యోగాసనాల ప్రాముఖ్యతను తెలిపే ఆరోగ్యమే మహాయోగం అంతర్జాతీయ యోగా దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్, ఈ శుక్రవారం ఉదయం 8:30 గంటలకు మీ జీ తెలుగులో!
తెలుగు టెలివిజన్ పరిశ్రమలోని ప్రముఖ ఛానళ్లలో ఒకటైన జీ తెలుగు నిరంతరం వైవిధ్యమైన వినోదాత్మక ఫిక్షన్, నాన్-ఫిక్షన్ కార్యక్రమాలను అందిస్తోంది. అంతేకాదు ప్రేక్షకులను మెప్పించే వినోద కార్యక్రమాలతోపాటు విజ్ఞానం, ఆరోగ్యంపైనా దృష్టిసారిస్తూ పలు ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తోంది. ప్రతిరోజూ ఉదయం ఆరోగ్యమే ...
June 20, 2024 | 07:46 PM-
రేవంత్ కు మున్ముందు గడ్డుకాలమేనా..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానమైన నేతల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒకరు. అందులోనూ అపరచాణక్యుడు కేసీఆర్ పార్టీని మట్టికరిపించి మరీ హస్తానికి పాలన సాధించారు రేవంత్. ఈగెలుపుతో రేవంత్ ఇమేజ్ జాతీయస్థాయిలోనూ ఇనుమడించింది. అయితే ఇప్పుడు అదికాస్తా మూడునాళ్ల ముచ్చటలా మిగిలిపోనుందా? అన్న సందేహం...
June 20, 2024 | 12:45 PM -
రామోజీరావుకు నివాళులర్పించిన.. వైఎస్ షర్మిల
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్సిటీలో ఆయన చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. అనంతరం రామోజీరావు సతీమణి రమాదేవి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్సిటీ ఎం...
June 19, 2024 | 08:06 PM
-
తెలంగాణలో ఏరోస్సేస్ సంస్థ పెట్టుబడులు
ఏరోస్పేస్, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడిభాగాలను ఉత్పత్తి చేసే అమెరికాకు చెందిన ప్రసిద్ధ కంపెనీ ది లాక్హీడ్ మార్టిన్ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చింది. ఇప్పటికే హైదరాబాద్ శివారులోని ఆదిభట్లలో ఈ సంస్థ తమ కార్యకలాపాలు సాగిస్తున్న విషయం తెలిస...
June 19, 2024 | 03:50 PM -
21న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం!
ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఆగస్టు 15 నాటికి అమలు చేయబోయే పంట రుణాల పమాఫ పథకంపై చర్చించనున్నారు. రుణ మాఫీ పథకం అమలుకు ప్రభుత్...
June 19, 2024 | 03:41 PM -
రుణమాఫీకి డేట్ ఫిక్స్..?
అర్హులైన రైతులకు రెండు లక్షల వరకూ పంటరుణమాఫీ చేయాలన్న టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ ముమ్మరం చేసింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఓవైపు నిధుల సమీకరణ చేస్తూనే… మరోవైపు అర్హులను తేల్చే పనిలో పడింది. ఇప్పటికే దీనిపై అధికారులు ఓ కార్యచరణ సిద్ధ...
June 19, 2024 | 12:15 PM
-
ఆ తప్పిదాలపై క్రిమినల్ చర్యలకూ వెనుకాడవద్దు : కోదండరాం
భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగింది. బీఆర్కే భవన్లో కమిషన్ కార్యాలయానికి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్శాఖ అధికారి రఘు వచ్...
June 18, 2024 | 08:07 PM -
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి.. బాంబు బెదిరింపు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రత అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారులు విసృతంగా తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎయిర్పోర్టు అధికారిక ఈ మెయిల్కు బెదిరింపు మెసేజ్&zw...
June 18, 2024 | 07:57 PM -
కంబర్ ల్యాండ్ యూనివర్సిటీ లో స్పాట్ అడ్మిషన్ లు
అమెరికాకు చెందిన చరిత్రాత్మకమైన కంబర్ల్యాండ్ యూనివర్సిటీ హైదరాబాద్లోని అమీర్పేటలోని హోటల్ ఆదిత్య పార్క్లో స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తుందని వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్క్ హాన్షా తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 ...
