- Home » Religious
Religious
మంజు భార్గవికీ ధైర్య అవార్డు
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు గారి ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి 10 రోజుల దసరా, బతుకమ్మ, నాద బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు శుక్రవారం ప్రముఖ తెలంగాణ గవర్నర్ శ్రీమాన్ జిష్ణు దేవ్ వర్మ గారు ...
October 11, 2024 | 08:51 PMదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
దసరా శరన్నవరాత్రుల్లో ఏడో రోజు మూలా నక్షత్ర శుభ ముహూర్తాన సరస్వతీ దేవి అలంకారంలోని కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సతీసమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇంకా మంత్రులు ఆనం రామనారాయణ ర...
October 9, 2024 | 09:27 PMఏడవ రోజున నాద బ్రహ్మోత్సవాల్లో అలరించిన సాత్విక నృత్య ప్రదర్శన
అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 7 రోజు అక్టోబర్ 9 వ తేదీన శ్...
October 9, 2024 | 07:34 PMనాద బ్రహ్మోత్సవంలో ఆకట్టుకున్న నీహాల్ భక్తి సంగీతం
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు గారి ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారి 10 రోజుల దసరా, బతుకమ్మ, నాద బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం ప్రముఖ నేపథ్య గాయకుడు నీహాల్ భక్తి గానామృతం చేశారు. ఈ కార్య...
October 8, 2024 | 07:02 PMఐదవ రోజు నాద బ్రహ్మోత్సవాల్లో అలరించిన రామ గానం
అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా "నాదబ్రహ్మోత్సవ్- 2024" కార్యక్రమంలో ఐదవ రోజున అక్టోబర్ 7వ తేదీన గాయకుడు శ్రీ రామాచారి గారు నారాయణతే నమో నమో, గోవిందా శ్రిత గోకుల బృందా, శిరుత నవ్వుల వాడు సిన్నెక వంటి ప్రజాదారణ పోందిన సంకీర్తనలాపించారు. అతిథ...
October 7, 2024 | 08:43 PMశబరిమల అప్డేట్లు
శబరిమల దర్శనానికి రోజూ 80000 మంది యాత్రికుల ప్రవేశం పరిమితం శబరిమల అటవీ మార్గాల్లో మెరుగైన సౌకర్యాలతో ఈ ఏడాది ఆన్లైన్ బుకింగ్ ద్వారా రోజుకు 80,000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు ఈ సంవత్సరం, శబరిమల ఆలయ ప్రవేశాన్ని ఆన్లైన్ బుకింగ్లను మాత్రమే అనుమతించడం ద్వారా పరిమితం చేస్తుంది...
October 6, 2024 | 11:21 AMTirumala-Chandrababu record: తిరుమలలో చంద్రబాబు సరికొత్త రికార్డు..
ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డు (Tirumala Laddu) విషయం చాలా హాట్ టాపిక్ గా ఉంది. ఇక దీనిపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra Babu) చేసిన వ్యాఖ్యలు అనేక మలుపులు తిరుగుతున్నాయి.. ఇంకా ఈ విషయం ఒక కొలిక్కి రాలేదు. అయితే ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నా. ఈ నేపథ్యంలో తిరుమల బ్రహ...
October 5, 2024 | 07:06 PMఅన్నమయ్యపురంలో నాదబ్రహ్మోత్సవ్ – ఆకట్టుకున్న సౌమ్య వారణాసి సంకీర్తనలు
అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! కార్యక్రమంలో భాగంగా రెండవరోజు అక్టోబర్ &n...
October 5, 2024 | 06:57 PMవీనులవిందు చేసిన కవితా చక్ర బృందం సంకీర్తనలు
పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! కార్యక్రమంలో భాగంగా రెండవరోజు అక్టోబర్ 5 వ తేదీన కవితా చక్ర మరియు బృంద గాయకులు నిరంజని, శివరంజని, అభిక్య తనికెళ్ళ, వినీల్ మరియు కిషోర్ ఆలపించిన నీకథామృత...
October 5, 2024 | 06:55 PMఎలాంటి అపచారం జరగలేదు : టీటీడీ
తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని, వదంతులు నమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. శ్రీవారి భక్తులు ఇలాంటి వార్తలు నమ్మవద్దు. సాధారణంగా బ్రహ్మోత్...
October 4, 2024 | 07:32 PMశ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు గరుడపటాన్ని ఎగుర వేశారు. సాయంత్రం 5:45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణంతో అంకురార్పణ జరిగింది....
October 4, 2024 | 07:18 PMఅలేఖ్య పంజల గారికి లాస్యసంజీవని బిరుదు ప్రదానం
అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు పది రోజుల పాటు "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు అక్టోబర్ 3 వ తేదీన గోరుకంటి మేఘన శ...
October 4, 2024 | 07:07 PMవైభవంగా దత్త మంటపం ప్రారంభోత్సవం
హైదరాబాద్ దుండిగల్ అవధూత దత్తపీఠంలో దత్తమండపం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీశ్రీ దత్త సభా మండపాన్ని ప్రారభించడం ఆనందంగా ఉందని, సచ్చిదానంద- స్వామి ఆశీస్సులు మ న అందరిపై ఉండాలని అన్నారు. దత్త స...
October 3, 2024 | 09:03 AMప్రాయశ్చిత్త దీక్ష విరమించిన పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. గొల్ల మండపంలో ప...
October 2, 2024 | 07:53 PMతిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కల్యాణ్ కుమార్తె
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పొలెనా అంజన తిరుమల శ్రీవారిని దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పొలెనా మైనర్ కావడంతో ఆమె తరపున తండ్రిగా పవన్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట...
October 2, 2024 | 07:49 PMశ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి చేపట్టారు. మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, నైవేద్య సమర్పణ చేశాక సర్వ దర్శనానికి అనుమతించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేస...
October 2, 2024 | 05:15 PMశ్రీశైలంలో దసరా మహోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 3 నుంచి దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ డి.పెద్దిరాజు తెలిపారు. ఈ నెల 12 వరకు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. వేడుకల్లో ప్రతి రోజూ అమ్మవారు వివిధ అలంకారాల్లో దర్శనమిస్తారన్నారు. 11న రాష్ట్ర ప్రభు...
October 2, 2024 | 05:13 PMదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 3వ తేదీ నుండి జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు నేడు అందచేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయ, ధర్మదాయ శాఖ కమీషనర...
September 30, 2024 | 04:22 PM- Vanara: డిసెంబర్ 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “వానర” సినిమా
- Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి అద్భుతమైన మెలోడీ
- Mowgli 2025: రోషన్ కనకాల మోగ్లీ 2025 డిసెంబర్ 13న రిలీజ్
- Kajal Aggarwal & Kashika Kapoor: “నమ్మలేని పోలిక: కాజల్ అగర్వాల్ & కశికా కపూర్ – ఇంటర్నెట్లో హాట్ టాపిక్!”
- 29 Movie: స్టోన్ బెంచ్ స్టూడియో, జీ స్క్వాడ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘29’
- Eesha: ‘ఈషా’తో అందరినీ కచ్చితంగా భయపెడతాం.. – వంశీ నందిపాటి
- Karthi Interview: కె విశ్వనాథ్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం – హీరో కార్తి
- Parakamani Case: పరకామణి చోరీ కేసు దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
- Akhanda2: అఖండ 2 తాండవం డిసెంబర్ 12న రిలీజ్
- Jio Hotstar: దక్షిణాదిలో ‘జియో హాట్స్టార్’ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















