ఖైరతాబాద్ గణేశుడి వద్ద అంగరంగ వైభవంగా.. రుద్ర హోమం
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖైరతాబాద్ బడా గణేశ్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్ర హోమం చేశారు. కా...
September 11, 2024 | 07:44 PM-
ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ పూజలు
ఖైరతాబాద్లో 70 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి పర్వదినం సందర్భంగా దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రో...
September 9, 2024 | 03:08 PM -
కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ధ్వజస్తంభంపై మూషిక పటాన్ని ఎగురవేశారు. వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి ఐఎస్వో 9001:2015 ధ్రువీకరణ ప...
September 9, 2024 | 02:58 PM
-
మహాగణపతిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఖైరతాబాద్ మహాగణపతిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకుర...
September 9, 2024 | 02:55 PM -
శ్రీవారి భక్తులకు శుభవార్త.. హైదరాబాద్లో ఇక ప్రతి రోజూ
హైదరాబాద్ నగరంలో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఇక నుంచి ప్రతి రోజూ శ్రీవారి లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకూ శని, ఆదివారాక్లూ మాత్రమే విక్రయించే పరిస్థితి ఉండేది. శ్రీవారి లడ్డూల జారీలో టీటీడీ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిందని హిమాయత...
September 9, 2024 | 02:49 PM -
ఖైరతాబాద్ గణేశునికి 75 అడుగుల కండువా
ఖైరతాబాద్ గణేశుని ప్రతి ఏడాది విధంగానే సాంప్రదాయం, ఆచారంలో భాగంగా ఈ ఏడాది కూడా వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణనాథునికి 75 అడుగుల జంధ్యం, 76 అడుగుల కండువా, 75 అడుగుల గజమాల సమర్పించనున్నట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు గుర్రం కొం...
September 6, 2024 | 03:15 PM
-
ఆ అపోహలు నమ్మొద్దు : టీటీడీ ఈవో
శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయ విధానంపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అపోహలు, అవాస్తవాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం ...
August 29, 2024 | 08:02 PM -
బే ఏరియా ట్రేసీలో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణం
కాలిఫోర్నియా రాష్ట్రంలోని ట్రేసీలో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణం చేయాలన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశాలతో అమెరికాలో ఉన్న ఆయన భక్తులంతా కలిసి దేవాలయ నిర్మాణానికి నడుంకట్టారు. ఆలయం నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించారు. స్వామీజీ కూడా కొంత విరాళాన్ని అందజేశారు. ఆశ్రమం నుం...
August 29, 2024 | 05:31 PM -
టీటీడీకి ఆర్ఎస్ బ్రదర్స్ రూ.3.70 కోట్ల విరాళం
హైదరాబాద్కు చెందిన వ్యాపార సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లోని వివిధ ట్రస్టులకు రూ.3.70 కోట్ల భారీ విరాళాన్ని అందించింది. స్థం ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండ...
August 29, 2024 | 03:48 PM -
ఈ వినాయకుడి బీమా రూ.400 కోట్లు
గణేశ్ ఉత్సవాలకు ముంబై పెట్టింది పేరు. అసలు సిసలు గణేష్ ఉత్సవాలు ముంబైలోనే జరుగుతుంటాయి. అంత రేంజ్లో సన్నాహాలు చేస్తుంటారు. భారీ వినాయక విగ్రహాలకు దీటుగా వాటికి బీమా కూడా చేయిస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన బీమాను జీఎస్బీ మండల్ చేసినట్లు తెలిసింది. ఈ బ...
August 27, 2024 | 03:28 PM -
కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్న “భారతి” శిష్యులు
అన్నమాచార్యుల వారి సంకీర్తనలను, తత్త్వాన్ని ప్రచారం చేసే నిరంతర యజ్ఞంలో భాగంగా పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో ఆగష్టు 24వ తేదీన "అన్నమ స్వరర్చాన" లో భారతి కూచిపూడి డాన్స్ అకాడెమి విద్యార్థులు జి. సాయిహర్షిత, సి. హెచ్ .గోహిత శ్రీదేవి, ఎ.పి. శోడశి, ఎ.నిర్విఘ్న, ఆర్....
