YS Sharmila: వై.ఎస్.షర్మిల వల్ల కాంగ్రెస్కు లాభమా? నష్టమా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా (APCC Chief) వైఎస్ షర్మిల (YS Sharmila) దాదాపు రెండేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమె నాయకత్వం వల్ల కాంగ్రెస్ పార్టీకి (Congress) గత వైభవం తిరిగి వస్తుందని, రాష్ట్రంలో బలహీనంగా ఉన్న పార్టీ బలోపేతమవుతుందని చాలా మ...
August 8, 2025 | 11:15 AM-
Pawan Kalyan: చేనేత రంగానికి అన్నివిధాలా అండగా ఉంటాం: పవన్ కల్యాణ్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. చేనేత మన సంస్కృతి, స్వాతంత్ర్య ఉద్యమ భావనలు, కళాకారుల సృజనాత్మకతకు చిహ్నమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అసంఘటిత రంగాలలో చేనేత (Handloom Sector) ముఖ్యమైనదని పవన్ కల్యాణ్ అ...
August 8, 2025 | 10:23 AM -
Chandrababu: అభివృద్ధికి బ్రేక్.. నిధుల నిరీక్షణలో ఎమ్మెల్యేలు..
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఎమ్మెల్యేలు ఇటీవల తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు సాగకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారులను కలిసి, నిధుల లభ్యతపై వినతిపత్రాలు అందించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు...
August 7, 2025 | 08:18 PM
-
Jagan: ఇకనైనా జగన్ స్ట్రాటజీ మారుతుందా?
రాజకీయాలలో ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో చెప్పడం చాలా కష్టం. అందుకే ప్రజల మనసును గెలుచుకోవాలంటే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈ విషయం బాగా అర్థం చేసుకున్న నాయకుడు. ఆయన ప్రతి ఎన్నికలో ప్రజల ముందు...
August 7, 2025 | 08:14 PM -
Visakhapatnam: మారుతున్న ఎస్ కోట రాజకీయ సమీకరణాలు..
విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో మరో అసెంబ్లీ నియోజకవర్గం చేరతుందని రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. ఇప్పటివరకు ఆరు నియోజకవర్గాలే ఉన్న ఈ జిల్లా, ఇది జరుగితే ఏడో నియోజకవర్గంతో మరింత విస్తరించనుంది. ఇది జరగడం ద్వారా విశాఖ జిల్లా గిరిజన, గ్రామీణ వర్గాలకు మరింత చేరువ అవుతుంది. ముఖ్యంగా ఎస్ కోట (S...
August 7, 2025 | 08:00 PM -
Handloom: అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం : చంద్రబాబు
భారతీయ శక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక చేనేతలు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో
August 7, 2025 | 07:23 PM
-
Minister Lokesh :ఇలాంటి దాడులకు ఏపీలో చోటులేదు : మంత్రి లోకేశ్
తిరుపతిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakara Reddy) అనుచరులు రెచ్చిపోతుండటంపై రాష్ట్ర మంత్రి
August 7, 2025 | 07:21 PM -
YS Viveka Case: వివేకా హత్య కేసులో జగన్ సేఫ్..!?
2019 మార్చి 15న కడప జిల్లాలోని పులివెందులలో వై.ఎస్.వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) తన నివాసంలో హత్యకు (murder) గురయ్యారు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి (YS Jagan) ఈ క...
August 7, 2025 | 04:29 PM -
Pulivendula : వైసీపీ కంచుకోట పులివెందులలో టీడీపీ సవాల్..!!
పులివెందుల… ఈ పేరు చెప్పగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ కుటుంబం (YS family) గుర్తుకొస్తుంది. 1978లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి పులివెందుల వైసీపీ (YCP) కంచుకోటగా కొనసాగుతోంది. ఈ నియోజకవర్గంలో జరిగే ఏ ఎన్నికలోనైనా వైఎస్ కుటుంబ ఆధిపత...
August 7, 2025 | 11:00 AM -
Pulivendula: పులివెందులలో రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలలో కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో పులివెందుల (Pulivendula) ఒకటి. ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది వైఎస్సార్ (YSR) కుటుంబమే. అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఒకే కుటుంబం రాజకీయంగా ఆధిపత్యం చూపుతోంది. కాలం మారినా , ప్రభుత్వం మార...
