Telangana
తనను అడ్డుకునే అధికారం… ఏ అధికారికి లేదు
తనపై జీహెచ్ఎంసీ విజిలెన్స్, డిజాస్టర్ విభాగం నమోదు చేసిన కేసుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ప్రహారిగోడ కూల్చివేత విషయంలో తనపై కేసు పెట్టారని చెప్పారు. నందగిరి హిల్స్లో ప్రజలకు ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధిగా వ...
August 13, 2024 | 07:45 PMప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి షాక్ … మహిళా కమిషన్ నోటీసులు!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ విడిపోతారంటూ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది. ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. 2027లో...
August 13, 2024 | 07:40 PMఅందం మరియు ఆరోగ్యాన్ని ఏకీకృతం చేస్తూ YFLO “బ్యాలెన్స్ & బ్లిస్”
అందం పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది: బ్యూటీ అండ్ వెల్నెస్ నిపుణులు నేటి వేగవంతమైన ప్రపంచంలో, సమతుల్యత మరియు శ్రేయస్సును సాధించడం సవాలుగా ఉంటుంది: రిధి జైన్, YFLO చైర్పర్సన్. యంగ్ ఫిక్కీ లేడీస్ (YFLO) హైదరాబాద్ చాప్టర్ మంగళవారం సాయంత్రం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో నగరంలో "బ్య...
August 13, 2024 | 07:33 PMఆపరేషన్ ఆకర్ష్ కు రేవంత్ మళ్లీ గ్రీన్ సిగ్నల్..!!
తెలంగాణలో స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చాలా రోజులు మనుగడ సాగించలేదని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని ఎంతోమంది కామెంట్స్ చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వం పతనమవుతుందని ఎద్దేవా చేస్తూ వచ్చారు. దీన్ని సవాల్ గా తీసుకున్న రేవంత్ రె...
August 13, 2024 | 04:03 PMచుంగ్గేచంగ్ నదిని పరిశీలించిన సీఎం రేవంత్ బృందం
దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చుంగ్గేచంగ్ నదీ పరిసరాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం పరిశీలించింది. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉ...
August 13, 2024 | 03:53 PMగల్ఫ్ కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యేలతో సీఎం భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశమవుతారని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి టీపీసీసీ ఎన్నారై సెల్ నేతలకు హామీ ఇచ్చారు. గల్ఫ్ కార్మికుల సమస్యలపైన సచివాలయంలోని మంత్రి ...
August 13, 2024 | 03:44 PMహైదరాబాద్ లో అమెరికా ఎడ్యుకేషన్ ఫెయిర్
హైదరాబాద్ నగరంలోని హోటల్ ఐటీసీ కోహినూర్ లో ఈ నెల 16న యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ ఒక ప్రకటనలో తెలిపింది. సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు జరిగే కార్యక్రమంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస...
August 13, 2024 | 03:41 PMఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
ఢిల్లీ మద్యం వ్యవహారంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వెంటనే ...
August 12, 2024 | 08:07 PMతెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటు..!!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సూపర్ సక్సెస్ అయింది. తెలుగుదేశం పార్టీతో జతకట్టిన జనసేన, బీజేపీ ఘన విజయం సాధించాయి. గతంలో ఎన్నడూ లేని ఫలితాలు వచ్చాయి. ఏపీలో కూటమి సక్సెస్ దేశవ్యాప్తంగా చర్చనీయాంసమైంది. కలసికట్టుగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఏపీలో కూటమి నిరూపించింది. ఇప్పుడు మ...
August 12, 2024 | 04:05 PMసీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ స్పీకర్.. టీటీడీలో
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధులు భక్తులకు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరుమలో వసతి, స్వామి వారి దర్శనానికి అనుమతించాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. హైదరాబాద్లో స్పీకర్&zwnj...
August 12, 2024 | 03:48 PMటెక్సాస్ రివ్యూ యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్
హైదరాబాద్లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అయిన టెక్సాస్ రివ్యూ, బంజారాహిల్స్లోని హయత్ ప్లేస్లో యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్ను నిర్వహించింది. యూఎస్ఏలో చదువుకోవాలనే ఆసక్తి కలిగి, రాబోయే స్ప్రింగ్ ...
