వంద కోట్లు కాదు… 150 కోట్ల ఇండియా!
వంద కోట్ల భారత్ కాదు. ఇప్పుడిక 150 కోట్ల ఇండియా. ఇలా పిలుచుకోవాల్సిందే. అయితే, ఇందుకోసం మరో పుష్కర కాలం ఆగితే చాలు. అప్పటికి మన దేశ జనాభా 150 కోట్లు దాటేయనుంది. అలాగే మహిళల సంఖ్య కూడా స్వల్పంగా పెరగనుంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని ...
August 14, 2024 | 03:42 PM-
22న కాంగ్రెస్ ప్రజాచైతన్య ఉద్యమం..
అదానీతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు హిండెన్బర్గ్ ఆరోపించిన దరిమిలా.. సెబీ చీఫ్ మాధురి పురీ బుచ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజాచైతన...
August 14, 2024 | 12:04 PM -
రామ్ దేవ్ బాబాకు భారీ ఊరట
యోగా గురు రామ్దేవ్ బాబా కు భారీ ఊరట లభించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలను రూపొందించారని పతంజలి అయుర్వేద్ ఎండీ ఆచార్య బాలకృష్ణ, యోగా గురు బాబా రామ్దేవ్లపై నమోదైన ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు మూసివేసింది. ఈ ప్రకటనలకు సంబంధించి రామ్ దేవ్ బాబా, ఎండీ ఆచార్య ...
August 13, 2024 | 07:56 PM
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
మద్యం విధానం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢల్లీి కోర్టు పొడిగింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయి ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉంటున్న ఈ నేతలిద్దరి కస్టడీని సెప్టెంబర్...
August 13, 2024 | 07:38 PM -
అదానీ, మాధబిపై హిండెన్ బర్గ్ ఆరోపణలు.. కేంద్రం తీరుపై విపక్షాల ఆగ్రహం
విదేశాల్లోని అదానీ గ్రూప్లో సెబీ చైర్మన్ మాధవి బుచ్ అక్రమ పెట్టుబడులు పెట్టారంటూ హిండెన్బర్గ్ సంస్థ చేసిన ఆరోపణలు.. దేశ రాజకీయాలను వేడెక్కించాయి. సెబీ చైర్ పర్సన్గా కొనసాగుతూనే ఆమె కన్సల్టెంట్ సంస్థలను నిర్వహించారని, అలా నిర్వహిస్తూనే అదానీ గ్రూప్&z...
August 13, 2024 | 12:20 PM -
వారం రోజుల్లో కేసును పరిష్కరించలేకపోతే.. సీబీఐకి అప్పగిస్తాం : మమత
జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడికి కఠినంగా శిక్ష పడాలంటూ వైద్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. వారం రోజుల్లో కేసును పరిష్కరించలేకపోతే సీబీఐకి అప్పగిస్తామ...
August 12, 2024 | 08:17 PM
-
మరో అరుదైన ఘనత సాధించబోతున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు. ఇప్పటికే వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ మరో రికార్డును నమోదు చేయబోతున్న...
August 12, 2024 | 08:15 PM -
ఆయన జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సిందే : ఎంపీ కంగనా
సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. సెబీ చైర్పర్సన్ మాధవీ పురి బచ్పై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. రాహుల్ గాంధీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అతడు ...
August 12, 2024 | 08:09 PM -
దేశంలోనే ఐఐటీ మద్రాస్ అగ్రస్థానం.. వరుసగా ఆరో ఏడాది
దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఇందులో ఐఐటీ మద్రాస్ మరోసారి ది బెస్ట్ అనిపించుకుంది. అత్యుత్తమ విద్యాసంస్థ (ఓవరాల్)గా వరుసగా ఆరో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ఇక, ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ బెంగళూరు మొదటి స్థానాన్ని కైవసం చే...
August 12, 2024 | 08:03 PM -
వయనాడ్లో ప్రధాని మోదీ… బాధితులకు పరామర్శ
ప్రకృతి విలయంతో తల్లడిల్లిన వయనాడ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన, అక్కడి పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వారితో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్...
