Telangana
కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా...
June 29, 2024 | 07:39 PMకొండగట్టు అంజన్నకు దర్శించుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చా...
June 29, 2024 | 07:29 PMమాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఇక లేరు
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్(59) కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్లోని తన నివాసంలో అస్వస్థతకు గరికావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తీసుకువస్తుండగా, మార్గమధ్యంలో ఇచ్చోడ వద్ద తుది శ్...
June 29, 2024 | 07:25 PMదేశంలోనే తొలిసారిగా.. హైదరాబాద్ వేదికగా
ప్రపంచ కమ్మ మహాసభలకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ మహానగరం వేదిక కానుంది. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జులై 20 నుంచి 21 వరకు తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెట్టి కుసుమ కుమార్ వెల్లడించారు. ...
June 29, 2024 | 03:45 PMబీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెలంగాణ మాజీ స్పీకర్...
June 28, 2024 | 09:16 PMఆయన లేకపోయుంటే నేడు దేశం… ఇలా ఉండేదా? : మంత్రి కోమటిరెడ్డి
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని పీవీ ఘాట్ లో మంత్రి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో ...
June 28, 2024 | 09:12 PMఆయన ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్తారు : రామ్మోహన్రెడ్డి
మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పగటి కలలు కంటున్నారని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఎద్దెవా చేశారు. అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్&z...
June 28, 2024 | 09:04 PMఫోన్ ట్యాపింగ్ కేసు నిందుతులకు.. షాక్ ఇచ్చిన నాంపల్లి కోర్టు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ పిటిషన్లపై బుధవారమే వాదనలు ముగియగా, న్యాయస్థానం గురువారం తీర్పు వెల్లడించి...
June 27, 2024 | 07:37 PMఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఓమ్ని వ్యాన్ నడిపారు. కొన్ని నెలల క్రితం కేసీఆర్ బాత్రూమ్లో జారి పడటంతో తుంటి ఎముక విరిగి ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా నడుస్తున్న కేసీఆర్ మ్యానువల్ కారు నడిపి చూడ...
June 27, 2024 | 07:35 PMసీఎస్తో ఉజ్బెకిస్థాన్ రాయబారి భేటీ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారితో ఉజ్బెకిస్థాన్ రాయబారి సర్దోర్ రుస్తాంబేవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు జ్ఞాపిక అందజేసి, శాలువాతో సత్కరించారు.
June 27, 2024 | 03:22 PMజీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి
జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించడంతో రొనాల్డ్ రోస్ ఆ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమ్రపాలికి రొనాల్డ్ రోస్ తో పాటు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇంధన శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్ బాధ్యతలు స్...
June 26, 2024 | 09:43 PMఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం
కాంగ్రెస్లో తాజా పరిణామాలతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదనీ, ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని వెల్లడించారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సిందంతా జరిగిందని వ్యాఖ్యానించారు....
June 25, 2024 | 08:27 PMమాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో ఊరట
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. రైలు రోకో కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ విచారణపై కోర్టు స్టే విధించింది. విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేసి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 2011లో రైలు...
June 25, 2024 | 08:25 PMభవిష్యత్లో గులాబీ పార్టీకి మంచి రోజులు : కేసీఆర్
కొందరు నేతలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో పలువురు పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రం...
June 25, 2024 | 08:05 PMకాంగ్రెస్ లోకి పోచారం.. కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే
మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పోచారం శ్రీనివాస్&zw...
June 25, 2024 | 04:20 PMనాడు కేసీఆర్.. నేడు రేవంత్..! దొందూ దొందే..!!
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరిపోయారు త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారనే టాక్ నడుస్త...
June 25, 2024 | 03:58 PMకాంగ్రెస్ ఆపరేషన్ కౌన్సిల్ షురూ..?
తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎప్పుడు ఏనేత పార్టీ మారతాడో తెలియదు. నిన్నటివరకూ పార్టీలో ఉన్న నేత.. ఉన్నట్టుండి సీఎం రేవంత్ తో కనిపిస్తున్నాడు. పార్టీ కండువా మార్చేస్తున్నారు. దీంతో ఎవరిని నమ్మాలో, ఎలా ముందుకెళ్లా...
June 24, 2024 | 09:24 PMతెలంగాణ బీజేపీలో మళ్లీ లొల్లి..! హైకమాండ్కు కొత్త తలనొప్పి..!!
తెలంగాణలో అధికారంలో రావాలనే పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ. గత కొంతకాలంగా ఆ పార్టీకి మంచి ఫలితాలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు రాగా.. లోక్ సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా 8 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో పార్టీ హైకమాండ్ తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 2028లో తె...
June 24, 2024 | 05:09 PM- ASBL: వినోదభరితం…అనుబంధాల సహితం… ఆకట్టుకున్న ఎఎస్బిఎల్ ఫ్యామిలీ డే…
- TANA: ఛార్లెట్ లో తానా ఫుడ్ డ్రైవ్ సక్సెస్
- Champion: సమంత లాంచ్ చేసిన ఛాంపియన్ ‘ఐ యామ్ ఎ ఛాంపియన్’ సాంగ్- డ్యాన్స్ అదరగొట్టిన రోషన్
- Pathang: పతంగ్ అందరి హృదయాలను దోచుకుంటుంది. ట్రైలర్కు వస్తున్న స్పందన అనూహ్యం: ‘పతంగ్’ నిర్మాతలు
- Kiara Advani: యష్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో నాడియా పాత్రలో కియారా అద్వానీ
- Spiritual Foundation: విద్యార్థినికి ‘స్పిరిచువల్ ఫౌండేషన్’ లక్ష రూపాయల విద్యా పురస్కారం
- Modi – CBN: మోడీ తర్వాత ప్రధాని రేసులో చంద్రబాబు.. రాయిటర్స్ అంచనా!!
- TDP: సస్పెన్స్ కు తెరదించిన టీడీపీ.. పార్లమెంట్ అధ్యక్షుల ప్రకటన..!!
- ATA: సూర్యాపేటలో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
- Dallas: డల్లాస్లో ఘనంగా 221వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















