Covid19
ముఖ్యమంత్రి సహాయనిధికి లలితా జ్యువెలరీ కోటీ విరాళం
కరోనా (కోవిడ్ 19) వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1 కోటి విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డ...
May 13, 2020 | 02:09 AMకర్నూలులో నర్సుల సేవలను ప్రశంసించిన రవి పొట్లూరి
కరోనా వైరస్ బారినపడ్డ పేషంట్ల ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న కర్నూలు నగర ప్రభుత్వ ఆసుపత్రి నర్సులను ప్రశంసిస్తూ తానా కార్యదర్శి రవి పొట్లూరి వారిని తానా తరపున పూలవర్షంతో అభినందించారు. ఈ సందర్భంగా రవి పొట్లూరి మాట్లాడుతూ, క్లిష్ట సమయంలో వైద్యులు, నర్సులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నా...
May 13, 2020 | 12:06 AMప్రధాన మంత్రి ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ పధకం
భారత దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 12 మే 2020 రాత్రి 8 గంటలకు జాతి ని ఉద్దేశించి మాట్లాడుతూ 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మ నిర్భర్ భారత్ అనే పథకాన్ని ప్రకటించారు. ఆ పధకం వివరాలు తెలుగు టైమ్స్ పాఠకుల కోసం ఇక్కడ ఇస్తున్నాం. Click Here for Atma Nirbhar Bharat Details
May 13, 2020 | 12:04 AMమారుమూల అటవీ ప్రాంతాల్లో తానా అన్నదానం
1500 మంది గిరిజనులకు అన్నం పెట్టిన తానా ఫౌండేషన్ తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన సహాయ సహకారములతో ప్రకాశం జిల్లా, శ్రీశైలం మారుమూల అటవీ ప్రాంతంలోని మర్రిపాలెం, చింతల గిరిజన గ్రామాల్లో ఉన్న 1500 మంది ప్రజలకి అన్నదానం చేశారు. కరోనా విపత్కర పరిస్థిత...
May 12, 2020 | 11:15 PMనిరవధికంగా ఇంటి నుంచే పని చేయండి…. ట్విట్టర్ ఉద్యోగులకు ఆదేశాలు
కరోనా వైరస్ కారణంగా మెజారిటీ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయడానికి అనుమతించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులలో చాలా మందిని లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా ఇంటి నుంచే పనిచేయాలని కోరింది. దీంతో శాశ్వతంగా ఉద్...
May 12, 2020 | 11:12 PMఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 2021 వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్…
గూగుల్, ఫేస్బుక్ కీలక నిర్ణయం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ దిగ్గజ కంపెనీలైన గూగుల్ మరియు ఫేస్బుక్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి…ఉద్యోగులు భద్రతను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులందరికి వచ్చే ఏడాది జనవరి వరకూ వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి అనుమతించాలని ...
May 12, 2020 | 11:04 PMపాక్ లో క్వారంటైన్ సమయం 48 గంటలేనట!
పాక్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య వేలల్లో ఉండటంతోపాటు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ఈ వైరస్ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాదంతో అల్లాడుతున్న ఆ దేశం కరోనా దెబ్బకు మరింత కుదేలైంది. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న ఇమ్రాన్ సర్క...
May 12, 2020 | 10:52 PMరోజూ మూడు లక్షల పరీక్షలు : ట్రంప్
అమెరికాలో కోవిడ్ పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెరిగిందని ఈ వారంలో దేశం కోటిమందికి పరీక్షల నిర్వహణ పూర్తి అవుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా పుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 92 ల్యాబరెటరీల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు రోజుకి దాదాపు లక్షా 50 వేల పరీక...
May 12, 2020 | 10:38 PMఅమెరికాలోని భారతీయులకు దారేది ?
కరోనాను నియంత్రించడంలో అన్ని దేశాలు విమాన సర్వీసులను నిలిపివేశాయి. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్ పేరిట భారత్ ఎయిరిండియా సంస్థకు చెందిన విమానాల్ని ప్రత్యేకంగా నడుపుతున్నది. హెచ్ 1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులు, గ...
May 12, 2020 | 10:33 PMరక్తంలోని యాంటీబాడీలను గుర్తించే పరీక్ష
కరోనా నుంచి కోలుకున్న వారు చేసే ప్లాస్మాదానం.. ఇంకొందరు రోగుల ప్రాణాలు నిలుపుతుంది. ఇందుకు దోహదపడే సరికొత్త రక్తపరీక్షా పద్ధతిని అమెరికాలోని ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. కొవిడ్ 19 నుంచి కోలుకున్న వారి రక్తంలో వైరస్కు విరుగుడుగా పనిచేసే యా...
May 12, 2020 | 10:30 PMఈ ప్రశ్నను చైనాను అడిగితే బాగుంటుంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మహిళా విలేకరిపై విరుచుకుపడి అర్థంతరంగా సమావేశాన్ని ఆపి వెళ్లిపోయారు. సీబీఎస్ విలేకరి వీజే జియాంగ్ అడిగిన ప్రశ్నపై ట్రంప్ మండిపడ్డారు. కరోనాతో వేలాది మంది మరణిస్తున్నా ప్రపంచంతో పోటీ పడేలా కరోనా పరీక్షలెందుకని ట్రంప్ను ఆమె ప్రశ్నించారు. ద...
