- Home » Politics
Politics
AP Cabinet : ఏపీ మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే
రాష్ట్రంలో నూతన బార్ పాలసీ (New bar policy )కి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రసారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి
August 6, 2025 | 07:24 PMNara Lokesh : ఉద్యోగాలు చేస్తేనే వారికి ఇంటా బయటా గౌరవం : లోకేశ్
సమాజంలో నిత్యం మార్పులు వస్తున్నాయని, వాటిని స్వీకరిస్తేనే మెరుగైన ఉపాధి అవకాశాలుంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)
August 6, 2025 | 07:22 PMRevanth Reddy: దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో : సీఎం రేవంత్ రెడ్డి
దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణలో కులగణన జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢల్లీిలోని జంతర్మంతర్ (Jantar Mantar) వద్ద జరిగిన
August 6, 2025 | 07:19 PMPayal Shankar : రాష్ట్రంలో బిల్లు పెట్టి.. ఢిల్లీ లో ధర్నా : పాయల్ శంకర్
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ (Congress) కు లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) అన్నారు.
August 6, 2025 | 07:17 PMRevanth Reddy: బీఆరెస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్
పేరు బంధం తెంచుకున్న బీఆరెస్ (BRS) పేగు బంధం కూడా తెంచుకుందా.. మీరెందుకు మోదీతో అంటకాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదని బీఆరెస్ ని అడుగుతున్నా. బీజేపీ (BJP) వాళ్లు మోదీ మోచేతి నీళ్లు తాగుతుండొచ్చు.. కానీ బీఆరెస్ వాళ్ళు మోదీ చెప్పులు మోసి బతుకుతున్నారా? ఎన్నికల కమిషన్ కలవడానికి ఢిల్లీ వచ...
August 6, 2025 | 07:15 PMChandra Babu: ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు కొత్త ప్రొగ్రెస్ కార్డ్ విధానం..
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గతంతో పోలిస్తే ఈసారి పార్టీ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ (TDP) పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ నెలాఖరులోగా టీడీపీ నియోజకవర్గాల వారీగా వారి ...
August 6, 2025 | 07:10 PMAnnadata Sukhibhava: పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ లిస్టులలో తేడాలు ఎందుకు?
ఏపీ లో రైతులకు అందుబాటులో ఉన్న రెండు ప్రధాన పెట్టుబడి సాయపు పథకాలు అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) , పీఎం కిసాన్ (PM-KISAN) విషయంలో రైతులకు ఎదురవుతున్న సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకే లబ్ధిదారుడు ఈ రెండు పథకాల కింద లబ్ధిదారుల వివరాలు ఒకటిగా ఉండాల్సి ఉన్నప్పటికీ వాస్తవం ఇందుకు భిన్నంగా...
August 6, 2025 | 06:15 PMChiranjeevi: రాజకీయాలు, విమర్శలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో (Tollywood) మెగాస్టార్గా (Megastar) గుర్తింపు పొందిన చిరంజీవి (Chiranjeevi), తాజాగా రాజకీయ విమర్శలు, సోషల్ మీడియా దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని, అయినప్పటికీ కొందరు నేతలు, సోషల్ మీడియా వేదికలపై తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆవే...
August 6, 2025 | 03:42 PMKomatireddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోపం ఎవరిపైన..?
తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తన వివాదాస్పద వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో (Congress) కలకలం సృష్టిస్తున్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వంప...
August 6, 2025 | 03:37 PMJagan: ఆ నియోజకవర్గాలలో వెనుకడుగు వేస్తున్న వైసీపీ.. ఫైర్ అవుతున్న జగన్..
2019 ఎన్నికల్లో ప్రభంజనంలా విజయం సాధించిన వైసీపీ (YCP) 2024 ఎన్నికల సమయానికి డీలా పడిపోయింది. ఇప్పుడు పలు ప్రాంతాల్లో బలహీనతలు స్పష్టమవుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు (Palnadu) జిల్లా మాచర్ల (Macherla) మరియు నెల్లూరు (Nellore) జిల్లాల్లో పార్టీ స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఇక్కడ వైసీపీ ...
August 6, 2025 | 03:33 PMBRS–Kaleswaram: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్.. బీఆర్ఎస్ కౌంటర్ చేయగలిగిందా..?
తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (Kaleswaram Project) చుట్టూ రాజకీయం కొనసాగుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) ఇటీవల తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలు, డిజైన్ సమస్యలకు నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర...
August 6, 2025 | 01:30 PMBC Reservations: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై రాజకీయ రగడ..!!
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశం రాజకీయంగా వేడెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ముందడుగు వేస్తోంది. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి వంటి రాజకీయ పక...
August 6, 2025 | 12:45 PMMargadarsi: ఉండవల్లికి నిరాశ.. ముగిసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు
మార్గదర్శి ఫైనాన్షియర్స్ (Margadarsi Financiers) పేరిట రామోజీ రావు అక్రమంగా డిపాజిట్లు (deposits) సేకరించారంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) దాఖలు చేసిన కేసు ముగిసింది. దాదాపు 17 సంవత్సరాల పాటు సాగిన ఈ కేసును తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కొట్టేసింది. దీంతో ఉండ...
August 5, 2025 | 04:54 PMYS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు!
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) తమ దర్యాప్తు పూర్తయినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసు రాష్ట్రంలో రాజకీయంగా సున్నితమైన అంశంగా మారిన నేపథ్యంలో, సీబీఐ ఈ విషయాన్ని సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం ముంద...
August 5, 2025 | 03:20 PMBJP: తెలంగాణలో స్పీడ్ పెంచిన బీజేపీ..! BRS నేతలపై కన్ను..!!
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (BJP) తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే చిరకాల కలను సాకారం చేసుకునే దిశగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భారత రాష్ట్ర సమితి (BRS) ప్రభావం క్షీణించడం, ఆ పార్టీలో అంతర్గత సమస్యలు తలెత్తడంతో ఏర్పడిన రాజకీయ శ...
August 5, 2025 | 11:23 AMBRS: బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి… మూకుమ్మడి సమస్యలతో సతమతం
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఒకప్పుడు అజేయ శక్తిగా రాణించిన భారత రాష్ట్ర సమితి (BRS) ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) నాయకత్వంలోని బీఆర్ఎస్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు కుటుంబ విభేదాలు, మరోవైపు కాంగ్...
August 5, 2025 | 11:20 AMRevanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ స్క్రోలింగ్ పాయింట్స్…
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కెసీఆర్ (KCR) రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) నిర్మాణం జరిగిన మూడేళ్లల్లోనే మేడిగడ్డ కుంగడం, అన్నారం పగలడం జరిగింది. ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఆనాడు కెసీఆర...
August 4, 2025 | 08:40 PMMinister Pemmasani : ప్రధాని మోదీని కలిసిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandrasekhar) తన కుటుంబ సభ్యుల(Family members) తో వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi )
August 4, 2025 | 07:18 PM- Congress: ఇక కాంగ్రెస్ కోలుకోవడం కష్టమేనా..!?
- Pawan Kalyan: తిరుమలలో పారదర్శకతకు పవన్ కళ్యాణ్ పిలుపు..
- YS Jagan: 21లోపు సీబీఐ కోర్టుకు జగన్..!
- Konda Surekha: నాగార్జునకు సారీ చెప్పిన కొండా సురేఖ.. కేసుపై ఉత్కంఠ!
- Seetha Prayanam Krishna Tho: సీత ప్రయాణం కృష్ణ తో నవంబర్ 14న గ్రాండ్ రిలీజ్ …
- Chandrababu: చరిత్ర సృష్టించిన కూటమి ప్రభుత్వం.. బాబుతో బృహత్తర గృహప్రవేశం..
- YCP: అధినేత పిలుపుకి స్పందన లేని వైసీపీ ..క్షేత్రస్థాయి నిబద్ధత ఎక్కడ?
- Chandrababu: ఇప్పుడు అక్కడ సాధ్యమైనట్లే .. రేపు ఏపీలోనూ : చంద్రబాబు
- Andeshri: అక్షర యోధుడికి కన్నీటి వీడ్కోలు
- Visakhapatnam: భాగస్వామ్య పండుగకు విశాఖ సిద్ధం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















