బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కు ఎందుకంత భయం? : హరీశ్ రావు
రుణమాఫీ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ అన్ని గ్యారంటీలతో పాటు రుణమాఫీ హామీని ఆగస్టు 15లోపు నెరవేరుస్తామని స...
April 24, 2024 | 07:57 PM-
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్రశుద్ద పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీ లక్ష్మీసమేతుడైన స్వామి వారు తెప్పలో మూడుసార్లు జలవిహారం చేశారు. కార్యక్...
April 24, 2024 | 03:20 PM -
స్టార్ క్యాంపెయినర్ గా తమిళిసై!
తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. గతంలో ఇక్కడ గవర్నర్గా పనిచేసిన ఆమె ప్రస్తుతం బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా తమ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఎన్నికల సంఘానికి బీజేపీ ఇచ్చిన 40 మంది స్టార్&...
April 24, 2024 | 03:11 PM
-
మరోసారి ఎన్నికల బరిలో బర్రెలక్క
శిరీష (బర్రెలక్క) మరోసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆమె నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రామాల్లో పర్యటించిన తనకు కొన్ని సమస్యలు కనిపించాయని, ఎంపీ ఎన్నికల్లో తాను గెలిస్...
April 24, 2024 | 03:00 PM -
అదే జరిగితే రాజీనామా చేస్తా….కేసీఆర్ కు కోమిటి రెడ్డి సవాల్..
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లను తమ పార్టీ గెలుచుకుంటుంది అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై తాజాగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అదే జరిగితే పదవికి రాజీనామా చేస్తాను అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. కే...
April 24, 2024 | 12:20 PM -
కాంగ్రెస్ లో చేరిక తో కడియం కెరీర్ భూస్థాపితం..కేసీఆర్..
తెలంగాణ సార్వత్రిక ఎన్నికలో ఓడిపోయిన తర్వాత కెసిఆర్ చాలా కాలం మౌనంగా ఉన్నారు. మళ్లీ తిరిగి ఇప్పుడు యాక్టివ్ అయిన కేసీఆర్ తన స్టైల్ లో సెటైర్లు పేలుస్తున్నారు. కష్టకాలంలో తమ పార్టీని వదిలి వెళ్ళిపోతున్న వారిపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. తాజాగా కడియం శ్రీహరి పార్టీ మార్పు పై స్పందించిన కేసీఆర్ ...
April 24, 2024 | 12:14 PM
-
‘ఖమ్మం ఎంపీ సీటు’పై తెగని పంచాయతీ..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన పార్టీలు ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ 17 లోక్సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో ముందంజలో ఉన్నాయి. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మా...
April 24, 2024 | 12:07 PM -
‘మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు’ కేసీఆర్పై బండి సంజయ్ సెటైర్లు
పార్లమెంట్ ఎన్నికల వేళ బస్సుయాత్రకు సిద్ధమైన కేసీఆర్పై కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ల యాత్ర చేసినా ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా బీఆర్ఎస్ను నమ్మడం లేదని బండి సంజయ...
April 24, 2024 | 11:39 AM -
‘‘రాష్ట్రం విడిపోకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవాడా?’’ : జగ్గారెడ్డి ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తేనే కేసీఆర్కు సీఎం అయ్యే అదృష్టం దక్కిందంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, ఇప్పుడు తెలివిగా తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందంటూ కేసీఆర్ అడుగుతున్నారని, ‘‘అసలు రాష్ట్రం వ...
April 24, 2024 | 11:35 AM -
మైనార్టీ ప్రాపర్టీలా కాంగ్రెస్ మేనిఫెస్టో: ధర్మపురి అర్వింద్
లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో మైనార్టీ ప్రాపర్టీలా ఉందంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులను దోచి ముస్లింలకు పంచి పెట్టేలా మేనిఫెస్టో రూపొందించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన అర్వింద్.. భారతదేశ...
