ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటన విజయవంతం
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులకోసం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించడం కోసం అమెరికాకు ఆగస్టు 4 నుంచి 9వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి సీనియర్ అధికారుల బృందం అమెరికాకు వచ్చింది. శ్రీమతి శాంత కుమారి, చీఫ్ సెక్రటరీ, ఐట...
August 16, 2024 | 07:47 PM-
కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్కు ఏఐసీసీ పదవి : కేంద్ర మంత్రి బండి సంజయ్
త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా కేసీఆర్కు ఏఐసీసీ, కేటీఆర్కు పీసీసీ, కవితకు రాజ్యసభ సీటు వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇటీవల బీఆర్ఎస్ గురించి మాట్లాడిన తెలంగాణ సీఎం రేవ...
August 16, 2024 | 07:27 PM -
నాలుగు రోజుల సెలవులు.. 8 ప్రత్యేక రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే గ్రీన్సిగ్నల్
వరుస సెలవులను దృష్టిలో పెట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నేడు వరలక్ష్మీ వ్రతం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం నాడు రాఖీ పండుగ (రక్షాబంధన్) వల్ల ప్రజలకు వరుసగా నాలుగు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి 20వ ...
August 16, 2024 | 07:26 PM
-
ఫోర్త్ సిటీలోనూ ఫాక్స్ కాన్ పెట్టుబడులు
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫాక్స్ కాన్ చైర్మన్ ఢిల్లీలోని అధికారిక నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కొత్త పెట్టుబడుల విస్తరణ అంశంపై ఫాక్స్కాన్ ప్రతిని...
August 16, 2024 | 07:01 PM -
‘తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’ ఛైర్మన్ గా ఆనంద్ మహీంద్రా
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్మన్ గా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆనంద్ మహీంద్రా ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ వర్సిటీ ద్వారా 17 రకాల కోర్సుల్ల...
August 16, 2024 | 06:57 PM -
స్టేషన్ ఘన్పూర్లో ఉపఎన్నిక ఖాయం: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఊసరవెల్లులు రాజ్యం చేస్తే తొండలు, ఉడుతలు వస్తాయంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిం...
August 15, 2024 | 09:17 PM
-
యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా ఆనంద్ మహీంద్రా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహాంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆనంద్ మహీంద్రా ఏడాదిపాటు ...
August 15, 2024 | 09:12 PM -
హరీశ్రావు రాజీనామా చేయాలి… లేదంటే : సీఎం రేవంత్
రుణమాఫీ చేయలేరని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్రావు సవాల్ చేశారు. రుణమాఫీ అమలు చేశాం. హరీశ్రావు రాజీనామా చేయాలి లేదంటే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. తాను విసిరిన సవాల...
August 15, 2024 | 08:55 PM -
దేశంలోనే ఈసారి తెలంగాణకు మాత్రమే… ఈ పతకం
విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి, అసమాన ధైర్య సహసాలను ప్రదర్శించిన తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించే ప్రతిష్ఠాత్మక పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పతకం ( పీఎంజీ) ఆయనకు...
August 15, 2024 | 03:24 PM -
సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించి తిరిగి రాష్ట్రానికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులకు శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. విదేశాలకు వెళ్లి వచ్చిన సీఎం రేవంత్కు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, ...
August 15, 2024 | 03:21 PM -
ఎల్ అండ్ టీ సంస్థ కీలక ప్రకటన
హైదరాబాద్ నగరంలోని మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ పై ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటన విడుదల చేసింది. నాగోల్ మెట్రో స్టేషన్లో ఆగస్టు 25 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన...
August 14, 2024 | 08:08 PM -
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా… అభిషేక్ మను సింఫ్వీు
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఫ్వీు ని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కె.కేశవరావు రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ...
August 14, 2024 | 07:53 PM -
కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
15 రోజుల విదేశీ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రూ.31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్ను మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ ర...
August 14, 2024 | 07:50 PM -
తనను అడ్డుకునే అధికారం… ఏ అధికారికి లేదు
తనపై జీహెచ్ఎంసీ విజిలెన్స్, డిజాస్టర్ విభాగం నమోదు చేసిన కేసుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ప్రహారిగోడ కూల్చివేత విషయంలో తనపై కేసు పెట్టారని చెప్పారు. నందగిరి హిల్స్లో ప్రజలకు ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధిగా వ...
August 13, 2024 | 07:45 PM -
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి షాక్ … మహిళా కమిషన్ నోటీసులు!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ విడిపోతారంటూ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చింది. ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. 2027లో...
August 13, 2024 | 07:40 PM -
అందం మరియు ఆరోగ్యాన్ని ఏకీకృతం చేస్తూ YFLO “బ్యాలెన్స్ & బ్లిస్”
అందం పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది: బ్యూటీ అండ్ వెల్నెస్ నిపుణులు నేటి వేగవంతమైన ప్రపంచంలో, సమతుల్యత మరియు శ్రేయస్సును సాధించడం సవాలుగా ఉంటుంది: రిధి జైన్, YFLO చైర్పర్సన్. యంగ్ ఫిక్కీ లేడీస్ (YFLO) హైదరాబాద్ చాప్టర్ మంగళవారం సాయంత్రం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో నగరంలో "బ్య...
August 13, 2024 | 07:33 PM -
ఆపరేషన్ ఆకర్ష్ కు రేవంత్ మళ్లీ గ్రీన్ సిగ్నల్..!!
తెలంగాణలో స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చాలా రోజులు మనుగడ సాగించలేదని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని ఎంతోమంది కామెంట్స్ చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వం పతనమవుతుందని ఎద్దేవా చేస్తూ వచ్చారు. దీన్ని సవాల్ గా తీసుకున్న రేవంత్ రె...
August 13, 2024 | 04:03 PM -
చుంగ్గేచంగ్ నదిని పరిశీలించిన సీఎం రేవంత్ బృందం
దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చుంగ్గేచంగ్ నదీ పరిసరాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం పరిశీలించింది. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఉ...
August 13, 2024 | 03:53 PM

- Ireland: ఐర్లాండ్లోని తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ వేడుకలు
- Thaman: ఆ బీజీఎం విని సుజిత్ షాకయ్యాడు
- Fake Campaign: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఉక్కుపాదం
- OTT Deals: భారీ సినిమాల ముందు ఓటీటీ పరీక్ష
- Eesha Rebba: లెహంగాలో అందమే అసూయ పడేలా తెలుగమ్మాయి
- Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ బస్ పెట్టుబడులకు బాటలు వేసిన మంత్రి నారా లోకేష్..
- Jagan: ప్రజలకు దూరంగా.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న జగన్
- Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
- OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
- Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్పై కుట్రలు..!?
