Navyandhra
Ayyanna Patrudu: మాక్ అసెంబ్లీ అనంతరం వైసీపీని టార్గెట్ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని (Indian Constitution Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన మాక్ అసెంబ్లీ (Mock assembly) కార్యక్రమం ఏపీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు ఎమ్మెల్యేల పాత్రలో వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల...
November 27, 2025 | 03:48 PMChaganti: చాగంటి ప్రవచనాలను కూడా వదలని వైసీపీ.. నెటిజన్స్ ఫైర్..
చాగంటి ప్రవచనాలు అంటే సాధారణంగా చాలామందికి ఇష్టం. ఇంస్టాగ్రామ్ లో ఆయన ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే అటువంటి చాగంటి విషయంలో కూడా వైసీపీ (YCP) సోషల్ మీడియా విమర్శలు చేస్తూ వైరల్ అవుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ (YSR
November 27, 2025 | 02:27 PMChandrababu: అమరావతి లో సమగ్ర అభివృద్ధి మా ప్రధమ లక్ష్యం ..చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అమరావతి (Amaravati) భవిష్యత్తు రూపు రేఖలను స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. దేవతల రాజధాని ఎలా మహిమాన్వితంగా ఉంటుందో, అదే స్థాయిలో అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం
November 27, 2025 | 02:21 PMChandrababu: కృష్ణా జలాల కోసం అటు తెలంగాణ ఇటు కర్ణాటక పోరు.. తగ్గేదే లేదంటున్న ఏపీ..
రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే కాదు, పక్కనే ఉన్న కర్ణాటక (Karnataka) రాష్ట్రంతో కూడా కృష్ణా జలాల (Krishna Waters) అంశం మరింత క్లిష్టంగా మారుతోంది. ఈ సమస్యపై ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) పెద్దగా వ్యాఖ్యలు
November 27, 2025 | 02:16 PMChandrababu: వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమిపూజ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati)లోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ (Venkateswara Swamy Temple) విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) భూమిపూజ చేశారు. 260 కోట్లతో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాకారం,
November 27, 2025 | 02:09 PMYanamala: మాక్ అసెంబ్లీ చూసైనా జగన్ నేర్చుకోవాలి : యనమల
విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ప్రతిపక్షం ఎలా వ్యవహరించిందో చూసైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేర్చుకోవాలని తెలుగుదశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హితవు పలికారు. చిన్న పిల్లలైనా ఎలాంటి తాత్కాలిక, శాశ్వత బహిష్కరణలకు తావివ్వకుండా, ప్రజా సమస్యలను
November 27, 2025 | 01:51 PMChandrababu: చంద్రబాబుపై కేసుల ఎత్తివేతకు రంగం సిద్ధం?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. 2019-2024 మధ్య కాలంలో అప్పటి వైసీపీ (YCP) ప్రభుత్వం.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై (CM Chandrababu) నమోదు చేసిన పలు క్రిమినల్, అవినీతి ఆరోపణల కేసులను ఉపసంహరించుకునేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజక...
November 27, 2025 | 01:15 PMHC vs Moshen Raju: మండలి ఛైర్మన్కు హైకోర్టు డెడ్లైన్.. ఏం జరుగుతుంది?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (AP Legislative Council) వేదికగా సరికొత్త రాజకీయ, న్యాయ పోరాటం మొదలైంది. వైఎస్ఆర్సీపీ (YSRCP) తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై, ఆ తర్వాత పార్టీకి, పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ (Jayamangala Venkata Ramana) వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. రాజీనామా లేఖపై నిర్ణయం తీసు...
November 27, 2025 | 12:12 PMJagan: జగన్ ధీమా నాయకులకు బూస్టా… లేక పార్టీకి భారమా?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఇటీవల చేసే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఎక్కడ సభ జరిగినా, ఏ సందర్భం వచ్చినా, ఆయన పదేపదే “తిరిగి అధికారంలోకి వస్తాం” అనే మాటనే వినిపిస్తున్నారు. ఇది తన పార్టీ శ్రేణుల్లో నమ్మకాన్ని పెంచడానికని కొందరు విశ్...
November 27, 2025 | 11:40 AMRRR Case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కదలిక..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రఘురామ కృష్ణరాజు (RRR) కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో కీలక ముందడుగు పడింది. దాదాపు మూడేళ్ల పాటు స్తబ్దుగా ఉన్న ఈ కేసు ఫైల్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదిలింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి, అప్...
November 27, 2025 | 11:30 AMChandrababu: అమరావతిలో పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు న్యాయం జరగాలని సీఎం సూచించారు. బుధవారం సచివాలయంలో సీఆర్డీఏ పై సీఎం సమీక్ష నిర్వహించారు. గత ...
