- Home » Politics
Politics
Ravi Mandalapu: ఎపి సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా రవి మందలపు
కృష్ణా జిల్లా పసుమర్రుకు చెందిన ఎన్నారై రవి మందలపు (Ravi Mandalapu) చేసిన సేవలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆయనను ఎపి సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఫిలడెల్ఫియా లో ఉంటూ ఐటీ రంగంలోనే కాక ఇతర రంగాలలో కూడా విజయవంతంగా బిజినెస్ చేస్తూ,...
August 13, 2025 | 09:58 AMBuchi Ram Prasad: ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బుచ్చిరాంప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో ఎన్నారైల సేవలను గమనించి వారికి తగిన ప్రాధాన్యతలను ఇస్తూ పలు పదవుల్లో వారిని నియమిస్తున్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులకు నామినేటెడ్ పదవులు వరించాయి. తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నారై బుచ్చిరాం...
August 13, 2025 | 09:55 AMUttam Kumar Reddy: నీటిపారుదల రంగంలో ఆధునిక సాంకేతిక కావాలి: ఉత్తమ్కుమార్ రెడ్డి
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి (Uttam Kumar Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నీటిపారుదల రంగంలో ఆధునిక సాంకేతికతను అమలు చేయాలని, ముఖ్యంగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)ను బలోపేతం చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మంగళవారం సెక్...
August 13, 2025 | 09:20 AMBandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్
ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) దీటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. “ఆట మొదలైంది. ఇక చూసుకుందాం. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు” అని ఆయన పేర్కొన్నారు. అసలైన న...
August 13, 2025 | 09:15 AMNara Lokesh: ఏపీకి సెమీకండక్టర్ ప్రాజెక్టు రావడంపై లోకేశ్ హర్షం
ఆంధ్రప్రదేశ్లో సెమీకండక్టర్ (Semiconductor) ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హర్షం వ్యక్తంచేశారు. “డబుల్ ఇంజిన్ సర్కార్” నాయకత్వంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏపీకి రావడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టు మంజూరు చేసినందు...
August 13, 2025 | 09:10 AMPalla Srinivasa Rao: పులివెందులలో ఎన్నికలు సక్రమంగా జరిగాయి: పల్లా శ్రీనివాసరావు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పులివెందులలో (Pulivendula) స్వేచ్ఛగా ఎన్నికలు జరగలేదని ఆయన వ...
August 13, 2025 | 09:08 AMJagan: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. పులివెందుల ఉపఎన్నికపై జగన్ ఫైర్
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (Jagan) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గుండా మాదిరిగా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ సీట్లను హైజాక్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి “బ్లాక్...
August 13, 2025 | 09:04 AMAmbati Rambabu: మీరు పసుపు చొక్కాలు ధరించాల్సింది.. పోలీసులపై అంబటి ఫైర్..
పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) జెడ్పీటీసీ ఎన్నికలు ఇంతకుముందెన్నడూ లేనంత ఉద్రిక్త వాతావరణంలో జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. ఈసారి పరిస్థితులు 2017 నంద్యాల (Nandyal) ఉపఎన్నికల కంటే మరింత తీవ్రంగా ఉన్నాయని అంబటి పేర్కొన్నారు. తాజాగా మీడియాతో మ...
August 12, 2025 | 08:10 PMPulivendula: పులివెందుల ఉప ఎన్నికలో ఓటర్ల నిరసన..
పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. అయితే ఈ ఎన్నికల చుట్టూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రస్తుతం ఒకటి ఓటర్ల నిరసన.. మొత్తానికి పోలీసులకి ఓటర్లకి మధ్య ఓ రేంజ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెం...
August 12, 2025 | 08:04 PMAP Industries: పరిశ్రమల హబ్గా ఏపీ .. వేలాదిమందికి ఉపాధి దిశగా కేంద్ర నిర్ణయం
కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో ఈ ఉదయం జరిగింది. కొద్దిసేపటి క్రితం ముగిసిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఒడిశా (Odisha), పంజాబ్ (Punjab) రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ముఖ్యంగా, ఎన్డీఏ (NDA) ప్రభుత్వ...
August 12, 2025 | 08:00 PMSreeja Verma: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ విద్యార్థిని మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా (Siddipet District) రామారుకల గ్రామానికి
August 12, 2025 | 07:36 PMRajagopal Reddy : ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? : రాజగోపాల్ రెడ్డి
మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన
August 12, 2025 | 07:33 PMBandi Sanjay: ఎనిమీ ప్రాపర్టీస్ పై తక్షణమే సర్వే చేయండి : కేంద్రమంత్రి బండి సంజయ్
నెలాఖరులోపు స్వాతంత్య్ర సమరయోధుల పింఛను కేసులను పరిష్కరించాలని అధికారులను కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆదేశించారు.
August 12, 2025 | 07:30 PMMinister Sridharbabu :వారి హత్యకేసు సీబీఐకి.. స్వాగతించిన మంత్రి శ్రీధర్బాబు
న్యాయవాదులు గట్టు వామనరావు (Gattu Vamana Rao) దంపతుల హత్యకేసును సీబీఐ (CBI)కి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ
August 12, 2025 | 07:28 PMChandrababu:అమరావతిలో 74 ప్రాజెక్టులు ప్రారంభం : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం మొత్తం రూ.81,317 కోట్ల మేర పనులను సీఆర్డీయే (CRDA) ప్రతిపాదించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు
August 12, 2025 | 07:25 PMTirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక .. ఇకపై తప్పనిసరి!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఇకనుంచి ఫాస్టాగ్ (FASTag) తప్పనిసరని తిరుమల తిరుపతి
August 12, 2025 | 07:22 PMZPTC: పులివెందుల, ఒంటిమిట్టలో ముగిసిన జడ్పీటీసీ పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట(Ontimitta) జడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని
August 12, 2025 | 07:19 PMSemiconductor :కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఏపీలో
దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు (Semiconductor projects) ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్
August 12, 2025 | 07:15 PM- 12A Railway Colony: 12A రైల్వే కాలనీ ఆడియన్స్ ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు: అల్లరి నరేష్
- Bhagyasri Borse: కాంతలో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం – భాగ్యశ్రీ బోర్సే
- Donald Trump: విదేశీ విద్యార్థులకు స్వాగతం.. ట్రంప్
- Santhana Prapthirasthu: “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి ఎమోషనల్ సాంగ్ ‘మరి మరి…’ రిలీజ్
- Pooja Hegde: విజయ్ ను డామినేట్ చేసేసిన బుట్టబొమ్మ
- Ravi Teja: పండక్కి రిస్క్ చేస్తున్న రవితేజ
- Russia: రష్యాలో 70వేల ఉద్యోగాలు.. భారతీయులకు బంపర్ ఆఫర్..
- Kamal Hassan: రజినీ కోసం కమల్ భారీ ప్లాన్
- Kangana Ranaut: అలాంటివి నాకు సెట్ అవవు
- Prabhas: రాజా సాబ్ ను పూర్తి చేసేసిన డార్లింగ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















