Free Bus Scheme: ఎన్నికల హామీ మాటల్లోనేనా? ఉచిత బస్సుపై విపక్షాల దాడి..
ఆగస్టు 15 (August 15) నుంచి మహిళల కోసం ఉచిత బస్సు సేవలు ప్రారంభమవుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రకటించారు. ఇది అధికారికంగా చెప్పిన తర్వాత ప్రజల్లో ఆసక్తి మొదలైంది. కానీ, ఈ నిర్ణయం అందరికీ కలిసొచ్చేలా ఉండకపోవచ్చనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఉచిత బస...
July 12, 2025 | 01:30 PM-
Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరి ఖాయమా..?
కేరళలోని (Kerala) పాలక్కాడ్ జిల్లాకు (palakkad district) చెందిన 37 ఏళ్ల నర్సు నిమిష ప్రియ (nimisha priya) యెమెన్లో (yemen) ఉరిశిక్షను ఎదుర్కొంటోంది. 2017లో యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహ్దీ హత్య కేసులో ఆమెను దోషిగా నిర్ధారించిన యెమెన్ కోర్టు 2020లో మరణశిక్ష విధించింది. ఈ శిక్షను యెమెన్ సుప్రీం జ్య...
July 11, 2025 | 09:30 PM -
Population: జనాభా నిర్వహణపై ఆలోచింపజేసిన చంద్రబాబు ప్రసంగం..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) జనాభా నిర్వహణపై (population management) తన ఆలోచనలను పంచుకున్నారు. గురజాడ అప్పారావు (gurajada apparao) సూక్తి “దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్”ని ఉదహరిస్తూ, దేశం అంటే భౌగోళిక సరిహద్దులు కాదు. .ప్రజలు, వారి అవసరాలు, జ...
July 11, 2025 | 04:30 PM
-
Raja Singh: ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా ఆమోదం..!
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ లోధ్ (MLA Raja Singh) రాజీనామాను బీజేపీ (BJP) అధికారికంగా ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని జాతీయ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ లేఖ ద్వారా ధృవీకరించారు. తెలంగాణ బీజేపీలోని (Telangana BJP) అంతర్గత రాజకీయాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చ...
July 11, 2025 | 04:05 PM -
Trump: ట్రంప్ కు న్యూ హాంప్ ఫెడరల్ కోర్టు షాక్.. జన్మతః పౌరసత్వంపై ఆదేశాలు నిలిపివేత
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జన్మతః పౌరసత్వంపై జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాన్ని నిలిపివేస్తూ ఫెడరల్ న్యాయమూర్తి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పు అమెరికా పౌరసత్వ విధానంపై దశాబ్దాలుగా కొనసాగుతున్న...
July 11, 2025 | 03:50 PM -
Pemmasani Chandrasekhar: ఏపీ కాంట్రాక్టర్స్ కు పెమ్మసాని గుడ్ న్యూస్..
2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అఖండ విజయాన్ని అందుకుంది. ప్రజలు జగన్మోహన్రెడ్డి (Jagan Mohan Reddy) మీద అపారమైన నమ్మకంతో ఓట్లుగా మద్దతు తెలిపారు. అయితే ఐదేళ్ళ పాలన అనంతరం 2024లో ఆ పార్టీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలు ఆశించినది ఏది ఈ ప...
July 11, 2025 | 02:00 PM
-
Jagan: జగన్ కు వరుస షాక్స్ ఇస్తున్న పోలీసులు..
వైఎస్ జగన్మోహన్రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఇటీవల నిర్వహిస్తున్న పర్యటనలపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. గత నెలలో జరిగిన గుంటూరు జిల్లాలోని పల్నాడు (Palnadu) పర్యటనలో సుమారు...
July 11, 2025 | 01:47 PM -
Siddha Ramaiah: కర్ణాటకలో కుర్చీలాట లేదు… సీఎంగా తానే ఉంటానన్న సిద్ధరామయ్య…
కర్ణాటక (Karnataka) లో సీఎంగా ఐదేళ్ల పాటు తానే కొనసాగుతానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తేల్చి చెప్పారు. ఓ ఆంగ్ల ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేయడం కోసం తనను కాంగ్రెస...
July 10, 2025 | 09:07 PM -
Bangladesh: అందితే జుట్టు… అందకుంటే కాళ్లు.. హసీనా అప్పగింతపై బంగ్లాదేశ్ వ్యవహారశైలి..
తానేంటో.. తన బలమెంత.. తన ప్రత్యర్థిగా భావించిన దేశానికి ఏం బలముందన్నది తెలుసుకుని వ్యవహరించాలన్నది యుద్ధనీతి. కానీ బంగ్లా దేశ్ మాత్రం.. తన ప్రత్యర్థిగా పొరుగున ఉన్న భారత్ ను భావిస్తోంది. మొన్నటి వరకూ తన మిత్రదేశంగా భావించిన బంగ్లాదేశ్..నాయకత్వం మారగానే స్టాండ్ మార్చేసింది. అంతేకాదు… ఇండియా ...
