- Home » Bnews
Bnews
దూసుకుపోతున్న ‘భారత్’…
ఆర్థికాభివృద్ధిలో ప్రపంచానికి ఆశాజనకంగా భారత్ మారుతోంది. ప్రస్తుతం భారత్ ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారత్ నిలిచింది. అయితే త్వరలోనే భారత్.. జపాన్ ని సైతం దాటేస్తుందని.. టాప్ 3లో స్థానం దక్కించుకుంటుందని తెలుస్తోంది.ఈ మేరకు ఎస్ అండ్ పీ ...
October 25, 2023 | 10:30 AMదసరా సందర్భంగా ఇన్ఫోసిస్ శుభవార్త.. ఉద్యోగులకు!
దసరా వేడుకల సందర్భంగా ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ శుభవార్త చెప్పింది. సంస్థ గత ఆరు నెలలుగా జీతాల పెంపు ప్రకటన వాయిదా వేస్తూ వచ్చింది. అయితే తాజాగా ఇన్ఫోసిస్ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో నవంబర్ 1న ఉద్యోగుల వార్షిక వేతనాన్ని పెంచుతున్నట్లు కంపెనీ చీఫ్ హ్యూమ...
October 24, 2023 | 08:34 AMపేరు మారిస్తే.. రూ.100 కోట్లు ఇస్తా!
వికీపీడియా సంస్థకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారీ ఆఫర్ చేశారు. మానవాళికి తెలిసిన విజ్ఞానాన్నంతా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా పొందగలిగే ప్రపంచాన్ని ఊహించండి అంటూ జిమ్మీ వేల్స్ అతి తక్కువ మంది వాలంటీర్లతో వికీపీడియాను రూపొందించారు. ఇప్పుడీ ఈ వికీపీడియా ...
October 24, 2023 | 08:30 AMరిలయన్స్ చేతికి డిస్నీ ?
అమెరికాకు చెందిన ఎంటర్టైన్మెంట్ సంస్థ డిస్నీ తన ఇండియా వ్యాపార విక్రయ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. రిలయన్స్ సహా అదానీ గ్రూప్, సన్టీవీతోనూ చర్చలు జరిపింది. అయితే డిస్నీ వ్యాపారాన్ని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కొనుగో...
October 24, 2023 | 08:17 AMమన దేశానికి అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో, మన దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. చైనా రెండో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ అనిశ్చితిలో ఎగుమతులు, దిగుమతులు తగ్గిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా, భారత్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రి...
October 23, 2023 | 04:09 PMఇన్ స్టా యూజర్లకు మరో కొత్త ఫీచర్
మెటా కు చెందిన ప్రముఖ ఫొటో/ వీడియో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ మరో ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కామెంట్ సెక్షన్లో పోల్స్ పెట్టేలా కొత్త ఫీచర్ని తన యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్...
October 22, 2023 | 08:20 AMఎలాన్ మాస్క్ కు భారీ షాక్.. ఒక్క రోజులోనే
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద ఒక్క రోజులోనే భారీగా ఆవిరైంది. ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కార్ల షేర్లు భారీగా పతనం కావడంతో 1.30 లక్షల కోట్ల (16.1 బిలియన్ డాలర్ల) సంపద తగ్గిపోయింది. ఇంత సంపద తగ్గినప్పటికీ బ్లూమ్బర్గ్ కుబేరుల జాబితాలో 210 బిలియన్ డా...
October 21, 2023 | 03:18 PMవాట్సప్ వినియోగదారులకు శుభవార్త
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు వాట్సప్ శుభవార్త చెప్పింది. త్వరలో ఒకే యాప్లో రెండు వాట్సప్ ఖాతాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. అదీ లాగౌట్ కాకుండానే ప్రస్తుతం దాదాపుగా అన్ని ఫోన్లు రెండు సిమ్లతో వస్తున్నాయి. అధికారిక, వ్యక్తిగత నంబర్లను చాలా మంది వాడుతున...
October 20, 2023 | 12:38 PMగ్రాన్యూల్స్ ఇండియా ఔషధానికి అమెరికాలో అనుమతి
గ్రాన్యూల్స్ ఇండియాకు చెందిన ఈసోమిప్రజోల్ మెగ్నీషియమ్ డీఆర్సీ జనరిక్ ఔషధానికి అమెరికాలో అనుమతి లభించింది. ఈ మందును 20 ఎంజీ, 40 ఎంజీ డోసుల్లో విడుదల చేయడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ( యూఎస్ఎఫ్డీఏ) అనుమతి ఇచ్చినట్లు గ్రాన్యూల్స్ ఇండియా వివరి...
October 20, 2023 | 12:34 PMయూట్యూబ్ లో మరో కొత్త ఫీచర్!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ మొబైల్ యూజర్ల కోసం మరో ఫీచర్ను పరిచయం చేయనుంది. వాచ్ పేజ్ పేరుతో కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. గూగుల్ వార్తల ఫీడ్లానే ఈ ఫీచర్ కూడా ఉండనుందని యూట్యూబ్ తెలిపింది....
