Covid19
వలసకూలీలకు అన్ని రకాలుగా అండ: ఎపీ ప్రభుత్వం
దేశ లాక్ డౌన్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రమారమి లక్షన్నరకు పైగా వలస కార్మికులు చిక్కుకుపోయారని, అదీకాకుండా అనేకమంది పక్క రాష్ట్రాల నుండి నేషనల్ హైవే మీద నడుచుకుంటూ రాష్ట్రంలో ప్రవేశిస్తూన్నారని వీరికి అన్ని విధాలుగా ప్రభుత్వవం అండగా ఉంటుందని కోవిడ్...
May 17, 2020 | 04:12 AMమే 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
దేశవ్యాప్త లాక్డౌన్ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్డౌన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ 4.0 నిబంధనలను జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎన్ఈసీ) వెల్లడిస్త...
May 17, 2020 | 02:40 AMఅమెరికా కొత్త ఆంక్షలు
చైనా కంపెనీ హువావెపై అమెరికా ప్రభుత్వం కొత్త ఆంక్షలను విధించింది. విదేశాల్లో సెమీ కండక్టర్ల డిజైన్, ఉత్పత్తి విషయంలో అమెరికా సాంకేతికతను వినియోగించకుండా గతంలో విధించిన ఆంక్షలను హువావె ఉల్లంఘించకుండా చూడాలని అమెరికా భావిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ పేర్కొన్నారు. సాం...
May 16, 2020 | 11:23 PMజెసి పెన్నీ దివాలా!
కరోనా దెబ్బకు 118 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికాకు చెందిన రిటైల్ కంపెనీ జెసి పెన్నీ సైతం దివాలా తీసింది. దివాలా పిటీషన్ చాప్టర్ -11 పక్రియలో భాగంగా దశలవారీగా కొన్ని స్టోర్లను మూసి వేయనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ తమ కుటుంబాలకు, తమ దేశానికి పెను సవాళ్లను సృష్టించి...
May 16, 2020 | 11:11 PMవ్యాక్సిన్ వచ్చేదాకా రెడ్లైట్ ఏరియాలు వద్దు
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు రెడ్లైట్ ఏరియాలను మూసివేయడమే మంచిదని భారత్కు అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సూచించింది. తద్వారా రాబోయే 45 రోజుల్లో కొత్త కొవిడ్ కేసుల సంఖ్య 72 శాతం మేర తగ్గుతుందని అంచనా వేసింది. అంతేకాకుండా కరోనా కేసులు గ...
May 16, 2020 | 11:06 PMఅమెరికాలో 15 లక్షలు దాటిన కేసులు
అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 90 వేలకు పైగా నమోదైంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 47 లక్షలు దాటింది. వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నా అమెరికాలో ఆంక్షల సడలింపులకే అధ్యక్షుడు ట్రంప్ మొగ...
May 16, 2020 | 11:00 PMతెలంగాణలో 1509కు చేరిన కేసులు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు రోజులుగా నమోదు స్వల్పంగా తగ్గినా శనివారం ఒక్కసారిగా 55 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1509కు చేరుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 44, రంగారెడ్డి జిల్లాలో 1, సంగారెడ్డిలో 2 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇ...
May 16, 2020 | 10:59 PMTANA West Team Distributed Breakfast to Health Care Workers
TANA West Team distributed breakfast to Health Care workers(200 people) @Sutter Community Center, Tracy, CA. They were really appreciative of our gratitude and thanked TANA services. Also they are very happy recognising them during difficult times. Thank you Jayaram Komati Garu, Bhakta Balla, Sat...
May 16, 2020 | 06:33 PMTANA Atlanta Appreciation to unsung Hero’s
TANA Atlanta Appreciation to unsung Hero’s ,Webbridge Post office Workers for their service during these difficult times As part of our ongoing support to the first responders in the local communities, TANA Atlanta has recognized and appreciated the efforts and services of doctors at a coup...
May 16, 2020 | 06:19 PMTANTEX Scientific Conversation and Q&A Session on Coronavirus
Prof. Samba Reddy, Texas A&M University College of Medicine Date and Time: Saturday, May 16@6PM CST Zoom: ID 788 250 6018 Password: 432781 What is covered: Scientific-based facts of COVID-19, its spread, prevention and common tips for surviving the outbreak. This session draws on speaker&rsqu...
May 16, 2020 | 06:10 PMTATA distributes essentials for families in crisis time
T.A.T.A distributed essentials for families at greater Hyderabad in crisis time. Once again thank you for all volunteers and donors in making this community service successful.
