నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం!
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ నేడు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నా రు.ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేతను ముఖ్యమంత్రిగా చేస్తున్నట్లుగా సమాచారం. కేజ్రీవాల్. ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్ప వచ్చు. దీంతో తన పార్టీలో కుటుంబ పాలన ఉండదని ప్రూవ్ చేశారు. కేజ్రీవాల్. లిక్కర్ స్కాము ...
September 21, 2024 | 10:54 AM-
ఏబీసీ చైర్మన్గా రియాద్ మాథ్యూ
పత్రికల సర్క్యులేషన్ను మదింపు చేసి.. ధ్రువీకరించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ)కి చైర్మన్గా మలయాళ మనోరమకు చెందిన రియాద్ మాథ్యూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024–25 సంవత్సరానికి ఆయన ఏబీసీ చైర్మన్గా వ్యవహరిస్తారు. చీఫ్ అసోసియేట్ ఎడిట...
September 20, 2024 | 01:48 PM -
హర్యానా ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఉచితాల జపం…
ఎన్నికల వేళ ఉచితాల మంత్రం పటిస్తోంది కాంగ్రెస్. కొంతలో కొంత చూస్తే.. ఆ ఉచితాలు సైతం ఫలించినట్లే కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో గెలుపు రుచి చూసిన కాంగ్రెస్ తర్వాత కర్ణాటక, తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం హర్యానాలో పాగా వేయాలని చూస్తోంది. అయితే మూడు ర...
September 19, 2024 | 08:12 PM
-
ఆర్టికల్ 370పై అగ్గిరాజేసిన పాక్ మంత్రి .. కాంగ్రెస్ దేశద్రోహులతో చేతులు కలిపిందని బీజేపీ ధ్వజం
ఆర్టికల్ 370పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370కి సంబంధించిన విషయంలో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి వైఖరితో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏకీభవిస్తుందని తెలిపారు. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి విజయం సాధించి అధి...
September 19, 2024 | 07:38 PM -
జమిలి ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!! ఆచరణ సాధ్యమా..!?
ఒకే దేశం – ఒకే ఎన్నిక.. చాలాకాలంగా వినిపిస్తున్న పేరు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ నినాదం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ గందరగోళంలో ఉందని.. ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎన్నిక జరుగుతోందని.. దీని వల్ల అభివృద్ధి విఘాతం కలుగుతోందని బీజేపీ చెప్తూ వస్తోంది. అందు...
September 18, 2024 | 06:52 PM -
జమిలీ ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…
కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు ఆమోద ముద్ర లభించినట్లయితే దీంతో ఇక లోక్ సభ, అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఏక...
September 18, 2024 | 06:48 PM
-
జిరో ఫెస్టివల్ 2024ను సమర్పిస్తున్న సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్
సిగ్నేచర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తమ దీర్ఘకాల భాగస్వామ్యాన్ని భారతదేశంలోని అత్యంత హరిత సంగీత ఉత్సవంతో కొనసాగిస్తోంది. ఇందులో అద్భుతమైన కళాకారులు: తమిక్రెస్ట్, బల్లిమారాన్, హనుమాన్కైండ్, డాబ్జీ, తదితరులు ఉన్నారు. నేషనల్, 18సెప్టెంబరు 2024: ‘‘వినేవారికి సంగీతాన్ని వినిపించే పు...
September 18, 2024 | 03:28 PM -
ప్రశాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు
జమ్మూ కశ్మీర్ లో పదేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో ఈరోజు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జమ్ము కాశ్మీర్లోని 7 జిల్లాల్లోని మొత్తం 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థుల భవిత్యం తేలనుంది. 2019 ఆగస్టు లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగు తున...
September 18, 2024 | 12:27 PM -
సీఎం రేసులో అజిత్ పవార్..
త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఎన్సిపి అధ్యక్షుడు , ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మొదటిసారిగా మౌనం వీడారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి తాను కూడా చాలా ఆసక్తిగా ఉన్నానని చెప్పారు.“ప్రతి ఒక్కరూ తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. నేను కూడా అందులో ఉన్నాను. అయి...
September 17, 2024 | 08:07 PM -
బుల్డోజర్ న్యాయం హీరోయిజం కాదు.. సుప్రీంకోర్టు ఆగ్రహం..
కొంపలేం మునిగిపోవు… విచారణ దశలో ఉన్న వాటిపై బుల్డోజర్ పంపటం ఆపండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో విచారణ దశలో ఉన్న నేరగాళ్ల ఇండ్లు, కార్యాలయాలు, ఆస్తులపైకి బుల్డోజర్లు పంప&z...
