- Home » International
International
డెంగ్యూ విజృంభణను ముందుగా కనిపెట్టేయొచ్చు…
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కేసుల సంఖ్య, కాలక్రమంలో ఆ మహమ్మారి ఎలా రూపాంతరం చెందుతుంది వంటి వివరాలనూ తెలుసుకోవచ్చని చైనాలోని బీజింగ్ నార్మల్ విశ్వవిద్యాలయాని...
May 12, 2024 | 12:15 PMఆఫ్గన్ లో వరద భీభత్సం..
ఆఫ్గానిస్థాన్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో దిగువ ప్రాంతాలకు వరదనీరు పోటెత్తింది. బఘ్లాన్ ప్రావిన్స్లో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ విపత్తుతో పలు గృహాలు ధ్వంసమయ్యాయని తెలిపిం...
May 12, 2024 | 12:12 PMజెలెన్ స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్ పై వేటు
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఈ ఘటనతో తన వ్యక్తిగత రక్షణను పర్యవేక్షించే విభాగాధిపతి (బాడీగార్డ్ చీఫ్) పై అధ్యక్షుడు...
May 11, 2024 | 08:00 PMభారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు : అమెరికా
భారత దేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. తాము ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తలదూర్చబోమని తెలిపింది. భారత్ ఎన్నికల్లో అక్కడి ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తె...
May 11, 2024 | 04:16 PMరష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. ఇటీవల పుతిన్ రష్యా అధ్యక్షుడిగా అయిదోసారి ఎన్నికవడంతో మంత్రిమండలి లాంఛనప్రాయంగా రాజీనామా చేసింది. ఈ నేపథ్యం...
May 11, 2024 | 04:13 PMభారత ప్రజాస్వామ్య స్థితిపై ఆందోళన అవసరం లేదు : అమెరికా రాయబారి
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. భారత్తో తమ సంబంధాలపై అమెరికా సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచొచ్చని తాను వంద శాతం నముమతున్నాని, ఈ సంబంధాలు 21వ శతాబ్దంలో కీలక పాత్ర పోషించనున్నాయని గార్సెట్టి పేర్కొన్నార...
May 11, 2024 | 04:11 PMమాపై భారత్ గూఢచర్యం : కెనడా
భారత్పై కెనడా మరోసారి నోరు పారేసుకుంది. తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా, చట్టవిరుద్ధంగా గూఢచార్యానికి పాల్పడిరదంటూ భారత్పై కెనడా నిఘా విభాగమైన సీఎస్ఐఎస్ తీవ్ర ఆరోపణ చేసింది. భారత్తో పాటు, రష్యా, చైనా, ఇరాన్ సైతం తమ వ్యవహారాల్లో కలగజేసుకుంటాయని ఆరోపిం...
May 11, 2024 | 04:09 PMరానున్న రోజుల్లో మరిన్ని లేఆఫ్ లు : సుందర్ పిచాయ్
గూగుల్లో 2024 ప్రారంభం నుంచి వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇది మరింతగా కొనసాగుతుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఆయన ఉద్యోగులతో నిర్వహించిన ఆల్ హ్యాండ్స్ సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు. 2023లో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంవత్సర...
May 11, 2024 | 04:05 PMవారిని బలవంతంగా వెనక్కి పంపొద్దు.. భారత్ కు ఐసీజే విజ్ఞప్తి
సరిహద్దుల నుంచి మయన్మార్ శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపవద్దని భారత్కు అంతర్జాతీయ న్యాయనిపుణుల కమిటి ( ఐసీజే) విజ్ఞప్తి చేసింది. శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపడం నాన్-రిఫౌల్మెంట్ సూత్రాన్ని ఉల్లంఘించడమేనని తెలిపింది. మయన్మార్ నుంచి వచ్చిన 77 మంది శరణార్థులను...
May 11, 2024 | 04:03 PMఅనుకూలంగా ఐరాసలో 143 దేశాల తీర్మానం.. వ్యతిరేకించిన అమెరికా, ఇజ్రాయెల్
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అనుకూలంగా 143 దేశాలు ఓటేశాయి. అమెరికా, ఇజ్రాయల్ సహా 9 దేశాలు వ్యతిరేకించాయి. 25 దేశాలు గైర్హాజరయ్య...
May 11, 2024 | 04:01 PMఅమెరికా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు.. మరో 40 మందిని
పాలస్తీనీయన్లకు మద్దతుగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోకి పోలీసులు ప్రవేశించి 40 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనాలో బాష్పవాయువు ప్రయోగించారు...