May 12, 2020 | 10:24 PMచైనాతో చర్చలుండవ్ : ట్రంప్
కరోనా విషయంలో చైనాపై చిందులేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో అనూహ్య ప్రకటన చేశారు. మారిన పరిస్థితుల రీత్యా.. ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం విషయంలో చర్చల పునరుద్ధరణ ఉండదని సృష్టం చేశారు. దీనిపై తనకసలు ఆసక్తే లేదని అన్నారు. అమెరికా చేస్తున్న టీకా పరిశోధనలను చైనా మద్దతున్...
May 12, 2020 | 10:17 PM15 నుంచి న్యూయార్క్ లో సడలింపులు
కొవిడ్ 19 కేసులు అధికంగా ఉన్న న్యూయార్క్లో మాత్రం లాక్డౌన్ ఆంక్షలు మే చివరి వరకూ లేదా జూన్ వరకూ కొనసాగుతాయని ఆ నగర మేయర్ బిల్ డె బ్లాసియో తెలిపారు. మరో వైపు ఇదే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ నెల 15 నుంచి మార్కెట్లను తెరువనున్నట్టు గవర్నర్ ఆండ్య్రూ క్యూమో ప్రకట...
May 12, 2020 | 10:14 PMపరిశోధనలను హ్యాక్ చేసేందుకు చైనా యత్నం : అమెరికా
వ్యాక్సిన్ అభివృద్ధికి జరుగుతున్న పరిశోధనలను దొంగిలించేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ), సైబర్ సెక్యూరిటీ నిపుణులు భావిస్తున్నారని అక్కడి రెండు ప్రధాన వార్తాపత్రికలు వాల్స్ట్రీట్ జర్నల్...
May 12, 2020 | 10:07 PM31 దేశాల నుంచి భారతీయుల తరలింపు
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో 31 దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందేభారత్ మిషన్ రెండో దశలో భాగంగా స్వదేశానికి తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ నెల 16-22 తేదీల మధ్య 149 విమానాల్లో వారిని తరలించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి 12 వరకు వందేభా...
May 12, 2020 | 10:02 PMశ్రీవారి దర్శనంపై 28న నిర్ణయం!
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. అధికారికంగా వెల్లడించకపోయినా, టీటీడీ పాలకమండలి, ఉన్నతాధికారులు చర్చించుకుని ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. లాక్డౌన్ ఎత్తివేశాక తొలుత స్థానికులకు రోజుకు 5 వేల మందికి దర్శనం కల్పించనున్నా...
May 12, 2020 | 09:59 PMభారత్ కు అమెరికా 27 కోట్ల సాయం
కరోనాపై పోరాటం కోసం భారత్కు అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) రూ.27 కోట్ల సాయం ప్రకటించింది. స్థానిక వైద్య వ్యవస్థల ద్వారా కరోనా సోకిన వారిని గుర్తించడం, వైరస్ను కట్టడి చేయడం, నిర్ధారణ పరీక్షల కోసం ల్యాబరేటరీల సామర్థ్యం పెంచుకోవడం, వైద్య సదుపాయాలను మరింత అభివృద్ధి చేయ...
May 12, 2020 | 09:56 PMతెలంగాణలో 1326కి చేరిన కేసులు
తెలంగాణలో మంగళవారం 51 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 37 మంది జీహెచ్ఎంసీ (హైదరాబాద్)కి చెందిన వారు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1326కు చేరింది. వైరస్ కారణంగా మంగళవారం ఇద్దరు మరణించారు. దాంతో కరోనాతో కన్నూమూసిన వారి సంఖ్య 32కు చేరింది.
May 12, 2020 | 09:53 PM- Vrushabha: మోహన్ లాల్ మూవీకి ఇలాంటి పరిస్థితా?
- TiE Hyderabad: టై హైదరాబాద్కు 2026 సంవత్సరానికి కొత్త అధ్యక్షుడిగా మురళీ కాకర్ల బాధ్యతలు స్వీకరణ
- Water Disputes: కేంద్రం కొత్త అడుగు.. తెలుగు రాష్ట్రాల జల జగడానికి తెరపడేనా?
- Jogi Ramesh: డంప్ నుంచి డిజిటల్ ఆధారాల వరకూ – జోగి రమేష్ కేసులో వెలుగులోకి వస్తున్న నిజాలు
- Anantapuram: 2029 దిశగా సంకేతాలు – అనంతపురం అర్బన్లో గుర్నాథ్ రెడ్డి ఎంట్రీపై రాజకీయ వేడి..
- Vallabhaneni Vamsi: వంశీకి బిగ్ రిలీఫ్.. అజ్ఞాతం వీడనున్న మాజీ ఎమ్మెల్యే?
- Mudragada: పవన్పై ‘ముద్రగడ’ అస్త్రం..! వంగా గీతకు చెక్..?
- NATS: నాట్స్ నూతన ఛైర్మన్గా కిషోర్ కంచర్ల బాధ్యతల స్వీకారం
- CATS: క్యాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ నూతన అధ్యక్షుడిగా పార్థ బైరెడ్డి ప్రమాణ స్వీకారం
- kavitha: బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన అసెంబ్లీ రావాలి : కవిత
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















