Covid19
ఏపీలో ఒకే రోజు 10వేలకు పైగా పాజిటివ్ కేసులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా విశ్వరూపం దాల్చింది. ఓకే రోజు ఏకంగా 10 వేల కు పైగా కేసులు నమోదు అవడం సంచలనంగా మారింది. ఇప్పటికే రోజు 6 వేలు, 7వేల కేసుల నమోదుతో దేశంలోనే కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా...
July 29, 2020 | 12:37 AMమూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్
అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ సంస్థలు కరోనా వ్యాక్సిన్ను అభివృద్ది చేయడంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. మరో మూడు నెలల్లో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఆయా సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల మానవ పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్&zw...
July 28, 2020 | 08:45 PMపరీక్షకు రూ.15 వేలు.. పాజిటివ్ వస్తే రూ.75 వేలు ఇస్తారు
కరోనా పరీక్ష చేయించుకుంటే చాలా ఆస్ట్రేలియాలో ప్రభుత్వమే డబ్బిస్తుంది. పరీక్ష జరిగిన వెంటనే సదరు వ్యక్తి ఖాతాలో రూ.15 వేలు జమవుతాయి. అంతేకాదు ఆ పరీక్షల్లో దురదృష్టవశాత్తూ పాజిటివ్ ఫలితమొస్తే కూడా.. ప్రభుత్వం మరో రూ.75 వేలను ఆ వ్యక్తి ఖాతాలో జమచేస్తుంది. కరోనా పరీక్షలను ప్రోత్సహించేందుకు ఆస్ట్...
July 28, 2020 | 01:42 AM24 గంటల్లో 47,704 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,704 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే దేశ్యాప్తంగా 654 మంది మరణించారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,83,157కు చేరుకున్నది. దీంట్లో 4,96,988 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 9,52...
July 28, 2020 | 01:37 AMఏపీలో కొత్తగా 7,948 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా మహా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 7,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,367, కర్నూలులో 1,146 గుంటూరులో 945 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,10,296కి చేరింది. ప్రస్తుతం...
July 28, 2020 | 01:33 AMతెలంగాణలో 1610 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1610 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 57,142కు పెరిగింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ మంగళవారం కరోనా సమాచారాన్ని విడుదల చేసింది. తాజా ఫలితాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 531 కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న ఒక్కరోజే 9 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మ...
July 28, 2020 | 01:30 AMఏపీలో ప్రైవేటు కరోనా పరీక్షలకు నిర్ణీత రుసుము..
ఇకపై ప్రభుత్వం నుంచి పంపే కరోనా నమూనాలు, ప్రైవేటుగా సేకరించే నమూనాల పరీక్షలకు ఏపీ ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్లలో కొవిడ్ పరీక్షలకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రైవేటు ఆస...
July 27, 2020 | 09:40 PMవ్యాక్సిన్ ట్రయల్స్ లో అమెరికా రికార్డు
కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లో అమెరికా రికార్డు సృష్టించింది. ఒకేసారి 30 వేల మంది వలంటీర్లపై వ్యాక్సిన్ను ప్రయోగించింది. ఈ వ్యాక్సిన్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మోడెర్నా ఇంక్ అభివృద్ధి చేసింది. వలంటీర్లకు రెండు డోసుల వ్యాక్సిన్&...
July 27, 2020 | 08:56 PMతెలంగాణలో కొత్తగా 1,473 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 1,473 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 55,532కి చేరింది. మరోవైపు 8 మంది కొవిడ్తో మరణించగా మొత్తం మృతుల సంఖ్య 471కి పెరిగింది...
July 27, 2020 | 01:57 AMఏపీలో లక్ష దాటిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా కేసులు లక్ష దాటాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 6,051 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,349కి చేరింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1210 కేసులు, గుంటూరు జిల్లాలో 744 కేసులు వచ్చాయి. ప్రస్తుతం 51,701 యాక్టివ...
July 27, 2020 | 01:54 AMకరోనా కేసుల్లో అమెరికా రోజుకో రికార్డు
అమెరికా కరోనా కేసుల్లో రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తోంది. శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 74,000 కేసులు నమోదయ్యాయి. వెయ్యికిపైగా మరణాలు సంభవించాయి. గత సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ వెయ్యి మంది అమెరికాన్లు సగటున చనిపోతున్నారు. ఒక్క ఫ్లోరిడాలోనే 12 వేల కొత్త కేసులు శనివారం నమోదు క...
