Ravi Mandalapu: ఎపి సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ గా రవి మందలపు
కృష్ణా జిల్లా పసుమర్రుకు చెందిన ఎన్నారై రవి మందలపు (Ravi Mandalapu) చేసిన సేవలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆయనను ఎపి సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఫిలడెల్ఫియా లో ఉంటూ ఐటీ రంగంలోనే కాక ఇతర రంగాలలో కూడా విజయవంతంగా బిజినెస్ చేస్తూ,...
August 13, 2025 | 09:58 AM-
Buchi Ram Prasad: ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బుచ్చిరాంప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో ఎన్నారైల సేవలను గమనించి వారికి తగిన ప్రాధాన్యతలను ఇస్తూ పలు పదవుల్లో వారిని నియమిస్తున్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులకు నామినేటెడ్ పదవులు వరించాయి. తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నారై బుచ్చిరాం...
August 13, 2025 | 09:55 AM -
Uttam Kumar Reddy: నీటిపారుదల రంగంలో ఆధునిక సాంకేతిక కావాలి: ఉత్తమ్కుమార్ రెడ్డి
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి (Uttam Kumar Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నీటిపారుదల రంగంలో ఆధునిక సాంకేతికతను అమలు చేయాలని, ముఖ్యంగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)ను బలోపేతం చేయడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మంగళవారం సెక్...
August 13, 2025 | 09:20 AM
-
Nara Lokesh: ఏపీకి సెమీకండక్టర్ ప్రాజెక్టు రావడంపై లోకేశ్ హర్షం
ఆంధ్రప్రదేశ్లో సెమీకండక్టర్ (Semiconductor) ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హర్షం వ్యక్తంచేశారు. “డబుల్ ఇంజిన్ సర్కార్” నాయకత్వంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏపీకి రావడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టు మంజూరు చేసినందు...
August 13, 2025 | 09:10 AM -
Palla Srinivasa Rao: పులివెందులలో ఎన్నికలు సక్రమంగా జరిగాయి: పల్లా శ్రీనివాసరావు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని ఆయన అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పులివెందులలో (Pulivendula) స్వేచ్ఛగా ఎన్నికలు జరగలేదని ఆయన వ...
August 13, 2025 | 09:08 AM -
Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.. పులివెందుల ఉపఎన్నికపై జగన్ ఫైర్
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (Jagan) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గుండా మాదిరిగా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ సీట్లను హైజాక్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి “బ్లాక్...
August 13, 2025 | 09:04 AM
-
Ambati Rambabu: మీరు పసుపు చొక్కాలు ధరించాల్సింది.. పోలీసులపై అంబటి ఫైర్..
పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Ontimitta) జెడ్పీటీసీ ఎన్నికలు ఇంతకుముందెన్నడూ లేనంత ఉద్రిక్త వాతావరణంలో జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. ఈసారి పరిస్థితులు 2017 నంద్యాల (Nandyal) ఉపఎన్నికల కంటే మరింత తీవ్రంగా ఉన్నాయని అంబటి పేర్కొన్నారు. తాజాగా మీడియాతో మ...
August 12, 2025 | 08:10 PM -
Pulivendula: పులివెందుల ఉప ఎన్నికలో ఓటర్ల నిరసన..
పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. అయితే ఈ ఎన్నికల చుట్టూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ప్రస్తుతం ఒకటి ఓటర్ల నిరసన.. మొత్తానికి పోలీసులకి ఓటర్లకి మధ్య ఓ రేంజ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెం...
August 12, 2025 | 08:04 PM -
AP Industries: పరిశ్రమల హబ్గా ఏపీ .. వేలాదిమందికి ఉపాధి దిశగా కేంద్ర నిర్ణయం
కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో ఈ ఉదయం జరిగింది. కొద్దిసేపటి క్రితం ముగిసిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఒడిశా (Odisha), పంజాబ్ (Punjab) రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ముఖ్యంగా, ఎన్డీఏ (NDA) ప్రభుత్వ...
