‘యూ ట్యాక్స్’ వ్యాఖ్యలపై ఏలేటికి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ మొదలైందంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి తాను వంద కోట్ల రూపాయలు పంపించాననడం పచ్...
May 22, 2024 | 09:43 AM-
బీజేపీ గ్రాఫ్ పెరగడానికి బీఆర్ఎస్ పాపాలే కారణం: సీపీఐ నారాయణ
తెలంగాణలో కాంగ్రెస్ పోరాటం ఎప్పుడూ బీజేపీతోనే ఉండాలని, అంతేకానీ బీఆర్ఎస్పై విమర్శలు చేసి ఉపయోగం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలే కారణమన్నారు. ‘‘బీజే...
May 22, 2024 | 09:42 AM -
గత ప్రభుత్వంలో జరిగేవి.. ఇప్పుడు అలాంటీవేవీ లేకుండానే
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తూ చేయలేదని, అసలు పరిశీలనే జరగలేదని స్పష్టం చేశారు. దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు మాటలు ఉన్నాయి....
May 21, 2024 | 07:52 PM
-
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కేంద్రం చేతిలో పెట్టారు : కేటీఆర్
ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గత పదేళ్లులో బీఆర్ఎస్&zwnj...
May 21, 2024 | 07:46 PM -
ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా పాలసీలు : సీఎం రేవంత్
ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామికాభివృద్ధికి కొత్త పాలసీలను సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్ఐఐసీపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగత...
May 21, 2024 | 07:43 PM -
ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం : సీఎం రేవంత్
ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో రాజీవ్గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను...
May 21, 2024 | 07:29 PM
-
రేవంత్ పై ధ్వజమెత్తిన బిజెపి నేత ఈటల..
తెలంగాణలో ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ సర్కారు ఏర్పడింది. ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ మెల్లిగా కొన్ని వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పై కేసీఆర్ తో పాటు...
May 21, 2024 | 07:21 PM -
హైదరాబాద్లో నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
టెక్నాలజీపై పట్టు సాధిస్తే అపార అవకాశాలు: నాట్స్ అధ్యక్షులు బాపు నూతి అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్&zwn...
May 21, 2024 | 07:15 PM -
616 వ అన్నమయ్య జయంతి సందర్భంగా “మహానగర సంకీర్తన”
పద్మశ్రీ డా. శోభారాజు గారిచే స్థాపించబడిన అన్నమాచార్య భావనా వాహిని సంస్థ 41 సంవత్సరాలుగా అన్నమాచార్య సంకీర్తనల ప్రచారానికి కృషి చేస్తూనే వుంది. ప్రతి సంవత్సరం అన్నమాచార్య జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 616 వ అన్నమయ్య జయంతిని పురస్కరించుకొని మే 23 వ తేదీ ఉదయం 7 గంటలకు రామకృష్ణ మఠం న...
May 21, 2024 | 06:27 PM -
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా…. ఫ్యాన్సీ నంబరుకు రూ.25.50 లక్షలు
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్లోని రవాణా కార్యాలయంలో కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భంగా ఆన్లైన్ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నంబరును సోని ట్రాన్స్పోర్టు సొల్యూషన్స్ తమ టయోటా ల్యాండ్&zwn...
May 21, 2024 | 03:18 PM -
8న చేప ప్రసాదం పంపిణి
మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు జూన్ 8న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో బత్తిని అమర్నాథ్గౌడ్ మాట్లాడుతూ 24 గంటల పాటు పంపిణీ ఉంటుందని తెలిపారు. అనంతరం రెండు రోజుల పా...
May 21, 2024 | 03:15 PM -
ఆఫీసులో మధ్యాహ్నం నిద్ర వస్తే ? న్యాప్ ప్యాడ్ గురించి తెలుసుకోవాల్సిందే!!!!!
మీరు మీ కార్యాలయాల్లో నిద్ర పోవాల్సి వస్తే, మీకు పగటి నిద్ర కావాల్సి వస్తే, మీకు అందుబాటులో ఉన్న వసతులు ఏమిటి? ఫ్రాంక్గా చెప్పడానికి చాలా ప్రత్యామ్నాయాలు లేవు. నార్సింగిలోనీ అడ్రస్ కన్వెన్షన్లో TFMC (తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్) యొక్క 10వ జాతీయ సమ్మిట్ 2024...
May 21, 2024 | 11:15 AM -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రులు బెదిరిస్తున్నారు: ఈటల రాజేందర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకే ఓట్లు వేయించాలంటూ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు ఆల్టిమేటంలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక...
May 21, 2024 | 07:57 AM -
కాంగ్రెస్ చెప్పేవన్నీ జూటా మాటలే: హరీశ్రావు ధ్వజం
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ సర్కార్ జూటా మాటలతో మోసం చేస్తోందని, అబద్ధపు హామీలతో వంచిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ అంటే బడి పంతుళ్లపై లాఠీలు, బడుగు జీవులకు జూటా హామీలేనంటూ రేవంత్ పాలనపై మండిపడ్డారు. ద...
May 21, 2024 | 07:56 AM -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై రేవంత్ సర్కార్ పచ్చి అబద్దాలాడుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తమ ప్రభుత్వం ఇచ్చిందంటూ రేవంత్ అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని, పచ్చి అబ...
May 21, 2024 | 07:54 AM -
ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు.. ఇప్పుడు తెలంగాణకు ఎంతో ముఖ్యం.. కేటీఆర్
ప్రస్తుతం తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో అధికార స్వరాలు అవసరం లేదని.. అన్యాయాన్ని ఎదిరించే ధిక్కార స్వరాలే కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే అన్యాయాలను ప్రశ్నించే గొంతులు కావాలని ఆయన తన ట్వీట్ లో వెల్లడించారు. ఖమ్మం-వరంగల్- నల్లగొ...
May 18, 2024 | 09:17 PM -
రేవంత్ రెడ్డికి ఈసీ ఝలక్.. కేబినెట్ మీటింగ్కి ‘నో’
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ ఝలక్ ఇచ్చింది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం భావించింది. రెండు రోజుల క్రితమే దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. సమావేశం నిర్వహించుకున...
May 18, 2024 | 09:10 PM -
మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డిలపై కేసు
రెండున్నర ఎకరాల భూ వివాదంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్లోని ఓ ప్రైవేటు భూమిలోకి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ దౌర్జన్యంగా ఫెన్సింగ్ కూలగొట్టి మరీ చొరబడ్డారని అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ...
May 18, 2024 | 08:12 PM

- Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
- Ram Charan: పెద్ది కి చరణ్ భారీ ప్రియారిటీ
- F1 The Movie: హాలీవుడ్ మూవీ రేర్ రికార్డు
- Sree Vishnu: మళ్లీ పాత స్కూల్ కు శ్రీవిష్ణు
- Simbu49: శింబు సినిమాకు అనిరుధ్
- Raashi Khanna: రాశీ ఆశలేంటో “తెలుసు కదా”!
- Prabhas: ఈసారి ప్రభాస్ బర్త్ డే అక్కడే!
- D54: ధనుష్ 54 రిలీజ్ ఎప్పుడంటే?
- Tumbbad2: కేవలం 5 నిమిషాల్లో డీల్ క్లోజ్ చేశారు
- Texas Shooting: టెక్సాస్లో కాల్పులు.. తెలంగాణ యువకుడు దుర్మరణం