August 10, 2024 | 08:54 PM -
కేంద్ర బ్యాబినెట్ కార్యదర్శిగా టీవీ సోమనాథన్
కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్ నియమితులయ్యారు. రాజీవ్ గౌబా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 2024 ఆగస్టు 30 నుంచి రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. క...
August 10, 2024 | 08:36 PM -
ఇంకా 69 మంది భారతీయులు అక్కడే : విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్
రష్యా సైన్యంలో సహాయకులుగా చేరిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రష్యా సైన్యంలో సహాయకులుగా మొత్తం 91 మంది భారతీయులు చేరారు. వారిలో 8 మంది మృత...
August 10, 2024 | 03:23 PM -
ప్రధాని మోదీతో మందకృష్ణ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఢిల్లీలో మోదీని కలిసిన మందకృష్ణ వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు అరగంటపాటు మోదీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో మాట ఇచ్చి ఆ మాట నిలబెట్ట...
August 10, 2024 | 03:19 PM -
ఢిల్లీ మద్యం కేసు… మనీశ్ సిసోడియాకు బెయిల్
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని కోర...
August 9, 2024 | 08:05 PM -
జేపీసీ లో నలుగురు తెలుగు ఎంపీలకు అవకాశం
వక్ఫ్ సవరణ చట్టం బిల్లుపై 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ని నియమించారు. ఇందులో నలుగురు తెలుగు ఎంపీలకు అవకాశం లభించింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ( హైదరాబాద్), బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్నగర్), టీడీపీ ఎంపీ లావు శ్...
August 9, 2024 | 08:02 PM -
సుప్రీంకోర్టు మరో అరుదైన సందర్భానికి… వేదికైంది
దేశ అత్యున్నత న్యాయస్థానం మరో అరుదైన సందర్భానికి వేదికైంది. బాలీవుడ్ చిత్రం లాపతా లేడీస్ నేడు సుప్రీంకోర్టులో ప్రదర్శిస్తుండటమే అందుకు కారణం. సాయంత్రం 4:15 గంటల ఈ సినిమా ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్, ఆ చిత్ర దర్శకురాలు కిరణ్ రావ్ ...
August 9, 2024 | 07:44 PM -
కర్ణాటక సీఎంతో పవన్ కల్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. కర్ణాకట ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పవన్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. ఈ చర్చలో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ కూడా ప...
August 8, 2024 | 08:32 PM -
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఇకలేరు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కోల్కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం వెల్లడిరచారు. భట్టాచార్య 2000-2011 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ...
August 8, 2024 | 08:28 PM

- TikTok: చైనాతో కుదిరిన ఒప్పందం .. టిక్టాక్ అమెరికా వశం!
- India: భారత్-అమెరికా మధ్య నేడు వాణిజ్య చర్యలు
- Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ నుంచి ఫీల్ గుడ్ మెలోడీ కొత్తగుందే సాంగ్
- Mirai: థియేటర్స్లో ఆడియన్స్ మ్యూజిక్కు ఇస్తున్న గ్రేట్ రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది: హరి గౌర
- OG: ‘ఓజీ’ చిత్రం నుండి అద్భుతమైన గీతం ‘గన్స్ ఎన్ రోజెస్’ విడుదల
- Dubai: భారత్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదా…? షేక్ హ్యాండ్ పై పాక్ కు బీసీసీఐ కౌంటర్..!
- Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ల ‘జటాధర’ నవంబర్ 7న థియేటర్స్లో రిలీజ్
- Hardik Pandya: మరోసారి ప్రేమలో హార్దిక్, ఈసారి ఎవరంటే..?
- Maremma: ‘మారెమ్మ’ నుంచి హీరో మాధవ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ & గ్లింప్స్ రిలీజ్
- Bhadrakali: ‘భద్రకాళి’ యూనిక్ పొలిటికల్ థ్రిల్లర్ – హీరో విజయ్ ఆంటోనీ
