శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడపటాన్ని ఎగుర వేశారు. సాయంత్రం 5:45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో అంకురార్పణ జరిగింది....
October 4, 2024 | 07:18 PM-
అలేఖ్య పంజల గారికి లాస్యసంజీవని బిరుదు ప్రదానం
అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు పది రోజుల పాటు "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు అక్టోబర్ 3 వ తేదీన గోరుకంటి మేఘన శ...
October 4, 2024 | 07:07 PM -
వైభవంగా దత్త మంటపం ప్రారంభోత్సవం
హైదరాబాద్ దుండిగల్ అవధూత దత్తపీఠంలో దత్తమండపం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీశ్రీ దత్త సభా మండపాన్ని ప్రారభించడం ఆనందంగా ఉందని, సచ్చిదానంద- స్వామి ఆశీస్సులు మ న అందరిపై ఉండాలని అన్నారు. దత్త స...
October 3, 2024 | 09:03 AM
-
ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. గొల్ల మండపంలో ప...
October 2, 2024 | 07:53 PM -
తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కల్యాణ్ కుమార్తె
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారిని దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా మైనర్ కావడంతో ఆమె తరపున తండ్రిగా పవన్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట...
October 2, 2024 | 07:49 PM -
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి చేపట్టారు. మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, నైవేద్య సమర్పణ చేశాక సర్వ దర్శనానికి అనుమతించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేస...
October 2, 2024 | 05:15 PM
-
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 3 నుంచి దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ డి.పెద్దిరాజు తెలిపారు. ఈ నెల 12 వరకు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. వేడుకల్లో ప్రతి రోజూ అమ్మవారు వివిధ అలంకారాల్లో దర్శనమిస్తారన్నారు. 11న రాష్ట్ర ప్రభు...
October 2, 2024 | 05:13 PM -
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 3వ తేదీ నుండి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు నేడు అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ, ధర్మదాయ శాఖ కమీషనర...
September 30, 2024 | 04:22 PM -
భాగ్యనగరం దత్తపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవములు
అవధూత, దత్తపీఠాధిపతి, పరమపూజ్య డా. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానద స్వామిజీ వారిచే శ్రీ క్రోధి నామ సంవత్సర దేవీ నవరాత్రి మహోత్సవములు (దసరా వేడుకలు) ది. 3.10.2024 గురువారం నుంచి 13.10.2024 ఆదివారం వరకు శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమము దిండిగల్ నుందు అత్యంత వైభవముగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన...
September 27, 2024 | 02:03 PM -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
తిరుమలలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆహ్వానించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో, అదనపు ఈవో ...
September 23, 2024 | 03:08 PM -
రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు, గౌరవ సలహాదారుడు రమణ దీక్షితులు స్పందించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా బాధ కలిగించాయి.. ఇది శ్రీవారి భక్తులకు బాధాకరమైనది. నేను కూడా చాలా బాధపడ్డానని అన్నారు. ...
September 20, 2024 | 01:53 PM -
శ్రీశైలం దేవస్థానం అరుదైన రికార్డు
శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికారుజనస్వామి దేవస్థానం అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. శ్రీశైల క్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ప్రాచీన కట్టడాలు తదితర అంశాల ఆధారంగా లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నది. ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు ...
September 14, 2024 | 04:58 PM -
రూ.2.70 కోట్ల కరెన్సీ నోట్లతో గణపతికి .. ప్రత్యేక అలంకరణ
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా కొలువైన గణనాథుడు పూజలు అందుకుంటున్నారు. పలువురు తమ అభిరుచికి తగినట్లుగా ఏర్పాటు చేసిన మండపాలతో పాటు విభిన్న రూపాల్లో గణపతులను పూజిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువైన పార్వతీపుత్రుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు. ఎన్టీఆర్ జ...
September 13, 2024 | 07:28 PM -
ఖైరతాబాద్ గణేశుడి వద్ద అంగరంగ వైభవంగా.. రుద్ర హోమం
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖైరతాబాద్ బడా గణేశ్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్ర హోమం చేశారు. కా...
September 11, 2024 | 07:44 PM -
ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ పూజలు
ఖైరతాబాద్లో 70 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి పర్వదినం సందర్భంగా దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రో...
September 9, 2024 | 03:08 PM -
కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ధ్వజస్తంభంపై మూషిక పటాన్ని ఎగురవేశారు. వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి ఐఎస్వో 9001:2015 ధ్రువీకరణ ప...
September 9, 2024 | 02:58 PM -
మహాగణపతిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఖైరతాబాద్ మహాగణపతిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకుర...
September 9, 2024 | 02:55 PM -
శ్రీవారి భక్తులకు శుభవార్త.. హైదరాబాద్లో ఇక ప్రతి రోజూ
హైదరాబాద్ నగరంలో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఇక నుంచి ప్రతి రోజూ శ్రీవారి లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకూ శని, ఆదివారాక్లూ మాత్రమే విక్రయించే పరిస్థితి ఉండేది. శ్రీవారి లడ్డూల జారీలో టీటీడీ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిందని హిమాయత...
September 9, 2024 | 02:49 PM

- Chandrababu:అధికారులు అప్రమత్తం గా ఉండాలి : చంద్రబాబు ఆదేశం
- AB Venkateswara Rao:ఆయన హయాం లో రూ.40 వేల కోట్ల అవినీతి : ఏబీ వెంకటేశ్వరరావు
- Atchannaidu: వారిని స్వదేశానికి తీసుకొస్తాం.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మంత్రి అచ్చెన్న
- Minister Anagani:కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమిదే : మంత్రి అనగాని
- Raghurama: ఆయన తప్పుచేసినట్లు తేలితే చర్యలు : రఘురామ
- TTD: పోలీసుల విచారణకు హాజరైన భూమన కరుణాకర్రెడ్డి
- BJP: డీజీపీ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు ఆందోళన
- Satyanadella:టెక్నాలజీలో తమ కంపెనీ కీలక పాత్ర : సత్యనాదెళ్ల
- Nara Lokesh: బుపా సీఓఓ బిజల్ సెజ్ పాల్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
- Chiranjeevi: ఈసారైనా చిరంజీవి ‘మనవడి’ కోరిక నెరవేరుతుందా?
