గల్ఫ్ బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం
గల్ప్లో ఇటీవల చనిపోయిన తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ నియోజకవర్గానికి చెందిన వలస కూలీల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షల చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వేములవాడ మండలం మర్రిపల్లికి చెందిన అరిగెల శశి కుమార్, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన బొడ్డు బాబ...
March 16, 2024 | 03:27 PM-
మల్కాజిగిరి లో ప్రధాని మోదీ రోడ్ షో
హైదరాబాద్లోని మల్కాజిగిరి ప్రాంతం కమల నినాదంతో మారుమోగింది. హైదరాబాద్లో జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్షోకు నగర ప్రజలు, అభిమానులు పోటెత్తారు. ప్రదర్వన పొడవునా ప్రధానికి బ్రహ్మరథం పట్టారు. జనసమూహాన్ని చూసిన మోదీ రెట్టించిన ఉత్సాహంతో రెండు చేతులు ఊపుతూ ముందుకు సాగారు. కిలోమీ...
March 16, 2024 | 03:23 PM -
కవిత కేసుపై ఢిల్లీ న్యాయవాదులతో కేటీఆర్ చర్చలు..
లోక్ సభ ఎన్నికలు జరగడానికి అంటే ముందే తెలంగాణలో రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవితను ఈడి ఢిల్లీకు తరలించబోతోంది. రేపు కవితను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరచనుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా ఢిల్లీకి బయలుదేరారు. కవిత అరెస్టుకు సంబంధించిన వివ...
March 16, 2024 | 11:33 AM
-
టీ -సేవ కేంద్రాల ఏర్పాటుకై తెలంగాణ రాష్త్ర వ్యాప్తంగా ఆన్ లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం
టీ-సేవ ఆన్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందేందుకై అర్హత ఆసక్తి గల అభ్యర్థుల నుండి తెలంగాణ రాష్త్ర వ్యాప్తంగా ఆన్ లైన్ లో దరఖాస్తులు కోరబడుచున్నవి. టీ-సేవ ఆన్ లైన్ ద్వారా వివిధ బిల్లుల చెల్లింపులు, పాన్ కార్డు సేవలు, బస్సు, ట్రైన్, విమానాల టికెట్స్ బుకింగ్స్, అల్ బ్యాంకు మనీ ...
March 15, 2024 | 09:27 PM -
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు నోటీసులు
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ వివేకా హత్యకేసులో అఫ్రూవర్గా మారిన దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, అవినాష్ రెడ్డితో పాటు సీబీఐ, వివేకా కుమార్తె ...
March 15, 2024 | 07:59 PM -
ఆ పార్టీలో చేరకుంటే అక్రమ కేసులు : హరీశ్రావు
ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే పనిగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ ప...
March 15, 2024 | 07:57 PM
-
ప్రస్తుతం ఉన్నది వచ్చిది కాదు.. కాంగ్రెస్ పార్టీ తెచ్చినది
కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని మోసం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల డీఏలు చెల్లించలేదని తెలిపారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని మోసం చేశారన్నారు. వంద...
March 15, 2024 | 07:55 PM -
పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే… ఈడీ దాడులు: కోమటిరెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ చేపట్టిన సోదాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వేళ సోదాలు ఎవరి కోసమని ప్రశ్నించారు. శనివారం నోటిఫికేషన్ వస్తున...
March 15, 2024 | 07:49 PM -
టాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారు : కేటీఆర్
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్టు చేస్తారని దర్యాప్తు అధికారిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టు కు మాట ఇచ్చి, ఇప్పుడు ఎలా అరెస్ట...
March 15, 2024 | 07:46 PM -
ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని 8 మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం కవితను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్త...
March 15, 2024 | 07:44 PM -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమళిసై సౌందర రాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి కన్హా శాంతి వనం చేరుకున్న రాష...
March 15, 2024 | 07:40 PM -
ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది. బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు, ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన ఈడీ జాయింట్ డైరెక్...
March 15, 2024 | 07:36 PM -
హైదరాబాద్ లో డబ్ల్యూఎన్ఎస్ డెలివరీ కేంద్రం ప్రారంభం
అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ఎక్స్చేంజీలో నమోదైన డబ్ల్యూఎన్ఎస్ (హోల్డింగ్స్) లిమిటెడ్ హైదరాబాద్లో తన నూతన డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించింది. నానక్రామ్ గూడలోని ప్రిస్టిజ్ స్కై టెక్ భవనంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు డబ్ల...
March 15, 2024 | 04:06 PM -
వ్యవసాయ పట్టభద్రులకు విదేశీ విద్యాసాయం
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్వాన విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఇద్దరేసి విద్యార్థులకు అమెరికాలోని ఆబర్న్ విశ్వ విద్యాలయాల్లో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఓవర్సీస్ ఫెలోషిప్...
March 15, 2024 | 04:03 PM -
వాతావరణ మార్పులపై వర్క్ షాప్
అమెరికన్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, ఒడిశాకు చెందిన వ్యూస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు-జర్నలిస్టులకు అవగాహన వర్క్షాప్ హైదరాబాద్లోని బషీర్బాగ్లో ప్రారంభమైంది. దీనికి తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్&zwnj...
March 15, 2024 | 03:48 PM -
మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో
మాజీ మంత్రి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ను కలిశా. అందుల...
March 14, 2024 | 08:35 PM -
టీఎస్ కాదు టీజీ.. రేపటి నుంచే అమలు
ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్ను టీజీగా మారుస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శుక్రవారం( మార్చి 15) నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు అన్నీ ఇకపై టీజీగా వస్తాయని ప్రకటించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ...
March 14, 2024 | 08:29 PM -
ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ఎన్నారై పాలసీతో కూడిన గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గల్ఫ్ జేఏసీ ప్రతినిధులు బృందం విజ్ఞప్తి చేసింది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, సీతక్క, తుమ్మల ...
March 14, 2024 | 04:17 PM

- Sergio Gor: డొనాల్డ్ ట్రంప్ వీరవిధేయుడికి సెనెట్ ఆమోదం
- Mohanlal: మోహన్లాల్కి మరో అరుదైన గౌరవం
- Raiden:విశాఖ నగరానికి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ
- Chandrababu: చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్టుకు.. ప్రధాని గ్రీన్ సిగ్నల్!
- Ramamurthy Naidu:రామ్మూర్తినాయుడి స్మృతివనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- Mohan Babu: మోహన్బాబు విశ్వవిద్యాలయానికి జరిమానా
- Sirimanotsavam: అంగరంగ వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం
- Pooja Hegde: DQ41 కోసం పూజా ఎంత తీసుకుంటుందంటే?
- Peddi: కొత్త షెడ్యూల్ కు ముస్తాబవుతున్న పెద్ది
- Hrithik Roshan: నిర్మాతగా మారనున్న హృతిక్ రోషన్