September 17, 2024 | 08:01 PM -
ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ…
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా.. మంత్రి అతిశీ మర్లెనా పేరుని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుల సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. తన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఆప్ ఎమ్మెల్యేల సమావేశంలో ఆ పార్టీ నాయకుడ...
September 17, 2024 | 07:55 PM -
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ఎల్జీ సక్సేనాను కలిసి కేజ్రీవాల్ రాజీనామా లేఖను అందించారు. ఆప్ నూతన శాసనసభా పక్ష నేతగా అతిశీని మర్లేనాను ఎంపిక చేసినట్ల...
September 17, 2024 | 05:44 PM -
కేజ్రీవాల్ రాజీనామా వెనుక మాస్టర్ ప్లాన్..!!
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ఖాయమైంది. ఢిల్లీలో సమావేశమైన ఆప్ శాసనసభా పక్ష సమావేశం అతీషి మర్లేనాను కొత్త ముఖ్యమంత్రిగా ఎంచుకుంది. దీంతో కేజ్రివాల్ రాజీనామా ఖాయమైంది. సాయంత్రం ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఆ తర్వాత ఆతీషి కొత్త ముఖ్...
September 17, 2024 | 12:14 PM -
రెండురోజుల్లో రాజీనామా.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఆయన శుక్రవారం బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చిన రెండు రోజుల్లోనే కేజ్రీవాల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. రెండు రోజుల్లో సీఎం పదవికి ర...
September 15, 2024 | 07:04 PM -
ముగిసిన అంతిమయాత్ర… ఏచూరి పార్థివదేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్కు అప్పగింత
ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అంతిమయాత్ర ముగిసింది. ఆయన పార్థివదేహాన్ని పరిశోధనల కోసం కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్కు అప్పగించారు. సీతారామ్ ఏచూరి కోరిక మేరకు ఆయన కుటుంబసభ్యులు ఏచూరి భౌతిక కాయాన్ని మెడికల్ రీసెర్చ్ కోసం ఎయిమ్స్ ...
September 14, 2024 | 07:40 PM -
మీ దీదీగా వచ్చా.. సీఎం పదవి ముఖ్యం కాదు..
బెంగాల్ హత్యాచార ఘటన తదనంతరం కొనసాగుతున్న నిరసనలు చల్లార్చేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు విరమించాలని మమత కోరినా.. తమ డిమాండ్లు నెరవేర్చేవరకూ ఆందోళనలు వీడమని మెడికోలు స్పష్టం చేశారు. అయితే.. చివరి ప్రయత్నాన్ని సైతం చేశారు మమత. వైద్యుల నిరసన శిబిరం ...
September 14, 2024 | 04:54 PM -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం కానుక : కిషన్ రెడ్డి
తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్పూర్ -హైదరాబాద్, దుర్గ్ -విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పె...
September 13, 2024 | 07:37 PM -
రాహుల్ గాంధీ ఉగ్రవాదులతో భేటీ అయినా.. ఆశ్చర్యం లేదు
రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తప్పుపట్టారు. బెంగళూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్ల తొలగింపుపై రాహుల్ వ్యాఖ్యలు ఆందోళనకరమని తెలిపారు. రాహుల్ గాంధీ ఎవరెవరితో సమావేశమవుతున్నారో చూ...
September 13, 2024 | 07:31 PM

- Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ నుంచి ఫీల్ గుడ్ మెలోడీ కొత్తగుందే సాంగ్
- Mirai: థియేటర్స్లో ఆడియన్స్ మ్యూజిక్కు ఇస్తున్న గ్రేట్ రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది: హరి గౌర
- OG: ‘ఓజీ’ చిత్రం నుండి అద్భుతమైన గీతం ‘గన్స్ ఎన్ రోజెస్’ విడుదల
- Dubai: భారత్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదా…? షేక్ హ్యాండ్ పై పాక్ కు బీసీసీఐ కౌంటర్..!
- Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ల ‘జటాధర’ నవంబర్ 7న థియేటర్స్లో రిలీజ్
- Hardik Pandya: మరోసారి ప్రేమలో హార్దిక్, ఈసారి ఎవరంటే..?
- Maremma: ‘మారెమ్మ’ నుంచి హీరో మాధవ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ & గ్లింప్స్ రిలీజ్
- Bhadrakali: ‘భద్రకాళి’ యూనిక్ పొలిటికల్ థ్రిల్లర్ – హీరో విజయ్ ఆంటోనీ
- Ind vs Pak: ఐసీసీకి పాకిస్తాన్ వార్నింగ్, రిఫరీని తొలగించాల్సిందే..!
- Ramky: నీటి వనరుల పరిరక్షణకు డీప్ టెక్: ఇంజినీర్స్ డే సందర్భంగా రామ్కీ ఇన్ఫ్రా ఎండీ వై.ఆర్.నాగరాజ కీలక సూచనలు
