తూప్రాన్ లో సెల్బే షోరూమ్ ప్రారంభం…
తెలంగాణకు చెందిన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్బే, యజమాన్యం చేతుల మీదుగా ఈరోజు తూప్రాన్ పట్టణంలో తన కొత్త షోరూమ్ను ఘనంగా ప్రారంభించింది. తూప్రాన్ టౌన్లో ఇంత అద్భుతమైన సెల్బే షోరూమ్ను ప్రారంభించేందుకు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ...
April 30, 2024 | 03:50 PM-
అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు నోటీస్ పై స్పందించిన రేవంత్ రెడ్డి..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించిన అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాను చేయని పనికి ఎవరికీ భయపడేది లేదు అని స్పష్టం చేశారు. బీజేపీ పై పోరాడుతున్న వారికి అమిత్ షా నోటీసులు పంపుతున్న...
April 30, 2024 | 09:54 AM -
ఎన్నికల సమయంలో తెలంగాణలో భారీ నగదు స్వాధీనం..
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు రూ.202 కోట్ల విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.76.65 కోట్ల నగదు రూపం కాగా.. రూ.43.57 కోట్ల వరకు మద్యం,రూ.29.62 కోట్ల వరకు విలువైన బంగారం వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటుగా మరో రూ.26.54 కోట్ల వి...
April 30, 2024 | 09:33 AM
-
బీజేపీని ప్రశ్నించినందుకే తమకు నోటీసులు : సీఎం రేవంత్
అమిత్ షా వీడియో మార్ఫింగ్ వ్యవహారంలో తనతోపాటు పలువురికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాడే వారికి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారని విమర్శించారు. బీజేపీని ప్రశ్నించినందుకే తమకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. మోదీ ఇ...
April 29, 2024 | 08:11 PM -
బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో అవినీతే : జేపీ నడ్డా
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీయేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని తిరిగి మళ్లీ ఏర్పాటు చేస్తామని, ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్, వినోద్రావు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం ...
April 29, 2024 | 08:05 PM -
బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన మండలి చైర్మన్ గుత్తా కుమారుడు
బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్...
April 29, 2024 | 07:57 PM
-
సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు హైదరాబాద్లోని గాంధీభవన్లో సమన్లు జారీ చేసి, మే 1న విచారణకు హాజరు కావాలని కోరారు. ఫోన్ తీసుకొ...
April 29, 2024 | 07:54 PM -
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గానూ 625 నామినేషన్లు నమోదయ...
April 29, 2024 | 07:45 PM -
హంగు.. కింగు.. కేసీఆర్ పగటి కలలు కంటున్నారా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ ఉనికి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై పగబట్టింది. ఆ పార్టీ నేతలను ఆకట్టుకుంటూ కేసీఆర్ ను ముప్పతిప్పలు పెడుతోంది. ఇప్పటికే కొంతమంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు...
April 29, 2024 | 04:13 PM -
సాయిచరణ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
షాద్నగర్ నియోజకవర్గం నందిగామలో ఈ నెల 26న అగ్నిప్రమాదం జరిగిన సందర్భంగా ఆరుగురిని కాపాడిన సాహస బాలుడు సాయి చరణ్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. సాయిచరణ్తో పాటు ఆయన తల్లిదండ్రులను కూడా సీఎం తన నివాసానికి పిలిపించి శాలువ, పూలబోకే ఇచ్చి అభినందించారు. కష...
April 29, 2024 | 03:43 PM -
అక్కడ పోటీలోనే …మిగిలిన 16 స్థానాల్లో మద్దతు
లోక్సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి బరిలో నిలిపిన అభ్యర్థిని ఉపసంహరించబోమని సీపీఎం స్పష్టం చేసింది. అక్కడ పోటీలోనే ఉంటామని కాంగ్రెస్ పార్టీకి తేల్చి చెప్పింది. అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమినేని బృందంతో తన నివాసంలో సమావేశమై కోరి...
