Navyandhra
AP Farmers: అటు పవన్… ఇటు జగన్… కానీ రైతు భవిష్యత్తు భరోసా ఎవరిది?
ఏపీలో ఈరోజు రాజకీయ వాతావరణం పూర్తిగా గ్రామాల దిశగా నిలవడం విశేషం. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఇద్దరు ముఖ్య నేతలు రైతుల మధ్యకు వెళ్లి వారి అసలు సమస్యలను తెలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోనసీమ జిల్లా శంకరగుప్తం (Sankaraguptam) పర...
November 26, 2025 | 04:42 PMPawan Kalyan: పల్లె పండుగలో వైసీపీ పై పవన్ ఘాటు విమర్శలు..
రాజోలు (Rajolu)లో పల్లె పండుగ 2.0 కార్యక్రమం సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కోనసీమ (Konaseema) ప్రాంతంలో తన పర్యటనను ఆయన రైతుల సమస్యలపై దృష్టి పెట్టేందుకు ఉపయోగించుకున్నారు. అయితే ఈ సందర్శనలో ఆ...
November 26, 2025 | 04:35 PMJagan: అభిమానం పేరిట అల్లర్లు: వైసీపీ శ్రేణుల అదుపు తప్పిన హంగామా..
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) కు ఉన్న అభిమాన జనం గురించి ఎవరూ సందేహపడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆయన ఛాన్స్ ఎవరికీ ఇవ్వరు. జగన్ పర్యటన చేసిన ప్రతిసారి అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.కానీ ఆ అభిమానం నియంత్రణ కోల్పోతే ఏలాంటి సమస్యలు వస్తాయో, తాజాగా పులివెంద...
November 26, 2025 | 04:15 PMAmaravati: అమరావతికి కేంద్రం రక్షణ..! చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్..!!
* దశాబ్ద కాలపు అనిశ్చితికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు. * రాష్ట్ర ప్రభుత్వాల మారినప్పుడల్లా రాజధాని మారకుండా పార్లమెంట్ చట్టం. * దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా అమరావతికి చట్టబద్ధత. * ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ వ్యూహాత్మక ఎత్తుగడ. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర విభజన జరిగి...
November 26, 2025 | 04:06 PMNara Lokesh: జగన్ ఏఐ వీడియో పై లోకేష్ వైరల్ స్పందన..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శల స్థాయి ఎలా మారిందనే అంశం మళ్లీ చర్చగా మారింది. ఒకప్పుడు నాయకుల మధ్య విమర్శలు సమస్యలపై మాత్రమే జరిగేవి. కానీ ఇటీవలి సంవత్సరాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు, కుటుంబ సభ్యులపై దూషణలు పెరిగి రాజకీయ వాతావరణాన్ని దిగజార్చాయని అనేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరీ ముఖ్యంగా 2019 ...
November 26, 2025 | 04:00 PMDammalapati: ఏపీ అడ్వొకేట్ జనరల్పై చంద్రబాబు అసంతృప్తి..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా న్యాయపరమైన చిక్కులు వీడడం లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సీరియస్ యాక్షన్కు సిద్ధమయ్యారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అడ్వొకేట్ జనరల్ (AG) దమ్...
November 26, 2025 | 03:47 PMTTD: టీటీడీకి ప్రవాస భారతీయుడు ..రూ.9 కోట్లు విరాళం
తిరుమలలోని పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునికీకరణకు ప్రవాస భారతీయుడైన రామలింగరాజు మంతెన (Ramalinga Raju Mantena) రూ.9 కోట్లు విరాళం అందజేశారు. తన కుమార్తె నేత్ర (Netra), అల్లుడు వంశీ (Vamsi) పేరిట దీన్ని
November 26, 2025 | 02:19 PMChandrababu: విజన్ ఉంటే సరిపోదు .. దాన్ని అమలు చేయడం ముఖ్యం : సిఎం చంద్రబాబు
ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా ఉండిపోతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ (Mock assembly) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ విజన్
November 26, 2025 | 02:07 PMMinister Kondapalli: ఎంఎస్ఎంఈలకు జర్మనీ సహకారం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను అందించేందుకు చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. చెన్నైలోని హిల్టన్ హోటల్లో జరిగిన ఇండో జర్మన్
November 26, 2025 | 01:58 PMHome Minister Anita: శాంతిభద్రతలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత : హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anita) అన్నారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ (Principal Secretary), స్పెషల్
November 26, 2025 | 01:54 PMYS Jagan: మన ప్రభుత్వ వస్తుంది. అధైర్యపడొద్దు : వైఎస్ జగన్
మన ప్రభుత్వం వస్తుంది, అధైర్యపడొద్దు, అంతా మంచే జరుగుతుంది అని వైసీపీ కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. కడప జిల్లా పులివెందుల (Pulivendula) కు తన క్యాంపు కార్యాలయంలో
November 26, 2025 | 01:50 PMAmaravathi: రాజధాని భవిష్యత్పై రాజకీయ గందరగోళం…అమరావతికి రాజముద్ర ఎప్పుడొస్తుంది?
