కొన్ని తరాలకు స్ఫూర్తినిచ్చిన యామినీ కృష్ణమూర్తి : మోదీ
భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిని డాక్టర్ యామినీ కృష్ణమూర్తి (84) మరణం తననెంతో బాధించిందని, భారతీయ శాస్త్రీయ నృత్యానికి అందించిన సేవల ద్వారా కొన్ని తరాలకు ఆమె స్ఫూర్తినిచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. యామినీ తన అంకితభావంతో భారత...
August 5, 2024 | 03:04 PM-
ఉపరాష్ట్రపతిని కలిసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ ఉపరాష్ట్రపతిని కలిసి తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. గవర్నర్ జిష్ణుదేవ్ ఇప్పటికే ...
August 5, 2024 | 03:00 PM -
పారిస్ ఒలింపిక్స్కు వెళ్లేందుకు.. ఆ సీఎంకు అనుమతి నిరాకరణ
పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటుతున్న భారత హాకీ జట్టుకు దగ్గరుండి మద్దతు తెలపాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భావించారు. ఇందుకోసం పారిస్ పర్యటనకు అనుమతి కోరగా కేంద్రం అందుకు నిరాకరించింది. భద్రతా కారణాల రీత్యా పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేమని చెప్ప...
August 3, 2024 | 08:39 PM
-
కేంద్రం కీలక నిర్ణయం…డిపాజిట్ ఖాతాకు ఇకపై నలుగురు
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో డిపాజిట్ ఖాతాకు ఇకపై నలుగురు నామినీలను పెట్టుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నామినీల సంఖ్యను పెంచడంతో పాటు బ్యాంకింగ్ చట్టాల్లో అనేక మార్పులను ఆమోదించింది. ఈ...
August 3, 2024 | 08:36 PM -
చండీగఢ్ కోర్టులో అనూహ్య ఘటన
చండీగఢ్ న్యాయస్థానంలో అనూహ్య ఘటన చోటు చేసుకొంది. కుటుంబ వివాదాల కారణంగా కోర్టుకు వచ్చిన అల్లుడిపై అతడి మామయ్య కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బాధితులు ప్రాణాలు కోల్పోయాడు. హర్ప్రీత్ సింగ్ నీటిపారుదల శాఖలో ఐఆర్ఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అతడి మామ మాల...
August 3, 2024 | 08:01 PM -
తాప్సీ భర్త మథథియాస్ కీలక నిర్ణయం..
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో భారత్కు తొలి డబుల్స్ పతకాన్ని అందిస్తారని ఆశించిన సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ నిరాశపర్చిన సంగతి తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ జంట అనూహ్య రీతిలో ఓటమిపాలై...
August 3, 2024 | 07:58 PM
-
ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి ఇక లేరు
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె, ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1940లో మదనపల్లెలో జన్మించారు. యామినీకి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో ...
August 3, 2024 | 07:55 PM -
భారత ప్రభుత్వ ఆమోదిత కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సులకు 80% రాయితీ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులు కోరబడుచున్నవి
నేషనల్ స్కిల్ అకాడమీ, హైదరాబాద్, భారత ప్రభుత్వ ఆమోదిత కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సులకు 80% రాయితీతో ఆన్లైన్ శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ఇంటర్/ 10+2 ,డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున...
August 1, 2024 | 11:58 AM -
వైసీపీని టెన్షన్ పెడుతున్న విశాఖ.. ఈసారి గెలుపు ఎవరిదో…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసిపి పార్టీకి ప్రస్తుతం విశాఖ ప్రెస్టేజ్ పాయింట్ గా మారుతుంది. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా విశాఖపట్నం అంటే అభిమానం జాస్తి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.. ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పూర్తిగా చతికిలపడింది. అయిన...
August 1, 2024 | 10:04 AM -
రవి ప్రభు ప్రతి దేశాన్ని, ప్రపంచంలోని 195/195 దేశాలను సందర్శిస్తారు
ప్రపంచంలో ఈ అరుదైన ఘనత సాధించిన 280 మందిలో రవిప్రభు ఒకరు అతను తన చివరి దేశమైన 195వ దేశం వెనిజులాను ఈ మధ్యనే సందర్శించాడు ప్రపంచంలో అత్యధికంగా ప్రయాణించిన తెలుగు వ్యక్తి. ఆయన ప్రపంచంలోని మొత్తం 195 దేశాలకు ప్రయాణించిన, ప్రపంచవ్యాప్తంగా ధృవీకరించబడిన, 280 మంది వ్యక్తులలో &nb...
