Telangana
సమతామూర్తి సన్నిధిలో మాజీ రాష్ట్రపతి
మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముచ్చింతల్ లోని సమతామూర్తిని దర్శించుకున్నారు. ముచ్చింతల్ చేరుకున్న ఆయనకు వేద పండితులు, ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. దివ్యసాకేతంలోని ఆలయాలను దర్శించుకున్నారు. వేద పాఠశాల విద్యార్థులు, పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. &nbs...
July 27, 2024 | 03:48 PMFTCCIలో ‘పని, ఉపాధి మరియు పారిశ్రామిక సంబంధాలు’ థీమ్తో పూర్తి-రోజు HR(మానవ వనరులపై) సమావేశం
107 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) యొక్క HR కమిటీ శనివారం రెడ్ హిల్స్లోని ఫెడరేషన్ హౌస్లో పూర్తి-రోజు HR కాన్క్లేవ్ను నిర్వహించింది. ‘పని, ఉపాధి మరియు పారిశ్రామిక సంబంధాలు’ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సును ప్రభుత్వ కార్మ...
July 27, 2024 | 03:45 PMతెలంగాణ లో మరో సెల్బే మొబైల్ స్టోర్ ప్రారంభం…
తెలంగాణకు చెందిన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్బే, యజమాన్యం చేతుల మీదుగా ఈరోజు ఆమనగల్ పట్టణంలో తన కొత్త షోరూమ్ను ఘనంగా ప్రారంభించింది. ఆమనగల్ టౌన్లో ఇంత అద్భుతమైన సెల్బే షోరూమ్ను ప్రారంభించేందుకు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు సెల్...
July 26, 2024 | 08:57 PMమీది జీతభత్యాల కోసం చేసే ఉద్యోగం కాదు : సీఎం రేవంత్
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపకశాఖ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లు నిరుద్...
July 26, 2024 | 07:13 PMప్రజలకు ఇబ్బందులు లేకుండా.. పకడ్బందీగా అమలు : భట్టి
లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ అమలుపై సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ...
July 26, 2024 | 06:59 PMవారి అభిప్రాయాలు, సూచనలు ఆధారంగా సమగ్ర చట్టం : సీఎం రేవంత్
ధరణి సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలని, శాశ్వత పరిష్కారం చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్పులు, చే...
July 26, 2024 | 06:55 PMఆగస్టు 1న మంత్రివర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుంచి 13 వరకు అమెరికా పర్యటనకు వెళ్తున్నందున ఒకటో తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల అధికారులకు సమాచారం ఇచ్చారు. శాఖల వారీగా మంత్రివర్గం ఆమోదానికి నివేదించాల్సిన...
July 26, 2024 | 03:25 PMతెలంగాణలో వెమ్ టెక్నాలజీస్ 1,000 కోట్ల పెట్టుబడి
రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి సంస్థ వెమ్ టెక్నాలజీస్ తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ ప్రాజెక్టులో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జహీరాబాద్ నిమ్జ్లో 511 ఎకరాల్లో ఏర్పాటువుతున్న ఈ సమీకృత ఉత్పాదన కేంద్రం ...
July 26, 2024 | 03:21 PMసభలోనూ ఆదిపత్యపోరాటమేనా..?
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాస్తా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధిపత్యపోరుకు అడ్డాగా మారాయి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించారంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం కాస్తా.. ఈ వాగ్వాదానికి వేదికైంది. అయితే ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం … మోడీ సర్కార్ తీరుపై దండెత్తుతూనే, బీఆర్ఎస్ ...
July 26, 2024 | 12:39 PMకోటి మంది మహిళలు ఎదురుచూస్తున్నారు : హరీశ్రావు
మేనిఫెస్టోను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అలా లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్పై ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినా మహిళలకు ఆర్థిక సాయంపై ఇంక...
July 25, 2024 | 07:30 PMఇది ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు : కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇది ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు అని విమర్శించారు. గ్యారెంటీలను గంగలో కలిపేసిన కోతల, ఎగవేతల బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. విధానం, విషయం, విజన్...
