Pakistan: పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ.. అందుకే దిగివచ్చిందా..?
మే 7న భారత సైన్యం (India) పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ఒక చారిత్రాత్మక సైనిక చర్యగా నిలిచింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో (Pahalgam Terror Attack) జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ దాడిలో 26 మంది పౌరులు మరణి...
May 15, 2025 | 11:30 AM-
Chandra Babu: బాబు తరవాత ఎవరు? కూటమిలో భవిష్యత్తు నాయకత్వం ఆ ఇద్దరిలో ఎవరిది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) కూటమి పాలన కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ కూటమికి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నాయకత్వం వహిస్తున్నారు. ఆయన అనుభవం, రాజకీయ పరిజ్ఞానం కూటమికి దిశానిర్దేశం చేస్తోంది. ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఉండటంపై కూటమిలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. అందరూ ఏకగ్రీవ...
May 14, 2025 | 08:10 PM -
Turkey: టర్కీకి వ్యతిరేకంగా ఉద్యమం.. ఆ దేశానికి దిమ్మ తిరిగినట్లే..!!
భారత్-పాకిస్తాన్ (India Pakistan) మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో టర్కీ (Turkey).. పాకిస్తాన్కు బహిరంగ మద్దతు ప్రకటించడం భారత్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ సందర్భంలో ‘బాయ్కాట్ టర్కీ’ (Boycott Turkey) నినాదం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. టర్కీ ఆయుధ సాయం, డ్రోన్ల ...
May 14, 2025 | 04:40 PM
-
Turkey: పుతిన్, జెలెన్ స్కీ ప్రత్యక్ష చర్చలపై సర్వత్రా ఆసక్తి..
యుద్ధం ముగింపుపై ప్రత్యక్ష చర్చల కోసం సిద్ధమేనని రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు పుతిన్ (Vladimir Putin), జెలెన్స్కీలు ఇప్పటికే ప్రకటించారు. తుర్కియేలోని ఇస్తాంబుల్ వేదికగా గురువారం ఇరుదేశాల చర్చలకు పుతిన్ ప్రతిపాదించారు. ఈ క్రమంలోనే జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) మాట్లాడుతూ.. ఆ రోజు తాను తుర...
May 14, 2025 | 01:15 PM -
Metro: 19 వేల కోట్లతో హైదరాబాద్ మెట్రో రెండో దశ మలిభాగం.. ప్రభుత్వానికి చేరిన డీపీఆర్(DPR)..
హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ మలిభాగం దాదాపు రూ.19వేల కోట్ల అంచనాలతో రూపుదిద్దుకుంది. మూడు మార్గాల్లో 86.5 కి.మీ. ప్రతిపాదించారు. జేబీఎస్-మేడ్చల్; జేబీఎస్-శామీర్పేట; శంషాబాద్ విమానాశ్రయం-ఫ్యూచర్సిటీ మార్గాలను ఇందులో చేర్చారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను ప్రభుత్వ ...
May 14, 2025 | 12:40 PM -
Torento: కెనడా విదేశాంగమంత్రిగా అనితా ఆనంద్.. ఆమె ప్రస్థానం ఎలా మొదలైంది..?
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలోనే ఆయన తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ఇందులో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ (Anita Anand)కు చోటు దక్కింది. కెనడా (Canada) కొత్త ప్రభుత్వంతో ఆమెకు...
May 14, 2025 | 12:30 PM
-
China: పేర్లు మారిస్తే వాస్తవాలు మారతాయా…? చైనా కుటిలనీతిపై భారత్ ఆగ్రహం
అరుణాచల్ప్రదేశ్ (Arunachal Pradesh) లోని పలు ప్రాంతాల పేర్లను మార్చడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ (Ministry of External Affairs) స్పందించింది. చైనా (China) వక్రబుద్ధిపై మండిపడింది. ఆ ప్రయత్నాలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది....
May 14, 2025 | 12:15 PM -
YCP MLC: బీజేపీ గూటికి జకియా ఖానం.. వైసీపీకి మరో షాక్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. శాసన మండలి డిప్యూటీ ఛైర్పర్సన్, ఎమ్మెల్సీ జకియా ఖానం (Zakiya Khanam) తన ఎమ్మెల్సీ పదవికి, అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె శాసన మండలి ఛైర్మన్ కె. మోషెన్ రాజుకు (Moshen Raju) రాజీన...
May 14, 2025 | 11:15 AM -
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు.. బాలాజీ గోవిందప్ప అరెస్టు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను (Balaji Govindappa) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) మైసూరులో (Mysore) అదుపులోకి తీసుకుంది. అతన్ని విజయవాడకు (Vijayawada) తరలిస...
May 13, 2025 | 04:45 PM -
Etela Vs Congress: రచ్చ రాజేస్తున్న ఈటల కామెంట్స్.. ఫైర్ అవుతున్న కాంగ్రెస్ లీడర్స్
తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (BJP MP Etela Rajendar).. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ మూడు రోజుల క్రితం చేసిన విమర్శలు కాంగ్రెస్ (Congress) నాయకులను ఆగ్రహానికి గురిచేశాయి. ఈ వ్యాఖ్యలపై కాం...