April 29, 2024 | 03:35 PM -
శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శుభవార్త.. ఒక్క రోజులోనే
తెలంగాణలోని శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. తిరుపతికి సంబంధించి వన్డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణికులకు ఒక్క రోజులోనే విమానంలో తీసుకు వెళ్లి ప్రత్యేక దర్శనం చేయించి తిరిగి అదే రోజు హైదరాబాద్కు చేరుస్తుంది. ఈ...
April 29, 2024 | 03:28 PM -
ఎండిన రిజర్వాయర్లు, కరువు రాష్ట్రం.. ఇదే కేసీఆర్ రాజకీయం.. రేవంత్ రెడ్డి..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు సర్వత్రా చర్చనీయాంసంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ సీఎం గా మళ్లీ గెలుస్తాడు అన్న సమాచారం తన వద్ద ఉంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబుపై ఉన్న అసూయతో అతను అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని విమర్శించా...
April 29, 2024 | 12:51 PM -
మార్ఫింగ్ వీడియో పై తీవ్రంగా స్పందించిన బీజేపీ..
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఒక్కసారి పెద్ద దుమారం రేగింది. అయితే ఇది నిజమైన వీడియో కాదు.. డీప్ మార్ఫింగ్ చేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో కావాలని ఎవరో వైరల్ చేశా...
April 29, 2024 | 11:26 AM -
పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలి: తెలంగాణ మంత్రి సీతక్క
దురహంకారంతో రెచ్చిపోతున్న ప్రధాని మోదీకి ప్రజలు గుణపాఠం చెప్పాలంటూ తెలంగాణ మంత్రి సీతక్క ఫైరయ్యారు. ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం, ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని అనడం, భారత రాజ్యాంగం మారుస్తామంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్న మోదీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కొముర...
April 28, 2024 | 07:50 PM -
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా కాపాడాలంటే బీఆర్ఎస్ను గెలిపించండి: కేటీఆర్
తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిస్తేనే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకోగలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసే అరాచకాలను అడ్డుకోవాలంటే.. బీఆర్ఎస్ పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించాలని అన్నారు. కరీం...
April 28, 2024 | 07:48 PM -
అబద్ధాల ప్రొఫెసర్ కేసీఆర్: జగ్గారెడ్డి
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను అబద్ధాల ప్రొఫెసర్గా అభివర్ణించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేసీఆర్ తన ఇంటి పేరును కల్వకుంట్ల నుంచి అబద్ధాల అని మార్చుకోవాలని సలహా కూడా ఇచ్చారు. ఆదివారం నాడు గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ...
April 28, 2024 | 07:46 PM -
హరీశ్ రావు బీఆర్ఎస్ పాలిట ఏక్నాథ్ షిండే కావడం ఖాయం : మంత్రి సీతక్క
బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రిసిగ్నేషన్ రాజకీయాలకి బాగా పాపులర్ అయిపోయాడు. మాట్లాడితే దిగిపోతా.. రాజీనామా.. ఈ మాటలు తప్ప మరెటువంటి ఉపయోగకరమైన మాటలు మాట్లాడడం అతను మానేసినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కేసీఆర్ పార్టీకి మరో ఏక్ నాథ్ షిండే కావడం ఖాయమని సీతక్క విమర్శించారు. ఈరోజు మీడియా...
April 27, 2024 | 09:16 PM

- DK Aruna: తెలంగాణకు తొలి మహిళా సీఎం నేనే
- Virginia: వర్జీనియాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
- Dallas: డల్లాస్ లో విద్యార్థి మృతిపై ఆటా దిగ్భ్రాంతి
- Srisailam: తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి : చంద్రబాబు
- Vijayanagaram:ఘనంగా ప్రారంభమైన విజయనగరం ఉత్సవాలు
- Growpedia :ఎలాన్ మస్క్ మరో కొత్త బిజినెస్.. వికీపీడియాకు పోటీగా
- Chaganti: చాగంటి కోటేశ్వరరావుకు సాహితీ పురస్కారం
- మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) గురించి అవగాహన
- Pawan Kalyan: జనంలోకి పవన్ కల్యాణ్..! ఎందుకంటే..!?
- Jagan: వ్యూహం లేని ప్రచారంతో జగన్ కు భారమవుతున్న వైసీపీ సోషల్ మీడియా..