August 12, 2024 | 03:34 PMఆగస్ట్ 16 నుండి 19 వరకు ఒకేసారి మూడు పారిశ్రామిక ప్రదర్శనలు
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పోజిషన్స్ లిమిటెడ్ (హైటెక్స్) నగరంలోని మాదాపూర్లోని హైటెక్స్లో ఆగస్టు 16 నుండి 19 వరకు ఏకకాలంలో మూడు ఎక్స్పోస్ HIMTEX, IPEC మరియు ECO సస్టైన్ ఎక్స్పోను నిర్వహించనుంది. ఈ మూడు ఎక్స్పోలు హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషిన్ టూల్ &a...
August 11, 2024 | 07:06 PMతెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేస్తా : రామ్మోహన్ నాయుడు
చంద్రబాబు హయాంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టుకు బీజం పడిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారని పలువురు విమర్శలు చేశారన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ నిర్వహించారు. కార్యక్రమంలో...
August 10, 2024 | 08:52 PMసక్సేనా కమిటీ సిఫారసుల మేరకే రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్
తెల్లరేషన్ కార్డుల పంపిణీకి విధివిధానాలపై తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై చర్చించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష వార్షిక ఆదాయం లేదా మాగాణి 3.50 ఎకరాలు, లేదా చెలక 7.5 ఎకరాల లోపు భూమి ...
August 10, 2024 | 08:47 PMసీఎం రేవంత్ను కలిసిన రావి నారాయణ రెడ్డి సేవా సంస్థ సభ్యులు
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రావి నారాయణ రెడ్డి సేవా సంస్థ అమెరికా విభాగం సభ్యులు కలిశారు. రావి అనిల్ రెడ్డి, కాగిదాపురం ప్రదీప్ రెడ్డి, బందారం అనిల్లు సీఎంను కలిసి 1952 సంవత్సరంలో జరిగిన భారతదేశ తొలి లోక్సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద, జవ...
August 10, 2024 | 03:13 PMసీఎం రేవంత్ విదేశీ పర్యటన షెడ్యూల్ ప్రకారమే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని, పర్యటనలో ఎటువంటి మార్పులు చేర్పులు లేవని తెలంగాణ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. సీఎం రేవంత్ విదేశీ పర్యటనను రద్దు చేసుకొని ఈ నెల 12న తిరిగి రాష్ట్రానికి వస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లే...
August 10, 2024 | 03:04 PMత్వరలోనే కవితకు బెయిల్ : కేటీఆర్
డిల్లీ మద్యం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందని, అరవింద్ కేజ్రీవాల్, కవితకు కూడా వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఛార్జ్షీట్ వేశాక జైల్లో ఉంచాల్సిన అవ...
August 9, 2024 | 08:07 PMప్రపంచకప్లో విజేతగా నిలిచిన సిరాజ్కు… తెలంగాణ ప్రభుత్వం
టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు, పేసర్ మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. టీ20 ప్రపంచకప్ సాధించిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న సిరాజ్&zwnj...
August 9, 2024 | 07:49 PM- Pawan Kalyan: తగ్గేదేలే.. పవన్ కల్యాణ్ పవర్ఫుల్ వార్నింగ్!
- Gurram Paapireddy: 90 పర్సెంట్ ఆక్యుపెన్సీతో “గుర్రం పాపిరెడ్డి”
- Eesha: భయపెడుతున్న ‘ఈషా’ వార్నింగ్ వీడియో.. ‘ఈషా’ మేకర్స్ నుంచి మరో వీడియో
- Preethi Mukundan: మినీ ఫ్రాక్ లో కన్నప్ప బ్యూటీ అందాలు
- ప్రగతి కాలేజి విద్యార్థిని నాగలక్ష్మికి స్పిరిట్యువల్ ఫౌండేషన్ లక్ష రూపాయల ఆర్ధిక సహాయం
- RRR – PV: రఘురామ Vs సునీల్ కుమార్.. పీక్కు చేరిన ‘ఖాకీ-ఖాదీ’ వార్!
- KCR: రేపు మీడియా ముందుకు కేసీఆర్.. సరికొత్త ఉద్యమానికి యాక్షన్ ప్లాన్!?
- Vrushabha: మోహన్ లాల్ ప్రెస్టీజియస్ మూవీ “వృషభ” ట్రైలర్ రిలీజ్
- Nara Lokesh: పవన్ మాటలకు లోకేష్ స్పష్టత.. ఫుల్ ఖుష్ అవుతున్న జనసేన..
- Short Film Festival: ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ను ప్రారంభించిన ప్రభాస్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