May 13, 2025 | 03:30 PM -
Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి సేఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam Case) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి (YCP MP Mithun Reddy) సుప్రీంకోర్టు మళ్లీ ఊరటనిచ్చింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) తుది నిర్ణయం తీసుకునే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు (S...
May 13, 2025 | 12:23 PM -
Modi Speech: అదరం.. బెదరం.. పాకిస్తాన్కు స్పష్టం చేసిన ప్రధాని మోదీ
సోమవారం సాయంత్రం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చారిత్రాత్మక ప్రసంగం (PM Modi Speech) చేశారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ప్రారంభమైన తర్వాత ఆయన చేసిన తొలి అధికారిక ప్రసంగమిది. 22 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో మోదీ ఆపరేషన్ సిందూర్ను భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో (A...
May 13, 2025 | 11:00 AM -
Agniveer Murali Nayak: వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించే టైం కూడా లేని కాంగ్రెస్ నేతలు.. నేటిజండ్ల విమర్శలు..
అగ్నివీర్ మురళీ నాయక్ (Agniveer Murali Nayak) వీరోచితంగా ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనను రాష్ట్రం మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది . జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) రాజౌరిలో పాక్ ఉగ్రవాదుల(Pak Terrorists) కాల్పుల్లో బలైన మురళీ మృత్యువు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది. ఎంతో పేద కుటుంబాని...
May 13, 2025 | 10:40 AM -
Chandra Babu: జూన్లో కూటమి సర్కార్ కు అగ్ని పరీక్ష..మరి బాబు ఏం చేస్తారో?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అవుతున్న వేళ, ప్రజలలో కొత్త ఆశలు మేల్కొంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu)నాయకత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. ప్రజలకు ఉపశమనం కలిగించేలా, అందరికి లబ్ధి చేకూరేలా పథకాల రూపకల్పనలో ప్రభ...
May 13, 2025 | 10:30 AM -
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. పరారీలో కీలక నిందితులు..!
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పాలనలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy), మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన...
May 12, 2025 | 05:47 PM -
Nuclear Weapons: పాకిస్తాన్ అణుస్థావరంపై భారత్ దాడి చేసిందా.?
పహల్గాం (Pahalgam) ప్రాంతంలో ఏప్రిల్ 22న 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడి భారత్-పాకిస్తాన్ (India – Pakistan) మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ వెల్లడించింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో మే 7న పాకిస్తాన్ తో పాటు PoKలోని పలు ఉగ్రవాద శిబిర...
May 12, 2025 | 03:40 PM -
Karachi Bakery: కరాచీ బేకరీపై ఎందుకీ ద్వేషం..?
భారత్-పాకిస్తాన్ (India – Pakistan) మధ్య సైనిక ఉద్రిక్తతలు కేవలం సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కావట్లేదు. దేశంలోని సామాజిక సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంతో (Visakhapatnam) పాటు హైదరాబాద్లోని ప్రసిద్ధ కరాచీ బేకరీ (Karachi Bakery) శాఖలపై కొందరు హిందువులు దాడులు ...
May 12, 2025 | 01:56 PM -
BLA: పాక్ ఓ ఊసరవెల్లి… భారత్ జాగ్రత్తంటున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ…
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. మరో అడుగు ముందుకు వేసే క్రమంలో ఇరు దేశాలు కమాండర్ల స్థాయిలో శాంతిచర్చలు ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో వేర్పాటువాద బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్...
May 12, 2025 | 11:48 AM

- The Raja Saab: రాజా సాబ్ నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్
- Chandrababu: పేదలకు దసరా కానుకగా కొత్త ఇళ్లు అందిస్తున్న కూటమి ప్రభుత్వం..
- Peddi: పెద్ది నుంచి కొత్త పోస్టర్.. ఫ్యాన్స్ కు అనుకోని ట్రీట్
- YCP: బాలయ్య మాటలతో యాక్టీవ్ మోడ్ లో వైసీపీ..
- Jagan: జగన్ కు ప్లస్ అవుతున్న చిరంజీవి క్లారిటీ..
- Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిలుపుతో వరద బాధితులకు అండగా జనసైనికులు..
- Nara Lokesh: భవిష్యత్ తరాలకు ప్రజాస్వామ్య శిక్షణ ..మంత్రి లోకేశ్ వినూత్న నిర్ణయం..
- FNCA-Malaysia ఆధ్వర్యములో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- Mohan Babu: ‘ది ప్యారడైజ్’ నుంచి శికంజ మాలిక్ గా మోహన్ బాబు పవర్ ఫుల్ లుక్స్ రిలీజ్
- GTA: జిటిఎ బతుకమ్మ పోస్టర్ రిలీజ్ వేడుకల్లో ప్రముఖులు
