నేను అవకాశవాదిని కాదు.. అవకాశాలే నావద్దకు వచ్చాయి
కాంగ్రెస్ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య ఆ పార్టీలో చేరామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. వ్యవస్థలను అపహాస్యం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్...
April 2, 2024 | 08:24 PM-
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ నలుగురినీ .. నిందితులుగా చేర్చాలి
మాజీ మంత్రి హరీశ్రావు నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని బీజేపీ నేత రఘునందన్రావు అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్, వెంకట్రామిరెడ్డి పేర్లనూ...
April 2, 2024 | 08:22 PM -
కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం : రేవంత్
కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 6న నిర్వహించనున్న జనజాతర సభ ఏర్పాట్లను మంత్రులు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు తుక్కుగూడ వేదిక నుంచే కాంగ్రెస్&z...
April 2, 2024 | 08:20 PM
-
ఓవైపు లోక్ సభ ఎన్నికలు.. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్..
మొన్నటివరకూ మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం.. అని బీఆర్ఎస్, బీజేపీలు వార్నింగులిచ్చాయి. బీఆర్ఎస్ లీడర్లైతే మేం కనుసైగ చేస్తే అన్నట్లుగా మాట్లాడారు. కేటీఆర్, హరీశ్ రావు.. ఎన్నో నెలలు ఈప్రభుత్వం ఉండదు అన్నట్లు కామెంట్స్ చేశారు. అయితే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించేసరికి.. గులాబీ పార్టీలో కుదుపు మ...
April 2, 2024 | 08:11 PM -
ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. దేవాదాయశాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తలంబ్రాలు కావాల్సిన వారు రాష్ట్రంలోని ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.151 చెల్లించిన...
April 2, 2024 | 03:33 PM -
ఆపాపం కేసీఆర్ దే : సీపీఐ
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు, కృష్ణా పరివాహక ప్రాంతాలు ఎండిపోవడానికి పాపాల భైరవుడు కేసీఆర్ కారణమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పులతోనే తెలంగాణ రైతాంగం ఇబ్బందులు పడుతుందన్నారు. పంటనష్టానికి ఎకరానికి రూ.25వేలు డిమాండ్ ...
April 2, 2024 | 03:27 PM
-
లోక్ సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్గా సామా రామ్మోమన్ రెడ్డిని నియమించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర...
April 2, 2024 | 03:23 PM -
వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా.. కడియం కావ్య
వరంగల్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కడీయం కావ్యకు కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆ అవకాశాన్ని వదులుకొని తండ్రి కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్లో చేరిన ఆమెకు అనుకున్నట్లుగానే సీటు కేటాయించారు. దీం...
April 2, 2024 | 03:14 PM -
వేలాది మంది రైతులతో మల్లన్న సాగర్ను ముట్టడిస్తాం: హరీశ్రావు
నీళ్లు, విద్యుత్ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ప్రభుత్వ అలసత్వం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం సిద్దిపేట కలె...
April 2, 2024 | 01:11 PM -
కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి.. లేదంటే..: కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేటీఆర్ ఆదేశాలతోనే తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ఆ పార్టీ నేత కేకే మహేందర్...
April 2, 2024 | 01:08 PM -
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ వాయిదా.. ఎందుకంటే?
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. ఈ నెల 2వ తేదీన జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ చేపట...
April 1, 2024 | 08:07 PM -
పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా? : భట్టి
సూర్యాపేటలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్లో చేరుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు ఆయన మాటల్...
April 1, 2024 | 08:05 PM -
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు.. మరోసారి జరగకుండా : కేటీఆర్
కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోరపాటు మరోసారి జ...
April 1, 2024 | 08:00 PM -
కేంద్రం ఎంత ఇస్తే… అంతే ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా : మంత్రి పొన్నం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరువు, రాజకీయ పార్టీ, ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. చేతనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం కోరాల...
April 1, 2024 | 07:52 PM -
దాన్ని ముట్టుకుంటే ఈ ప్రాంతం అగ్నిగుండం అవుతుంది : హరీశ్రావు
రేవంత్ రెడ్డిపై గతంలో కడియం శ్రీహరి ఎన్నో విమర్శలు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. హన్మకొండలో నిర్వహించిన బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. విమర్శలు చేసిన రేవంత్ రెడ్డితోనే కండువా కప్పించుకున్...
April 1, 2024 | 07:48 PM -
డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్.. అందుకే ఈ అబద్ధాలు: ఉత్తమ్కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ నేత కేసీఆర్ డిప్రెషన్లో, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, అందుకే అబద్ధాలు ఆడుతున్నారని కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్.. జిల్లాల పర్యటనలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనన్...
April 1, 2024 | 07:27 PM -
లోక్సభ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్న రేవంత్ రెడ్డి..!
తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తరపున రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది. దీంతో ఆయనపై నమ్మకం మరింత పెరిగింది. హైకమాండ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల హడ...
April 1, 2024 | 07:25 PM -
బెజ్జంకి యువతికి మిస్ టీన్ టైటిల్
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన ప్రమోద్రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్ యూకే టైటిల్ గెలుచుకుంది. యూకేలోని వారింగ్టన్ పార్ హాల్లో యునైటెడ్ కింగ్డమ...
April 1, 2024 | 03:39 PM

- Mithra Mandali: ఘనంగా ‘మిత్ర మండలి’ ట్రైలర్ ఆవిష్కరణ
- Vangaveeti Radha: రాజకీయాలకతీతంగా నిలిచిన వంగవీటి, కొడాలి, వల్లభనేని స్నేహం..
- YSRCP: మెడికల్ కాలేజీలపై మరింత పోరు.. జగన్ యాక్షన్ ప్లాన్
- Fake Liquor: కల్తీ మద్యం తయారీ.. చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్
- Venkaiah Naidu: ప్రజాప్రతినిధులు పార్టీ మారితే.. ఆ పదవికి రాజీనామా చేయాలి : వెంకయ్య నాయుడు
- High Court: హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్ మల్లన్న
- Minister Tummala : రాజకీయ కక్షతో కేసులు పెట్టొద్దు : మంత్రి తుమ్మల
- Minister Seethakka: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొమరం భీం వర్ధంతి : మంత్రి సీతక్క
- Minister Adluri : మా సామాజికవర్గంలో పుట్టడం తప్పా? : మంత్రి అడ్లూరి
- High Court: చెవిరెడ్డి మోహిత్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
