వాసవీ క్లబ్ ఆఫ్ బుద్ధపూర్ణిమ #GoVote, ఓటు అవగాహన డ్రైవ్ నిర్వహించింది
వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రాథమిక విభాగం అయిన వాసవీ క్లబ్ ఆఫ్ బుద్ధపూర్ణిమ, 4వ దశ పోలింగ్ రోజు మే 13న ఎక్కువ మంది బయటకు వెళ్లి ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఓటరు అవగాహన కార్యక్రమం #GoVote అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించింది. . సికింద్రాబాద్లోని పార్క్లేన్లోని హోటల్&z...
May 5, 2024 | 09:18 PM-
ట్విట్టర్ సాక్షిగా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాల గురించి క్లియర్ గా తెలియాలంటే.. అభివృద్ధి ఎలా ఉందో చూడాలి అంటే చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కమని.. కేటీఆర్ రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ కాంగ్ర...
May 5, 2024 | 07:18 PM -
ఒకే వీధి కానీ రెండు రాష్ట్రాలు.. సరికొత్త ఎన్నికల విచిత్రం..
రాష్ట్రాలు.. జిల్లాలు విభజించిన తరువాత ఒకే ఊరు రెండు వేరువేరు జిల్లాల పరిధిలోకి రావడం.. లేక రెండు రాష్ట్రాల పరిధిలో రావడం మనం గమనిస్తున్నాం. అయితే ఒకే వీధి రెండు రాష్ట్రాల పరిధిలో రావడం ఇంతవరకు ఎప్పుడు విని ఉండము. ఇలాంటి చిత్రం ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలో చోటుచేసుకుంది. భద్రాచలంలోని ఒక వీధి ఒకవై...
May 5, 2024 | 12:02 PM
-
జిల్లాల జోలికి వెళ్తే.. ప్రజా ఉద్యమం తప్పదు.. కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జనజాతర సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన కేటీఆర్ గత నాలుగున్నర నెలల్లో రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడం తప్ప చేసింది ఏమీ లేదు అని ఎద్దేవా చేశారు. పిచ్చోడి చేతిలో రాయి ప...
May 4, 2024 | 07:47 PM -
టీకేఆర్ కాలేజీ ఫెస్ట్ లో ఉర్రూతలూగించిన ప్రముఖ సింగర్ కార్తీక్ లైవ్ ఇన్ కన్సార్ట్
నగరంలోని మీర్ పేట లో గల టీకేఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కళాశాల 22వ వార్షిక దినోత్సవ వేడుకను పురస్కరించుకుని క్యాంపస్ ఆవరణలో నిర్వహించింది. ఇందులో భాగంగా షిజ్నే 2024 – టీకేఆర్ కాలేజ్ ఫెస్ట్ లో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ కార్తీక్ లైవ్ ఇన్ కాన్సర్ట్ జరిగింది. విద్యార్థ...
May 4, 2024 | 04:18 PM -
మోదీ కు ఎన్నికల నియమాలు వర్తించవా.. కేటీఆర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వల్ల ఆయన ప్రచారంపై ఎన్నికల కమిషన్ 48 గంటల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. సెంట్రల్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధమనేది ఎప్పుడు జరిగేద...
May 3, 2024 | 07:39 PM
-
అవెవా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
టెక్నాలజీ సేవల సంస్థ అవెవా హైదరాబాద్లో తాజాగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటన్ను ప్రారంభించింది. భారత్లో తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో ఇక్కడ సెంటర్ను నెలకొల్పింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు సెంటర్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఈ సెంటర్లో 1,...
May 3, 2024 | 03:47 PM -
ఎన్నికల సమయంలో అవినాష్ రెడ్డికి ఊరట ఇచ్చిన తెలంగాణ హైకోర్టు..
ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కడప వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షాలు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో బెయిల్ పై ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్ కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసి...
May 3, 2024 | 03:32 PM -
భానుకిరణ్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భానుకిరణ్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఆదేశాలను అమలు చేయూల్సిందేనని తీర్పునిచ్చింది. నాంపల్లి కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సవాల్ చేస్తూ, భానుకిరణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ ...
May 2, 2024 | 08:38 PM -
ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే.. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి : బండి సంజయ్
సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్పై అరెస్టులు, రిమాండ్లు అన్నీ జరిగాయని తెలిపారు. తీవ్రమైన ఈ కేసును నీర...