July 26, 2020 | 09:41 PMతెలంగాణలో 1593 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ వరకు కొత్తగా 1,593 కరోనా కేసులు నమోదవగా మొత్తం బాధితుల సంఖ్య 54,059కి పెరిగింది. ఇందులో 41,332 మంది కోలుకోగా, 12,264 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 8 మంది కన్నుమూయగా, ఇప్పటి వరకూ మహమ్మారికి బలైన వారి సంఖ్య 463కు పెరిగింది. రాష్ట్రంలో తాజాగా నిర్వహించిన ...
July 26, 2020 | 08:39 PMఏపీలో లక్షకు చేరువలో కేసులు…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు లక్షకు చేరువయ్యాయి. మృతుల సంఖ్య వెయ్యి దాటేసింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7,627 మందికి కొవిడ్ నిర్ధారణయింది. కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ వైరస్ బారిన పడుతున్న వారి స...
July 26, 2020 | 08:34 PMఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ తో భారత్లో ప్రయోగాలకు దరఖాస్తు
ఆక్స్ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్తో భారత్లో రెండు, మూడు దశల ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) దరఖాస్తు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈమే...
July 25, 2020 | 07:21 PMఏపీలో 7,813 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 7,813 కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 88,671కి చేరింది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 52 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణి...
July 25, 2020 | 02:03 AMఅమెరికాలో వెయ్యికిపైగా మరణాలు…
అమెరికాలో వరుసగా నాలుగో రోజు కూడా వెయ్యికిపైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే, మునుపటితో పోలిస్తే దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో పరిస్థితులు కొంత కుదుటపడుతున్నాయని కరోనాపై వైట్హౌస్ సలహాదారు ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా 1,019 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా గురువారం 1,140 మంది, బుధవారం...
July 25, 2020 | 02:02 AMకరోనా బారినపడిన తొలి సీఎం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్సింగ్ చౌహన్కు కరోనా సోకింది. గత రెండు రోజులుగా తీవ్ర దగ్గు, జలుబుతో బాధపడుతున్న సీఎంకు శనివారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో భోపాల్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న...
July 25, 2020 | 01:59 AM15 నిమిషాల్లోనే ఫలితం
కేవలం పావుగంటలోనే కరోనా ఫలితాన్ని వెల్లడించే యాంటీజెన్ కిట్కు భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్) అనుమతినిచ్చింది. దీన్ని బెల్జియం సంస్థ కొరిస్ బయోకాన్సెప్ట్ తయారుచేసింది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న విషాంత్ డయాగ్నస్టిక్స్ సంస్థ ఈ కిట్లను సరఫరా చేయనుంది. కొవిడ్ 19 ...
July 24, 2020 | 09:31 PM- Gatha Vaibhavam: గత వైభవం తెలుగు ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది – ఎస్ఎస్ దుష్యంత్
- BMW Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి వామ్మో వాయ్యో ప్రోమో రిలీజ్
- MSG: 100 మిలియన్ వ్యూస్ దాటి 2025లోనే బిగ్గెస్ట్ తెలుగు చార్ట్బస్టర్గా నిలిచిన మీసాల పిల్ల
- Psych Siddhartha: ‘సైక్ సిద్ధార్థ’చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది : శ్రీ నందు
- H-1B Visa: నైపుణ్యాలు, వేతనం ఆధారంగా హెచ్-1బీ.. నూతన లాటరీ విధానం..
- Hadi Murder Accused In Dubai: దుబాయ్ లో ఉస్మాన్ హాడీ హత్య నిందితుడు.. !
- Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం – తొలి ఫ్లైట్ కు రంగం సిద్ధం!
- NJ-India Commission Members: న్యూజెర్సీ గవర్నర్ మికీ షెర్రిల్ టీమ్ లో భారతీయ అమెరికన్లు..
- Blood Roses: యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ “బ్లడ్ రోజస్” ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల !!!
- RK Deeksha: అత్యంత వైభవంగా “RK దీక్ష” చిత్రం నుండి ట్రైలర్, సాంగ్ లాంచ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















