- Home » Politics
Politics
Penchalaiah: నెల్లూరులో నెత్తుటి మరక.. మాఫియా విసిరిన సవాల్!
సమాజంలో జరుగుతున్న తప్పును ప్రశ్నించడమే అతడు చేసిన నేరం. యువత మత్తులో చిత్తవుతుంటే చూడలేక వారిని మేల్కొలపడమే అతడు చేసిన పాపం. నెల్లూరు జిల్లాలో సీపీఎం (CPM) నాయకుడు పెంచలయ్య (Penchalaiah) హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఒక ...
December 1, 2025 | 04:16 PMTelangana: తెలంగాణలో HILT మంటలు.. అభివృద్ధి మంత్రమా? భూముల దందానా?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు (Telangana Politics) ప్రస్తుతం భూముల చుట్టూ తిరుగుతున్నాయి. హైడ్రా (HYDRA) కూల్చివేతల ప్రకంపనలు ఇంకా సద్దుమణిగక ముందే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరపైకి తెచ్చిన హిల్ట్ (HILT) విధానం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ప్రభుత్వ భూములను కాపాడి, వాటి ద్వారా ఆదాయం సమకూర్చుకోవడమే దీ...
December 1, 2025 | 03:45 PMChandrababu – Revanth: గురువును మించిన ‘విజన్’తో శిష్యుడి స్కెచ్!
రాజకీయాల్లో గురుశిష్యుల బంధం ఎప్పుడూ ఆసక్తికరమే. కానీ, ఆ బంధం కేవలం రాజకీయ ఎత్తుగడలకే పరిమితం కాకుండా, పరిపాలనలోనూ, రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దార్శనికత (Vision)లోనూ కనిపిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై సరిగ్గా ఇదే కనిపిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు (Chandrababu) ప...
December 1, 2025 | 03:30 PMMLCs: ఎమ్మెల్సీల రాజీనామాలపై కదలిక..! మోక్షం కలుగుతుందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై శాసన మండలి (Legislative Council) వేదికగా మరో ఆసక్తికర ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, పలువురు వైఎస్ఆర్సీపీ (YSRCP) ఎమ్మెల్సీలు (MLCs) తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ రాజీనామాలు సమర్పించి నెలలు గడుస్తున్...
December 1, 2025 | 02:53 PMAmbati Rambabu: లోకేష్పై విమర్శలు చేసి అడ్డంగా బుక్కైన అంబటి..
మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) మరోసారి వివాదాల కేంద్రంగా మారారు. ఆయన మాట్లాడే తీరు, అంశాలను తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. కానీ ఇటీవల జరిగిన ఒక విలేకరుల సమావేశం సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత పెద్ద చర్చకు దారితీశాయి. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పై విమర్శలు చేస్తూ ...
November 30, 2025 | 06:45 PMChandrababu: అమరావతి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అమరావతి రాజధాని నిర్మాణంలో భూములు ఇచ్చిన రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు స్పష్టమైంది. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ప్రత్యక్షంగా పర్యవేక్షించి పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని తెలిపా...
November 30, 2025 | 06:30 PMChandrababu: మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై బాబు కొత్త వ్యూహం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇటీవల “మూడు ప్రాంతాలు” అనే మాట ప్రస్తావించగానే రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ పదం వినగానే కొందరు అది గత ప్రభుత్వ కాలంలో వచ్చిన “మూడు రాజధానులు” అనే ఆలోచనను గుర్తుచేసుకుంటున్నారు. కానీ సీఎంకి అది పూర్తిగా భిన్నమైన భావన. ఆయన ఉద్దేశం మూడు రాజ...
November 30, 2025 | 11:10 AMPawan Kalyan: జనసేన అధినేత వ్యాఖ్యలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి..
జనసేన (Janasena) అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో చూపిస్తున్న ప్రవర్తన, వ్యూహాలు గురించి ప్రత్యర్థులు వరుసగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఆయన రాజకీయ బలహీనతలు ఏమిటనే చర్చ మళ్లీ వేడెక్కింది. పవన్ తాను అనుసరించే ప్రతి అడుగు ఒక వ్యూహమేనని చెప్పుకుంటారు. కానీ ప్రత్యర్థి ...
November 30, 2025 | 11:00 AMY.S. Sharmila: అమరావతిలో రెండో విడత భూ సేకరణపై షర్మిల ఘాటు విమర్శలు..
అమరావతి రాజధాని విస్తరణ పేరుతో రెండో విడత భూములను సేకరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Y.S. Sharmila) తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే రైతుల నుంచి పొందిన 34 వేల ఎకరాలపై ఒక్క అడుగు అభివృద్ధి కూడా కనిపించకపోతే, మరో 20 వేల ఎకరాలు ఎందుకు తీసుకోవాలనే ప్రశ్నకు ప్రభుత్వం సమా...
November 30, 2025 | 10:30 AMPawan Kalyan: కోనసీమ వ్యాఖ్యలపై వివాదం: పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
గోదావరి జిల్లాల పచ్చదనంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఉమ్మడి రాష్ట్ర విభజనకు కోనసీమ ప్రాంతం అందమైన పచ్చదనం కూడా ఒక కారణమని, తెలంగాణ నాయకులు ఆ ప్రాంతంకు దిష్టి పెట్టారని పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో...