July 25, 2024 | 07:17 PMరూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్… కేటాయింపులు ఇలా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో మూలధనం వ్యయం రూ.33,487 కోట్లుగా చెప్పారు. పన్న...
July 25, 2024 | 07:06 PMప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి.. అసెంబ్లీకి హాజరైన కేసీఆర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన శాసనసభకు హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సభకు రావడం ఇదే మొదటిసారి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ సభకు హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది....
July 25, 2024 | 06:57 PMవైసీపీకి బీఆర్ఎస్ దూరం..! ఆ పార్టీయే కారణమా..?
శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడంటారు. ఏపీ, తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి వాతావరణాన్ని మనం చూస్తుంటాం. బీఆర్ఎస్, టీడీపీ మధ్య వైరం ఉంది. దీంతో టీడీపీ వ్యతిరేక పార్టీ వైసీపీ.. బీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీల...
July 25, 2024 | 06:20 PMలండన్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను లండన్లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే శాఖ అధ్యక్షుడు అశోక్గౌడ్ దూసరి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో యూకే కమిటీ ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్...
July 25, 2024 | 03:00 PMటీ హబ్తో బియాండ్ ఒప్పందం
మలేషియాకు చెందిన బియాండ్ 4తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది టీ హబ్. టీ హబ్ కార్యాలయంలో బియాండ్ 4 సీఈవో ఎస్టీ రుబనేశ్వరన్, టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు ఒప్పంద పత్రాలపై ఇరువురు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు మాట్లాడ...
July 25, 2024 | 02:54 PMబ్రిక్స్ యూత్ సమ్మిట్కు హెచ్సీయూ విద్యార్థిని
మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 26 వరకు రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ ( బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) ఐదు రోజుల యూత్ సమ్మిట్లో మనదేశం తరపున ప్రాతినిధ్యం వహించే బృందంలో హెచ్సీయూ విద్...
July 25, 2024 | 02:51 PMపారిశ్రామిక కార్మికుల పిల్లల కోసం 15వ అవేక్ష డే కేర్ సెంటర్ను ప్రారంభించారు
మునుపటి 14 డేకేర్ సెంటర్లు 250 మంది మహిళలను ఆర్థికంగా ప్రభావితం చేశాయి, వీరిలో 60% మంది మొదటి సారి ఉద్యోగాలు చేస్తున్నారు COWE భారతదేశం అంతటా అవేక్ష డే కేర్ సెంటర్లను ప్రారంభించనుంది నగరంలోని గాజులరామారంలో పారిశ్రామిక కార్మికుల పిల్లల కోసం COWE 15వ అవేక్ష డేకేర్ సెంటర్ను బుధవారం...
July 25, 2024 | 02:39 PM- Spiritual Foundation: విద్యార్థినికి ‘స్పిరిచువల్ ఫౌండేషన్’ లక్ష రూపాయల విద్యా పురస్కారం
- Modi – CBN: మోడీ తర్వాత ప్రధాని రేసులో చంద్రబాబు.. రాయిటర్స్ అంచనా!!
- TDP: సస్పెన్స్ కు తెరదించిన టీడీపీ.. పార్లమెంట్ అధ్యక్షుల ప్రకటన..!!
- ATA: సూర్యాపేటలో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
- Dallas: డల్లాస్లో ఘనంగా 221వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’..
- Shambala: నాని చేతుల మీదుగా ‘శంబాల’ మిస్టికల్ ట్రైలర్ విడుదల
- Neha Shetty: భీమవరంలో సందడి చేసిన సినీనటి నేహా శెట్టి
- CAA: తెలుగు భాషా సేవలో తరించిన చికాగో ఆంధ్ర సంఘం
- AP Govt: వార్నింగ్ లేనా..? చర్యలేమైనా ఉంటాయా?
- Dhanasri Varma: బ్యాక్ లెస్ డ్రెస్సులో అదరగొడుతున్న ధనశ్రీ వర్మ
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