May 11, 2024 | 03:58 PMథాయిలాండ్ కు వెళ్లే భారతీయులకు శుభవార్త… మరో ఆరు నెలలు
థాయిలాండ్కు వెళ్లే భారతీయులకు శుభవార్త. పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. దీంతో ప్రత్యేకంగా వీసా అవసరం లేకుండానే థాయిలాండ్ అందాలను చూసి రావచ్చు. సాధారణ పాస్పోర్టు ఉన్నవారు అక్కడ గరిష్ఠంగా 30 రోజులపాటు పర్యటించవచ్చు....
May 10, 2024 | 03:51 PMప్రపంచ విత్తన ఖజానా సృష్టికర్తలకు.. వరల్డ్ ఫుడ్ ప్రైజ్
ప్రపంచ వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు విత్తనాలను భద్రపరచాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న కేరీ ఫోలర్, జెఫ్రీ హాతిన్లకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్-2024 లభించింది. వీరు విత్తనాలను భద్రపరిచేందుకు ఆర్కిటిక్ సర్కిల్లో నార్వేజియన్ దీవిలో స్వల్బర్డ్ గ్లోబ...
May 10, 2024 | 03:46 PMలోక్ సభ అభ్యర్థులకు మద్దతుగా దుబాయ్ లో …కాంగ్రెస్ ప్రచారం
తెలంగాణలో లోక్సభ పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ దుబాయ్లో కాంగ్రస్ తరపున నేతలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. నగరంలోని వివిధ కార్మిక క్యాంప్లలో లోక్సభ అభ్యర్థులకు మద్దతుగా, కాంగ్రెస్ ఎన్నారై సెల్ యూఏఈ అధ్యక్షుడు ఎస్వీ రెడ్డి ఆధ్వర్యంలో కొన్ని ర...
May 10, 2024 | 03:43 PMప్రపంచ యుద్ధం జరగబోనివ్వం : పుతిన్
ప్రపంచ యుద్దాన్ని నివారించేందుకు రష్యా అన్ని ప్రయత్నాలు చేస్తుందని పుతిన్ అన్నారు. విక్టరీ డే మిలిటరీ పరేడ్లో పాల్గొన్న ఆయన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తమ దేశం ఎటువంటి బెదిరింపులను సహించబోదన్నారు. రష్యా మిలటరీ అన్నివేళలా అప్రమత్తంగా ఉంటుందని, దేశ సౌర్వభౌమత్వాన్ని కాపాడేందుకు సిద...
May 10, 2024 | 03:37 PMఇజ్రాయెల్ కు బైడెన్ హెచ్చరిక.. రఫాపై దాడి చేస్తే
రఫా దాడి విషయంలో అమెరికా తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. గాజాలోని ఈ నగరంపై దాడి చేయడానికి వీల్లేదని ఖరాఖండిగా ఇజ్రాయెల్కు తెలిపింది. ఈ విషయాన్ని తాను ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకూ స్పష్టం చేశానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు కట్టుబడి ఉ...
May 10, 2024 | 03:33 PMభూమి ఇవ్వకపోతే.. చంపేయండి
తమ కలల ప్రాజెక్టు నియోమ్కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొదని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే అస్సలు కనికరించవద్దని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ దేశ దళాల్లో పనిచేసిన కర్నల్ రభిప్ా ఎలెన్జీ తె...
May 10, 2024 | 03:31 PMరెండు దేశాల ప్రయోజనాల ఆధారంగానే… ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
భారత్, మల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్కు స్పష్టం చేశారు. ఆరు నెలల క్రితం చైనా అనుకూలు...
May 10, 2024 | 03:27 PM- KCR: కేసీఆర్కు సిట్ నోటీసులు..తెలంగాణ వ్యాప్తంగా భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు
- Ram Charan: మెగా ఇంట కవలల సందడి.. బాబు, పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్ – ఉపాసన
- TANA: తానా న్యూజెర్సీ ఆధ్వర్యంలో ఆహార దాన కార్యక్రమం – 300 కుటుంబాలకు సహాయం
- Sunetra Pawar: మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్!
- Nara Lokesh: నిరుద్యోగులకు ఉగాది కానుక…భారీ ప్రకటనకు సిద్ధమవుతున్న నారా లోకేశ్..
- Ramsar List: రామ్సర్ జాబితాలో మరో రెండు భారతీయ చిత్తడి నేలలు!
- Jogi Ramesh: లోకేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లో జోగి రమేశ్..
- Amit Shah: ఆనంద్పూర్ ఘటనకు ప్రభుత్వదే బాధ్యత: దీదీపై అమిత్ షా ఫైర్
- Sashi Tharoor: కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదు: శశి థరూర్ స్పష్టత
- Arava Sridhar: వీణ ఫిర్యాదుతో జాతీయ స్థాయికి చేరిన రైల్వే కోడూరు వివాదం..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















