్రాంతం భారతదేశంలో విలీనమైన సెప్టెంబరు 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిం...
March 13, 2024 | 04:21 PM
-
తెలుగు రైతుబడి కి అరుదైన గౌరవం
డిజిటల్ మీడియా వేదికల ద్వారా రైతులకు సమగ్ర వ్యవసాయ సమాచారం అందజేస్తున్న తెలుగు రైతుబడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐఐటీ ఢిల్లీ ఈ ఏడాదికి నిర్వహించే ఆంత్రోప్రెన్యూర్షిప్ సమ్మిట్లో పాల్గొని, ప్రసంగించాలని రైతుబడి సంస్థ స్థాపకుడు జూలకంటి రాజేందర్&zwnj...
March 13, 2024 | 04:19 PM -
మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా శంభీపూర్ రాజు
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ మరో స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజిగిరి నుంచి శంభీపూర్ రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీ అధినేత ప్రకటన చేశారు. కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన శంభీపూర్ రాజు ప్రస్తుతం ఎమ్మ...
March 13, 2024 | 04:12 PM -
హైదరాబాద్ లో యాక్స్ట్రియా కేంద్రం విస్తరణ
జీవశాస్త్ర రంగంలోని సంస్థలకు క్లౌడ్ సాఫ్ట్వేర్, డేటా అనలిటిక్స్ సేవలను అందించే యాక్స్ట్రియా హైదరాబాద్లోని తన ఇన్నోవేషన్ కేంద్రాన్ని విస్తరించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థకు ఇది తొమ్మిదో గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రం. కృత్రిమ మేధ, జనరేటివ్&...
March 13, 2024 | 04:08 PM -
నన్ను ఎవరూ అవమానించలేదు..కావాలనే చిన్నపీట మీద: భట్టి
యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో అర్థంపర్థం లేకుండా ట్రోల్ చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బంజారాహిల్స్లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మా...
March 12, 2024 | 09:20 PM -
400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దాం : అమిత్ షా
తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మోదీని మూడోసారి ప్రధాన...
March 12, 2024 | 09:17 PM -
తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
గత పదేళ్లలో దేశంలో రైల్వే గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అహ్మదాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్-విశాఖ మార్గంలో రెండో వందేభారత్ ఎక్స్ప్రెస్ను వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్ట...
March 12, 2024 | 08:25 PM -
తెలంగాణ కేబినెట్ భేటీ .. కీలక నిర్ణయాలు ఇవే
అర్హులైన పేదలకు త్వరలో తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి వర్గ నిర్ణయాలను శ్రీనివాస్ ...
March 12, 2024 | 08:15 PM -
పోలో విజేతగా అమెరికా టీమ్
ఇంటర్నేషనల్ అరెనా పోలో ఛాంపియన్షిప్ 2024లో యుఎస్ఏ (అమెరికా) టీమ్ విజేతగా నిలిచింది. అజీజ్ నగర్లోని హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ (హెచ్పిఆర్సి) గ్రౌండ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో నాలుగు దేశాలకు చెందిన జట్లు పోటీ పడ్డాయ...
March 12, 2024 | 04:13 PM -
తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 15న, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ 16న రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సీఎస్ సూచించారు. రాష్ట్రపతి కార్యాల...
March 12, 2024 | 04:10 PM -
మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట
ఆంధ్రప్రదేశ్లోని అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఆమెకు విధించిన ఐదేళ్లు శిక్షపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశారంటూ అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త, బ్యాంకు అధికారులపైనా సీబీఐ అధికారులు కేసు నమోద...
March 12, 2024 | 04:09 PM -
భాగ్యనగర ప్రజలకు కేంద్రం మరో కానుక.. దేశంలోనే తొలిసారిగా
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆథారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్...
March 12, 2024 | 04:06 PM -
భద్రాచలంలో ప్రతిష్ఠాత్మక పథకం ప్రారంభం
భద్రాచలంలో ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. బడుగువర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని, వీటి పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయ...
March 11, 2024 | 07:43 PM

- Chandrababu: చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన బీజేపీ..!?
- Anatapuram: టీడీపీ కి సవాలు గా మారుతున్న ఉమ్మడి అనంతపురం అంతర్గత కలహాలు..
- Chandra Babu: డీఏ, ఐఆర్, పీఆర్సీపై ఉద్యోగుల గళం – చంద్రబాబు ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి..
- Pawan Kalyan: జిల్లాల పర్యటనపై విరామం – స్థానిక ఎన్నికల ముందు వ్యూహం మార్చిన పవన్ ..
- Mohan Babu: మోహన్ బాబుకు షాక్..! కలెక్షన్ కింగ్ అనేది ఇందుకేనేమో..!?
- TDP: క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎదుర్కొంటున్న కూటమి..
- Sergio Gor: డొనాల్డ్ ట్రంప్ వీరవిధేయుడికి సెనెట్ ఆమోదం
- Mohanlal: మోహన్లాల్కి మరో అరుదైన గౌరవం
- Raiden:విశాఖ నగరానికి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ
- Chandrababu: చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టుకు.. ప్రధాని గ్రీన్ సిగ్నల్!
