- Home » International
International
ప్రధాని మోదీపై జో బైడెన్ ప్రశంసలు
భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు కురిపించారు. మోదీ ఉక్రెయిన్లో పర్యటించడాన్ని కొనియాడారు. ఈ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని, కొనసాగుతున్న మానవతా సాయానికి మద్దతుగా నిలిచారని వ్యాఖ్యానించారు. పోలండ్, ఉక్రెయిన్ లో మోదీ ఇటీవల పర్యటన గు...
August 27, 2024 | 07:58 PMపుతిన్తో మాట్లాడిన ప్రధాని మోదీ… శాంతియుతంగా ఆ సమస్యను
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఇటీవల ఉక్రెయిన్లో పర్యటించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉన్న యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని పుతిన్తో మోదీ తెలిపారు. శాంతియుతంగా ఆ సమస్యను ప...
August 27, 2024 | 07:51 PMడా.రఘురాంకు అరుదైన గౌరవం… తొలిసారి భారత ఉపఖండం నుంచి
ప్రముఖ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స నిపుణులు, కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురాంకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన అంతర్జాతీయ శస్త్ర చికిత్స సమాఖ్య (ఐఎస్ఎస్) గౌరవ ఫెలోషిప్ను స్వీకరించారు. 122 ...
August 27, 2024 | 04:02 PMఉక్రెయిన్ పర్యటన విశేషాలను.. బైడెన్తో పంచుకున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఉక్రెయిన్ పర్యటన వివరాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో పంచుకున్నారు. ఉక్రెయిన్లో వీలైనంత త్వరగా శాంతి, సుస్థిరతను నెలకొల్పడానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. మోదీ బైడెన్తో ఫోన్లో మాట్లాడారు. బంగ్లాదేశ్ల...
August 27, 2024 | 03:55 PMసిక్స్ పిల్లర్స్ పై సింగపూర్తో .. భారత్ చర్చలు
వచ్చే నెల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగపూర్లో పర్యటించనున్న నేపథ్యంలో ఇరు దేశాల మంత్రుల మధ్య రెండో ఇండియా-సింగపూర్ మంత్రిత్వ రౌండ్ టేబుల్ సమావేశం (ఐఎస్ఎంఆర్) జరిగింది. ఇందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్, వ...
August 27, 2024 | 03:54 PMబెర్లిన్లో ట్యాగ్ ఆధ్వర్యంలో వన భోజనాలు
జర్మనీ రాజధాని బెర్లిన్లోని వోక్స్పార్క్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ (ట్యాగ్) ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహించారు. జర్మనీలోని ప్రవాస తెలంగాణ కుటుంబాల వారు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ తెలంగాణ వంటలను వండి సామూహిక భోజనాలు చేశారు. క్రీడాపోటీలను నిర్...
August 27, 2024 | 03:40 PMభారత్, అమెరికా కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాయి : రాజ్నాథ్ సింగ్
భారత్, అమెరికాలు కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాయని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాజ్నాథ్ సింగ్ అమెరికా వెళ్లారు. అక్కడి మేర...
August 26, 2024 | 04:22 PMఅమెరికాను వణికిస్తున్న ట్రిపుల్ ఈ
అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రాన్ని ఒక అరుదైన, ప్రాణాంతక వైరస్ భయం వణికిస్తోంది. ఈస్ట్రన్ ఈక్వైన్ ఎన్కెఫలైటిస్ (ట్రిపుల్ ఈ) అనే ఈ వైరస్ బారినపడకుండా ముందు జాగ్రత్తగా అక్కడి 5 పట్టణాల్లో పాక్షిక లాక్డౌన్ విధించారు. ఈ వైరస్ దోమ కు...
August 26, 2024 | 04:14 PMప్రధాని మోదీకి జెలెన్స్కీ ప్రతిపాదన.. భారత్లో!
ఉక్రెయిన్లో శాంతి స్థాపన లక్ష్యంగా రెండ విడత అంతర్జాతీయ శాంతి సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతిపాదించారు. ఇటీవల తనని కలిసిన ప్రధాని మోదీ వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించానని జెలెన్స్కీ మీడియాకు తెలిపారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భార...
August 26, 2024 | 04:11 PMప్రవాస సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఇండియా డే వేడుకలు
లండన్లో భారత హై కమిషన్తో పాటు దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాల ఆధ్వర్యంలో భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇండియా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి...
August 26, 2024 | 04:06 PMనేటి నుంచే యూఎస్ ఓపెన్
టెన్నిస్ క్యాలెండర్లో ఆఖరి గ్రాండ్స్లామ్ టోర్నీ అయిన ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్కు రంగం సిద్ధమైంది. న్యూయార్క్ వేదికగా జరుగబోయే ఈ టోర్నీకి నేటి నుంచి తెరలేవబోతోంది. నేటి నుంచి పురుషుల, మహిళల సింగిల్స్ మ్యాచ్లు మొదలుకానున్నాయి. డిఫెండింగ్ చా...