June 18, 2024 | 03:33 PM -
ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం : మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్కు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. మీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం. చంద్రబాబును ఉ...
June 17, 2024 | 08:09 PM -
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట… ఇప్పుడు ఒక మాట
కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట చెబుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యాలయానికి గ్రూప్స్ అభ్యర్థులు వచ్చి వినతి పత్రం ...
June 17, 2024 | 08:04 PM -
ఖైరతాబాద్ మహా గణపతికి కర్రపూజ
హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కర్రపూజ నిర్వహించారు. ఈ సారి 70 అడుగుల వినాయకుడి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖైరతాబాద్లో పర్యావరణహి...
June 17, 2024 | 07:51 PM -
కేసీఆర్ నిర్ణయాలు బూమరాంగ్ అవుతున్నాయా..?
ఒకప్పుడు గులాబీబాస్ ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే తిరుగుండేది కాదు. కాకలు తీరిన రాజకీయనాయకులు కూడా కేసీఆర్ వ్యూహాల ముందు నిలబడలేకపోయారు. దీంతో రాజకీయపు టెత్తులలో కేసీఆర్ కు సాటిలేరని తెలంగాణ సమాజంతోపాటు దేశం భావించింది. అయితే పదేళ్ల పాలన తర్వాత తిరిగి చూస్తే..ఇప్పుడదే కేసీఆర్..వరుసగా తప్పుడు నిర్ణ...
June 17, 2024 | 10:59 AM -
కేసీఆర్ కు పవర్ షాక్..?
పదేళ్లపాటు ఏకఛత్రాదిపత్యం.. కనుసైగతో కదిలే అధికార యంత్రాంగం.. బాస్ ఏమి చెపినా జీ హుజూర్ అనే నాయక గణం.. తెలంగాణ అంటే కేసీఆర్..కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లు పాలన సాగింది. అయితే ఇటీవలి ఎన్నికల్లో జనాగ్రహానికి గురై కేసీఆర్ పదవి కోల్పోయారు. ఇంకేముంది పదవి పోగానే బళ్లు ఓడలు..ఓడలు బళ్లు అయ్యాయి.గత పాలనల...
June 17, 2024 | 10:38 AM -
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకు తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్నవారిని మార్చి...
June 15, 2024 | 08:49 PM -
వైఎస్ జగన్ కు షాక్.. లోటస్ పాండ్ వద్ద
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్లోని నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. లోటస్ పాండ్ వద్ద అక్రమంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ షెడ్లను జీహెచ్ఎంసీ తొలగించింది. రహదారికి అడ...
June 15, 2024 | 08:30 PM -
అఫిడవిట్లలో తప్పుడు సమాచారంపై కేటీఆర్కు హైకోర్టు నోటీసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఎన్నికల అఫిడవిట్లలో కేటీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చాడని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లలో కేట...
June 15, 2024 | 09:25 AM -
సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి సుజుకీ హిరేషీ సమావేశమయ్యారు. తెలంగాణతో దేశ సంబంధాలు, పెట్టుబడులు, ప్రోత్సాహకాలపై ఈ సందర్భంగా ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక సానుకూల వాతావరణం, నిరంతర విద్యుత్, ప్రభుత్వ సహాయ సహకారాలపై చర్చించారు.
June 14, 2024 | 04:28 PM

- Congress: జూబ్లీహిల్స్ లో వెనుకబడుతున్న కాంగ్రెస్..!?
- AP vs Karnataka: పెట్టుబడుల కోసం ట్వీట్ల యుద్ధం.. ఆఖరి పంచ్ లోకేశ్దే..!!
- Nirav Modi: త్వరలోనే భారత్కు నీరవ్మోదీ?
- Jubilee Hills: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ
- KTR: రాష్ట్రంలో టీడీఆర్ల బ్లాక్ దందా : కేటీఆర్
- Amaravati:అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి
- GCC: జీసీసీకి సీఎం చంద్రబాబు అభినందనలు
- Auto driver: ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. వారికి ఏడాదికి రూ.15 వేలు!
- Dussehra : దసరా వేళ అల్లుడికి 100 రకాల వంటకాలతో విందు
- NATS: నాట్స్ అయోవా విభాగం తొలి క్రికెట్ లీగ్
