- Home » Religious
Religious
Tirumala Laddu : సైలెంట్గా తిరుమల లడ్డూ కల్తీపై విచారణ మొదలు పెట్టేసిన సిట్!
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఎంతటి దుమారానికి కారణమైందో అందరికీ తెలుసు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గత వైసీపీ ప్రభుత్వం దెబ్బ తీసిందని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడం తీవ్ర దుమారానికి కారణమైంది. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీ...
November 16, 2024 | 01:29 PMశ్రీవారికి ఆదికేశవులు నాయుడి మనవరాలు భారీ విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారికి టీటీడీ మాజీ చైర్మన్, దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య భారీ విరాళం అందించారు. సుమారు రూ.2కోట్ల విలువైన స్వర్ణ వైజంతీ మాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతులమీదుగా అందజేశారు. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు టీటీడీ అలంకరి...
November 14, 2024 | 07:31 PMకోటి దీపోత్సవంలో శివార్చన చేసిన శోభారాజు బృందం
కోటి దీపోత్సవంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారు మరియు వారి శిష్యులు వాసంతి, రన్విత, అక్షయ, సువర్ణ, మానస పటెల్, అభిరామ్, సౌమ్య, డా. శశికళ, సుధా రమణి, బి. వి. శర్మ కలిసి "ఆద్య అమరేశ", "అంబికే జగదంబికే", శ్రీ కాశీ విశ్వనాథుని స్తుతిస్తూ శోభారాజు గారి స్వీయ రచనలో...
November 13, 2024 | 08:27 PMశ్రీశైల మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు తదితరులు దర్శించుకున్నారు. అంతకుముందు పౌర విమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీశైలంలోని పాత...
November 9, 2024 | 07:05 PMఅన్నమయ్యపురంలో తాళ్ళపాక వారి నాట్య “కళారాధన”
అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి ఈ శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అన్నమ స్వరార్చన మరియు నృత్యార్చనలో నృత్య సేవను సభక్తిపూర్వంగా అందించారు....
November 9, 2024 | 06:05 PMఐదుగురు టీటీడీ ధర్మకర్తల మండి సభ్యుల ప్రమాణం
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యులుగా కృష్ణమూర్తి వైద్యనాథన్, సౌరభ్ హెచ్ బోరా, నన్నపనేని సదాశివరావు, డాక్టర్ పనబాక లక్ష్మి, జ్యోతుల నెహ్రూ పదవీ ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలోని స్వామివారి సన్నిధిలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వీరితో ప్రమాణం చేయించ...
November 9, 2024 | 03:13 PMయాదగిరీశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవంత్కు అర్చకులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి ...
November 8, 2024 | 07:45 PMటీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యులుగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్, ఎల్ల ఫౌండేషన్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, వ్యాపారవేత్త మునికోటేశ్వరరావులు వేర్వేరుగా ప్రమాణం చేశారు. టీటీడీ అదనపు...
November 8, 2024 | 03:39 PMటీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం
టీటీడీ 54 వ పాలక మండలి చైర్మన్ గా బిఆర్ నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. క్షేత్ర సంప్రదాయం అనుసారం శ్రీ భూ వరహా స్వామి వారిని బీఆర్ నాయుడు కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం శ్రీ వారి సన్నిధిలో టీటీడీ పాలకమండలి చ...
November 6, 2024 | 11:54 AMశ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడు నిర్వహించారు. మూలమూర్తిని, ఉత్సవమూర్తులను పట్టవస్త్రాలతో అలంకరించారు.
November 2, 2024 | 03:44 PMటీటీడి బోర్డ్ చైర్మన్గా బిఆర్ నాయుడు నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్గా టీవీ5 గౌరవ ఛైర్మన్ బీఆర్ నాయుడును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు టీటీడీ బోర్డు చైర్మన్గా కొనసాగనున్నారు. టీవీ5, హిందూధర్మం ఛానెళ్ల వ్యవస్థాపకులుగా హిందూధార్మిక కార్యక్రమాల నిర్వ...
November 2, 2024 | 10:05 AMఅన్నమయ్య పురంలో అలరించిన శివరంజని శిష్యుల స్వరార్చన
అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి ఈ శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అన్నమ స్వరార్చన సభక్తిపూర్వంగా అందించారు. స్వరార్చనలో భాగంగా నుండి...
October 26, 2024 | 06:50 PMభద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వ...
October 25, 2024 | 07:54 PMశ్రీసిటీలో అలరించిన పద్మావతి పరిణయం హరికథా గానం
శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కు చెందిన ప్రముఖ హరికథా విద్వాంసుడు ‘హరికథా దురంధర’ బిరుదాంకితుడు వై.వెంకటేశ్వర్లు భాగవతార్ శ్రీసిటీలో ఆలపించిన పద్మావతి పరిణయం హరికథా గానం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. కథనానికి పాటలను జో...
October 20, 2024 | 08:24 PMఅలరించిన సరిత ప్రవీణ శిష్యుల నృత్యార్చన
పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం యాప్రాల్ నుండి శ్రీ నూపుర డాన్స్ అకాడమీ గురువు సరిత ప్రవీణ గారు, వారి శిష్యులు "మీనాక్షి ప్రవీణ్, శ్యామశ్రీ, జి. యశస్విని, నాగ వైష్ణవి, సంగీత, ప్రగతి, శ్రీక, వై. యశస్విని, శ్రీ మహేశ్వరి, శ్రీ లక్ష్మి, శనయ, ధన్య, పూర్వి, శ...
October 19, 2024 | 08:12 PMమంజు భార్గవికీ ధైర్య అవార్డు
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు గారి ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి 10 రోజుల దసరా, బతుకమ్మ, నాద బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు శుక్రవారం ప్రముఖ తెలంగాణ గవర్నర్ శ్రీమాన్ జిష్ణు దేవ్ వర్మ గారు ...
October 11, 2024 | 08:51 PMదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
దసరా శరన్నవరాత్రుల్లో ఏడో రోజు మూలా నక్షత్ర శుభ ముహూర్తాన సరస్వతీ దేవి అలంకారంలోని కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సతీసమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇంకా మంత్రులు ఆనం రామనారాయణ ర...
October 9, 2024 | 09:27 PMఏడవ రోజున నాద బ్రహ్మోత్సవాల్లో అలరించిన సాత్విక నృత్య ప్రదర్శన
అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 7 రోజు అక్టోబర్ 9 వ తేదీన శ్...
October 9, 2024 | 07:34 PM- Satyavardhan: సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం
- TAGS: టీఏజీఎస్ తెలుగు వెలుగు వార్షిక పత్రికకు రచనల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
- TAGS: శాక్రమెంటోలో వైభవంగా శ్రీనివాస కళ్యాణం, సంక్రాంతి క్రీడా సంబరాలు!
- Donald Trump: హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్ కు.. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పేరు
- Indigo: ఇండిగో సంక్షోభం .. హైదరాబాద్ లో 112 సర్వీసులు రద్దు
- T-Hub: టీ–హబ్లో ముగిసిన స్పోర్ట్స్ టెక్ పోడియం 2025
- MP Chamala: రూ.13 లక్షల కోట్లు ఇస్తే…. రూ.8 లక్షల కోట్లు అప్పు ఎందుకు : ఎంపీ చామల
- Harish Rao: ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలి : హరీశ్ రావు
- Vijay Diwas : ఘనంగా విజయ్ దివస్ ను నిర్వహించాలి : కేటీఆర్
- Shamshabad: శంషాబాద్ వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















