తిహాడ్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదల
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహాడ్ జైలు నుంచి విదలయ్యారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అనంతరం విడుదలకు అవసరమైన ప్రక్రియ పూర్తి...
September 13, 2024 | 07:25 PM-
సీతారాం ఏచూరి వారసుడెవరు?
వామపక్ష అగ్ర నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరు.. జాతీయ రాజకీయాల్లో ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. మిగతా పార్టీల్లో అధ్యక్షుల మాదిరి సీపీఎంలో ప్రధాన కార్యదర్శికి అధికారాలు ఉంటాయి. విధానపర నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి తీసుకుంటారు. ప్రధాన కార్యద...
September 13, 2024 | 03:41 PM -
ఢిల్లీసీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు..
మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, ఎలాంటి అధికారిక ఫైళ్ల...
September 13, 2024 | 03:37 PM
-
ఒబామా రాకకు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా
అమెరికా విదేశాంగ విధానాన్ని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించేవారు. 2015లో భారత గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాకను ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా వామపక్షవాదులను ఏకం చేసి, ఒబామా రాకకు నిరసనగా ఎక్కడ...
September 13, 2024 | 03:14 PM -
పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని మోదీ.. ఆత్మీయ సమావేశం
పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్ భారత అథ్లెట్లు సత్తా చాటారు. మొత్తం 29 పతకాలను సాధించారు. స్వదేశానికి చేరుకున్న విజేతలతో ప్రధాని మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. అథ్లెట్లను అభినందించారు. దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించ...
September 12, 2024 | 08:08 PM -
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్గా గుర్తింపు ...
September 12, 2024 | 07:52 PM
-
ప్రవాసీ భారతీయ బీమా పథకాన్ని.. సహజ మరణాలకూ వర్తింపజేయాలి
విదేశాల్లో పని చేస్తున్న ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రవాసీ భారతీయ బీమా యోజన పథకం కింద సహజ మరణాలను కూడా చేర్చాలని తెలంగాణ ప్రవాసీయుల ప్రతినిధి బృందం కోరింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు మరణిస్తున్న ప్రవాసీయుల కోసం అమలు చేస్తున్న ప్రవాసీ భారతీయ బీమా యోజన పథక...
September 12, 2024 | 04:01 PM -
అమెరికాను కనిపెట్టింది భారతీయుడే… కొలంబస్ కాదు
అమెరికాను కనిపెట్టింది అందరూ అనుకుంటున్న క్రిస్టఫర్ కొలంబర్ కాదని, భారతీయుడని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ తెలిపారు. తప్పుడు చరిత్రను విద్యార్థులకు బోధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని, వాస్తవాలను తెలపాలని అన...
September 12, 2024 | 03:57 PM -
ఆసియా పసిఫిక్ సభ్యదేశాల చైర్మన్గా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఆసియా పసిఫిక్ సభ్యదేశాల చైర్మన్గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ &...
September 12, 2024 | 03:44 PM -
సీజేఐ ఇంట గణపతి పూజలో ప్రధాని మోదీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ ధరించి పూజలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడు అందరికీ ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును అనుగ్రహించాలని తాను ప్రార్థించినట్లు తెలిపారు. తమ నివాస...
September 12, 2024 | 03:40 PM -
మాకు మరో 20 సీట్లు వచ్చి ఉంటే.. వారంతా జైలుకు
తమకు మరో 20 సీట్లు వచ్చి ఉంటే వారంతా జైల్లో ఉండేవారు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీపై విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఖర్గే మాట్లాడుతూ 400 అంటూ ప్రచారం చేసిన వారు ఎక్కడికి వెళ్లారు? వారి సీట్లు 240కి పడిపోయా...
September 11, 2024 | 07:34 PM -
అమెరికా వైమానిక దిగ్గజం లాఖీడ్ మార్టిన్తో .. టీఏఎస్ఎల్ ఒప్పందం
అమెరికా వైమానిక దిగ్గజం లాఖీడ్ మార్టిన్-టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) మధ్య మరో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారత వైమానిక దళాని (ఐఏఎఫ్)కి అవసరమైన మధ్య రకం సైనిక రవాణా విమానాల (ఎంటీఏ) సరఫరా కాంట్రాక్టుత కోసం పోటీపడాలని ల...
September 11, 2024 | 02:58 PM -
కాంగ్రెస్ కు ‘ట్రబుల్’ షూటర్…?
డికె శివకుమార్.. కాంగ్రెస్ హైకమాండ్ కు నమ్మినబంటు. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు. పార్టీ సమస్యల్లో ఉందంటే చాలు వెంటనే వెళ్లి చక్కదిద్దగలిగిన సమర్థుడు. అందుకే డికెను ముద్దుగా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అని పిలుస్తారు. అలాంటి డికె.. ఇప్పుడు కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ గా మారారన్న అన...
September 10, 2024 | 07:44 PM -
ఇండియన్ సైబర్ ఆర్మీ సిద్ధం..
ప్రపంచం సైబర్ వరల్డ్ గా మారింది. అంతా డిజిటల్ మయమైంది. లావా దేవీలు సైతం డిజిటల్ గానే సాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో సైబర్ కేటుగాళ్లు.. దోపిడీలు మొదలెట్టేశారు. అమాయకులే లక్ష్యంగా దాడులు చేస్తూ.. కోట్లాది రూపాయలు దోచేస్తున్నారు. దీంతో ఇది ఇండియాకు పెను సవాల్ గా మారింది.ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరు...
September 10, 2024 | 07:12 PM -
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం…ఈ నిషేధం జనవరి 1 వరకు
రాబోయే శీతాకాలన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని నగరంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా బాణాసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడి...
September 9, 2024 | 07:24 PM -
విమాన టికెట్ ధరలపై.. కేంద్రం హెచ్చరిక
పండగల సీజన్ వచ్చిందంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వారంతా సొంతూళ్లకు పయనమవుతుంటారు. అదే అదనుగా ఆ సమయంలో విమాన టికెట్ల ధరలు ఆకాశన్నంటుతుంటాయి. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. టికెట్ ధరలపై ఒక కన్నేసి ఉంచినట్లు తెలిపింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు...
September 9, 2024 | 07:22 PM -
ఆ విషయంలో జోక్యం చేసుకోలేం : సుప్రీంకోర్టు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధానికి సంబంధించిన అంశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇజ్రాయెల్కు భారత్ ఆయుధాలు, మిలటరీ పరికరాల ఎగుమతిని నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దేశ విదేశాంగ విధానపరమైన నిర్ణయాల్ల...
September 9, 2024 | 07:17 PM -
పీఓకే ప్రజలు భారత్ లో కలవండి.. కేంద్రం పిలుపు…
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్..భారత్ లో కలిపేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసిందా..? కల్లోలిత, సంక్షోభిత పాకిస్తాన్ లో ఉండలేమన్న భావనకు పీఓకే ప్రజలు వచ్చేశారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. మొన్నటివరకూ పీఓకే .. తనంతట తానే భారత్ లో కలుస్తుందంటూ ప్రకటించిన రక్షణమంత్రి రాజ్ నాథ్...
September 9, 2024 | 11:34 AM

- Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ నుంచి ఫీల్ గుడ్ మెలోడీ కొత్తగుందే సాంగ్
- Mirai: థియేటర్స్లో ఆడియన్స్ మ్యూజిక్కు ఇస్తున్న గ్రేట్ రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది: హరి గౌర
- OG: ‘ఓజీ’ చిత్రం నుండి అద్భుతమైన గీతం ‘గన్స్ ఎన్ రోజెస్’ విడుదల
- Dubai: భారత్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదా…? షేక్ హ్యాండ్ పై పాక్ కు బీసీసీఐ కౌంటర్..!
- Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ల ‘జటాధర’ నవంబర్ 7న థియేటర్స్లో రిలీజ్
- Hardik Pandya: మరోసారి ప్రేమలో హార్దిక్, ఈసారి ఎవరంటే..?
- Maremma: ‘మారెమ్మ’ నుంచి హీరో మాధవ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ & గ్లింప్స్ రిలీజ్
- Bhadrakali: ‘భద్రకాళి’ యూనిక్ పొలిటికల్ థ్రిల్లర్ – హీరో విజయ్ ఆంటోనీ
- Ind vs Pak: ఐసీసీకి పాకిస్తాన్ వార్నింగ్, రిఫరీని తొలగించాల్సిందే..!
- Ramky: నీటి వనరుల పరిరక్షణకు డీప్ టెక్: ఇంజినీర్స్ డే సందర్భంగా రామ్కీ ఇన్ఫ్రా ఎండీ వై.ఆర్.నాగరాజ కీలక సూచనలు