October 19, 2023 | 07:38 PMయూజర్లకు షాక్ ఇచ్చిన ట్విటర్
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎక్స్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఎక్స్లో నాట్ ఎ బాట్ అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ట్విట్టర్ కొత్త యూజర్లు పోస్ట్ చేయాలన్నా, వేరొకరి ట్వీట్&z...
October 18, 2023 | 09:00 PMలింక్డిన్ లో మరోసారి లేఆఫ్స్.. ఈసారి ఎంతమంది ఉద్యోగులంటే?
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపుల పరంపర ఇంకా కొనసాగుతోంది. పలు కంపెనీలు విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్వర్క్ లింక్డిన్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. సుమ...
October 17, 2023 | 07:43 PMహైదరాబాద్ లో పినాకిల్ కార్యాలయం
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే పినాకిల్ హైదరాబాద్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. కో వర్కింగ్ సేవలను అందించే స్కూటర్ ఇందుకోసం 21,000 చదరపు అడుగుల కార్యాలయాన్ని అందించనుంది. ఈ అద్దె లావాదేవీని స్థిరాస్తి సేవల సంస్థ కొలియర్స్ ఇండియా పూర్తి చేసింది. హ...
October 17, 2023 | 04:30 PMహైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 28న గ్లోబల్ కార్పొరేట్ సమ్మిట్ 2023ని నిర్వహిస్తున్నారు. రెడ్హిల్స్లోని ఎఫ్&zwn...
October 17, 2023 | 04:26 PMఅద్భుతమైన ఫెస్టివల్ ఆఫర్స్ తో ‘ఓలా భారత్ ఈవి ఫెస్ట్’ ని ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్
రూ 24,500 వరకు ఆఫర్లు మరియు ప్రతిరోజూ ఒక S1X+ గెలుచుకునే అవకాశం భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ అక్టోబర్ 16 నుంచి దేశవ్యాప్తంగా ఓలా భారత్ ఈవి(EV) ఫెస్ట్ని ప్రకటించింది. పండగ సీజన్ కోసం దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో, ఓలా భారతదేశంలోనే అతిపెద్ద 2W ఈవి(EV...
October 17, 2023 | 04:16 PMసంగారెడ్డిలో ప్రారంభమైన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్
తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు విశ్వసిస్తున్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ (CBS) ఇప్పుడు సంగారెడ్డి ప్రజలకు మరింత చేరువవుతూ తమ నూతన కేంద్రంను సంగారెడ్డి వద్ద ప్రారంభించింది. మహోన్నత వారసత్వం కలిగిన CBS షాపింగ్ మాల్ అక్టోబర్ 16న సంగారెడ్డిలో తమ మొట్టమొదటి మెగా షోరూమ్ను  ...
October 16, 2023 | 09:56 PMఅమెరికా నుంచి విమర్శలు.. వెనక్కి తగ్గిన భారత్
పరిశ్రమ వర్గాలతో పాటు అమెరికా నుంచి విమర్శలు రావడంతో ల్యాప్టాప్ దిగుమతులపై ఆంక్షలు విధించాలనే ప్రతిపాదనపై భారత్ వెనక్కి తగ్గింది. ల్యాప్టాప్ దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించదని వాణిజ్య కార్యదర్శి సునీల్ భర్త్వల్ వెల్లడించారు. దిగుమతిదారులు ...
October 16, 2023 | 07:38 PMఆఫీస్ మార్కెట్లో హైదరాబాద్ హవా
ఆఫీస్ మార్కెట్లో ఇకపైనా హైదరాబాద్ హవా కొనసాగనున్నది. కార్యాలయ స్థలాలకు హైదరాబాద్లో ఉన్నంత డిమాండ్ దేశంలోని ప్రధాన నగరాల్లో మరెక్కడా కనిపించదన్న అంచనాలున్న విషయం తెలిసిందే. ఇందుకు తగ్గట్టుగానే ఈ 2023-2025 కాలంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో వచ్చే ఆఫీస్ స్పేస్&zw...
October 16, 2023 | 01:54 PM- Ajit Pawar: అజిత్ పవార్ మృతి పై ఏపీ క్యాబినెట్ సంతాప తీర్మానం
- Wings India: బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన
- Janasena Party: జనసేన పార్టీ కీలక నిర్ణయం
- Major Malla: మేజర్ మల్లాకు రూ.1.25 కోట్ల బహుమతి
- TLCA: టీఎల్సీఏ (TLCA) బోర్డు చైర్మన్గా వి. నాగేంద్ర గుప్త ఎన్నిక
- Daily Walking: ఆరోగ్యకరమైన జీవనానికి నడక మంత్రం..రోజుకు ఎంతసేపు నడవాలి? నిపుణుల సూచనలు ఇవే!
- Chandrababu: డిజిటల్ పాలన లక్ష్యం గొప్పదే… కానీ ఎంతమందికి ఉపయోగపడుతోంది?
- Pawan Kalyan: బడ్జెట్ వేళ ఏపీ అభివృద్ధి అజెండాతో ఢిల్లీకి జనసేనాని..
- ATA: త్వరలో ‘ఆటా’ 19వ మహాసభల కర్టెన్ రైజర్
- Assembly: తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన జపాన్ బృందం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















