పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం
హైదరాబాద్లోని నాగ రామ జపాన్ హబ్ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోసెట్ పురస్కారం అందుకున్నారు. చెన్నైలోని జపాన్ కాన్సుట్ జనరల్&zwnj...
May 9, 2024 | 02:39 PM-
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా హనుమకొండ జిల్లా దామోరకు చెందిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ ఎన్నికల కమిటీ అధికారికంగా ప్రకటించింది. 2021లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ ప్రేమ...
May 9, 2024 | 02:27 PM -
కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్ పై కేటీఆర్ ట్వీట్..
తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ఈసారి ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుకోవాలి అని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. కనీసం ఈ ఎన్నికల్లో అయినా తమ ఉనికి నిలబెట్టుకోవాలి అని బీఆర్ఎస్ కుస్తీ పడుతుంది. ఈ నేపథ్యంలో ఒకరిప...
May 9, 2024 | 12:48 PM
-
తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు ప్రత్యేక రైళ్లు : సెంట్రల్ సౌత్ రైల్వే
తెలుగు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులు ప్రత్యేక రైళ్లు నడపుతున్నట్లు ప్రకటించింది. 13, 14 తేదీల్లో.. సికిం ద్రాబాద్&...
May 9, 2024 | 11:05 AM -
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్
తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ ఎంపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ఈసీకి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే కాలనీలో అయోధ్య రామమందిర ప్రతిరూపాలను ఆమె పంపిణీ చేశారని, ఈ మేరకు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయని, తమిళిసై చర్య ఐపీ...
May 9, 2024 | 09:36 AM -
హైదరాబాద్ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ దిగజారుతోందని, రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటోందని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ను కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయంగా దిగజారుస్తోందని, కరెంటు కోతలు, నీళ్ల కష్టాల వల్ల వేల కోట...
May 9, 2024 | 09:34 AM
-
కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు: కిషన్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకే రాష్ట్రంలో బీజేపీ అఖండ మెజారిటీతో గెలబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదని, అంతా...
May 9, 2024 | 09:32 AM -
మోదీ పార్టీతో ఏమన్నా పైసా లాభమైనా ఉందా?: కేసీఆర్ సెటైర్
మోదీ పాలనలో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రూ.84కి పడిపోయిందని, ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారనంతగా దిగజారిపోయిందని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ పార్టీతో పైసా లాభం లేదని, పెట్టుబడులు పోయాయని, పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శల వర్షం కురి...
May 9, 2024 | 09:30 AM -
ఎన్నికల టైంలో తెలంగాణ సీఎం రేవంత్కు చంద్రబాబు షాక్!
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి సీఎం రేవంత్ రెడ్డికి టీ-టీడీపీ షాకిచ్చింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ మరోసారి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చేరిన ...
May 9, 2024 | 09:28 AM -
బీజేపీ నేషన్ ఫస్ట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మాత్రం ఫ్యామిలీ ఫస్ట్ : మోదీ
హఠాత్తుగా రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో అంబానీ, అదానీల గురించి మాట్లాడడం మానేశారెందుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. వారితో ఏమైనా రహస్య ఒప్పందం కుదిరి ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు. మీరు గత పదేళ్ల నుంచి కా...
May 8, 2024 | 08:07 PM -
రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత.. వారికి రూ.15 వేలు ఇస్తాం : మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు అండగా ఉంటుందని తెలిపారు. తడిసిన ధానాన్ని మద్దతు ధరకే కొనుగో...
May 8, 2024 | 08:02 PM -
ఆ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ లోకి : మంత్రి కోమటిరెడ్డి
తనకు పదవులపై ఆశలేదని, రానున్న పదేళ్లూ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి జైలులో ఉన్న బీఆర్స్ ఎమ...
May 8, 2024 | 07:47 PM -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మొక్కును చెల్లిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. ప్రధాని ఇక్క...
May 8, 2024 | 07:44 PM -
తెలంగాణ లో అన్నదాతలు రోడ్డు ఎక్కడానికి కాంగ్రెస్ వైఫల్యమే కారణం.. బీఆర్ఎస్
తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత అన్నదాతల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. ఎన్నో కష్టాలకు ఓర్చి ..తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని.. పండించిన పంట గిట్టుబాటు ధర కూడా లేకుండా.. కొనేవారు లేక అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తమ ధాన్యం ప్రభుత్వం కొనాలి అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా భ...
May 8, 2024 | 07:41 PM -
హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్
హైదరాబాద్లో సిగలో మరో కలికి తురాయి చేరబోతోంది. ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను మరింత విస్తరించబోతోంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో రూ.267 కోట్లతో 48 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్&z...
May 8, 2024 | 03:47 PM -
జూన్ 4 తర్వాత కాంగ్రెస్ కనుమరుగే: ధర్మపురి అర్వింద్
తెలంగాణలో జూన్ 4వ తేదీ తర్వాత కాంగ్రెస్ కనుమరుగు కాబోతోందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని, అందులో ఎలాంటి సందేహం లేదని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు జక్రాన్&zwnj...
May 8, 2024 | 09:13 AM -
‘రైతు భరోసా నిధుల విడుదలను ఆపండి’.. సీఎం రేవంత్కు షాకిచ్చిన ఈసీ
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సర్కారుకు ఎలక్షన్ కమిషన్ షాకిచ్చింది. రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్కు ముందు నిధులు విడుదల చేయొద్దని, ఏదైనా ఎన్నికల తర్వాతే చూసుకోవాలని ఆదేశించింది. రైతు భరోసా సొమ్ము విడుదలకు వ్...
May 8, 2024 | 09:09 AM -
5 నెలల్లో కరెంటు, నీళ్లు, రైతుబంధు అన్నీ పోయినయ్ : కేసీఆర్
5 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను ఆగమాగం చేసిందంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో ఇచ్చిన కరెంటు కాంగ్రెస్ రాగానే పోయిందని, మంచినీళ్లు, రైతుబంధు కూడా ప్రజలకు అందడం లేదని, ఇక రైతుబీమా ఉంటదో పోతదో తెలియని పరిస్థితి నెల...
May 8, 2024 | 09:05 AM

- Pawan Kalyan: జనంలోకి పవన్ కల్యాణ్..! ఎందుకంటే..!?
- Jagan: వ్యూహం లేని ప్రచారంతో జగన్ కు భారమవుతున్న వైసీపీ సోషల్ మీడియా..
- Mithun Reddy: మద్యం కేసులో మిథున్ రెడ్డికి సిట్ షాక్..హైకోర్టులో బెయిల్పై సవాల్..
- Pawan: జనసేన కోసం పవన్ మాస్టర్ స్కెచ్..
- Malaysia: మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు
- King Buddha: టెక్సాస్లో ‘కింగ్ బుద్ధ’ మూవీ పోస్టర్ లాంచ్
- TCA: టొరంటో లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఘనంగా బతుకమ్మ సంబరాలు
- UIDAI: 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్
- Priya Prakash Warrior: గ్రీన్ డ్రెస్ లో వింక్ బ్యూటీ గ్లామర్ షో
- Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