August 26, 2024 | 04:00 PMపరిస్థితుల్ని నిశితంగా గమనిస్తున్నాం : అమెరికా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్, లెబనాన్లలోని సంఘటనలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారని అమెరికా జాతీయ భద్రత మండలి అధికార ప్రతినిధి సీన్ సావెట్ తెలిపారు. సీనియర్ విదేశాంగ అధికారులు ఇజ్రాయెల్ సహచరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని సావెట్&z...
August 26, 2024 | 03:57 PMకిమ్ ‘సూసైడ్’ డ్రోన్స్…
బలమే ప్రపంచంపై మన ఆధిక్యాన్ని పెంచుతుందని కచ్చితంగా నమ్మే వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్. దేశం సవాలక్ష సమస్యలతో అతలాకుతలమవుతుంటే.. ఆయన మాత్రం ఆయుధాగారం నింపడంపై ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలు తయారు చేస్తూ.. ప్రపంచాన్ని బెదిరించే పనిలో నిమగ్నమయ్యార...
August 26, 2024 | 03:46 PMమాకూ ఓ మోడీ కావాలి…
పాక్ ప్రజల మనోగతం ప్రపంచవ్యాప్తంగా మోడీ ఓ బ్రాండ్.. ఓ అంతర్జాతీయ నేత. సంక్షోభంతో ప్రపంచం అతలాకుతలమవుతున్న వేళ.. దాన్ని స్థిరంగా ఉంచే ఓ స్థిరమైన నేత కావాలి. అతడే భారత ప్రధాని మోడీ. భారత విదేశాంగ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించిన ధీశాలి.పొరుగున ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కుప్పకూలుతున్న వేళ.. భారత దే...
August 26, 2024 | 03:34 PMమోదీ ఆ ఒక్క పని చేయగలిగితే.. ఇక ఎక్కడికో వెళ్ళిపోతారు?
ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధం అందరికీ తెలిసిందే. నాటో కూటమిలో చేరే ప్రయత్నంలో రష్యా ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. కూటమిలో భాగస్వామ్యులైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు మద్దతుగా బరిలోకి దిగాయి. నేరుగా యుద్ధం చేయకపోయినా ఆయుధాలు, మందుగు...
August 26, 2024 | 10:19 AMమోడీ సంధియత్నాలు ఫలించేనా..?
రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలని ప్రపంచం ఆశిస్తోంది.ఏదో ఒక పరిణామం జరగకుంటుందా..? ఇరుదేశాల నడుమ యుద్ధం ముగియకుండా ఉంటుందా..? అని ఆకాంక్షిస్తోంది..? ఇప్పటికే పాశ్చాత్య ప్రపంచదేశాలను.. రష్యా దూరం ఉంచుతోంది. ఆదేశాలన్నీ కలసి ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసి, యుద్ధాన్ని సుదీర్ఘకాలం జరిగేలా చేస్తు...
August 25, 2024 | 05:04 PMటెస్లాకు శ్రీలా వెంకటరత్నం గుడ్ బై
ఎలాన్ మస్క్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం గుడ్బై చెప్పారు. 2013 నుంచి టెస్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె, సుదీర్ఘ విరామం తర్వాత కంపెనీని వీడారు. కుటుంబంతో సమయం గడపడానికి, స్నేహితులతో సరదగా గడపడానికి తన సమయాన్ని కేటాయించడం కో...
August 24, 2024 | 07:41 PMమోదీ ఉక్రెయిన్ పర్యటన పై … అమెరికా స్పందన ఇదే
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై వైట్హౌస్ స్పందించింది. ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది. ఇది ఎంతో ముఖ్యమైనదని ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొంది....
August 24, 2024 | 07:36 PM- Varanasi: ‘వారణాసి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న విడుదల
- Sumathi Shathakam: తిరుపతిలో ‘సుమతి శతకం’ టైలర్ లాంచ్ ఈవెంట్
- Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ
- Bhagawanthudu: సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్
- Arunachal Pradesh: ఆపరేషన్ పసిఫిక్.. హిమాలయాల్లో ఎయిర్ ఫోర్స్ పోరాటం..!
- Vijay Devarakonda: ఈ సంవత్సరమైనా రౌడీ హీరోకి కలిసోచ్చేనా?
- TDP: ఏపీ ప్రజల మూడ్ కూటమి వైపేనా? తాజా సర్వేలో పెరిగిన ఓటు షేర్..
- Bolisetti: పదవుల పంపకాల్లో అన్యాయం జరుగుతోందా? కూటమి లెక్కల పై బొలిశెట్టి అసంత్రుప్తి..
- Pawan Kalyan: పొగడ్తలు కాదు పని కావాలి .. పంచాయతీరాజ్ శాఖపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన సందేశం..
- Amaravathi: అమరావతిని ఏఐ సిటీగా తీర్చిదిద్దే దిశగా కూటమి అడుగులు..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