July 31, 2024 | 06:30 PM -
యూపీఎస్సీకి కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుడాన్…
1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూడాన్ యూపీఎస్సీ కొత్త చైర్పర్సన్ గా నియమితులయ్యారు. నెల రోజుల క్రితం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీ పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేశారు. మనోజ్ సోనీ స్థానంలో ప్రీతీ సుడాన్ ఆగస్టు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్...
July 31, 2024 | 05:46 PM -
దేశాన్ని కుదిపేసిన వయనాడ్ విషాదం ..!
కేరళలోని వయనాడ్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మృతుల సంఖ్య డబుల్ సెంచరీ దిశగా సాగుతోంది. మరో 91 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 191 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వయనాడ్లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికుల...
July 31, 2024 | 05:32 PM -
వయనాడ్ కు తమిళనాడు, కర్ణాటక సహాయం
కేరళ వయనాడ్ లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 151కు చేరింది. కొండ చరియలు విరిగిపడ్డ ప్రాంతంలో రెండో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మెప్పాడితో పాటు ఇతర ప్రాంతాల్లో కేరళ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సి...
July 31, 2024 | 01:41 PM -
యూపీఎస్సీ కొత్త చైర్పర్సన్ గా ప్రీతి సుడాన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్పర్సన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రీతిసుదాన్.. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ఆగస్టు ఒకటో తేదీన, రా...
July 31, 2024 | 01:37 PM -
ఖాదీ దుస్తులు కొనండి.. మోదీ
గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వల్ల దేశవ్యాప్తంగా రూ.1.5 లక్షల కోట్ల వ్యాపారం సాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళల్లో పెరుగుతున్న ఆదరణ, ఉద్యోగాల కల్పన కారణంగా 400 శాతం ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. భారత పౌరులు ఖాదీ దుస్తులు కొనుగోలు చేయాలని మన్ కీ బాత్ ప్రసార...
July 31, 2024 | 12:28 PM -
కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం.. రూ.2 లక్షల జరిమానా
భారత సైన్యంలో రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోకపోవడంపై భారత సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం ప్రకారం పింఛను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రక్...
July 30, 2024 | 08:08 PM -
వయనాడ్ విలయం.. కొండచరియల బీభత్సంలో
పశ్చిమ కనుమల నడుమ ఆహ్లాదంగా ఉండే కేరళలోని వయనాడ్ జిల్లా ఇప్పుడు ప్రకృతి ప్రకోపంతో అతలాకుతలమైంది. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి బీభత్సం స్పష్టించాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో పదుల సంఖ్యలో ప్రాణాలు ఆ శిథిలాల కింద అసువులుబాశాయి. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై...
July 30, 2024 | 08:06 PM -
అమెరికా మహిళపై అమానుషం ..అడవిలో
తనతో గొడవ పడిన భార్యను అడవికి తీసుకెళ్లి గొలుసుతో ఆమె కాళ్లను చెట్టుకు కట్టేసి పరారయ్యాడో భర్త. ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న ఆమెను ఓ గొర్రెలకాపరి చూడడంతో ప్రాణాలతో బయటపడగలిగింది. మహారాష్ట్రంలోని సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో జరిగిందీ ఘటన. సోనుర్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఆమె ఏడుపు విన...
July 30, 2024 | 04:03 PM

- Tirumala: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- America: చట్టవిరుద్ధంగా మా దేశానికి వస్తే.. అక్కడికి పంపిస్తాం
- Laura Williams: సీఎం రేవంత్ను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్
- ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
- Google: విశాఖకు గూగుల్ .. సీఎం చంద్రబాబు ప్రకటన
- Supreme Court: నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎస్ఐఆర్ను రద్దు చేస్తాం: సుప్రీంకోర్టు
- TANTEX: టాంటెక్స్ 218వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’ ముహూర్తం ఫిక్స్
- NATS: హిందూ టెంపుల్లో కొత్త భవనం కోసం నాట్స్ దోశ క్యాంప్
- NJ: న్యూజెర్సిలో రవిమందలపుకు ఘన సన్మానం
- IRCTC: టికెట్ రిజర్వేషన్లలో ఐఆర్సీటీసీ కొత్త నిబంధన
