ఖైరతాబాద్ గణేశునికి 75 అడుగుల కండువా
ఖైరతాబాద్ గణేశుని ప్రతి ఏడాది విధంగానే సాంప్రదాయం, ఆచారంలో భాగంగా ఈ ఏడాది కూడా వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణనాథునికి 75 అడుగుల జంధ్యం, 76 అడుగుల కండువా, 75 అడుగుల గజమాల సమర్పించనున్నట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు గుర్రం కొం...
September 6, 2024 | 03:15 PM-
ఆ అపోహలు నమ్మొద్దు : టీటీడీ ఈవో
శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయ విధానంపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అపోహలు, అవాస్తవాలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. లడ్డూ విక్రయ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం ...
August 29, 2024 | 08:02 PM -
బే ఏరియా ట్రేసీలో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణం
కాలిఫోర్నియా రాష్ట్రంలోని ట్రేసీలో దశావతార వేంకటేశ్వరస్వామి దేవాలయం నిర్మాణం చేయాలన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదేశాలతో అమెరికాలో ఉన్న ఆయన భక్తులంతా కలిసి దేవాలయ నిర్మాణానికి నడుంకట్టారు. ఆలయం నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించారు. స్వామీజీ కూడా కొంత విరాళాన్ని అందజేశారు. ఆశ్రమం నుం...
August 29, 2024 | 05:31 PM
-
టీటీడీకి ఆర్ఎస్ బ్రదర్స్ రూ.3.70 కోట్ల విరాళం
హైదరాబాద్కు చెందిన వ్యాపార సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లోని వివిధ ట్రస్టులకు రూ.3.70 కోట్ల భారీ విరాళాన్ని అందించింది. స్థం ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండ...
August 29, 2024 | 03:48 PM -
ఈ వినాయకుడి బీమా రూ.400 కోట్లు
గణేశ్ ఉత్సవాలకు ముంబై పెట్టింది పేరు. అసలు సిసలు గణేష్ ఉత్సవాలు ముంబైలోనే జరుగుతుంటాయి. అంత రేంజ్లో సన్నాహాలు చేస్తుంటారు. భారీ వినాయక విగ్రహాలకు దీటుగా వాటికి బీమా కూడా చేయిస్తుంటారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన బీమాను జీఎస్బీ మండల్ చేసినట్లు తెలిసింది. ఈ బ...
August 27, 2024 | 03:28 PM -
కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్న “భారతి” శిష్యులు
అన్నమాచార్యుల వారి సంకీర్తనలను, తత్త్వాన్ని ప్రచారం చేసే నిరంతర యజ్ఞంలో భాగంగా పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో ఆగష్టు 24వ తేదీన "అన్నమ స్వరర్చాన" లో భారతి కూచిపూడి డాన్స్ అకాడెమి విద్యార్థులు జి. సాయిహర్షిత, సి. హెచ్ .గోహిత శ్రీదేవి, ఎ.పి. శోడశి, ఎ.నిర్విఘ్న, ఆర్....
August 24, 2024 | 08:30 PM
-
టెక్సాస్ లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం..
టెక్సాస్ లో 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి కాంస్య విగ్రహం కొలువుదీరింది. సుగర్ ల్యాండ్ లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ఈ నెల 15 నుంచి 18 మధ్య అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో ఈ స్టాట్యూ ఆఫ్ యూనియన్ హనుమాన్ మారుతి విగ్రహాన్ని శ్రీ చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠిం...
August 24, 2024 | 10:10 AM -
తిరుమల తిరుపతిలో గోల్డ్ ఫ్యామిలీ హల్చల్!
తిరుమల తిరుపతిలో ఓ గోల్డ్ ఫ్యామిలీ ఈరోజు శుక్రవారం హల్చల్ చేసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ ఫ్యామిలీ.. శ్రీవారి దర్శనానికి వచ్చింది. పది గ్రాములు కాదు.. వంద గ్రాములు.. కాదు.. ఏకంగా వేల గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామివారిని దర్శించుకుంది, ఓ బంగారు ఫ్యామిలీ.. చే...
August 23, 2024 | 07:53 PM -
ఫ్రీమాంట్ – కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ లో పూజలు నిర్వహించిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ..
అవదూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శుక్రవారం, 16 ఆగస్టు 2024 తేదీ సాయత్రం ఫ్రీమాంట్ లో కొత్త గా నిర్మాణంలో వున్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో శ్రీ చక్ర పూజ చేసి, భక్తులకు అనేక విషయాలు వివరిస్తూ "అమెరికా వెస్ట్ కోస్ట్ లో ప్రజలకు రక్షణ గా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్...
