12 కోట్లు పలికిన టైటానిక్ వాచ్
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో 1912లో మునిగిపోయిన టైటానిక్ నౌకకు సంబంధించిన కథలు ఇప్పటికీ ప్రజలను కట్టిపడేస్తున్నాయి. ఈ నౌకలో ప్రయాణించి, ప్రాణాలు కోల్పోయినవారి జ్ఞాపకాలు చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నాయి. అప్పటి ప్రమాదంలో మరణించిన అత్యంత సంపన్న వ్యాపారవేత్త జాన్ జాకబ్&zwnj...
April 29, 2024 | 03:51 PM-
దుబాయ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అభివృద్ది దశలో ఉన్న దుబాయ్ వరల్డ్ సెంట్రల్లోని అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర...
April 29, 2024 | 03:41 PM -
భారత్ కంపెనీలపై అమెరికా నిషేధం
ఇరాన్ సైన్యం తరపున అక్రమ వాణిజ్యం, యూఏవీ బదిలీలను సులభతరం చేసినందుకు భారత్కు చెందిన మూడు కంపెనీలలో పాటు మొత్తం 12కు పైగా కంపెనీలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి ఇరాన్ మానవరహిత వైమానిక వాహనాల( యూఏవీ)లు రహస్య విక్రయాలను సులభతరం చే...
April 27, 2024 | 05:28 PM
-
విశాఖ నుంచి మరో అంతర్జాతీయ విమాన సర్వీసు
విశాఖపట్నం నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్కు కొత్త అంతర్జాతీయ విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఎయిర్ ఆసియా సంస్థ వారానికి మూడు రోజులు దీనిని నడపడానికి ముందుకు వచ్చింది. ఇది బుధ, శుక్ర, ఆదివారాల్లో రాకపోకలు సాగిస్తుంది. రాత్రి 9:30 గంటలకు విశాఖపట్నం వచ్చి తిరిగి 10 గంటలకు బయలుదేరు...
April 27, 2024 | 05:20 PM -
టిక్ టాక్ ను అమ్మడం లేదు… అమెరికాకు తేల్చిచెప్పిన చైనా
టిక్టాక్ ఓ పాపులర్ వీడియో యాప్ అన్న విషయం తెలిసిందే. అయితే ఆ చైనీస్ యాప్పై అమెరికాలో ఓ చట్టాన్ని చేశారు. ఆ యాప్ను అమ్మివేయాలని లేదంటే బ్యాన్ చేస్తామని ఇటీవల అమెరికా హెచ్చరించింది. ఆ హెచ్చరికల నేపథ్యంలో టిక్టాక్ చైనీస్ కంపెన...
April 26, 2024 | 08:33 PM -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం : వాట్సప్
కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ వాట్సప్, ఫేస్బుక్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సప్ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాధ్యమంలో మెసేజ్లను ఉన్న ఎన్క్రిప్షన...
April 26, 2024 | 08:10 PM
-
హైదరాబాద్ లో మూడో డేటా సెంటర్
డేటా సెంటర్స్ సంస్థ కంట్రోల్ఎస్ తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. భూకంపాలను తట్టుకునేలా 1.34 లక్షల ఎస్ఎఫ్టీలో కంపెనీ ఐదు అంతస్తులతో ఈ డేటా సెంటర్ భవనాన్ని నిర్మిస్...
April 25, 2024 | 03:40 PM -
యూట్యూబ్ కు పోటీగా.. త్వరలో
ఎలాన్ మస్క్కు చెందిన ట్విటర్ను కొనుగోలు చేసి దాని పేరును ఎక్స్గా మార్చే వరకు అనేక మార్పులు చేశారు. తాజాగా యూట్యూబ్కు ధీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్లోడ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక టీవీ యాప్ను అం...
April 25, 2024 | 03:31 PM -
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన టెస్లా.. ఓకేసారి ఆరు వేల మందిపై
ఎలన్ మస్క్కు చెందిన టెస్లా తన టెక్సాస్, కాలిఫోర్నియాలోని సుమారు 6,020 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఆర్థిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో పొదుపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. వాహన విక్రయాలు తగ్గుముఖం పడుతుండటం, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా కంపెనీ...
April 25, 2024 | 03:24 PM -
వచ్చే ఏడాది భారత్ కు ఎస్-400
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. ఈ మేరకు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా సరఫరాల్లో జాప్యంతో ఈ వ్యవస్థలు మన దేశానికి అందడానికి ఆలస్యమవుతోంది. 5.5 బిలియన్&zwnj...