July 10, 2025 | 08:38 PM -
Jagan: జగన్ బంగారుపాళ్యం పర్యటన: రైతులకు భరోసానా లేక బల ప్రదర్శనా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) ఇటీవల చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం (Bangaru Palem ప్రాంతానికి చేసిన పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని నెలలుగా మామిడి రైతులు ఎదుర్కొంటున్న ధరల సమస్యపై ఈ పర్యటనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైత...
July 10, 2025 | 05:45 PM -
Pawan Kalyan: పవన్ సవాల్ కు లోకేష్ సై – కోటి మొక్కలతో ప్రభుత్వ లక్ష్యం
ఏపీలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రంకు, రాష్ట్రంకు మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని అందిస్తుండగా, రాష్ట్రం నుంచి కూడా కేంద్రానికి పూర్తి మద్దతు లభిస్తోంది. రాజకీయ పార్టీల మధ్య అవగాహన, అనుబంధం కొనసాగుతోంది. ఇటువంటి సందర్భంలో ప...
July 10, 2025 | 05:40 PM -
Nara Lokesh: నాడు మిస్సైన పీటీఎం… నేడు సీఎం తండ్రితో లోకేష్కు మధుర జ్ఞాపకం!
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు (Kothacheruvu, Sri Sathya Sai District) లోని జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన మీటింగ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (...
July 10, 2025 | 05:35 PM -
Nallapareddy: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అరెస్టు ఖాయమా?
నెల్లూరు జిల్లాలోని కోవూరు (Kovur) నియోజకవర్గం రాజకీయ వివాదంతో ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy), ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై (Vemireddy Prasanthi Reddy) అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్య...
July 10, 2025 | 04:45 PM -
AP Liquor Scam: లిక్కర్ స్కాంలో ఐఏఎస్..? విచారణకు రావాలని సిట్ నోటీసులు..!
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ (Rajat Bhargava IAS) పేరు ఈ కేసులో వెలుగులోకి రావడం రాష్ట్ర రాజకీయ, పరిపాలన వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్...
July 10, 2025 | 01:22 PM -
Bangarupalem: జగన్ బంగారుపాళ్యం పర్యటన పై స్పందించిన అచ్చెన్నాయుడు..
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం (Bangarupalem) ప్రాంతంలో జగన్ (Jagan) పర్యటనపై రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది. ఈ పర్యటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పర్యటన వెనుక ముందే ప్లాన్ చేసిన కుట్ర ఉన్నట్లు ఆయన ఆరోపించారు. బంగారుపాళ్యంలో ...
July 10, 2025 | 01:17 PM -
Amaravathi: 225 మంది ఎమ్మెల్యేలు లక్ష్యంగా అమరావతిలో చంద్రబాబు అడ్వాన్స్ ప్లానింగ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం శాసనసభ సభ్యుల సంఖ్య 175గా ఉన్నా, భవిష్యత్తులో ఇది 225కి చేరుకోనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకు అవసరమైన ప్రభుత్వ ప్రణాళికలు కూడా ముందుగానే సిద్ధం అవుతున్నాయి. కొన్ని వర్గాల అభిప్రాయం ప్రకారం, అగత్యమైతే రానున్న రెండేళ్లలోనే 225 మంది ఎమ్మెల్యేలు రాష్ట...
July 10, 2025 | 01:05 PM -
Jagan: సభలకు దూరంగా వైసీపీ… వర్షాకాల సెషన్కైన జగన్ వ్యూహం మారుతుందా?
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలకు ఎక్కువ రోజుల సమయం కేటాయించడం, వర్షాకాలం మరియు శీతాకాల సమావేశాలను కూడా నిరంతరంగా నిర్వహించడం ద్వారా శాసనసభ దినాలు గణనీయంగా పెరిగాయి. గతంలో విపక్షాలు ఏడాది...
July 10, 2025 | 01:00 PM -
Revanth Vs KCR: రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్… కేసీఆర్ స్పందిస్తారా..?
తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) కొత్త మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం, నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆహ్వానం కేవలం రాజకీయ సవాల్గానే కాక, తెలంగాణ రా...
July 10, 2025 | 11:50 AM

- OG Review: ప్యూర్ ఫ్యాన్ మేడ్ మూవీ ‘ఓ జీ’
- Nara Lokesh: మెగా డిఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్
- Nara Lokesh: విద్యారంగ సంస్కరణలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన లోకేష్..
- Nandamuri Balakrishna: అసెంబ్లీలో బాలకృష్ణ ఫైర్..!
- Nagarjuna: ఏఐ దుర్వినియోగంపై నాగార్జున న్యాయ పోరాటం..!
- Smita Sabharwal: స్మితా సభర్వాల్కు హైకోర్టులో ఊరట..!
- TANA: సందడిగా సాగిన తానా మిడ్ అట్లాంటిక్ వనభోజనాలు
- KTR: లొట్టపీసు కేసులో కేటీఆర్ అరెస్టుకు సమయం దగ్గర పడిందా..!?
- Bolisetty Srinivas: ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి..
- Jagan: ఫ్యూచర్ కి వైసీపీ కొత్త స్ట్రాటజీ..అంతా మీదే అంటున్న జగన్..