November 27, 2025 | 08:35 AMAmaravathi: అమరావతిలో శ్రీవారి వైభవానికి కొత్త ఊపు… కూటమి ప్రభుత్వంతో ఆలయ విస్తరణ పునఃప్రారంభం!
అమరావతి రాజధాని రూపకల్పనలో భాగంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆలయం మరోసారి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మొదట టీడీపీ (TDP) ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఆలయ నిర్మాణం పుణ్యక్షేత్ర వాతావరణాన్ని కలిగిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఆదరణను అందిస్తోంది.
November 27, 2025 | 07:11 AMNara Lokesh: కార్యకర్తలే పార్టీకి బలం..పని చేయని ఎమ్మెల్యేలకు లోకేశ్ వార్నింగ్!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలకమైన పరిణామానికి టీడీపీ (TDP) లోపలే బాటలు పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ పనులు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనం చూపనట్లు గుర్తించిన కొంతమంది ఎమ్మెల్యేలు , ఇద్దరు మంత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఆదేశించడం పెద్ద చర...
November 26, 2025 | 06:40 PMMock Assembly: పిల్లల మాక్ అసెంబ్లీతో ప్రజాస్వామ్య పాఠం – ఏపీ ప్రభుత్వ వినూత్న ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం జరిగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక ప్రయత్నం వెనుక విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీసుకున్న వినూత్న నిర్ణయం ప్రధాన కారణంగా నిలిచింది. ప్రభ...
November 26, 2025 | 06:35 PMPawan Kalyan: ప్రశ్నిస్తేనే మంచి పాలన…జవాబుదారీతనం అవసరం.. పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన (janasena) అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చూపిస్తున్న నాయకత్వ శైలి ప్రత్యేకంగా నిలుస్తోంది. రాజకీయ నాయకుడిగా ఉన్నంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉండకూడదని, చేసిన పనులకూ, చేసిన తప్పులకూ పాలకులు జవాబు చెప్పాల్సిందేనని ఆయన తరచూ గుర్తుచేస్తుంటా...
November 26, 2025 | 06:20 PMChandrababu: విజయం క్రమశిక్షణతోనే సాధ్యం… విద్యార్థులకు చంద్రబాబు సూచన..
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విజన్ కలిగిన నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. కానీ విజన్ ఉండటం మాత్రమే సరిపోదని, దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడమే నాయకుడి నిజమైన సామర్థ్యమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) సందర్భంగా ...
November 26, 2025 | 06:15 PMAP Farmers: అటు పవన్… ఇటు జగన్… కానీ రైతు భవిష్యత్తు భరోసా ఎవరిది?
ఏపీలో ఈరోజు రాజకీయ వాతావరణం పూర్తిగా గ్రామాల దిశగా నిలవడం విశేషం. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఇద్దరు ముఖ్య నేతలు రైతుల మధ్యకు వెళ్లి వారి అసలు సమస్యలను తెలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోనసీమ జిల్లా శంకరగుప్తం (Sankaraguptam) పర...
November 26, 2025 | 04:42 PMPawan Kalyan: పల్లె పండుగలో వైసీపీ పై పవన్ ఘాటు విమర్శలు..
రాజోలు (Rajolu)లో పల్లె పండుగ 2.0 కార్యక్రమం సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కోనసీమ (Konaseema) ప్రాంతంలో తన పర్యటనను ఆయన రైతుల సమస్యలపై దృష్టి పెట్టేందుకు ఉపయోగించుకున్నారు. అయితే ఈ సందర్శనలో ఆ...
November 26, 2025 | 04:35 PM- Nara Lokesh: ప్రవాసాంధ్రుల శ్రేయస్సే మా ప్రభుత్వ లక్ష్యం… డల్లాస్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్
- Nara Lokesh: డల్లాస్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం
- Nara Lokesh: NRI లను కలవటానికి నారా లోకేష్ అమెరికా పర్యటన
- Lok Bhavan: లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు భేటీ
- Savitri: ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- ముప్పవరపు వెంకయ్య నాయుడు
- IndiGo: ఇండిగో గందరగోళం…విమానాలు రద్దు
- Kamakya: మంత్రి సీతక్క లాంచ్ చేసిన అభినయ కృష్ణ ‘కామాఖ్య’ ఫస్ట్ లుక్
- Annagaru Vostaru: డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా “అన్నగారు వస్తారు” ట్రైలర్ రిలీజ్
- Nandamuri Kalyana Chakravarthy: 35 ఏళ్ల తర్వాత ‘ఛాంపియన్’ లో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ
- Ghantasala The Great: ఘనంగా ఘంటసాల ది గ్రేట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