May 2, 2024 | 08:35 PM -
అమిత్ షా ఫేక్ వీడియో కేస్.. ముగ్గురు టీ.కాంగ్రెస్ నేతల అరెస్టు..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్ కు సంబంధించి ఘాటుగా మాట్లాడిన ఓ ఫేక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మార్ఫింగ్ కేసు విచారణ విషయంలో తమ దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో ఈరోజు మరో ముగ్గురిని హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ముగ్గురు తెలంగాణ కాంగ్ర...
May 2, 2024 | 08:05 PM -
భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం రెండు అవేక్షా డే కేర్ సెంటర్లను ప్రారంభించారు
COWE భారతదేశం అంతటా 100 అవేక్ష డే కేర్ సెంటర్లను తెరవనుంది ధనవంతులు, సంపన్నులు మరియు వైట్ కాలర్ కార్మికులు అద్భుతమైన డేకేర్ కేంద్రాలను కలిగి ఉన్నారు. కొన్ని ఐటీ కంపెనీలు తమ పని ప్రదేశంలో డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తాయి. అప్పుడు పేద భవన నిర్మాణ కార్మికుల మరియు పారిశ్రామిక కార్మికుల స...
May 2, 2024 | 07:57 PM -
ఓటర్లకు అభీబస్ భారీ రాయితీ..
ఎన్నికల నేపథ్యంలో ప్రైవేట్ బస్ అగ్రిగేటర్ అభీబస్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లకు బంపర్ ఆఫర్ ఓటు వేయడానికి సొంత గ్రామాలకు తరలివెళ్ళి ఓటర్లకు 11 నుంచి 15 మధ్య అభీబస్ టికెట్ పై 250 రూపాయల రాయితీ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలలో ఓటు వేయడం కోసం సొంత ఊరికి వెళ్లేవారు ఈ ఆఫర్ ని ఉ...
May 2, 2024 | 07:52 PM -
నేను పుట్టింది కాంగ్రెస్ కోసమే ..బండ్ల గణేష్..
తాను కాంగ్రెస్ పార్టీ కోసం పుట్టానని… కాంగ్రెస్ పార్టీలోనే చస్తానని ..ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ అన్నారు. మంథనిలో గురువారం నాడు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గణేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 స్థానాలు పక...
May 2, 2024 | 07:45 PM -
కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, లేఖను అధినేత కేసీఆర్కు పంపారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఆయన గాంధీభవన్కు చేరుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యా...
May 2, 2024 | 04:18 PM -
రాహుల్, ప్రియాంకా గాంధీల ప్రచార షెడ్యూల్ ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు ఇతర ముఖ్యనేతలు మే మొదటి వారంలో విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ ఈ నెల 5న నిర్మల్, గద్వాల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. 9న కరీంనగర్&...
May 2, 2024 | 04:02 PM -
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. మే 8, 9 తేదీల్లో ప్రధాని రాష్ట్ర పర్యటన ఖరారైంది. 8న వేములవాడ, వరంగల్ సభలకు మోదీ హాజరుకానున్నారు. 10న మహబూబ్నగర్తో పాటు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ స...
May 1, 2024 | 09:24 PM -
పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్, ఓయు విద్యార్థి నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తుండగా పంతంగి టోల్టేగ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఏ...
May 1, 2024 | 09:22 PM

- Pawan Kalyan: జనంలోకి పవన్ కల్యాణ్..! ఎందుకంటే..!?
- Jagan: వ్యూహం లేని ప్రచారంతో జగన్ కు భారమవుతున్న వైసీపీ సోషల్ మీడియా..
- Mithun Reddy: మద్యం కేసులో మిథున్ రెడ్డికి సిట్ షాక్..హైకోర్టులో బెయిల్పై సవాల్..
- Pawan: జనసేన కోసం పవన్ మాస్టర్ స్కెచ్..
- Malaysia: మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు
- King Buddha: టెక్సాస్లో ‘కింగ్ బుద్ధ’ మూవీ పోస్టర్ లాంచ్
- TCA: టొరంటో లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఘనంగా బతుకమ్మ సంబరాలు
- UIDAI: 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్
- Priya Prakash Warrior: గ్రీన్ డ్రెస్ లో వింక్ బ్యూటీ గ్లామర్ షో
- Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
