భవిష్యత్ లో ఈ రంగంలో అపారమైన అవకాశాలు : మంత్రి శ్రీధర్ బాబు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్వేర్ రూపురేఖలు సమూలంగా మారాయని, భవిష్యత్లో ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సైబర్ టవర్స్లో పీఎస్ఆర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ టెక్ హ...
April 4, 2024 | 08:17 PM-
మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ కెరుషన్ గోవేందర్ రచించిన “ఏజ్ ఆఫ్ ఏజెన్సీ” పుస్తకాన్ని ఆవిష్కరించారు
రాబోయే భారత సార్వత్రిక ఎన్నికల్లో లోతైన నకిలీలు, AI మానిప్యులేట్ మీడియా, AI సృష్టించిన నకిలీ వీడియోల ముప్పు చాలామంది ఊహించినంత పెద్దది కాదు: నిపుణులు అంటున్నారు రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశ GDPకి సంచిత $1.2-1.5 ట్రిలియన్లను జోడించగల సామర్థ్యాన్ని AI కలిగి ఉంది: భరణి కుమార్ అరోల్, HYSE...
April 4, 2024 | 07:56 PM -
30 ప్రభుత్వ పాఠశాలల్లో రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్ను ప్రారంబించిన యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మరియు HSBC గ్లోబల్ సర్వీస్ సెంటర్స్, ఇండియా
పునరుత్పాదక శక్తిని అందించడానికి యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, HSBC గ్లోబల్ సర్వీస్ సెంటర్స్, ఇండియాతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది ఈ కార్యక్రమం తెలంగాణ మరియు కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 65 ప్రభుత్వ పాఠశాలలు మరియు 6 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను కవర్ చేస్తుంది. హైదరాబాద్, ఏప్రిల్ 4, 2024…..యున...
April 4, 2024 | 07:52 PM
-
నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా?: కేటీఆర్
గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్టకొట్టడం సరికాదని, నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నేతన్నల సమస్యలను వివరిస్తూ...
April 4, 2024 | 05:44 PM -
కవిత మళ్లీ జైల్ కి.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ కి..
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. మార్చి 15వ తారీఖున హైదరాబాద్ లోని ఆమె నివాసం నుంచి ఈడి అధికారులు కవితను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. కోర్టు అనుమతితో ఆమెను 10 రోజులపాటు ఈడీ కస్టడీలో ఉంచుకొని విచారణ జర...
April 4, 2024 | 05:25 PM -
కిషన్ రెడ్డిని కలిసిన ఆటా నాయకులు
అట్లాంటాలో జూన్ 7,8,9 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాల్సిందిగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిని ఆటా నాయకులు ఆహ్వానించారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆటా బృందం కిషన్ రెడ్డిని కలిసి ఆటా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగ...
April 4, 2024 | 04:38 PM
-
క్లైమేట్ సెన్స్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల భేటీ
వ్యవసాయ రంగంలో రైతులకు లబ్ధి చేకూర్చే విస్తృత పరిశోధనలను ప్రోత్సహిస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అమెరికాకు చెందిన క్లైమేట్ సైన్స్ కంపెనీ ప్రతినిధులు జార్జి రేమండ్, ఫిలిప్ జాక్లు మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పున...
April 4, 2024 | 03:56 PM -
సీఎం రేవంత్ రెడ్డితో ప్రవాసీయుల బృందం భేటీ
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసీయుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ వినోద్ కుమార్, ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో...
April 4, 2024 | 03:48 PM -
తెలంగాణలో మహా కష్టంగా మారుతున్న మహాలక్ష్మి పథకం..
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇచ్చిన మాట ప్రకారం గత సంవత్సరం డిసెంబర్ 9 నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం పుణ్యమా అని ప్రయాణికుల సంఖ్య పెరిగింది కానీ.. ఆదా...
April 4, 2024 | 12:14 PM -
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫిరెన్స్ కు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ ఆటా కాన్ఫరెన్స్ 2024 జూన్ 7, 8, 9 నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఆధ్వర్యంలో ఆటా ప్రతినిధులు కలిసి ఆటా కాన్ఫరెన్స్ కు ఆహ్వానించారు...
