Vikram Prabhu: ‘ఘాటీ’లో ‘దేశిరాజు’ పాత్ర నాకోసమే రాశానని క్రిష్ గారు చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింది- విక్రమ్ ప్రభు
క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటీ’ (Ghaati). విక్రమ్ ప్రభు మేల్ లీడ్గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అ...
August 30, 2025 | 06:30 PM-
Chandrababu: కుప్పంలో స్త్రీశక్తి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మహిళల కోసం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి (Sthree Sakthi)ఉచిత బస్సు సౌకర్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ పథకం ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. తాజాగా ఆయన తన స్వస్థలమైన కుప్పం (Kuppam)లో ఈ సేవను స్వయం...
August 30, 2025 | 06:15 PM -
Chandrababu Naidu: కుప్పం అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) తన స్వస్థలం కుప్పం (Kuppam ) నియోజకవర్గంలో శనివారం పర్యటన నిర్వహించారు. ఉదయం కుప్పం చేరుకున్న ఆయన, అక్కడికి ఇటీవల తరలించిన కృష్ణానది (Krishna River) నీటికి జలహారతి అర్పించారు. ఈ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీ...
August 30, 2025 | 05:45 PM
-
Jagan: ఎంతకీ తేలని జగన్ కేసులు.. బీజేపీ సపోర్ట్ ఉందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పరిస్థితి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనపై కేసులు ఉన్నా పెద్దగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకపోవడం, విచారణలు నెమ్మదించడం వెనుక రాజకీయ సమీకరణలున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా మూడు అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మ...
August 30, 2025 | 05:35 PM -
Kotamreddy: జగన్ పై కోటంరెడ్డి ఇండైరెక్ట్ కౌంటర్..
నెల్లూరు (Nellore) రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ నేత, ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) తాజా వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది. శనివారం ఉదయం ఆయన మీడియా ముందు మాట్లాడారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో, నెల్లూరు రూ...
August 30, 2025 | 05:30 PM -
TDP vs YCP: ఏపీ లో మారుతున్న రాజకీయ గణాంకాలు.. ఇటు 10 అటు 20 మధ్య పోరు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు వ్యూహాల పోరు రగులుతోంది. ప్రతి పార్టీ తనదైన రీతిలో ఆలోచిస్తూ ముందుకు వెళ్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ (YCP) సొంతం చేసుకున్న 40 శాతం ఓటు బ్యాంకును తగ్గించడం కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. టీడీపీ (TDP) – జనసేన (Janasena) కలసి సాధించిన 50 శాతం ఓట్లలోనుం...
August 30, 2025 | 04:40 PM
-
Nara Lokesh: అభివృద్ధికి పునాది వేసిన నేత.. చంద్రబాబు విజన్పై నారా లోకేష్ ప్రశంసలు..
నారా లోకేష్ (Nara Lokesh) ఇటీవల విశాఖపట్నం (Visakhapatnam) లో తన తండ్రి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎప్పుడూ ప్రశ్నలకు సమాధానమై నిలిచారని, ఆయన తీసుకున్న నిర్ణయాలు కాలక్రమంలో ఎంత ప్రాధాన్యం సంతరించుకున్నాయో ఇప్పుడు అందరికీ స్పష్టమవుతోందని అ...
August 30, 2025 | 02:30 PM -
Kotamreddy : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర…?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP politics) సంచలన పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) హత్యకు భారీ కుట్ర పన్నినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. ఐదుగురు రౌడీషీటర్లు (Rowdysheeters) మద్యం మత్తులో “కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు” ...
August 30, 2025 | 01:19 PM -
Bhumana Karunakar Reddy: టీడీఆర్ బాండ్ల కుంభకోణం పై భూమన సంచలన వ్యాఖ్యలు..
తిరుపతి (Tirupati) నగరంలో టీడీఆర్ బాండ్ల (TDR Bonds) అంశం మళ్లీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఇటీవల వైసీపీ (YSRCP) మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి (Bhumana Karunakar Reddy) చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కొత్త మలుపు తిప్పాయి. ఆయన గత ప్రభుత్వ కాలంలోనే ఈ స్కాం జరిగిందని బహిరంగంగా చెప్పడంతో ...
August 30, 2025 | 12:40 PM -
Jagan: ఉత్తరాంధ్ర లో వైసీపీ భవిష్యత్తు పై జగన్ ఫోకస్ పెడతారా?
2019లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైసీపీ (YSRCP) శక్తివంతంగా నిలిచి 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురైన షాక్ ఇంకా తగ్గలేదు. మొత్తం రాష్ట్రంలో కేవలం 11 సీట్లు మాత్రమే సాధించడం వల్ల వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ముఖ్యం...
August 30, 2025 | 12:30 PM -
Pawan Kalyan: విశాఖలో సేనతో సేనాని..పవన్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..
