సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నేతలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డితో పాటు సంగారెడ్డి ఇన్ఛార్జి పులిమామిడి రాజుకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కల్పి...
April 13, 2024 | 08:11 PM-
కేసీఆర్ ను ఆహ్వానించిన చింతమడక గ్రామస్తులు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి వేడుకలను నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకకు హాజరు కావాలని బీఆర్ఎస్ సీనియర్ నేత కల్వకుంట్ల వంశీధర్ రావు కేసీఆర్ దంపతులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన ప...
April 13, 2024 | 08:00 PM -
వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్
వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం హనుమకొండ జెడ్పీ చైర్మన్గా ఉన్న సుధీర్ కుమార్ 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ విధేయ...
April 13, 2024 | 03:34 PM
-
హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. జులై 8, 9 తేదీల్లో అంతర్జాతీయ కృత్రిమ మేధస్సు సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కృత్రిమ మేదస్సుపై అవగాహన కల్పించేందుకు ని...
April 13, 2024 | 03:18 PM -
పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకీ సృష్టమైన మెజారిటీ రాదు : కేటీఆర్
భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంచభక్ష పరమాన్నాలు కలిపిపెట్టినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తినలేని పరిస్థితిలో ఉన్నది. తెలంగాణలో బీఆర్ఎస్ 10 నుంచి ...
April 13, 2024 | 01:32 PM -
ఏపీ ఎలక్షన్స్ లో వాళ్లే కీలకం.. కేటీఆర్
ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న విషయంపై కేటీఆర్ తెలివిగా సమాధానమిచ్చారు. ఒకపక్క ఎవరికి వారు సర్వేలు చేసుకుంటూ.. తమదే గెలుపు అని చెబుతూ ఉన్నారు. కేటీఆర్ మాత్రం ఓటర్ల మనసులో ఏముందో ఈరోజుకి కూడా ఎవరికీ తెలీదు.. అదే అసలైన సర్వే అని అన్నారు. అంతేకాదు మీటింగులు పెట్టినప్పుడు ఆంధ్రాలో జగన్ కి జనాలు ...
April 13, 2024 | 01:15 PM
-
ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ సానుభూతి పలుకులు: ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారని, అందుకే తమ పార్టీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు, వారి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్ అన్నారు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు శుక్రవ...
April 13, 2024 | 10:56 AM -
రియల్ ఎస్టేట్ను నాశనం చేసిన సీఎం రేవంత్.. మండిపడ్డ కేటీఆర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి మైక్ వీరుడని, మైక్ పట్టుకుంటే పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తాడని సెటైర్లు వేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భువన&zw...
April 13, 2024 | 10:54 AM -
దమ్ముంటే గాంధీభవన్ ఎదుట నిరసన చెయ్: మంత్రి పొన్నంకు బండి సంజయ్ సవాల్
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 14వ తేదీన కరీంనగర్లో దీక్ష చేస్తానంటూ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యా...
April 13, 2024 | 10:52 AM -
ధాన్యం కొనుగోలు, నీటి సరఫరా అంశాలపై స్పందించిన రేవంత్ రెడ్డి..
ధాన్యం కొలుగోలు, నీటి సరఫరా ఇబ్బందుల గురించి తన దృష్టికి రావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కృత్రిమంగా నీటి కొరతను ఏర్పరిచి.. ప్రజలను ఇబ్బంది పెడితే ఒప్పుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గేటెడ్ కమ్యూనిటీలకు నీటి సరఫరా అందివ్వడం కోసం బస్తీల వాళ్ల...
April 12, 2024 | 09:06 PM -
కేఆర్ ఎంబీ కీలక నిర్ణయం..
తెలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి నెలకొన్న వేళ కేఆర్ఎంబీ కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జున సాగర్ జలాశయంలో 500 అడుగులపైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అంద...
April 12, 2024 | 08:05 PM -
రాష్ట్రంలో ఆ పార్టీ కి ఓటు అడిగే హక్కు లేదు : మంత్రి పొన్నం
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చిందా అని నిలదీశారు. బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని మం...
April 12, 2024 | 07:44 PM -
కవిత కు తప్పని కస్టడీ తిప్పలు..
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు ఆయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు లో కొత్త మలుపు చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం కవిత ను ఐదు రోజులు తమ కస్టడీ లో ఉంచాలి అని సీబీఐ రిక్వెస్ట్ కు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు కవిత ను సీబీఐ కస్టడీలోకి తీసుకొని వ...
April 12, 2024 | 06:17 PM -
ఎలాన్ మస్క్ కు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం
భారత్కు వస్తోన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తెలంగాణకు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. దేశంలోనే యంగ్ స్టేట్ అయిన తెలంగాణ మీకు స్వాగతం పలుకుతోందని మంత్రి ఆహ్వానించారు. దేశంలో టెస్లా కార్ల తయారీ ప్లాంట్ భారత్&zw...
April 12, 2024 | 02:57 PM -
ప్రీ-ప్రైమరీ & ప్రైమరీ విద్యార్థులలో పుస్తక పఠన సంస్కృతిని పెంపొందించడానికి సిటీ స్కూల్ “DEAR” అనే ఒక కొత్త చొరవను ప్రారంభించింది
పాఠశాలలో ‘చదవడం(రీడింగ్)’ తప్పనిసరి సబ్జెక్ట్గా ఉండాలి ప్రీ-ప్రైమరీ & ప్రైమరీ విద్యార్థులలో పుస్తక పఠన సంస్కృతిని పెంపొందించడానికి సిటీ స్కూల్ “DEAR” అనే ఒక కొత్త చొరవను ప్రారంభించింది సెయింట్ పీటర్స్ హైస్కూల్ బహుశా భారతదేశంలో ‘చదవడాన్ని’ ...
April 12, 2024 | 12:59 PM -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… దేశంలో మళ్లీ : కిషన్ రెడ్డి
దేశంలో స్థిరమైన పాలన కోసం బీజేపీని గెలిపించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆయన జీప్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారం...
April 11, 2024 | 10:04 PM -
ఆ పార్టీ ఒక్క సీటు గెలిస్తే.. తాను దేనికైనా సిద్ధమే : మంత్రి కోమటిరెడ్డి
మతాలు, కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ శిందేలు ఎవరూ లేరని, ఆయన్ను సృష్టించిందే బ...
April 11, 2024 | 08:39 PM -
రాజ్యసభ సభ్యురాలిగా రేణుక ప్రమాణ స్వీకారం
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన (షిండే వర్గం) పార్టీకి చెందిన మిలింద్ దేవ్రాతో పాటు సీనియర్ జర్నలిస్టు, రచయిత సాగరికా ఘోష్ కూడా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హాల్లోని ప్రత్యేక...
April 11, 2024 | 03:42 PM

- Bathukamma: టీటీఏ సియాటెల్ చాప్టర్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు
- Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ కు మోగిన నగారా.. ఏ పార్టీ బలమేంటి?
- Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్
- Balti: 10న థియేటర్లలో విడుదల కానున్న బల్టీ చిత్రం
- Champion: రోషన్ ఛాంపియన్ డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్
- TTA: టీటీఏ సియాటెల్ చాప్టర్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు
- Mirai: తేజ సజ్జా ‘మిరాయ్’ టీంని అభినందించిన నిర్మాత దిల్ రాజు
- Srinidhi Shetty: డే, నైట్ షిఫ్ట్ చేస్తానంటున్న శ్రీనిధి
- Parasakthi: ఆఖరి దశలో పరాశక్తి షూటింగ్
- Shraddha Kapoor: చాట్జీపీటీతో బాలీవుడ్ హీరోయిన్ టైంపాస్