August 18, 2024 | 07:33 AM -
అన్నమయ్యపురంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత డా శోభా రాజు గారి అధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శిష్యులు, భక్తులు, వాలంటీర్లు కలిసి దేశ భక్తి గీతాలు ఆలపించారు. సంస్థ వాలంటీర్ శ్రీ మతి లక్ష్మీ గారు త్రీవర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విచ్చేసిన వారంద...
August 17, 2024 | 05:35 PM -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు...
August 13, 2024 | 08:01 PM -
ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు… అమల్లో : టీటీడీ
శ్రీవారి భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడిరచింది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలన...
August 12, 2024 | 08:28 PM -
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.21 కోట్ల భూరి విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూప్నకు చెందిన రాజిందర్ గుప్తా రూ.21 కోట్ల భూరి విరాళాన్ని అందజేశారు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్కు అందజేశారు. టీటీడీ చేస్తున్న సేవలకు చేయూతగా విరాళాన్...
August 12, 2024 | 03:49 PM -
తిరుమలలో ఘనంగా గరుడ పంచమి
గరుడ పంచమి పురస్కరించుకుని శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ఘనంగా జరిగింది. సేవలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్సుందర్ దంపతులు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్ఓ శ్రీ...
August 10, 2024 | 03:24 PM -
ఫిజీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి
ఫిజీ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నదీ నగరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. భారత్, ఫిజీల చారిత్రక సంబంధాలు, ఇరు దేశాల నడుమ భాగస్వామ్య బలోపేతంపై ఫిజీ పాలకులతో ముర్ము చర్చలు జరిపారు. ఓ ముఖ్యమైన, విజయవంతమైన పర్యటన ముగిసింది. ఫిజీ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్...
August 8, 2024 | 03:15 PM -
ఖైరతాబాద్ మహాగణపతి నమూనా ఆవిష్కరణ
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 1954లో అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగణపతి ఈ ఏడాదితో 70 ఏళ్లయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మహాగణపతి నమూనాను ఆవిష్కరించారు. ఈ సప్తముఖ మహాశక్తి గణపతి గా 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామి దర్శనమివ్వనున్న...
August 3, 2024 | 03:50 PM -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…పెరిగిన ఆదాయం
తిరుమల వడ్డీ కాసుల వాడికి రోజు రోజుకి ఆదాయం పెరిగిపోతున్నది.. భక్తుల సమర్పించే కానుకలతో తిరుమల హుండీ నిండుగా పొంగిపొర్లుతున్నది.. తాజాగా జులై నెలలో తిరుమలకు రికార్డు ఆదాయం వచ్చింది. 29వ సారి 100 కోట్లు దాటింది. తిరుమల శ్రీవారి హుండి ఆదాయం వరుసగా 29వ నెల 100 కోట్ల మార్క్ ను దాటింది. జులై న...
August 1, 2024 | 03:24 PM -
తిరుమలలో సామన్య భక్తులకు… వేగంగా దర్శనం : వెంకయ్య చౌదరి
తిమరుల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు శ్రీవారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్...
July 27, 2024 | 08:37 PM

- Bihar: మహాకూటమిలో ఉత్కంఠకు తెర.. తేజస్వి యాదవే సీఎం అభ్యర్థి!
- Fauzi: ప్రభాస్, హను రాఘవపూడి పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైటిల్ ‘ఫౌజీ’
- The Raja Saab: ఫైనల్ స్టేజ్ లో రాజా సాబ్ షూటింగ్
- Telusu Kada: ‘తెలుసు కదా’ కొన్ని సంవత్సరాలు పాటు మీతో ఉండిపోతుంది: సిద్ధు జొన్నలగడ్డ
- The Girl Friend: “ది గర్ల్ ఫ్రెండ్” నవంబర్ 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
- Mohan Babu: అరడజను పిల్లలతో సంతోషంగా ఉండు!
- Jagan-Balakrishna: ‘తాగి అసెంబ్లీకి వచ్చారు’ బాలకృష్ణపై జగన్ హాట్ కామెంట్స్
- Prabhas: కలర్ ఫుల్ పోస్టర్ తో ప్రభాస్ కు బర్త్ డే విశెస్ చెప్పిన “రాజా సాబ్” సినిమా టీమ్
- Avtaar:Fire and Yash: జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కోసం భారతదేశంలో ఈవెంట్
- Nithin: విఐ ఆనంద్ తో నితిన్ మూవీ?