April 24, 2024 | 11:33 AM -
కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనంపై నోరు విప్పిన కేసీఆర్
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఇస్తే బీఆర్ఎస్ (అప్పట్లో టీఆర్ఎస్) పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామంటూ అప్పట్లో కేసీఆర్ వ్యాఖ్యానించి ఆ తర్వాత నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేసీఆర్ను విపక్షాలు ఈ నాటికీ విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా కేసీఆర్ దీనిపై స్పందించారు. ...
April 23, 2024 | 09:36 PM -
బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే..కోదండరాం..
ప్రధాని నరేంద్ర మోదీ పాలన గురించి ప్రజలలో మిక్స్డ్ టాక్ నడుస్తోంది. కొందరు ఆయన విధానాలను సమర్థిస్తుంటే ..మరికొందరు ఆయన హిందువుల పక్షపాతీ అని ఆరోపిస్తున్నారు. అంతేకాదు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరు బాగా సంపాదించారు అన్న టాక్ కూడా ఉంది. తాజాగా ఇదే విషయం పై కాంగ్రెస్ సీనియర్ నేత కూడ...
April 23, 2024 | 09:34 PM -
లోక్ సభ ఎన్నికల్లో ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి : కేటీఆర్
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డికి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల లోక్సభ పరిధిలోని రాజేంద్రనగర్లో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగి...
April 23, 2024 | 08:14 PM -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి.. ముఖ్యనేతల నామినేషన్లు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు (ఆర్వో) సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కోలాహలం నెలకొంది. తెలంగాణలో పలువురు లో...
April 23, 2024 | 08:11 PM -
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామున నుంచే ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీక్షాపరులు స్వామి వారి సన్నిధిలో దీక్షా విరమణ చేశారు. అర్థరాత్రి నుంచి 50 వేల మంది దీక్షాపరులు దర్శించుకున్నట్లు అధికార...
April 23, 2024 | 08:06 PM -
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు.. సర్వం సిద్ధం
బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర రేపు ప్రారంభం కానున్నది..ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. రేపట్నుంచి వరుసగా 1...
April 23, 2024 | 07:53 PM -
నేను రుణమాఫీ చేసిన వెంటనే.. కేసీఆర్ బీఆర్ఎస్ ను రద్దు చేస్తారా? : సీఎం రేవంత్
ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదింటిని 100 రోజుల్లోనే అమలు చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా మద్దూరులో పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్నా కేసీఆర్ మాత్రం...
April 23, 2024 | 07:48 PM -
శామీర్పేటలో సీఎం హెలిప్యాడ్ ప్రాంతంలో డ్రోన్ కలకలం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరగబోయే లోక్ సభ ఎన్నికల కోసం జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ఈరోజు ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హెలిపాడ్ ప్రాంతంలో డ్రోన్ కలకలం సృష్...
April 22, 2024 | 08:40 PM

- BC Reservations: రేవంత్ రెడ్డి సర్కార్కు బిగ్ రిలీఫ్
- RSS: పీఓకే ను భారత్ స్వాధీనం చేసుకోవాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..!
- Trump: గాజా శాంతి ప్రణాళికలో ముందుకెళ్లాల్సిందే.. లేదంటే బ్లడ్ బాత్ తప్పదని ట్రంప్ హెచ్చరిక
- White House: గడ్డాలు పెంచారో.. ఉద్యోగాలు గోవిందా..సైనికులపై ట్రంప్ సర్కార్ బాంబ్..
- Maoist: సైద్ధాంతిక గందరగోళంలో మావోయిస్టులు.. పదవికి మల్లోజుల రాజీనామా..!
- Maha Naga: రెగ్యులర్ షూటింగ్ లో భీమవరం టాకీస్ 118వ చిత్రం “మహానాగ”
- INS Androth: ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ ఆండ్రోత్ .. తీరప్రాంతం మరింత బలోపేతం..
- Kabul: భారత్ మితృత్వం కోసం కదులుతున్న తాలిబన్లు.. ఇక పాక్ కు చుక్కలు తప్పవు…!
- Eli Lilly: ఐసీసీసీ లో సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం అయిన ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు
- DK Aruna: తెలంగాణకు తొలి మహిళా సీఎం నేనే
