Telangana
ఆరు గ్యారంటీలు అమలు చేసే బాధ్యత కలెక్టర్లదే : సీఎం రేవంత్
ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లేదనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లేనని సీఎం వ్యాఖ్యానించారు. జిల్లా స...
July 16, 2024 | 08:00 PMబీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తన అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వచ్చి కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ నేత గాలి అనిల్క...
July 16, 2024 | 03:45 PMఎఫ్టిసిసిఐ కొత్త అధ్యక్షుడిగా సురేష్ కుమార్ సింఘాల్
2024-25 సంవత్సరానికి గాను 107 ఏళ్ల వర్తక మరియు వాణిజ్య సంస్థ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) అధ్యక్షుడిగా సురేష్ కుమార్ సింఘాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని రెడ్హిల్స్లోని ఎఫ్టీసీసీఐలోని ఫెడరేషన్ హౌస్లో సోమవారం జరిగిన ...
July 16, 2024 | 07:58 AMపంటల రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల
పంటల రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2013 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలను మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్...
July 15, 2024 | 08:17 PMకూల్చుతామని మీరంటుంటే… నిలబెట్టడానికి వారు వస్తున్నారు : మంత్రి పొన్నం
భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన మన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ జిల్లాల్లో 43 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్ల...
July 15, 2024 | 08:13 PMకేసీఆర్, జగన్ అసెంబ్లీలకు వెళ్తారా…?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరు నెలల వ్యవధిలో ప్రభుత్వాలు మారాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి టీడీపీ కూటమి గద్దెనెక్కింది. దీంతో ఓడిన పార్టీలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన...
July 15, 2024 | 07:20 PMప్రజాభవన్ లో బోనాల ఉత్సవాలు
ఆషాడ మాసం సందర్భంగా ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్...
July 15, 2024 | 03:34 PMడా. కె. వి. రావు సైంటిఫిక్ సొసైటీ 24వ వార్షిక సైన్స్ అవార్డుల ప్రదానం
డాక్టర్ ప్రియా అబ్రహం, సిఎంసి వెల్లూరు నుండి సీనియర్ ప్రొఫెసర్ మరియు పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మాజీ డైరెక్టర్ వార్షిక ప్రసంగ ఉపన్యాసం చేశారు దేశంలో కేవలం 27% జనాభా మాత్రమే కోవిడ్ బూస్టర్ డోస్లను తీసుకున్నారు. బూస్టర్ డోస్లను తిరిగి తీసుకురావాలని మేము ప్రభుత్వాన్న...
July 15, 2024 | 09:22 AMఆగస్టు 4 నుంచి 9వరకు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల సమీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆగస్టు 4 నుంచి 9వ తేదీ మధ్య అమెరికాలో పర్యటించనుంది. పెట్టుబడులను ఆకర్శించే లక్ష్యంతో సీఎం అమెరికాలో పర్యటించి పలు సంస్థలు, కంపెనీలు, పెట్టుబడిదారులతో మ...
July 15, 2024 | 08:49 AMసెప్టెంబర్ 5, 6వ తేదీల్లో “గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు”
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక "గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు" ను సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదిక కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు గ్లోబల్ ఆర్టిఫీషియల్ ...
July 14, 2024 | 08:40 PMరెండు కొత్త ఫ్రాంచైసీ స్టోర్లతో బిర్లా ఓపస్ హైదరాబాద్లో తన సేవలను విస్తరించింది
ఆదిత్య బిర్లా గ్రూప్ ఫిబ్రవరి 2024లో ‘బిర్లా ఓపస్’ని విడుదల చేస్తూ కీలక మార్కెట్లోకి అడుగుపెట్టింది. వినియోగదారులతో అసమానమైన ఎంగేజ్మెంట్ మరియు అసాధారణ బ్రాండ్ అనుభవాలతో పెయింట్ పరిశ్రమను పునర్నిర్వచించింది. బిర్లా ఓపస్ 2,300+ లేతరంగు రంగు ఎంపికలతో నీటి ఆధారిత పెయింట్...
July 13, 2024 | 03:43 PMప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతోందని బీజేపీ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1 పోస్టులు తక్కువ ఇచ్చారని గతంలో కాంగ్రెస్ చెప్పిందని, అధికారంలోకి వచ్చాక కేవలం 60 ...
July 12, 2024 | 08:07 PMబలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలి : సీఎం రేవంత్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ( హైడ్రా) విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట...
July 12, 2024 | 07:59 PMఫోన్ ట్యాపింగ్ నిందితులకు… మరోసారి ఎదురుదెబ్బ
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టులో నిందితులు దాఖలు చేసిన మ్యాండేటరీ (తప్పనిసరి) బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఏ2 ప్రణీత్రావు, ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్రావులకు కస్టడీ పూర్తయిందని, ఇప్...
July 12, 2024 | 07:51 PMన్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లా….రాయదుర్గంలో టి-స్క్వేర్ ఏర్పాటు
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలోనూ అలాంటి ఒక ఐకానిక్ ప్లాజాను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) సిద్ధమైంది. తెలంగాణకు ఇది తలమానికంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దానికితోడు పర్యాటకులు వచ్చేం...
July 12, 2024 | 07:47 PMతెలంగాణలో రూ.500 కోట్లతో .. పీఎస్ఆర్ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్, ఐటీ, ఇతర ఉత్పత్తుల కోసం రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పీఎస్ఆర్ పరిశ్రమ ముందుకొచ్చింది. దీంతో రానున్న మూడేళ్లలో 700 మందికి ఉపాధి లభిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. అమెరికా టెలికాం దిగ్గజం మైక్రోలింక్ నెట్...
July 12, 2024 | 03:43 PMటీజీఐఐసీ చైర్పర్సన్గా నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతల స్వీకరణ
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ) చైర్పర్సన్గా తూర్పు నిర్మల జగ్గారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఐఐసీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్న ప్రభాకర్, శ్రీధర్&...
July 12, 2024 | 03:39 PMఅమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులను సమీకరించే అవకాశం ఉందని తెలిసింది. విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమలు, ఐటీ...
July 12, 2024 | 03:29 PM- Spiritual Foundation: విద్యార్థినికి ‘స్పిరిచువల్ ఫౌండేషన్’ లక్ష రూపాయల విద్యా పురస్కారం
- Modi – CBN: మోడీ తర్వాత ప్రధాని రేసులో చంద్రబాబు.. రాయిటర్స్ అంచనా!!
- TDP: సస్పెన్స్ కు తెరదించిన టీడీపీ.. పార్లమెంట్ అధ్యక్షుల ప్రకటన..!!
- ATA: సూర్యాపేటలో అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
- Dallas: డల్లాస్లో ఘనంగా 221వ ‘నెల నెలా తెలుగు వెన్నెల’..
- Shambala: నాని చేతుల మీదుగా ‘శంబాల’ మిస్టికల్ ట్రైలర్ విడుదల
- Neha Shetty: భీమవరంలో సందడి చేసిన సినీనటి నేహా శెట్టి
- CAA: తెలుగు భాషా సేవలో తరించిన చికాగో ఆంధ్ర సంఘం
- AP Govt: వార్నింగ్ లేనా..? చర్యలేమైనా ఉంటాయా?
- Dhanasri Varma: బ్యాక్ లెస్ డ్రెస్సులో అదరగొడుతున్న ధనశ్రీ వర్మ
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















