Covid19
కరోనా కేసుల నమోదులో కొత్త రికార్డు
భారతదేశంలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల నమోదులో కొత్త రికార్డు నమోదైంది. ఒక్క రోజులో 57,118 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది. దీంతో మొత్తం కేసుల 17 లక్షలకు చేరువయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు గడచిన 24 గంటల్లో 764 మంది...
August 1, 2020 | 11:11 PMజులై నెలలో అమెరికా రోజుకి సగటున 65000 కొత్త కరోనా వైరస్ కేసులు 1000 కు పైగా మరణాల నమోదు
ప్రపంచవ్యాప్తం గా కరోనా వైరస్ అలజడి సృష్టిస్తూ అమెరికాలో మాత్రం విలయతాండవం చేస్తుంది. న్యూ యార్క్ టైమ్స్ డేటా బేస్ ప్రకారం జూలై నెలలో 1.9 మిలియన్లకు పైగా కొత్త కరోనా వైరస్ కేసులు అమెరికా లో నమోదు అయ్యాయి, కరోనా వైరస్ వ్యాప్తి చెందటం ప్రారంభమైనప్పటి నుండి అమెరికా వ్యాప్తంగా నివేదించబడిన 4.5 మిలియన...
August 1, 2020 | 11:02 PMరష్యా, చైనా వాక్సిన్లు వాడబోము
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు రష్యా, చైనా తయారు చేసిన వ్యాక్సిన్లను తాము వినియోగించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు, అంటువ్యాధుల నిపుణుడు ఆంటొనీ ఫౌచి ప్రకటించారు. ఆ దేశాల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యాక్సిన్ సరఫరా చ...
August 1, 2020 | 09:52 PMఇండియా లో కరోనా వైరస్ వ్యాక్సిన్ భారీగా ఉత్పత్తి
భారతదేశంలోని సంపన్న కుటుంబాలలో ఒకటి అయిన ఆధార్ పూనావాళ్ళ కుటుంభం నడుపుతున్న ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థలలో ఒకటి సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా, పూణే కి 2020 మే నెలలో అత్యంత భద్రంగా డ్రై ఐస్ తో కట్టుదిట్టంగా ఒక స్టీల్ బాక్స్ లో ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్ నుంచి చిన్న గాజు బుడ్డి లో పరీక్ష...
August 1, 2020 | 08:04 PMదశాబ్దాల పాటు కరోనా ప్రభావం: డబ్ల్యూహెచ్వో
కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉండనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ అంచనా వేశారు. వైరస్ వెలుగులోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా సంస్థ అత్యవసర విభాగం మరోసారి సమావేశమైంది. ఈ సందర్భంగా ప్రపంచంలో ప్రస్తుతం ...
August 1, 2020 | 03:15 AMతెలంగాణలో కొత్తగా 2,083 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2083 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 530 కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 64,786 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 46,502 మంది కోలుకున్నారని వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన త...
August 1, 2020 | 02:47 AMఏపీలో 9,276 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1.50 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 60,797 నమూనాలను పరీక్షించగా కొత్తగా 9,276 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 1,50,209కి చేరింది. కరోనాతో ఇవాళ మరో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరో...
August 1, 2020 | 02:42 AMవ్యాక్సిన్ సరఫరాలో భారతే కీలకం
ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ను సరఫరా చేయటంలో భారత్ కీలకపాత్ర పోషించనుందని అమెరికా అధ్యక్షుడికి సలహాదారు, అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ అన్నారు. ఐసీఎమ్మార్ నిర్వహించిన వెబ్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. కరోనా సంక్షోభవం ఎంత ప్రమాదకరంగా మారినప్పటికీ వ్యాక్సిన్ ట్రయల్స్లో ...
July 31, 2020 | 08:37 PMఏపీలో కొత్తగా 10,376 కరోనా కేసులు
ఆంధప్రదేశ్లో కరోనా నిర్ధారణ పరీక్షలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,699 శాంపిల్స్ పరీక్షించగా 10,376 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. 68 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,038కి చేరగా.. మృతుల సంఖ్య 1,3...
July 31, 2020 | 02:13 AMచైనాలో మళ్లీ విజృంభణ..
కరోనా మహమ్మారికి పుట్టిల్లయిన చైనాలో, ఈ వైరస్ మళ్లీ ప్రతాపం చూపిస్తోంది. నిన్నటిదాకా పదుల సంఖ్యకే పరిమితమైన కొత్త కేసులు, ఇప్పుడు 100 మార్కును దాటేశాయి. షిన్జియాంగ్ ప్రాంతంలోనే 89 కేసులు నమోదైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత మూడు నెలల కాలంలో ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదవడం ఇదే ...
