వోటు హక్కును వినియోగించుకున్న శోభా రాజు

అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డా శోభారాజు గారు మరియు డా నంద కుమార్ గారు దంపతులు వారి వోటు హక్కును కూకట్ పల్లి మలేషియన్ టౌన్ షిప్ బూత్ వద్ద వినియోగించుకున్నారు.
అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డా శోభారాజు గారు మరియు డా నంద కుమార్ గారు దంపతులు వారి వోటు హక్కును కూకట్ పల్లి మలేషియన్ టౌన్ షిప్ బూత్ వద్ద వినియోగించుకున్నారు.