August 24, 2024 | 08:30 PM -
టెక్సాస్ లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం..
టెక్సాస్ లో 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి కాంస్య విగ్రహం కొలువుదీరింది. సుగర్ ల్యాండ్ లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఈ నెల 15 నుంచి 18 మధ్య అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో ఈ స్టాట్యూ ఆఫ్ యూనియన్ హనుమాన్ మారుతి విగ్రహాన్ని శ్రీ చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠిం...
August 24, 2024 | 10:10 AM -
తిరుమల తిరుపతిలో గోల్డ్ ఫ్యామిలీ హల్చల్!
తిరుమల తిరుపతిలో ఓ గోల్డ్ ఫ్యామిలీ ఈరోజు శుక్రవారం హల్చల్ చేసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ ఫ్యామిలీ.. శ్రీవారి దర్శనానికి వచ్చింది. పది గ్రాములు కాదు.. వంద గ్రాములు.. కాదు.. ఏకంగా వేల గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామివారిని దర్శించుకుంది, ఓ బంగారు ఫ్యామిలీ.. చే...
August 23, 2024 | 07:53 PM -
ఫ్రీమాంట్ – కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ లో పూజలు నిర్వహించిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ..
అవదూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శుక్రవారం, 16 ఆగస్టు 2024 తేదీ సాయత్రం ఫ్రీమాంట్ లో కొత్త గా నిర్మాణంలో వున్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో శ్రీ చక్ర పూజ చేసి, భక్తులకు అనేక విషయాలు వివరిస్తూ "అమెరికా వెస్ట్ కోస్ట్ లో ప్రజలకు రక్షణ గా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్...
August 18, 2024 | 07:33 AM -
అన్నమయ్యపురంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత డా శోభా రాజు గారి అధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శిష్యులు, భక్తులు, వాలంటీర్లు కలిసి దేశ భక్తి గీతాలు ఆలపించారు. సంస్థ వాలంటీర్ శ్రీ మతి లక్ష్మీ గారు త్రీవర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విచ్చేసిన వారంద...
August 17, 2024 | 05:35 PM -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు...
August 13, 2024 | 08:01 PM -
ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు… అమల్లో : టీటీడీ
శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడిరచింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలన...
August 12, 2024 | 08:28 PM -
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.21 కోట్ల భూరి విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూప్నకు చెందిన రాజిందర్ గుప్తా రూ.21 కోట్ల భూరి విరాళాన్ని అందజేశారు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్కు అందజేశారు. టీటీడీ చేస్తున్న సేవలకు చేయూతగా విరాళాన్...
August 12, 2024 | 03:49 PM

- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్టులే ట్విస్టులు..!
- Vijayawada Utsav: వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివాల్ “విజయవాడ ఉత్సవ్” కర్టెన్ రైజర్ ఈవెంట్
- Bala Krishna: జగన్ సంగతి సరే మరి బాలయ్య పరిస్థితి ఏమిటి?
- #Naresh65: #నరేష్65 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్
- Karthik Ghattamaneni: ‘మిరాయ్’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్ : డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని
- Janhvi Kapoor: లెహంగాలో డబుల్ అందంతో జాన్వీ
- Sahu Garapati: ‘కిష్కింధపురి’ లాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటి వరకూ రాలేదు : నిర్మాత సాహు గారపాటి
- SIIMA 2025 Awards: ‘సైమా’ 2025 అవార్డ్స్ విజేతలు
- Viha Reddy: భారత బాస్కెట్ బాల్ జట్టు వైస్ కెప్టెన్గా తెలంగాణ బిడ్డ విహ రెడ్డి
- AP Liquor Scam: లిక్కర్ కేసులో కొత్త మలుపు.. మిథున్ రెడ్డి సహా నలుగురికి బెయిల్కి గ్రీన్ సిగ్నల్..