విశాఖపట్నం (Visakhapatnam) లో చాలా రోజుల తరువాత జనసేన (Janasena) పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెద్ద ఎత్తున బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది జరుగుతున్న మొదటి సభ కావడంతో ఈ కార్యక్రమంపై అందరి దృష్టి పడింది. గతంలో ఆయ...
August 30, 2025 | 12:01 PM -
AP Liquor: ఎమ్మెల్యేల ప్రభావంతో వెనక్కి తగ్గిన బార్ వ్యాపారులు
ఏపీలో (Andhra Pradesh) మద్యం వ్యాపారం (Liquor business) పై ఎప్పుడూ పోటీ ఎక్కువగానే ఉండేది. బార్ల లైసెన్సుల కోసం ఎన్నో దరఖాస్తులు రాలేదనే విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా బార్ లైసెన్స్ అంటే వ్యాపారంలో సురక్షితం, లాభం అని భావించే వారు చాలా మంది. కానీ ఈసారి పరిస...
August 30, 2025 | 11:47 AM -
AP: ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) నమ్మకం వ్యక్తం చేశారు. యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను మంగళగిరిలోని మయూరి టెక్ సెంటర్లో ప్రారంభించారు. అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదు చోట్ల ఇన...
August 30, 2025 | 11:38 AM -
Nara Lokesh: ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో మంత్రి నారా లోకేష్
చంద్రబాబు విజనరీ లీడర్ షిప్ వల్లే రాష్ట్రానికి గ్లోబల్ పరిశ్రమల రాక! శంషాబాద్ మాదిరిగానే భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందుతుంది ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు సులభతరమైన విధానం ఒకసారి ఎంఓయుపై సంతకం చేశాక… ఆ పరిశ్రమ పూర్తి బాధ్యత మాదే విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ...
August 29, 2025 | 08:10 PM -
Nara Lokesh: విద్యార్థులే మన భవిష్యత్, ఆస్తి, సంపద! నారా లోకేష్
సైయెంట్ ఫౌండేషన్ సహకారంతో విశాఖ జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు భవిష్యత్ లో ఏఐ ఇండిస్ట్రియల్ రివల్యూషన్ రాబోతోంది ఏఐ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ అడ్వైజరీ కౌన్సిల్ కు మోహన్ రెడ్డి గారు ఛైర్మన్ గా ఉండాలని కోరుతున్నా విశాఖ రాడిసన్ బ...
August 29, 2025 | 08:05 PM -
Kotamreddy: నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర వీడియో కలకలం..
నెల్లూరు టీడీపీ (TDP) రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotamreddy Sridhar Reddy) హత్యకు సంబంధించిన కుట్ర ఆరోపణలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపుతున్నాయి. ఇటీవల బయటకు వచ్చిన ఒక వీడియోలో కొందరు రౌడీ షీటర్లు మద్యం సేవిస్తూ, “ఎమ్మెల్యేను చంపితే డబ్బే డబ్బు వస్తాయి” అం...
August 29, 2025 | 07:40 PM -
Chandrababu:ఐటీకి సరికొత్త గమ్యస్థానం విశాఖ : చంద్రబాబు
మహిళలకు సురక్షితమై నగరంగా విశాఖ ఖ్యాతి గడిరచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విశాఖలో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్
August 29, 2025 | 07:26 PM -
Nara Lokesh : స్పష్టమైన విజన్ ఉంటేనే రాష్ట్రాభివృది : మంత్రి లోకేశ్
స్పష్టమైన విజన్ ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖ నోవాటెల్లో ఏర్పాటు చేసిన
August 29, 2025 | 07:24 PM

- #Naresh65: #నరేష్65 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్
- Karthik Ghattamaneni: ‘మిరాయ్’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్ : డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని
- Sahu Garapati: ‘కిష్కింధపురి’ లాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటి వరకూ రాలేదు : నిర్మాత సాహు గారపాటి
- SIIMA 2025 Awards: ‘సైమా’ 2025 అవార్డ్స్ విజేతలు
- Viha Reddy: భారత బాస్కెట్ బాల్ జట్టు వైస్ కెప్టెన్గా తెలంగాణ బిడ్డ విహ రెడ్డి
- AP Liquor Scam: లిక్కర్ కేసులో కొత్త మలుపు.. మిథున్ రెడ్డి సహా నలుగురికి బెయిల్కి గ్రీన్ సిగ్నల్..
- Turakapalem: తురకపాలెం వరుస మరణాలు.. కూటమి ప్రభుత్వానికి కఠిన సవాల్..
- Nara Lokesh: జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి లోకేష్ అభినందన
- Mangarani: చంద్రబాబు ట్వీట్తో టీచర్ కృషికి గ్లోబల్ గుర్తింపు..
- Ambati Rambabu: రెడ్ బుక్ బెదిరింపులకు లొంగను.. అంబటి..