August 7, 2025 | 10:30 AM -
Nara Lokesh: ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనే విధంగా సీఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలి
పెట్టుబడుల ఆకర్షణ కోసం దేశ, విదేశాల్లో రోడ్ షోలు! విశాఖలో భాగస్వామ్య సదస్సు నిర్వహణపై మంత్రి వర్గ ఉపసంఘం తొలి సమీక్ష సదస్సుకు విశాఖ ఏయూ గ్రౌండ్స్ ను ఖరారు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఉండవల్లిః ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అనే విధంగా ఈ ఏడాది నవంబర్ 14,15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సీఐఐ(కాన్ఫడరేషన్ ఆఫ...
August 7, 2025 | 08:55 AM -
Chandrababu : సింగపూర్ వెళ్లి అక్కడి మంత్రులను బెదిరించారు : సీఎం చంద్రబాబు
జగన్ ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ ప్రభుత్వం భయపడిరదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. మంత్రివర్గ సమావేశం
August 6, 2025 | 07:27 PM -
AP Cabinet : ఏపీ మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే
రాష్ట్రంలో నూతన బార్ పాలసీ (New bar policy )కి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రసారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి
August 6, 2025 | 07:24 PM -
Nara Lokesh : ఉద్యోగాలు చేస్తేనే వారికి ఇంటా బయటా గౌరవం : లోకేశ్
సమాజంలో నిత్యం మార్పులు వస్తున్నాయని, వాటిని స్వీకరిస్తేనే మెరుగైన ఉపాధి అవకాశాలుంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)
August 6, 2025 | 07:22 PM -
Chandra Babu: ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు కొత్త ప్రొగ్రెస్ కార్డ్ విధానం..
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గతంతో పోలిస్తే ఈసారి పార్టీ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ (TDP) పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ నెలాఖరులోగా టీడీపీ నియోజకవర్గాల వారీగా వారి ...
August 6, 2025 | 07:10 PM -
Annadata Sukhibhava: పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ లిస్టులలో తేడాలు ఎందుకు?
ఏపీ లో రైతులకు అందుబాటులో ఉన్న రెండు ప్రధాన పెట్టుబడి సాయపు పథకాలు అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) , పీఎం కిసాన్ (PM-KISAN) విషయంలో రైతులకు ఎదురవుతున్న సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకే లబ్ధిదారుడు ఈ రెండు పథకాల కింద లబ్ధిదారుల వివరాలు ఒకటిగా ఉండాల్సి ఉన్నప్పటికీ వాస్తవం ఇందుకు భిన్నంగా...
August 6, 2025 | 06:15 PM -
Jagan: ఆ నియోజకవర్గాలలో వెనుకడుగు వేస్తున్న వైసీపీ.. ఫైర్ అవుతున్న జగన్..
2019 ఎన్నికల్లో ప్రభంజనంలా విజయం సాధించిన వైసీపీ (YCP) 2024 ఎన్నికల సమయానికి డీలా పడిపోయింది. ఇప్పుడు పలు ప్రాంతాల్లో బలహీనతలు స్పష్టమవుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు (Palnadu) జిల్లా మాచర్ల (Macherla) మరియు నెల్లూరు (Nellore) జిల్లాల్లో పార్టీ స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఇక్కడ వైసీపీ ...
August 6, 2025 | 03:33 PM -
YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు!
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) తమ దర్యాప్తు పూర్తయినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసు రాష్ట్రంలో రాజకీయంగా సున్నితమైన అంశంగా మారిన నేపథ్యంలో, సీబీఐ ఈ విషయాన్ని సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం ముంద...
August 5, 2025 | 03:20 PM

- Revanth Reddy: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- Jubilee Hills: అక్కడి నుంచి పోటీ చేయడం లేదు : దానం నాగేందర్
- Ramachandra Rao: దావోస్కు వెళ్లి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు? : రామచందర్రావు
- Raja Singh: బీజేపీకి తలనొప్పిగా మారిన రాజాసింగ్
- Somireddy : సూపర్ సిక్స్.. సూపర్ హిట్ విజయవంతం : సోమిరెడ్డి
- Minister Gottipati: ఆయన మళ్లీ అధికారంలోకి రావడం కల్లే : మంత్రి గొట్టిపాటి
- Netanyahu: అమెరికా చేసిందే మేమూ చేశాం : నెతన్యాహూ
- Randhir Jaiswal: ఆ ఆఫర్లు ప్రమాదకరం .. కేంద్రం అలర్ట్
- RBI: ఆర్బీఐ కళ్లు చెదిరే డీల్.. రూ.3,472 కోట్లతో
- Nara Lokesh: ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నారా లోకేష్ ఆధ్వర్యంలో సమీక్ష