July 30, 2020 | 08:46 PMఒకే రోజు 52 వేల కేసులు
భారతదేశంలో కరోనా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. గురువారం ఒక్క రోజే ఏకంగా 52 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15,83,792కు చేరుకుంది. ఇందులో 10 లక్షల మందికి పైగా కోలుకోగా 5,28,242 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 24 గంటల్లో 52,123 కొత్త కేసులు వచ్...
July 30, 2020 | 08:45 PMతెలంగాణలో 1,811 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,811 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మ్తొం బాధితుల సంఖ్య 60,717కు చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ కరోనా సమాచారాన్ని విడుదల చేసింది. కరోనాతో నిన్న ఒక్కరోజే 13 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 505కు చేరింది. కరోనా నుంచి కోలుకుని నిన...
July 30, 2020 | 01:58 AMఏపీలో కరోనా విజృంభణ
ఆంధప్రదేశ్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 10,167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాల్లో 1,441 కేసులు, కర్నూలు జిల్లాల్లో 1,252 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 1,223 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా క...
July 30, 2020 | 01:51 AMయాంటీ మాస్క్ ‘లూయీ గోహ్మెర్ట్’ కు కరోనా వైరస్ పాజిటివ్
అమెరికా లో ప్రెసిడెంట్ ట్రంప్ తో పాటు కొందరు రిపబ్లికన్ పార్టీ నాయకులు కూడా మొండి గా తమ నాయకుడిని అనుసరిస్తూ మాస్క్ వేసుకొనకుండా కరోనా పట్ల నిర్లక్ష్యం గా ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే! అలంటి వారిలో ఒకరైన మాజీ న్యాయమూర్తి 2005 నుండి టెక్సాస్ యొక్క 1 వ కాంగ్రెస్ జిల్లా నుండి యు.ఎస్. ప్రతినిధిగా ...
July 29, 2020 | 10:20 PMఆగస్టు 10లోపు రష్యా వ్యాక్సిన్!
కరోనా చికిత్సకు అందరికంటే ముందుగానే వ్యాక్సిన్ను తీసుకురానున్నట్టు ప్రకటించిన రష్యా ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. ఆ దేశానికి చెందిన గమేలియా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్కు ఆగస్టు 10లోపు అనుమతులనిచ్చి ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడాని...
July 29, 2020 | 08:28 PMమోడెర్నా వ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనకం
కరోనా నియంత్రణకు అమెరికా బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా ఆధ్వర్యంలో కోతులపై నిర్వహించిన తొలిదశ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. వాటిలో రోగ నిరోధక శక్తిని వ్యాక్సిన్ బలోపేతం చేసిందని, వైరస్ను శరవేగంగా నియంత్రించిందని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే జర్నల్లో ...
July 29, 2020 | 08:26 PMజోరు తగ్గని కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల నమోదులో వృద్ధి కనిపిస్తూనే ఉంది. అమెరికా, బ్రెజిల్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత అత్యధికంగా ఉంది. కొద్ది రోజులుగా జపాన్లోనూ కర...
July 29, 2020 | 08:24 PMతెలంగాణలో 1,764 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 58,906కు పెరిగింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ కరోనా సమాచారాన్ని విడుదల చేసింది. కరోనాతో నిన్న 12 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 492కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,97,939 ...
July 29, 2020 | 01:50 AM- MSG: 100 మిలియన్ వ్యూస్ దాటి 2025లోనే బిగ్గెస్ట్ తెలుగు చార్ట్బస్టర్గా నిలిచిన మీసాల పిల్ల
- Psych Siddhartha: ‘సైక్ సిద్ధార్థ’చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది : శ్రీ నందు
- H-1B Visa: నైపుణ్యాలు, వేతనం ఆధారంగా హెచ్-1బీ.. నూతన లాటరీ విధానం..
- Hadi Murder Accused In Dubai: దుబాయ్ లో ఉస్మాన్ హాడీ హత్య నిందితుడు.. !
- Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం – తొలి ఫ్లైట్ కు రంగం సిద్ధం!
- NJ-India Commission Members: న్యూజెర్సీ గవర్నర్ మికీ షెర్రిల్ టీమ్ లో భారతీయ అమెరికన్లు..
- Blood Roses: యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ “బ్లడ్ రోజస్” ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల !!!
- RK Deeksha: అత్యంత వైభవంగా “RK దీక్ష” చిత్రం నుండి ట్రైలర్, సాంగ్ లాంచ్
- Eesha: నిజాయితీతో సినిమా తీస్తే హిట్ చేస్తామని ఆడియెన్స్ మరోసారి నిరూపించారు- సురేష్ బాబు
- Siddhugadi Love Story: ఘనంగా “సిద్ధు గాడి లవ్ స్టోరీ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