November 29, 2025 | 06:40 PMPawan Kalyan: పవన్ రాజోలు పర్యటనలో కలకలం.. జనసేన–వైసీపీ మధ్య కొత్త ఘర్షణ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల రాజోలు (Rajole) నియోజకవర్గంలో చేసిన పర్యటన ఇప్పుడు కొత్త రాజకీయ వివాదానికి దారి తీసింది. పర్యటన సందర్భంగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగాడని జనసేన పార్టీ (Jana Sena Party) నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం పెద్ద చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఉప ...
November 29, 2025 | 06:30 PMBRS: గతం ఘనం.. మరి వర్తమానం? ‘దీక్షా దివస్’ వేళ బీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందేనా?
తెలంగాణ (Telangana) చరిత్రను మలుపు తిప్పిన రోజుల్లో ‘నవంబర్ 29’కి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఒకప్పటి ఉద్యమ పార్టీగా, నేటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి (BRS) ప్రస్థానంలో ఈ తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం, 2009 నవంబర్ 29న నాటి టీఆర్ఎస్ (TRS) అధ...
November 29, 2025 | 05:00 PMCyber Cheating: వైద్యుడికి రూ.14.61 కోట్ల టోకరా..! అత్యాశకు పోతే మొదటికే మోసం!!
డిజిటల్ యుగంలో మనిషి ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాడో, అంతే వేగంగా విచక్షణను కోల్పోతున్నాడనడానికి హైదరాబాద్లో తాజాగా వెలుగుచూసిన సైబర్ మోసమే (Cyber cheating) నిలువెత్తు నిదర్శనం. అక్షరం ముక్క రాని అమాయకుడో, సాంకేతిక పరిజ్ఞానం లేని గ్రామీణుడో మోసపోతే అందులో ఒక అర్థముంది. కానీ, సమాజంలో అత్యున్నత...
November 29, 2025 | 04:08 PMJagan: 2029 ఎన్నికలకు జగన్ మాస్ ప్లాన్..5000 కి.మీ.లతో భారీ పాద యాత్ర..
వైసీపీ (YCP) అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) మరోసారి ప్రజలలోకి వెళ్లేందుకు భారీ వ్యూహం సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో అధికారాన్ని అందుకోవడంలో ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర (Praja
November 29, 2025 | 02:23 PMMinister Pemmasani: వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి : కేంద్రమంత్రి పెమ్మసాని
రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. అమరావతి సీఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) , మంత్రి నారాయణ
November 29, 2025 | 02:15 PMBhatti Vikramarka: విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెరగాలి : భట్టి
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, భవిష్యత్ అవసరాలపై భట్టి మీడియా సమావేశం
November 29, 2025 | 02:06 PMAnna Canteen: అన్న క్యాంటీన్ల కొత్త రూపు: నాణ్యత కోసం ప్రత్యేక కమిటీ పర్యవేక్షణ..
ఏపీలో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంగా పునఃప్రారంభించిన ప్రజాసేవ కార్యక్రమాల్లో అన్న క్యాంటీన్లు (Anna Canteens) ఒకటి. పేదలకు తక్కువ ధరకు పౌష్టికమైన ఆహారం అందించాలన్న లక్ష్యంతో ఇవి నిర్వహించబడుతున్నాయి. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనం వరకు రోజూ వేలాది మంది...
November 29, 2025 | 01:58 PMY.V.Subba Reddy: టీటీడీ వివాదాల దర్యాప్తు వేగం: వైవీ చుట్టూ మళ్ళీ ముసురుతున్న ప్రశ్నలు
వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ (TTD Ex Chairman) వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy)గారిపై తాజాగా వివాదాలు ఒక్కసారిగా పెరిగి, ఆయనకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వ కాలంలో ఆయన దాదాపు నాలుగేళ్లు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams – TTD)కు చైర్మన్...
November 29, 2025 | 01:40 PM- Mardaani 3: ‘మర్దానీ3’తో రాణీ ముఖర్జీ 30 ఏళ్ల ఐకానిక్ సినీ లెగసీ సెలబ్రేట్ : రణ్భీర్ కపూర్
- Amaravati: అమరావతి చట్టంపై వైసీపీ వైఖరి ఏంటి? మిథున్ రెడ్డి వ్యాఖ్యలతో కొత్త చర్చ..
- Gandhi Talks: ‘గాంధీ టాక్స్’ ట్రైలర్ విడుదల.. మాటల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శబ్దం
- NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘దేవర-2’ షూటింగ్ ఎప్పుడంటే? క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
- MSVPG: 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹358 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’
- Nara Lokesh: వ్యక్తులకంటే వ్యవస్థే ముఖ్యం.. కూటమి ఐక్యత పై నారా లోకేశ్..
- Success Secrets: విజయానికి తొలి మెట్టు.. ‘నో’ చెప్పడం నేర్చుకోండి.. మీ కాలాన్ని కాపాడుకోండి!
- Venkatesh: 65 ఏళ్ల వయసులో వెంకటేష్ రేంజ్ మామూలుగా లేదుగా.. త్రివిక్రమ్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్!
- Zamana: జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’ …. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!
- Viral Video: ఒంటరి పెంగ్విన్ ప్రయాణం.. వైరల్ వీడియో వెనుక దాగున్న చేదు నిజం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