అమరావతి రాజధాని అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. 2015లో అమరావతి ప్రాంత రైతులు స్వచ్ఛందంగా తమ భూములను అప్పగించి రాజధాని నిర్మాణానికి సహకరించారు. అప్పట్లో “ప్రతిష్టాత్మక రాజధాని
November 26, 2025 | 01:24 PMNara Lokesh: భారత రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
విద్యార్థులు రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలి హక్కులతోపాటు బాధ్యతలు కూడా గుర్తించి ముందుకు సాగాలి వికసిత్ భారత్ – 2047లో భావిపౌరులంతా భాగస్వాములు కావాలి తల్లిదండ్రులు కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించాలి అమరావతి: విద్యార్థులు భవిష్యత్ రాజకీయాల్లో కీలకపాత్ర వహించి, సమాజంలో మార్పు తీసుక...
November 26, 2025 | 12:30 PMAndhra Pradesh: మారుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, పరిపాలనా స్వరూపంలో మరో భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 26 నుంచి 29కి పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిపాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షలే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమ...
November 26, 2025 | 10:52 AMChandrababu: ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదు : సీఎం చంద్రబాబు
సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. సచివాలయం (Secretariat)లో సీఎం సంక్షేమ, వసతి గృహాలు, గురుకులాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయంపై
November 26, 2025 | 08:31 AMChandrababu: ఏపీలో మూడు కొత్త జిల్లాలు… అభివృద్ధా? లేక రాజకీయమా?
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో జిల్లాల పునర్విభజన మరోసారి రాజకీయ చర్చలకు దారితీసింది. తాజాగా ప్రభుత్వం మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మార్కాపురం(Markapuram), మదనపల్లె(Madanapalle), పోలవరం(Polavaram) పేర్లతో కొత్త జిల్లాలు రూపుదాల్...
November 25, 2025 | 07:30 PMVijay Sai Reddy: ఒక కాలు ఇక్కడా… ఒక కాలు అక్కడా… చివరికి ఎక్కడ నిలుస్తావు సాయి రెడ్డి?
వైసీపీ (YCP) మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి (Vemurubakam Vijayasai Reddy) మళ్లీ ఏ రాజకీయ దిశలో నడవబోతున్నారన్న ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయన భవిష్యత్ నిర్ణయం పై స్పష్టత లేకపోవడం అనవసరమైన గందరగోళానికి కారణమవుతోంది. ఒక వైపున వైసీపీలోకి ...
November 25, 2025 | 07:20 PMJagan: జగన్ పై కార్యకర్తల్లో పెరుగుతున్న నిరాశ.. అసలు రీసన్ అదే..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jaganmohan Reddy) గత నెలలో ప్రకటించిన కోటి సంతకాల ఉద్యమం (Koti Santakala Udyamam) ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చినా, ఆ కార్యక్రమం చివరకు ఆకస్మికంగా నిలిచ...
November 25, 2025 | 07:15 PM- Who’s the Mysterious New Face? సంచలనం రేపుతున్న ఎస్ థమన్ #NewGuyInTown ట్వీట్
- MSVG: ‘మన శంకరవర ప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ సాంగ్ శశిరేఖ రిలీజ్
- Netflix: నెట్ ఫ్లిక్స్ చేతికి వార్నర్ బ్రదర్స్.. 82.7 బిలియన్ డాలర్ల ఒప్పందం..!
- Jai Shankar: ఇండియాలో ఎన్నాళ్లుంటారన్నది హసీనా నిర్ణయం మేరకే అన్న భారత్
- Trump: ట్రంప్ కు తొలి ఫిఫా శాంతి బహుమతి..
- Margani Bharat: వచ్చే ఎన్నికల్లో భరత్ మళ్లీ లోక్సభ రంగంలోకి.. వైసీపీ మాస్టర్ ప్లాన్..
- Delhi: భారత్ కు 40 వేల లైట్ మెషీన్ గన్స్.. ఇజ్రాయెల్ రక్షణ సంస్థ క్లారిటీ..!
- Dallas: రాష్ట్ర ప్రగతిలో మంత్రి నారా లోకేష్కు అండగా నిలుస్తాం… డల్లాస్ సభలో జయరామ్ కోమటి
- Satyakumar: ధర్మవరం విద్యార్థులకు సత్యకుమార్ ఇచ్చిన ప్రోత్సాహం ..
- CAA: అంగరంగ వైభవంగా సిఎఎ 9వ వార్షిక సాంస్కృతికోత్సవాలు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()

