April 4, 2024 | 11:55 AM -
తెలంగాణకు మోదీ చేసిందేం లేదు: ఉత్తమ్కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దేశంలో మోదీ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, బీజేపీ సర్కార్ ప్రజాస్వామ్య మూలాలను నాశనం చేస్తోందని ఆరోపించారు. మోదీ తిరిగి అధికారంలోకి వస్తే దేశం ఇంకా ప్రమాదంలో పడుతుందని వ్యాఖ...
April 4, 2024 | 11:38 AM -
ఈసారి మెదక్ మనదే.. రేవంత్ రెడ్డి..
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మరపురాని వ్యక్తి ఇందిరాగాంధీ. అటువంటి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం తమకు ఎంతో ప్రత్యేకమని.. ఈసారి కచ్చితంగా ఈ ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని గెలిచి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. బు...
April 3, 2024 | 09:34 PM -
ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే.. వదిలిపెట్టేది లేదు
మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, సంబంధంలేని విషయాల్లో తన పేరు ప్రస్తావిస్త...
April 3, 2024 | 08:33 PM -
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో.. మరో కీలక పరిణామం
తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల 10వ తే...
April 3, 2024 | 08:24 PM -
హైదరాబాద్-అయోధ్య మధ్య స్పైస్జెట్ సేవలు
శంషాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీస్ ప్రారంభమైంది. స్పైస్జెట్ ఎయిర్లైన్స్ సంస్థ తొలి సర్వీసులో వెళ్తున్న ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు బోర్డింగ్ పాస్లను అందజేసి స్వాగతం పలికారు. ఈ విమాన సర్వీస్ మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10:45 గంటలకు శ...
April 3, 2024 | 04:31 PM -
వైద్య విద్య యుద్దం సక్సెస్!
ఆ వైద్య విద్యార్థుల లక్ష్యం ప్తూయింది. రష్యా దాడులతో ఉక్రెయిన్లో బిక్కుబిక్కుమంటూ గడిపి, వైద్యవిద్యను మధ్యలోనే వదిలేసి భారత్కు తిరిగొచ్చిన ఆ విద్యార్థులు ఉజ్బెకిస్థాన్లో ఎంబీబీఎస్ను పూర్తి చేశారు. ఈ మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెర్మనీ కార్యక్రమంలో...
April 3, 2024 | 04:17 PM -
రైతుల రుణమాఫీ పై హరీష్ రావు బహిరంగ లేఖ..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోజుకు ఒక రచ్చ కామన్ అయిపోయింది. లేటెస్ట్ గా రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు రైతుల రుణమాఫీ గురించి బహిరంగ లేఖ రాశారు. రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఆయ...
April 3, 2024 | 01:35 PM -
లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు..
ఎన్నికల వేడి మన రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడా బాగా కనిపిస్తోంది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పై కేసు నమోదు చేశారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు...
April 2, 2024 | 09:37 PM

- Venkaiah Naidu: ప్రజాప్రతినిధులు పార్టీ మారితే.. ఆ పదవికి రాజీనామా చేయాలి : వెంకయ్య నాయుడు
- High Court: హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్ మల్లన్న
- Minister Tummala : రాజకీయ కక్షతో కేసులు పెట్టొద్దు : మంత్రి తుమ్మల
- Minister Seethakka: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొమరం భీం వర్ధంతి : మంత్రి సీతక్క
- Minister Adluri : మా సామాజికవర్గంలో పుట్టడం తప్పా? : మంత్రి అడ్లూరి
- High Court: చెవిరెడ్డి మోహిత్రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
- T-Congress: ‘దున్నపోతు’ వివాదం.. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత పోరు!
- TDP: జూబ్లీహిల్స్ బైపోల్పై చంద్రబాబు సూపర్ స్ట్రాటజీ!
- TDP: కూటమికి సవాలుగా మారుతున్న తంబళ్లపల్లి నకిలీ మద్యం ఘటన..
- Pawan Kalyan: కూటమి ఐక్యత కోసం అన్ని భరిస్తూ మౌనం వహిస్తున్న పవన్..
