Telangana
బహిరంగ క్షమాపన చెప్పకుంటే .. పరువు నష్టం దావా వేస్తా
ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురదజల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కకు మళ్లించటానికి గోబెల్స్ ప్రచారాలను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. ...
September 30, 2024 | 07:37 PMఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా… పూర్తి చేసే సత్తా కాంగ్రెస్కు
రుణమాఫి పూర్తిగా సాధ్యం కాదని తెలిసి కూడా కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి చేసే సత్తా కాంగ్రెస్కు లేదని గతంలోనే చెప్పానని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహిం...
September 30, 2024 | 07:36 PM‘పింక్ పవర్ రన్’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సాధికారతతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాది అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని, సంబంధి...
September 30, 2024 | 04:26 PMRevanth Reddy: రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నారా..!?
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని (Telangana State) సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ (Congress Party). అయినా ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకుంటున్న సమయంలో ఆ పార్టీని ఒడ్డుకు చేర్చారు రేవంత్ రెడ్డి (Revanth Reddy). పీసీసీ చీఫ్ (PCC Chi...
September 30, 2024 | 03:35 PMఅమీర్పేటలోని మేరీ గోల్డ్ హోటల్లో తల్లి పాల బ్యాంకింగ్ కాన్ఫరెన్స్ 4వ అంతర్జాతీయ సదస్సు
తెలంగాణ ప్రభుత్వం ముందస్తు తల్లిపాలను పెంచడానికి, ప్రోత్సహించడానికి మరియు సి-సెక్షన్లను తగ్గించడానికి కట్టుబడి ఉంది: శ్రీ ఆర్.వి. కర్ణన్, కమిషనర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ ప్రభుత్వం మరియు నేషనల్ హెల్త్ మిషన్ కోసం రాష్ట్ర MD తల్లిపాలతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ప్రార...
September 29, 2024 | 07:06 PMనల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం (నేషనల్ అకాడమీ ఫర్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ NALSAR) 21వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్.నర్...
September 28, 2024 | 08:47 PMసీఎం రేవంత్ రెడ్డి ను కలిసిన HAL టెక్నాలజీ సంస్థ చైర్పర్సన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రఖ్యాత హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies Limited) సంస్థ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో టెక్నాలజీ రంగం, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రపంచ అవసరాలను తీర్చగ...
September 27, 2024 | 08:15 PMముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో జపాన్ కాన్సుల్ జనరల్ భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మునియో (Takahashi Muneo) మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. చెన్నై కేంద్రంగా పనిచేసే జపాన్ కాన్సులేట్ తెలంగాణతో కొనసాగిస్తోన్న సంబంధాలు, నిర్వహిస్తోన్న కార్యక్రమాలను...
September 27, 2024 | 08:07 PMPonguleti : పొంగులేటి ఇళ్లల్లో ఈడీ సోదాలు..! కారణం అదేనా..!?
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి ఈడీ (ED Raids) సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ (Delhi) నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇల్లు, ఫాంహౌస్ తో పాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నట్టు సమాచార...
September 27, 2024 | 07:53 PMభాగ్యనగరం దత్తపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవములు
అవధూత, దత్తపీఠాధిపతి, పరమపూజ్య డా. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానద స్వామిజీ వారిచే శ్రీ క్రోధి నామ సంవత్సర దేవీ నవరాత్రి మహోత్సవములు (దసరా వేడుకలు) ది. 3.10.2024 గురువారం నుంచి 13.10.2024 ఆదివారం వరకు శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమము దిండిగల్ నుందు అత్యంత వైభవముగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన...
September 27, 2024 | 02:03 PMతెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి.. అమెరికన్ కంపెనీలకు భట్టి పిలుపు
తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో, ఫోర్త్ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలంటూ అమెరికాలోని పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్వేగాస్లో ప్రారంభమైన అంతర్జాతీయ మైనెక్స్`2024 ( మైన్ ఎక్స్పో)లో పలు అమెరిక...
September 26, 2024 | 11:44 AM27న ప్రవాసీ ప్రజావాణి ప్రారంభం
ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో ఈ నెల 27న ప్రజాభవన్లో నూతనంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక కౌంటర్లో గల్ఫ్ కార్...
September 26, 2024 | 11:39 AMయూఏఈలో ఉద్యోగాలకు డ్రైవ్
గల్ఫ్ దేశాల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, బీఎంఎస్ ఆపరేటర్, ఎంఈపీ టెక్నీషియన్, ఎంఈపీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 27, 28వ తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు టామ్కామ్ ప్ర...
September 26, 2024 | 11:38 AMస్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ కు సవాలేనా..?
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంట్ ఎన్నికల్లో హవా కొనసాగించింది. 8 పార్లమెంట్ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఊపు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం …పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి కలిసొచ్చిందని చెప్పొచ్చు. అయితే.. ఇప్పటికే ...
September 25, 2024 | 03:32 PMహైదరాబాద్కు రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28 తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఉదయం నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరై మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ను ప్రారంభిస్తారని రాష్ట్రపతి నిలయం పేర్కొంది. ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. &nbs...
September 25, 2024 | 02:58 PMRevanth Cabinet: ఆశావహులకు రేవంత్ దసరా బొనాంజా..!?
తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (congress party) అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే పలువురిని తన మంత్రివర్గంలోకి (Cabinet) తీసుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఇప్...
September 25, 2024 | 02:34 PMకాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్&zw...
September 24, 2024 | 02:51 PMగల్ఫ్ కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : ఎన్నారై సెల్ కన్వీనర్ ఎజాజ్
గల్ఫ్ కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్వేయమని తెలంగాణ పీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ ముహమ్మద్ ఎజాజ్ ఉజ్ జమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గల్ఫ్లో తెలంగాణకు చెందిన కార్మికులు మృతి చెందితే వారి కటుంబాలను ఆదుకున...
September 24, 2024 | 12:18 PM- Raja Saab: “రాజా సాబ్” సినిమా నుంచి బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ‘సహన సహన..’ రిలీజ్
- Santhana Prapthirasthu: అమోజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న “సంతాన ప్రాప్తిరస్తు”
- David Reddy: “డేవిడ్ రెడ్డి” నా అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుంది – మంచు మనోజ్
- Anaswara Rajan: ఛాంపియన్ లో చేసిన చంద్రకళ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది: అనస్వర రాజన్
- Purushaha: ‘పురుష:’ నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- Nagarjuna: ఏఎన్ఆర్ కళాశాల కోసం 2 కోట్ల స్కాలర్షిప్ ఫండ్ ని అనౌన్స్ చేసిన నాగార్జున అక్కినేని
- Nara Lokesh: లోకేష్ మాట నిలబెట్టుకున్నారా..?
- Cheque: భారత రైటర్ కు ఆక్స్ఫర్డ్ బ్లాంక్ చెక్..? ఏంటి ఆ స్టోరీ..?
- Lloyds Technology Centre: ఇన్నోవేషన్, సంస్కృతి సంగమంగా లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ తొలి కంపెనీ డే
- Telangana: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ సంచలన నిర్ణయం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