May 16, 2020 | 05:54 PMకరోనా పై పోరులో ‘ప్రకాశం”.. సున్నా పాజిటివ్ సాధించిన తొలిజిల్లాగా రికార్డు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో అత్యధిక కేసులు వచ్చిన జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఉంది. ఇప్పుడు అదే జిల్లా జీరో పాజిటివ్ కేసులతో ఆ ఘనత సాధించిన తొలి జిల్లాగా నిలిచింది. ఈ జిల్లాలో అధికార యంత్రాంగం దృఢ సంకల్పంతో పనిచేసి కరోనా మహమ్మారిని విజయవంతంగా నియంత్రి...
May 16, 2020 | 05:43 PMకర్నూలులో తానా ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ రేపు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలో రేపు ఆదివారం మే 17 నాడు కర్నూలు సిటీ, పాణ్యం నియోజకవర్గాల్లో నాలుగువేల మందికి పైగా ప్రజలకు పెద్ద ఎత్తున నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. దాదాపు 15 టన్నుల బియ్యం, పప్పులను పంపిణీ చేయనున్నారు. తానా ఫౌండే...
May 16, 2020 | 04:11 AMశంషాబాద్ చేరిన ప్రత్యేక విమానం
వందే భారత్ మిషన్లో భాగంగా అమెరికా నుంచి 121 మంది ప్రయాణికులతో ఎయిరిండియా విమానం హైదరాబాద్లో దిగింది. లాక్డౌన్తో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం వందేభారత్ మిషన్ను చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల...
May 16, 2020 | 02:21 AMవైఎస్ జగన్ సంచలన నిర్ణయం
ఆంధప్రదేశ్లో వలస కూలీలకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారి పట్ల ఉదారంగా ఉండాలన్న ఆయన.. వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ 19 నివారణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. మండుటెండలో పిల్లా,...
May 16, 2020 | 02:19 AM3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం
అమెరికాకు చెందిన ప్రతినిధుల సభలో 3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ బిల్లుకు ఆమోదం దక్కింది. కరోనా వైరస్ వల్ల దెబ్బతిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీ ప్యాకేజీని ప్రకటించారు. బిల్లుకు అనుకూలంగా 208 మది, వ్యతిరేకంగా 199 మంది ఓటేశారు. డెమోక్రాట్లు ప్రతిపాదించిన ఈ బిల్లుకు ఈజీగానే ఆమోదం ద...
May 16, 2020 | 02:17 AMడొనాల్డ్ ట్రంప్ కు ధన్యవాదాలు : మోదీ
మహమ్మారి కరోనా వైరస్పై పోరులో భాగంగా భారత్కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్న భారత్ అమెరికా స్నేహబంధం మరింత బలపడుతుందంటూ సోషల్ మీడియ...
May 16, 2020 | 02:15 AMఏపీలో 2205కి చేరిన కేసులు
ఆంధప్రదేశ్లో కొత్తగా మరో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో గుంటూరు 9, చిత్తూరు 8, కడప 1, కృష్ణా 7, కర్నూలు 9, నెల్లూరు ...
May 16, 2020 | 02:13 AM- Gandhi Family: ఏపీ బాట పడుతున్న గాంధీ ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా?
- BJP: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే టార్గెట్..తెలంగాణ బీజేపీకి పెను సవాల్..!
- Kavitha : పోటీ తథ్యం.. కొత్త పార్టీపై కవిత క్లారిటీ..!
- Harish Rao: పాలమూరుకు ద్రోహం చేసింది రేవంత్ రెడ్డే.. బీఆర్ఎస్ కౌంటర్..!
- Revanth Reddy: తెలంగాణ జలహక్కులపై కేసీఆర్ మరణశాసనం: సీఎం రేవంత్ రెడ్డి
- Jogi Brothers: నకిలీ మద్యంకేసులో జోగి బ్రదర్స్కు సాక్ష్యాల ఉచ్చు!
- Devineni Avinash: పెనమలూరు టికెట్పై ఉత్కంఠ… అవినాష్ కోరిక జగన్ ఒప్పుకుంటారా?
- TDP: భూసమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు…
- YCP: అండ లేక కదలని అడుగులు..కార్యకర్తల నిరాశతో వైసీపీకి సవాళ్లు..
- Revanth Reddy: గవర్నర్ కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















