- Home » Political Articles
Political Articles
Karnataka: కర్నాటకలో సీఎం మార్పు ఖాయమైందా..?
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) మార్పుపై కొంతకాలంగా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇవి ఇప్పుడు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో సీఎం మార్పు ఖాయమనే ప్రచారం జోరందుకుంది. ప్రత్యేకించి ఈ నెలాఖరులో ఈ మార్పు ఉండొచ్చనే ప్ర...
November 10, 2025 | 04:05 PMNara Lokesh: గాడితప్పుతున్న ఎమ్మెల్యేలపై లోకేశ్ ఆగ్రహం!
ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు ఏడాదిన్నర అయింది. అయినా తెలుగుదేశం పార్టీ (TDP)లో, ముఖ్యంగా తొలిసారి గెలిచిన
November 10, 2025 | 01:37 PMBRS – SC: స్పీకర్పై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ధిక్కార పిటిషన్!!
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల (Defected MLAs) అనర్హత పిటిషన్ల వ్యవహారం మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) గడప తొక్కింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం చేశారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్పై (Telangana Assembly Speaker) కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్...
November 10, 2025 | 12:50 PMJubilee Hills ByElection: రేపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..! తాయిలాలు షురూ..!!
హైదరాబాద్ నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు (Jubilee Hills Assembly By Election) రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ (Polling) జరగనుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ...
November 10, 2025 | 11:51 AMYCP: ఒకప్పుడు హవా ఉన్న నియోజకవర్గాల్లో… ఇప్పుడు వైసీపీ మౌనం..
ఏపీలో (Andhra Pradesh) రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి బలమైన స్థావరాలు గా ఉన్న కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. ఆ పార్టీకి ఉన్న కేడర్ (Cadre) ఉత్సాహం తగ్గిపోవడంతో పాటు, నాయకుల ప్రభావం కూడా కనిపించడం లేదు. ఎన్నికల ఫలి...
November 10, 2025 | 11:05 AMChandrababu: టెక్నాలజీతో వేగవంతమైన ఆరోగ్య సేవలు…
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ చూపిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్పష్టంగా చెబుతున్నారు. ఆరోగ్యం లేనిదే అభివృద్ధి సాధ్యంకాదన్న భావన ఆయన మాటల్లో స్పష్టంగా క...
November 10, 2025 | 11:00 AMAndeSri : ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి అందెశ్రీ కన్నుమూత
తెలంగాణ (Telangana) రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ' (Jaya Jayahe Telangana) రూపశిల్పి, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (AndeSri) కన్నుమూశారు. గత రాత్రి హైదరాబాద్లోని తన నివాసంలో తీవ్ర
November 10, 2025 | 09:22 AMVivek Ramaswamy: ఒహాయో గవర్నర్ పదవికి రామస్వామి పర్ ఫెక్ట్ : ట్రంప్..!
న్యూయార్క్ మేయర్ పదవిని కోల్పోయిన తర్వాత ట్రంప్ సర్కార్.. ఒహాయోపై ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఈపదవిని దక్కించుకోవడం ఇప్పుడు ట్రంప్ కు చాలా ముఖ్యం. దీనికి పోటీ పడుతుంది కూడా ఇంకెవరో కాదు భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత వివేక్ రామస్వామి (Vivek Ramaswamy). ఆయనను ‘ప్రత్యేకమైన వ్యక్తి̵...
November 9, 2025 | 08:53 PMJapan: భారీ భూకంపంతో జపాన్ విలవిల.. సునామీ హెచ్చరికలు జారీ..!
జపాన్లో భారీ భూకంపం సంభవించింది. దేశ ఈశాన్య ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా, బుల్లెట్ రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.భూకంపం కారణంగా తాత్కాలిక...
November 9, 2025 | 08:48 PMMohan Bhagawat: మాది రాష్ట్రనీతి..రాజనీతి కాదన్న ఆర్ఎస్ఎస్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) తన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కీలక ప్రకటన చేసింది. తాము ఏ ఒక్క వ్యక్తికి కానీ, పార్టీకి కాని మద్దతివ్వడం లేదని తేల్చి చెప్పింది.కేవలం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే విధానాలకు మాత్రమే కట్టుబడి ఉంటున్నట్లు సంస్థ సర్ సంఘ్చాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత...
November 9, 2025 | 08:40 PMPakistan: భారత్ తరహాలో పాక్ లోనూ ఏకీకృత కమాండ్ వ్యవస్థ…?