April 24, 2024 | 03:23 PM -
కృత్రిమ మేధ ఇక నుంచి.. ఈ పని కూడా
ఏదైనా చూడచక్కని ప్రదేశాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు వాటిని వర్ణిస్తూ కవితలు రాస్తుంటారు కవులు. ఇక నుంచి ఈ పని కూడా కృత్రిమ మేధ( ఏఐ) చేయబోతున్నది. కెలిన్ కరోలిన్ ఝాంగ్, ర్యాన్ మాథెర్ కలిసి పొయెట్రీ కెమెరా ను తయారు చేశారు. ఈ కెమెరాతో పొటో తీసినప్పుడు ఫొటోతో ...
April 24, 2024 | 03:18 PM -
ప్రపంచంలోనే భారత్ ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. 91,600 కోట్ల డాలర్ల వ్యయంతో అమెరికా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో రష్యా నిలిచాయి. స్టాక్హోం అంతర్జాతీయ ...
April 24, 2024 | 03:06 PM -
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పంపిచొచ్చు!
ప్రముఖమెసేజింగ్ యాప్ వాట్సప్ తనప్లాట్ఫామ్ ఆల్-ఇన్-వన్గా రూపుదిద్దేందుకుప్రయత్నిస్తోంది. ఆ దిశగా కొత్తకొత్త ఫీచర్లు జోడిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదుపాయాన్నితీసుకొచ్చిన ఈయాప్, మరో కొత్తఫీచర్కు సిద్ధమవుతోంది...
April 23, 2024 | 08:18 PM -
డీజీసీఏ కీలక ఆదేశాలు… వారికి పక్కనే సీటివ్వాలి
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలచ్చింది. 12 ఏళ్ల చిన్నారులకు అదే పీఎన్ఆర్ నంబర్పై ప్రయాణిస్తున్న తల్లిదండ్రులు లేదా సంరక్షుకుల్లో ఒకరి పక్కన సీటు కేటాయించాలని సూచించింది. విమానాల్లో కొన్నిసార్లు చి...
April 23, 2024 | 07:58 PM -
సరికొత్త రికార్డు… ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈ నెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. మొత్తం 6,128 విమాన సర్వీసులు వీరిని చేరవేశాయని పౌరవిమానయాన శాఖ గణాంకాలు వెల్లడించాయి. కొవిడ్కు ముందు రోజువారీ విమాన ప్రయాణికుల సగట...
April 23, 2024 | 04:13 PM -
భారత్ పై యాపిల్ ఫోకస్.. మూడేళ్లలో 5 లక్షల మందికి
భారత్లో యాపిల్ ఫోన్ల ఉత్పత్తిని భారీగా పెంచాలని భావిస్తున్న యాపిల్ ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం భారత్లో రెండు టాటా ఎలక్ట్రానిక్స్లో పనిచేస్తున్న వారితో కలిపి యాపిల్కు 1.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో యాపిల్ భారత...
April 23, 2024 | 04:11 PM -
అమెరికా ఎలక్ట్రిస్ కార్ల సంస్థ టెస్లా… చైనాలో
అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో అన్ని రకాల మోడల్ కార్ల ధరలు సుమారు 2000 డాలర్ల మేర తగ్గించింది. చైనా తయారీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గిపోయింది. ఇంతకుముందు అమెరికాలో నూ కార్ల ధరలు తగ్గించిన ఎలాన్ మస్క్ కంపెనీ టెస...
April 22, 2024 | 04:24 PM -
నారాయణమూర్తి మనవడికి జాక్ పాట్.. ఒక్క రోజులోనే
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి ఐదు నెలల మనవడు ఏకాగ్రప్ా రోహన్ మూర్తి మరింత సంపన్నుడు కానున్నాడు. తాత బహుమానంగా ఇచ్చిన కంపెనీ షేర్ల ద్వారా ఊహ తెలియకముందే కోట్లాది రూపాయలకు యజమానిగా మారిన ఈ చిన్నారి, ఇప్పుడు మరో రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. దేశంలోనే రెండో అతిపె...
April 19, 2024 | 09:27 PM

- ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం
- Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
- Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
- YS Jagan: జగన్పై ఎమ్మెల్యేల అసంతృప్తి..!?
- Samantha: రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది
- Anupama Parameswaran: అనుపమ ఆశలు ఫలించేనా?
- Jeethu Joseph: దృశ్యం 3 పై అంచనాలు పెట్టుకోవద్దు
- Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వజ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళయరాజా
- Pawan Kalyan: ఉస్తాద్ భగత్సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
- Ganta Srinivasa Rao: జగన్ పై గంటా శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు..