August 12, 2025 | 08:00 PM -
Chandrababu:అమరావతిలో 74 ప్రాజెక్టులు ప్రారంభం : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం మొత్తం రూ.81,317 కోట్ల మేర పనులను సీఆర్డీయే (CRDA) ప్రతిపాదించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు
August 12, 2025 | 07:25 PM -
Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక .. ఇకపై తప్పనిసరి!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఇకనుంచి ఫాస్టాగ్ (FASTag) తప్పనిసరని తిరుమల తిరుపతి
August 12, 2025 | 07:22 PM -
ZPTC: పులివెందుల, ఒంటిమిట్టలో ముగిసిన జడ్పీటీసీ పోలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట(Ontimitta) జడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారిని
August 12, 2025 | 07:19 PM -
Semiconductor :కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఏపీలో
దేశంలో నాలుగు కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు (Semiconductor projects) ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్
August 12, 2025 | 07:15 PM -
Elections: జడ్పీటీసీ ఉప ఎన్నికలు.. ప్రజాస్వామ్యానికి సవాల్..!!
వైఎస్సార్ కడప (YSR Kadapa) జిల్లాలోని పులివెందుల (Pulivendula), ఒంటిమిట్ట (Vontimitta) జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు (ZPTC By Elections) ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఈ ఎన్నికలు గొడవలు, భయాందోళనల నీడలో జరిగాయి. వైసీపీ, టీడీపీ మధ్య తీవ్...
August 12, 2025 | 05:05 PM -
Avinash Reddy: అవినాష్ రెడ్డి అరెస్ట్..హిట్ పెంచుతున్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు..
వైసీపీ (YSRCP) ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) పులివెందుల (Pulivendula) పోలీసుల చేత ముందస్తుగా అదుపులోకి తీసుకోబడ్డారు. శాంతిభద్రతల సమస్యను కారణంగా చూపుతూ ఆయనను పులివెందుల నుంచి తరలించారు. వైఎస్సార్ జిల్లా (YSR District) పులివెందుల, ఒంటిమిట్ట (Ontimitta) ప్రాంతాల్లో ఈ రోజు జరుగుతున్న జడ్పీటీస...
August 12, 2025 | 12:16 PM -
Liquor Case: లిక్కర్ స్కాం రెండో ఛార్జ్షీట్లో జగన్ పేరు..!?
ఆంధ్రప్రదేశ్లో 2019-2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) పాలనలో భారీ మద్యం కుంభకోణం (AP Liquor Scam) జరిగిందనే ఆరోపణలున్నాయి. దీనిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) తన రెండో ఛార్జ్షీట్ను సోమవారం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. 200 ప...
August 12, 2025 | 11:38 AM -
Narendra Modi: ప్రధాని మోదీని కలిసిన టీడీపీ ఎంపీలు
కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ఎంపీలు పీఎం ఛాంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని కలిశారు.
August 11, 2025 | 07:38 PM -
Free Bus: ఈ పథకం ద్వారా ప్రతి తల్లికి, చెల్లికి లబ్ధి : మంత్రి మండిపల్లి
గత ప్రభుత్వం ఆర్టీసీని విచ్చిన్నం చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి (Ramprasada Reddy) మండిపడ్డారు.
August 11, 2025 | 07:36 PM

- Nepal: నేపాల్ కల్లోలానికి బాధ్యులెవరు..? హిమాలయదేశం ఎటు వెళ్తోంది..?
- CP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్..
- Trump: నిన్న భారత్.. నేడు ఖతార్.. ట్రంప్ కు మిత్రుడుగా ఉంటే దబిడిదిబిడే..
- NBK: ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ
- France: అంతర్గత సంక్షోభంలో ఫ్రాన్స్… మాక్రాన్ కు వ్యతిరేకంగా వీధుల్లోకి ప్రజలు..
- Chiru-Puri: మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన పూరి-విజయ్ సేతుపతి టీం
- Washington: రష్యాకు వ్యతిరేకంగా ఈయూను కూడగడుతున్న ట్రంప్..
- Bellamkonda Sai Sreenivas: యాక్టర్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే కసి పెరిగింది – సాయి శ్రీనివాస్
- Mohan Lal: దోశ కింగ్ గా మోహన్ లాల్
- Rayalaseema: సీమపై స్పెషల్ ఫోకస్..!