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ లో ఏకీకృతక కమాండ్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. త్రివిధ దళాలను సమన్వయంచేస్తూ ముందుకు సాగింది. దీంతో మూడు దళాలు.. ఒకదానికొకటి కోపరేట్ చేసుకుంటూ ప్రత్యర్థి రక్షణ శిబిరాలు, వ్యవస్థలపై విరుచుకుపడ్డాయి. ఫలితంగా మూడురోజుల్లోనే పాక్ … మన దళాలకు పాదాక్రాంతమైంది. సిందూర్...
November 9, 2025 | 08:10 PMPawan Kalyan: జాతి సంపదను కాపాడడం మనందరి బాధ్యత..పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల తిరుపతి జిల్లా (Tirupati District) పర్యటనలో భాగంగా ఎర్రచందనం డిపోను
November 9, 2025 | 01:40 PMNara Lokesh: ప్రజాదర్బార్ పునరుద్ధరణ..లోకేశ్ వల్ల ఒక్కరోజులో ఎమ్మెల్యేలలో మార్పు..
ప్రజాదర్బార్పై మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కఠినంగా వ్యవహరించడంతో తెలుగు దేశం పార్టీ (TDP) ఎమ్మెల్యేలు కదిలిపోయారు. కొంతమంది
November 9, 2025 | 10:40 AMParliament: డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతకాల సమావేశాలు..!
పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ తేదీలను సోషల్ మీడియా ప్లాట్...
November 8, 2025 | 09:16 PMUS: అమెరికా కంపెనీలకు ట్రంప్ ఫైర్ వాల్ టెన్షన్…
ఇప్పటికే హెచ్ 1 బీ వీసా నిబంధనలు కఠిన తరం చేసిన అమెరికా సర్కార్.. ఇప్పుడు వాటి దుర్వినియోగంపైనా గట్టిగానే ఫోకస్ పెట్టింది. దీన్ని అరికట్టేందుకు ప్రాజెక్ట్ ఫైర్వాల్ (Project Firewall)ను ప్రారంభించింది. దానికింద ఈ వీసా అవకతవకలపై దర్యాప్తు ప్రారంభించిన కార్మిక శాఖ 175 కేసులు నమోదు చేసింది. హెచ్-1...
November 8, 2025 | 09:05 PMChandra Babu: ప్రజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల గైర్హాజరు పై చంద్రబాబు ఫైర్..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తన పని తీరు, క్రమశిక్షణతో మరోసారి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల ఆకర్షణ — అన్నీ ఒకేసారి నడిపిస్తూ ఆయన రోజులో ఒక్క క్షణం కూడా వృథా చేయడం లేదు. అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణ పనుల...
November 8, 2025 | 06:25 PMCBN: ప్రతి మహిళకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్..ప్రజారోగ్యంపై చంద్రబాబు నూతన దిశా నిర్ధేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న క్యాన్సర్ (Cancer) కేసులు ప్రజల జీవితాలను ముప్పుకు గురి చేస్తున్నాయని గుర్తించిన ఆయన, ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. వ్యాధి ముదిరిన తర్వాత గుర్...
November 8, 2025 | 06:00 PMAP Liquor: కల్తీ మద్యం అరికట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వ కొత్త వ్యూహం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మద్యం విక్రయాలపై నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కసరత్తు ప్రారంభించింది. ములకలచెరువు
November 8, 2025 | 04:15 PM- Karnataka: కర్ణాటకలో మూడు ముక్కలైన కాంగ్రెస్ పార్టీ..!
- Mahesh Goud: అలా చేసుంటే కేసీఆర్ కుటుంబం జైల్లో ఉండేది : మహేశ్ గౌడ్
- Draupadi Murmu: పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- Nitish Kumar: నితీశ్ ప్రమాణస్వీకారోత్సవంలో చంద్రబాబు, లోకేశ్
- Kavitha: నేను మొదటి బాధితురాలిని..ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది: కవిత
- Global Summit: డిసెంబరు లో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
- Speaker: ఎమ్మెల్యేలు దానం, కడియంలకు మరోసారి స్పీకర్ నోటీసులు
- Revanth Reddy: “తెలంగాణ – నార్త్ ఈస్ట్ కనెక్ట్” టెక్నో – కల్చరల్ ఫెస్టివల్ లో ముఖ్యమంత్రి
- Jagan: నితీష్కు జగన్ అభినందనలు..రాజకీయ సంకేతాలపై ఊహాగానాలు..
- #NC24 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 23న రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()

















