టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.21 కోట్ల భూరి విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పంజాబ్లోని ట్రైడెంట్ గ్రూప్నకు చెందిన రాజిందర్ గుప్తా రూ.21 కోట్ల భూరి విరాళాన్ని అందజేశారు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్కు అందజేశారు. టీటీడీ చేస్తున్న సేవలకు చేయూతగా విరాళాన్...
August 12, 2024 | 03:49 PM-
తిరుమలలో ఘనంగా గరుడ పంచమి
గరుడ పంచమి పురస్కరించుకుని శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ఘనంగా జరిగింది. సేవలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్సుందర్ దంపతులు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్ఓ శ్రీ...
August 10, 2024 | 03:24 PM -
ఫిజీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్రపతి
ఫిజీ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నదీ నగరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. భారత్, ఫిజీల చారిత్రక సంబంధాలు, ఇరు దేశాల నడుమ భాగస్వామ్య బలోపేతంపై ఫిజీ పాలకులతో ముర్ము చర్చలు జరిపారు. ఓ ముఖ్యమైన, విజయవంతమైన పర్యటన ముగిసింది. ఫిజీ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్...
August 8, 2024 | 03:15 PM
-
ఖైరతాబాద్ మహాగణపతి నమూనా ఆవిష్కరణ
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 1954లో అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగణపతి ఈ ఏడాదితో 70 ఏళ్లయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మహాగణపతి నమూనాను ఆవిష్కరించారు. ఈ సప్తముఖ మహాశక్తి గణపతి గా 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామి దర్శనమివ్వనున్న...
August 3, 2024 | 03:50 PM -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ…పెరిగిన ఆదాయం
తిరుమల వడ్డీ కాసుల వాడికి రోజు రోజుకి ఆదాయం పెరిగిపోతున్నది.. భక్తుల సమర్పించే కానుకలతో తిరుమల హుండీ నిండుగా పొంగిపొర్లుతున్నది.. తాజాగా జులై నెలలో తిరుమలకు రికార్డు ఆదాయం వచ్చింది. 29వ సారి 100 కోట్లు దాటింది. తిరుమల శ్రీవారి హుండి ఆదాయం వరుసగా 29వ నెల 100 కోట్ల మార్క్ ను దాటింది. జులై న...
August 1, 2024 | 03:24 PM -
తిరుమలలో సామన్య భక్తులకు… వేగంగా దర్శనం : వెంకయ్య చౌదరి
తిమరుల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు శ్రీవారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్...
July 27, 2024 | 08:37 PM
-
టీటీడీ అదనపు ఈవోగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవోగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన అదనపు ఈవో పోస్టులో కొనసాగుతూ తిరుమలలోని జేఈవో బాధ్యతలు కూడా నిర్వహిస్తారని అందులో పేర్కొన్నారు. ఐఆర్...
July 26, 2024 | 03:23 PM -
రామాలయ వాచీ రూ. 34 లక్షలు
అయోధ్య రామమందిర థీమ్తో స్విట్జర్లాండ్ సంస్థ జాకోబ్ అండ్ కో లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్ను తీసుకొచ్చింది. సమయం 6 గంటలైనప్పుడు ఈ గడియారం జై శ్రీరామ్ అని పలుకుతుంది. 9 గంటలు అయినపుడు రామాలయాన్ని చూపిస్తుంది. కాషాయ రంగు బెల్ట్, శ్రీరాముడు, హనుమంత...
July 26, 2024 | 03:19 PM -
కెనడాలో హిందూ ఆలయంపై.. మళ్లీ దాడి!
కెనడాలో హిందూ దేవాలయాలపై లక్షిత దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఇక్కడి ఎడ్మాంటన్లోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిరంలో కొంతమంది దుండగులు మళ్లీ విధ్వంసానికి పాల్పడ్డారు. దేవాలయం గోడలపై రంగులు జల్లారు. విద్వేషపూరిత వ్యాఖ్యల్ని రాశారు. ఈ ఘటనను కెనడా హౌజ్ ఆఫ్ కామన్స్ సభ్యు...
July 24, 2024 | 02:55 PM -
ఓరుగల్లులో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాలి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల తర్వాత భద్రకాళి అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడిరచాయి. ఈ నేపథ్యంలో ఆదివారం దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలను ఎల్బీ కాలేజీ గ్రౌండ్, పాలిటెక్నిక్ ...
July 20, 2024 | 07:46 PM -
శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించి పట్టువస్త్రాలతో అలంకరించారు. ఈ సందర్భంగా శ్రీరంగం రంగనాథస్వామివారి ఆలయ అధికారులు శ్రీనివాసుడికి పట...
July 17, 2024 | 04:10 PM -
టీటీడీ నూతన జేఈవోగా వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. 2005 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని డిప్యుటేషన్పై పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రం వెంకయ్య చౌదరి డిప్యూటేషన్ను...
July 17, 2024 | 04:02 PM -
పూరీ జగన్నాథుని రహస్య భాండాగారంలో ఏముంది..?
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు గురువారం తెరుచుకోనున్నాయి. ఇందుకు ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. దీంతో దేశమంతా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తోంది. శ్రీక్షేత్ర కార్యాలయంలో మంగళవారం భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ...
July 17, 2024 | 03:34 PM -
కొలంబస్ ఒహాయోలోని లక్ష్మి గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అభివృద్ధి పనులు
చంద్రమోళి శర్మ పార్నంది తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లాలో నరమెట్ట అనే గ్రామంలో జన్మించిన చంద్రమోళి శర్మ శ్రీశైలం వేద పాఠశాలలో విద్యను అభ్యసించారు. 8 ఏళ్ల కఠోర శ్రమతో వేదాలు, పూజా విధానాలు క్షుణ్ణంగా నేర్చుకొని 1996లో తన 21వ ఏటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా పెద్దమ్మ గుడి...
July 16, 2024 | 02:33 PM -
విజయవాడ కనకదుర్గమ్మకు.. తెలంగాణ బంగారు బోనం
ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించింది. 15 ఏళ్లుగా ఈ కమిటీ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తోంది. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి...
July 15, 2024 | 03:59 PM -
ప్రజాభవన్ లో బోనాల ఉత్సవాలు
ఆషాడ మాసం సందర్భంగా ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్...
July 15, 2024 | 03:34 PM -
త్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలపై సమీక్ష చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని కుటుంబసమేతంగా ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అ...
July 10, 2024 | 08:26 PM -
అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముంద...
July 9, 2024 | 08:01 PM

- Minister Lokesh: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి : మంత్రి లోకేశ్ పిలుపు
- JD Vance: వెనిజులాపై సైనిక చర్య మంచిదే : జెడి వాన్స్
- Sai Saket: అనంతపురం వాసికి.. అమెరికాలో భారీ ప్యాకేజీ
- Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా.. వాషింగ్టన్ డీసీలో
- NATS: దాము గేదెల కు నాట్స్ సత్కారం…
- Hyundai : అమెరికాలో హ్యుండమ్ ప్లాంట్పై దాడి
- TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ‘అడాప్ట్-ఎ-హైవే’ విజయవంతం
- Telusu Kadaa?: ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి చేసుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా
- Kaloji Award: రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం
- Nara Lokesh: కోయంబత్తూరు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ
