వారికి పౌరసత్వం ఇస్తామంటే హస్తం పార్టీ.. వ్యతిరేకిస్తోంది : లక్ష్మణ్
అంబేడ్కర్ ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.350 కోట్లతో స్ఫూర్తి, దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంబేడ్కర్&zwn...
April 27, 2024 | 08:24 PM-
దేశంలో రిజర్వేషన్లు కొనసాగాలంటే… కాంగ్రెస్ కు ఓటేయాలి : సీఎం రేవంత్
అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ దేశంలో బీసీలు 50 శాతానికి పైగా ఉన్నారని, జనగణన చేసిన వారికి రిజర్...
April 27, 2024 | 08:14 PM -
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తే.. తాను రాజీనామా
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని బీఆర్ఎస్ నేత హరీశ్రావు స్పష్టం చేశారు. సిద్దిపేటలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ నాకు పదవులు కాదు, రైతుల ప్రయోజనాలు ముఖ్యం. నాడు ఓటుకు నోటు, నేడు...
April 27, 2024 | 08:09 PM
-
రాష్ట్రంలో చాలా విచిత్రమైన ఘటనలు : కేసీఆర్
తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండు సా...
April 27, 2024 | 08:06 PM -
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కేసీఆర్ గుడ్ న్యూస్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ట్విటర్ (ఎక్స్)లో ఖాతా తెరిచి, సామాజిక మాధ్యమం ద్వారా మరింత చేరువయ్యారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ పేరుతో ట్విటర్ ఖాతా ఉంది....
April 27, 2024 | 08:04 PM -
తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ ఇది : కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం, దారి పొడవునా రాజీలేని రణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ పార్టీ అన్నారు. ...
April 27, 2024 | 08:01 PM
-
ముఖ్యమంత్రి రేవంత్తో టిటిఎ నాయకుల మీటింగ్…ఆహ్వానం
సియాటెల్లో జరగనున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టిటిఎ నాయకులు కలిసి ఆహ్వానించారు. హైదరాబాద్కు వచ్చిన టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్&...
April 27, 2024 | 07:32 PM -
హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి నియామకం
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్ రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరినీ శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ త...
April 27, 2024 | 05:33 PM -
భారత్ బయోటెక్ ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన భారత్ బయోటెక్ సంస్థను దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆయన సతీమణి సుదేశ్ ధన్ఖడ్తో కలిసి సందర్శించారు. సంస్థ ఆవరణంలో ఉన్న ఔషధ మొక్కలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్ రాధాకృష్ణన్ నీళ్లు పోశారు. సవాళ్ల సమయంలో సంస్థ ...
April 27, 2024 | 05:27 PM -
మంత్రి కొండా సురేఖ కు ఈసీ వార్నింగ్..
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. వీటితో పాటుగా అప్పుడప్పుడు అభ్యర్థులు తమ హద్దు దాటి ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ పై ఎలక్షన్ కమిషన్ కాస్త సీరియస్ అయింది. బీఆర్ఏస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇటీవల ఆమె చేసిన కామెంట్స...
April 27, 2024 | 10:54 AM -
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్..
27 ఏప్రిల్, 2001 న ఉద్భవించిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇప్పటి భారత రాష్ట్ర సమితి.. ఆవిర్భావ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జీవితంలో ఎదురయ్య ముళ్లూ, రాళ్లూ, అవాంతరాలను అధిగమిస్తూ తమ పార్టీ ఇప్పటికీ పరవాళ్ళు తొక్కుతోందని పేర్కొన్నా...
April 27, 2024 | 10:50 AM -
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు ఘన స్వాగతం
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి విచ్చేశారు. ఉప రాష్ట్రపతికి తెలంగాణ రాష్ట్ర రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ...
April 26, 2024 | 08:22 PM -
బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథ్ కు భారీ షాక్
లోక్సభ ఎన్నికలు 2024 నామినేషన్ల పరిశీలనలో భాగంగా నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానానికి నామినేషన్ బీఎస్పీ అభ్యర్థికి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ మంద జగన్నాథ్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. పార్టీ బీ-ఫామ్ లేనందున తిరస్కరిస్తున్నట్టుగా...
April 26, 2024 | 08:13 PM -
ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం
ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా స్నేహ మెహ్రాను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, అదే స్థానంలో విధులు నిర్వర్తించిన డీసీపీ సాయి చైతన్యను బదిలీ చేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ...
April 26, 2024 | 04:40 PM -
మల్కాజిగిరిలో అత్యధికం.. ఆదిలాబాద్ లో అత్యల్పం
త్వరలో జరగనున్న లోక్సభ నేపథ్యంలో తెలంగాణలో అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. 17 లోక్సభ స్థానాలకు గానూ వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 895 మంది అభ్యర్థులు, 1,488 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా మల్కాజిరిగిలో 114 మంది 177 నామినేషన్లు వేశారు. అత్యల్పంగా ఆదిలాబాద్లో ...
April 26, 2024 | 04:35 PM -
తెలంగాణలో రిజర్వేషన్ వార్…
తెలంగాణలో అధిక ఎంపీ స్థానాలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వివాదాస్పద కామెంట్లతో రాజకీయాన్ని రసకందాయంలో పడేశారు కమలం నేతలు. దేశంలో రిజర్వేషన్లను టచ్ చేయమన్న కేంద్ర హోంమంత్రి అమిత్షా… తెలంగాణలో మాత్రం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎ...
April 26, 2024 | 09:59 AM -
‘‘తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం’’.. అమిత్ షా సంచలన హామీ
తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఆ మేరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ అందిస్తామని అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాడు సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. ఈ మేరకు తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లపై మ...
April 26, 2024 | 09:30 AM -
నామినేషన్ లేట్.. అధికారి కాళ్లు పట్టుకున్న అభ్యర్థి
టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్తో పాటు ఎన్నో పోటీ పరీక్షల సమయంలో ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధనతో ఎంతోమంది విద్యార్థులు, అభ్యర్థుల జీవితాలు తలకిందులైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల సమయంలోనూ అదే జరుగుతోంది. అనేక చోట్ల నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు దగ్గర పడుతుండ...
April 25, 2024 | 09:20 PM

- DK Aruna: తెలంగాణకు తొలి మహిళా సీఎం నేనే
- Virginia: వర్జీనియాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
- Dallas: డల్లాస్ లో విద్యార్థి మృతిపై ఆటా దిగ్భ్రాంతి
- Srisailam: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి : చంద్రబాబు
- Vijayanagaram:ఘనంగా ప్రారంభమైన విజయనగరం ఉత్సవాలు
- Growpedia :ఎలాన్ మస్క్ మరో కొత్త బిజినెస్.. వికీపీడియాకు పోటీగా
- Chaganti: చాగంటి కోటేశ్వరరావుకు సాహితీ పురస్కారం
- మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) గురించి అవగాహన
- Pawan Kalyan: జనంలోకి పవన్ కల్యాణ్..! ఎందుకంటే..!?
- Jagan: వ్యూహం లేని ప్రచారంతో జగన్ కు భారమవుతున్న వైసీపీ సోషల్ మీడియా..
